/rtv/media/media_files/2025/06/04/bU8QjDxhCLBKghdSL3sh.jpg)
Indo Pak War
Indo Pak War: పాకిస్తాన్, ఇండియా సరిహద్దులో బుధవారం (ఈరోజు) ఎయిర్ ఫోర్స్ ఎక్స్ర్సైజ్ నిర్వహించనుంది. ఈరోజు పాకిస్తాన్ ఆనుకుని ఉన్న గగనతలంలో భారత్ ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయనున్నాయి. ఇండియా, పాక్ ఉద్రిక్తత మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అని అయోమయంగా పరిస్థితులు ఉన్నాయి.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
India issues a NOTAM reserving airspace for a single day Indian Airforce Exercise near the southern section of its border with Pakistan
— Damien Symon (@detresfa_) June 3, 2025
Date: 04 June 2025 pic.twitter.com/cukYb3Ylgy
Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
భారత గగనతలంలో పాకిస్తాన్ విమానాలు నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్తో ఉన్న దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేయనుంది. దీని కోసం వైమానిక దళ సభ్యులకు (NOTAM) నోటీసు జారీ చేయబడింది.
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..