/rtv/media/media_files/2025/06/04/Q3lEWGgC6GRpI1Q9ZeKR.jpg)
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి. జూన్ 3న కర్ణాటకలో 148,000 బీరు పెట్టెల అమ్మకాలు జరిగాయి దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 30.66 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే రోజున పోల్చి చూస్తే కేవలం 36,000 పెట్టెలు అమ్ముడయ్యాయి, దీని ద్వారా రూ.6.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఇతర మద్యం బాటిళ్ల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి.
Also Read : ఎంగేజ్మెంట్ చేసుకున్న కుల్దీప్.. ఆమె మరెవరో కాదు
Also Read : RCB సంబరాల్లో తొక్కిసలాట.. 11మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు - షాకింగ్ వీడియోలు
ఒకే రోజు రూ.157.94 కోట్ల మద్యం
బీర్లు కాకుండా ఇతర బాటిళ్లను సుమారు 1.28 లక్షల బాక్సుల సీసాలు వినియోగించినట్లు తెలుస్తోంది మొత్తం మీద కర్ణాటకలో ఒకే రోజు రూ.157.94 కోట్ల మద్యం అమ్ముడైంది. - గత సంవత్సరం ఇదే తేదీకి వచ్చిన దాని కంటే రూ. 132.24 కోట్లు ఎక్కువన్నమాట. ఈ హడావిడి ఎంతగా విస్తరించిందంటే తెల్లవారుజామున కూడా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని మద్యం దుకాణాల వెలుపల పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. ఇది కేవలం ఆర్సిబి విజయం మాత్రమే కాదు, ఇది కర్ణాటక దీపావళి అని ఒక ఎక్సైజ్ అధికారి ఆదాయ గణాంకాలతో ఆశ్చర్యపోతూ చమత్కరించారు.
Also Read : పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?
Also Read : ఒంగోలులో సంబరాలు.. కూటమి ప్రభుత్వ విజయానికి ఏడాది వేడుకలు
karnataka | excise-department | beers | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news