/rtv/media/media_files/2025/06/03/AZTkO91nZGmrd1B4bttx.jpg)
హైదరాబాద్ గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు చెరరేగాయి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు సోమవారం రాత్రి కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చేలోపే కారు పూర్తిగా తగలపడింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫైర్ సిబ్బంది, పోలీసులు సంస్థటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు.
Also Read : నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు
Car Accident In Gachebowli
— nazriya (@nazriyaaaa) June 2, 2025
Also Read : ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’
Traffic Update 02.06.2025, 21:29 Hrs
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) June 2, 2025
Traffic movement is slow at OPP to Pista House towards Gachibowli Junction . Due to Fire Accident.
Raidurgam Traffic Police are working to clear Traffic. Please cooperate with Traffic Police. pic.twitter.com/Rba3l4YMoH
Also Read : అయ్యో పాపం..బైక్ అదుపుతప్పి..
Also Read : తాగుడుకు బానిసైన తండ్రిని కారుతో గుద్ది గుద్ది..
car | hyderabad | car-accident | latest-telugu-news | telugu crime news