PM Modi : తొక్కిసలాట ఘటన.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం

బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనలో మరణించిన వారికి కేంద్రం రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ.  50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!

18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో  మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.

BIG BREAKING : కులగణనపై  కేంద్ర కీలక నిర్ణయం

కులగణనపై  కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.  2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.  దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది

ASI Suspend : బలుపు దించారు... రైతుపై దాడి, ఏఎస్ఐ సస్పెండ్

పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.  సమస్య చెప్పుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎమ్మార్వో ఆఫీసు నుండి ఈడ్చుకెళళ్లాడు ఏఎస్ఐ.

Instagram Reels: రీల్స్ పిచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం యమునా నదిలోకి దిగిన ఆరుగురు యువతులు మృతి చెందారు. ఒకరిని రక్షించేందుకు ప్రయత్నించిన ఐదుగురు కూడా కొట్టుకుపోయారు. వీరంతా ఒక్కే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

Kamal Haasan : కన్నడ భాష వివాదం..  కమల్‌ హాసన్‌ సంచలన నిర్ణయం

కమల్‌ హాసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నారు. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్ విడుదలయ్యే వరకు నామినేషన్ దాఖలును కమల్ హాసన్ వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం

Web Stories
web-story-logo sorghum roti వెబ్ స్టోరీస్

జొన్న రొట్టెలతో షుగర్ తగ్గుతుందా..?

web-story-logo green papaya వెబ్ స్టోరీస్

పచ్చి బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం

web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

Advertisment

Ukraine: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!

రష్యాని తట్టుకొని యుద్దంలో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అనేక దేశా సాయం అందుతుంది. రష్యాని దెబ్బతీయాలన్న కుట్రతో అమెరికా ఆయుధాలు సమకూరుస్తోంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి.

China Biological War: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

చైనాలో తయారైన ప్రమాదకర ఫంగస్ అమెరికాకు రవాణా చేస్తుండగా శాస్త్రవేత్తలు అరెస్ట్ అయ్యారు. డ్రాగన్ బయలాజికల్ వార్ ఆయుధాలపై రీసెర్చ్ చేస్తున్నారని వస్తున్న వార్తలకు ఇది బలం చేర్చుకుంది. కరోనా, సార్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ రోగాలు పుట్టించింది చైనా.

Pakistan: 17 ఏళ్లకే హత్యకు గురైన ఈ సనా యూనఫ్‌ ఎవరు? ఆమె దేని కోసం ఫైట్ చేసింది?

17 ఏళ్ల పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసఫ్ ను తన ఇంట్లోని కాల్చి చంపడం చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు ఈ కేసును 'పరువు హత్య' కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ సనా యూసఫ్‌ ఎవరు? సోషల్ మీడియాలో ఆమె ఏం చేస్తుంది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

Indo Pak War: పాక్ సరిహద్దులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

పాకిస్తాన్‌ దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈరోజు విన్యాసాలు నిర్వహించనున్నాయి. దీని కోసం వైమానిక దళ సభ్యులకు నోటీసు జారీ చేయబడింది. భారత గగనతలంలో పాకిస్తాన్ విమానాలు నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Toronto Shooting: కెనడాలో దుండగుడి కాల్పులు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి టోరంటో ఉత్తర యార్క్‌లోని లారెన్స్ హైట్స్ ప్రాంతంలో ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు.

Elon Musk - Trump: నా వల్ల కాదు.. బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుపై ఎలాన్ మస్క్

అమెరికా ప్రభుత్వం నుంచి టెక్ అధిపతి ఎలాన్ మస్క్ తప్పుకున్నారు డోజ్ బాధ్యతలను వదులుకున్నారు. అయితే అంతకు ముందు నుంచే ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇది ఒక చెడ్డ బిల్లు అని ఆయన అన్నారు.

Advertisment

TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. సూట్‌కేస్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్‌ పరిధిలో సూట్‌కేసులో మహిళా మృతదేహం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో సూట్ కేసు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TG TET 2025: టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?

తెలంగాణ టెట్‌ 2025 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు రెండు షిఫ్ట్‌ల్లో పేపర్ 1,2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో షిఫ్ట్‌లో జరుగుతాయి.

Bus Accident: చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్‌ డెడ్ - 20 మంది!

విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.

Kalvakuntla Kavitha : కాళేశ్వరంపై నమ్మకముంది..కాంగ్రెస్‌ మీదే విశ్వాసం లేదు : ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే అది తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jogulamba Ethanol Issue: జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత.. కార్లకు నిప్పుపెట్టి..

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంపెద్ద ధన్వాడ లో ఉద్రిక్తత చెలరేగింది.  స్థానికంగా ఇథనాల్‌ పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కార్లతో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు.

TG CRIME: ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. ఫుడ్ పాయిజన్ తో ఒకరు మృతి...మరో 70 మంది..

హైదరాబాద్‌ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలకలం చెలరేగింది.  ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఒకరు మృతి చెందగా, 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment

సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

AP News: ఒంగోలులో సంబరాలు.. కూటమి ప్రభుత్వ విజయానికి ఏడాది వేడుకలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొల్గొన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

Ap Crime: ఆశావర్కర్‌పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష

గుంటూరు ఐదో అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పల్నాడు జిల్లాలో ఆశావర్కర్‌‌‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ మేరకు జడ్జి కె.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.

AP Crime: ఏపీలో విషాదం.. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి

కాకినాడలోని రేచర్లపేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి చెందారు. మృతురాలు రమ్యదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Bus Accident: చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్‌ డెడ్ - 20 మంది!

విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.

Botsa Satyanarayana: వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత..వేదికపై కుప్పకూలి...

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స..వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisment

Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు

అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment