🔴Ahmedabad Plane Crash Live Updates: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం: లైవ్‌ అప్‌డేట్స్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Plane Crash: విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎం కీలక ప్రకటన!

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి తక్షిణ సాయం అందించాలని ఆదేశించారు.

BIG BREAKING: బిగ్‌ అప్‌డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం

అహ్మాదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయనతో పాటు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు.

BIG BREAKING: కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం.. షాకింగ్ వీడియోలు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Online Payments: ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. 

Crime News: ఈదురుగాలులకు గోడ కూలి ముగ్గురు స్పాట్ డెడ్..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా సిద్ధార్థ్ గార్డెన్ సమీపంలోని ప్రవేశ ద్వారం నిర్మాణంలో ఒక భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Web Stories
web-story-logo vivo v50 3 వెబ్ స్టోరీస్

అరాచకమైన ఆఫర్.. Vivo V50 ఫోన్‌పై రూ.4500 డిస్కౌంట్!

web-story-logo Purple Cabbage వెబ్ స్టోరీస్

పర్పుల్‌ క్యాబేజీతో పవర్ ఫుల్ లాభాలు

web-story-logo Black Coffee వెబ్ స్టోరీస్

అలసిపోయే మహిళలకు బ్లాక్ కాఫీ బెస్ట్ తెలుసా..?

web-story-logo resize image akhil వెబ్ స్టోరీస్

అక్కినేని పెళ్ళిలో ఉపాసన- రామ్ చరణ్ స్పెషల్ ఫొటోలు!

web-story-logo Priya Prakash Varrier 2 వెబ్ స్టోరీస్

బీచ్‌లో బుసలు కొడుతున్న ప్రియా ప్రకాష్

web-story-logo bread వెబ్ స్టోరీస్

బ్రెడ్ తినే అలవాటు ప్రమాదకరమా..?

web-story-logo Onions cutting వెబ్ స్టోరీస్

ఆ టైంలో కనీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా..?

web-story-logo eggplants లైఫ్ స్టైల్

పోషకాలతో నిండిన వంకాయ చరిత్ర ఇదే

web-story-logo jamun tree leaves వెబ్ స్టోరీస్

నేరేడు ఆకుల‌తో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo oukitel wp55 pro5 వెబ్ స్టోరీస్

108MP కెమెరా, 11,000mAh బ్యాటరీతో కొత్త మొబైల్ లాంచ్!

Advertisment

🔴Ahmedabad Plane Crash Live Updates: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం: లైవ్‌ అప్‌డేట్స్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Iran vs USA: అమెరికా స్థావరాలపై దాడులు చేస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన

ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య అణుచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

suicide drones: పాకిస్తాన్ పై తాలిబాన్ సూసైడ్ డ్రోన్లు...ఎప్పుడైనా అటాక్..

పాకిస్తాన్ శత్రువులు తాలిబన్లు వారిపై అటాక్ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. పాక్ గగనతలంపై తాలిబన్ ఆత్మాహుతి డ్రోన్లు తిరుగుతున్నాయని సమాచారం. ఇవి ఎప్పుడైనా అటాక్ చేయవచ్చునని అంటున్నారు. 

LA: లాస్ ఏంజెలెస్ లోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? ట్రంప్ కుర్చీకి ఇవి ఎసరు పెట్టనున్నాయా?

ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్ మండిపోతోంది. ఆరురోజులుగా నగరం తగలడిపోతోంది. ట్రంప్ పంపిన నేషనల్ గార్డ్స్, మెరైన్ లు కూడా ఆందోళనలను ఆపలేకపోతున్నారు. అసలు లాస్ ఏంజెలస్ లోనే ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి. వివరాలు కింది ఆర్టికల్ లో..

USA: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..మిడిల్ ఈస్ట్ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్న అమెరికా..

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధ్రువీకరించారు. ఈ కారణంగానే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్న తమ సిబ్బంది వెనక్కు రప్పిస్తోంది అమెరికా.

LA: ఆరోరోజూ చల్లారని మంటలు..లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ, 200మంది అరెస్ట్

లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. కానీ నిరసనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు.

Advertisment

సిరిసిల్లలో భారీగా మరణాలు.. 5,130 చావులపై UNO ఆందోళన

ఇండియాలోని 49 జిల్లాల్లో 2021 జననాల రేటు కంటే మరణాలు రేటు అధికంగా నమోదైంది. CRS 2021 డేటా ప్రకారం.. సిరిసిల్లాలో జిల్లాలో 5,028 జననాలు నమోదవ్వగా.. 5,130 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం 2,34,425 మరణాలు నమోదయ్యాయని UNO ఆదోళన వ్యక్తం చేసింది.

కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి తుమ్మల.. రేవంత్ బిగ్ స్కెచ్ ఇదేనా?

కాళేశ్వరం కమిషన్ విచారణకు త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరు కానున్నారు. BRS హయాంలో కేబినేట్ సభ్యుడిగా పలు సబ్ కమిటీల్లో తుమ్మల సభ్యుడిగా పనిచేశారు. దీంతో ఆయన వాగ్మూలం కీలకంగా మారునుంది. మొదటి నుంచి ఆయన హరీశ్, ఈటల, KCR సమాధానాలను తప్పుబడుతున్నారు.

Kaleshwaram EE: చెంచల్‌గూడ జైలుకు కాళేశ్వరం ఇంజినీర్

కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్‌ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ఇంట్లో ACB రైడ్స్ నిర్వహించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Telangana Rain: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు

రాష్ట్రంలో నేటి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Telangana: తెలంగాణలో గుండె పగిలే ఘోరం.. ముగ్గురు అన్నదమ్ముల మృతి - కన్నీళ్లు మిగిల్చిన బర్త్ డే వేడుక

తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్‌కుమార్‌, వాసా రాఘవేందర్‌ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు.

BIG BREAKING: కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్!

ఎట్టకేలకు తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. వివేక్ కు మైనింగ్ కార్మిక శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ యూత్, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు.

Advertisment

Thalliki vandanam :  67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు  : సీఎం చంద్రబాబు నాయుడు

ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో అతి ముఖ్యమైన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు.

Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రూ.13వేలే.. రూ.2వేలు కట్ - ఎందుకంటే?

ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల్ని రిలీజ్ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనుంది. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో ఈ విషయం తెలిపింది.

Talliki Vandanam Guidelines: రేషన్ కార్డు మస్ట్.. కారు ఉంటే రాదు - తల్లికి వందనం గైడ్‌లైన్స్

ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రాదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 75శాతం హాజరు ఉండాలి.

AP Police: YCPకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్..?

మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అక్రమాల్లో నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం.

Atchannaidu: ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

Advertisment

Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!

బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర  రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది. 

Stock Market: రెడ్ జోన్ లో స్టాక్ మార్కెట్లు..ఫ్లాట్ గా ట్రేడింగ్

 దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.

Online Payments: ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. 

Stock Markets: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..100 పాయింట్లతో సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా దేశీ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 50 పెరిగాయి. ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా బూమ్ లో ఉన్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment