Manchu Lakshmi: షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్

ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్‌ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌‌కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది.

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య

అహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కి చేరింది. మొదట 265 మంది చనిపోయినట్లు నిర్ధారించగా తాజాగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. ప్రమాదం జరగగానే 24మంది.. చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.

Air India Plane Accident: విమాన ప్రమాదం.. డాక్టర్ కావాలనే 20 ఏళ్ల యువకుడి కన్నీటి కథ..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బార్మర్‌కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థి జైప్రకాష్ మరణించాడు. అతడు హాస్టల్‌లో భోజనం చేస్తుండగా విమానం పడి మృతి చెందాడు. అతడి మృతదేహం గ్రామానికి చేరుకోగానే అక్కడ శోకసంద్రం అలుముకుంది.

Road Accident: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్ - 4నెలల చిన్నారి సహా!

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ ట్రాక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4నెలల చిన్నారి కూడా ఉంది.

🔴Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. లైవ్ అప్డేట్స్!

ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్‌లో కూలిపోయింది.

Plane Crash : సంజయ్ గాంధీ, వైఎస్సార్ నుంచి విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలు వీరే!

గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో  గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఆయనలాగే ఇప్పటివరకు ఇలా విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాల్లో మరణించిన నేతలు చాలామందే ఉన్నారు.

Web Stories
web-story-logo hibiscus plant వెబ్ స్టోరీస్

ఈ మొక్క ఇంట్లో పెంచితే డబ్బులే డబ్బులు

web-story-logo green almonds వెబ్ స్టోరీస్

పచ్చి బాదంపప్పుతో ఆ సమస్యలు వస్తాయా.?

web-story-logo mobile offers 8 వెబ్ స్టోరీస్

Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్!

web-story-logo Asafoetida Water వెబ్ స్టోరీస్

రాత్రి ఈ నీరు తాగితే ఆ సమస్య పరార్

web-story-logo Braided Hair వెబ్ స్టోరీస్

జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం

web-story-logo Walking Benefits వెబ్ స్టోరీస్

ఎక్కువ వాకింగ్ అవసరమా.?

web-story-logo Ice Cream వెబ్ స్టోరీస్

శరీరం చల్లబడాలంటే ఐస్‌క్రీం తినాలా..?

web-story-logo vivo v50 3 వెబ్ స్టోరీస్

అరాచకమైన ఆఫర్.. Vivo V50 ఫోన్‌పై రూ.4500 డిస్కౌంట్!

web-story-logo Purple Cabbage వెబ్ స్టోరీస్

పర్పుల్‌ క్యాబేజీతో పవర్ ఫుల్ లాభాలు

web-story-logo Black Coffee వెబ్ స్టోరీస్

అలసిపోయే మహిళలకు బ్లాక్ కాఫీ బెస్ట్ తెలుసా..?

Advertisment

Iran Israel war: ఇరాన్ ప్రతీకార దాడులు.. ఇరు దేశాల్లో శవాల గుట్టలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అణుస్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌‌తో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇరాన్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Russia Earthquake: 6.5 తీవ్రతతో భారీ భూకంపం.. ప్రాణాలు గుప్పెట్లో పరుగో పరుగు

రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది.

Iran-Israel: పెద్దవుతున్న యుద్ధం.. ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్

పశ్చిమాసియా మండుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. రెండుసార్లు ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇప్పుడు ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది. వందల కొద్దీ క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. 

🔴Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. లైవ్ అప్డేట్స్!

ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్‌లో కూలిపోయింది.

Donald Trump : న్యూక్లియర్ డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదన్నారు. పరిస్థితి దాటకముందే తమతో చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు.  ఇ

BIG BREAKING: ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..?

థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్‌ల్యాండ్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.

Advertisment

FLASH NEWS: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో డెడ్‌బాడీ కలకలం

ఆలేరు ఎమ్మెల్యే వ్యక్తి గత పనులు చేసే గంధమల్ల రవి (38) ఆత్మహత్య చేస్తున్నాడు. బీర్ల ఐలయ్య సొంత ఇంట్లోని మూడో అంతస్తు టెర్రస్ పైన ఉరేసుకొని చనిపోయాడు. అతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Today Gold Rates: రూ. లక్ష దాటిన బంగారం ధర.. నాలుగు రోజుల్లోనే రూ.4వేలకు పైగా హైక్!

HYDలో 24క్యారెట్ల 10గ్రా బంగారం ధర రూ.280 పెరిగి రూ.1,01,680గా నమోదైంది. 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.250 పెరిగి రూ.93,200గా ఉంది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారి రూ.1,20,000కు చేరింది. 4రోజుల్లోనే 10గ్రా 24 క్యారెట్ గోల్డ్‌పై రూ.4100 పెరిగింది.

KTR: కేటీఆర్‌‌కు బిగ్ షాక్.. కేసు నమోదు

BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTRపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు FIR నమోదు చేశారు. CM రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని వెంకట్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana: తెలంగాణలో గుండెపగిలే విషాదం.. అల్లుడి మరణ వార్త విని అత్త మృతి

అల్లుడు గుండెపోటుతో మృతి చెందిన సమాచారం విని అత్త షాక్‌కు గురై మృతి చెందిన డబుల్ విషాద ఘటన మెదక్‌లో జరిగింది. మెదక్ డిగ్రీ కాలేజీలో రికార్డు అసిస్టెంట్ పనిచేస్తున్న వెంకటరమణ(40) గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విని అత్త ఇందిరా(48) షాక్‌తో కుప్పకూలిపోయింది.

Telangana government : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..  డీఏ పెంచుతూ జీవో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది.

Formula-E Race Case : కేటీఆర్ కు నోటీసులు.. కవిత ఫైర్!

ఫార్ములా- ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌ లో ఘాటుగా స్పందించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నోటీసులు జారీ చేశారని మండిపడింది.

Advertisment

BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. MLAకు నోటీసులు

పొదిలి ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్‌ రైతు పోరుబాటలో చెలరేగిన అల్లర్లపై పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి నోటీసులు పంపారు.

Road Accident: ఏపీలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కారు అదుపుతప్పి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

BIG BREAKING : జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జర్నలిస్ట్ కొమ్మనేనిని సుప్రీంకోర్టులో ఉరట లభించింది. కొమ్మనేనికి సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.  విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాస్‌కు సంబంధం లేదని ఉన్నత న్యాయస్తానం తేల్చి చెప్పింది. 

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం జరిగితే ఎయిరిండియా పరిహారం ఎంత?.. ప్రయాణ బీమా లేకపోతే ఏమవుతుంది? నియమాలు ఏంటి?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రయాణబీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా? లేదా?, విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏంటి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.

Thalliki vandanam :  67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు  : సీఎం చంద్రబాబు నాయుడు

ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో అతి ముఖ్యమైన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు.

Advertisment

Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!

బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర  రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది. 

Stock Market: రెడ్ జోన్ లో స్టాక్ మార్కెట్లు..ఫ్లాట్ గా ట్రేడింగ్

 దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.

Online Payments: ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment