/rtv/media/media_files/2025/06/14/CRKAllCFXu2uLBeGTAJq.jpg)
పొదిలి ఘర్షణపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్ రైతు పోరుబాటలో చెలరేగిన అల్లర్లపై పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి నోటీసులు పంపారు. ఆయన తమ ఆదేశాలు పట్టించుకోకుండా వ్యవహరించారని పోలీసులు అంటున్నారు. ఘటనలో దర్శి ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ MLAకు నోటీసులు జారీ చేశారు.
Also Read : అబ్బా తమ్ముడూ ఆఫర్ సూపర్రా.. Realme ఫోన్ ధర ఇలా తగ్గిపోయిందేంటి బాసూ!
Also Read : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో డెడ్బాడీ కలకలం
Darshi MLA Buchepalli Sivaprasad Reddy
జూన్ 11న పొదిలిలో జగన్ పర్యనటలో మహిళలపై దాడి జరిగింది. మహిళలపై చెప్పులు,రాళ్లతో కొంతమంది అల్లరి మూకలు దాడి చేశారు. మహిళలపై దాడికి పాల్పడ్డ 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాడికి ముందు సోషల్ మీడియాలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి రెచ్చగొట్టే వాఖ్యలు చేశారని ASP నాగేశ్వరరావు తెలిపారు. మహిళలపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని ASP నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఇరాన్ ప్రతీకార దాడులు.. ఇరు దేశాల్లో శవాల గుట్టలు
Also Read : షాకింగ్.. ఎయిరిండియా విమానంలో నటి మంచు లక్ష్మి.. వీడియో వైరల్
darshi | latest-telugu-news | ycp-mla | MLA Buchepalli Sivaprasad Reddy | podili