BIG BREAKING: బిగ్‌ అప్‌డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం

అహ్మాదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆయనతో పాటు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు.

New Update
Former Gujarat CM Vijay Rupani On Board Flight To London

Former Gujarat CM Vijay Rupani On Board Flight To London

అహ్మాదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయనతో పాటు పలువురు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో విజయ్‌ గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉండగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం..  టేకాఫ్‌ అయ్యి15 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. 

Also Read: పాకిస్తాన్ పై తాలిబాన్ సూసైడ్ డ్రోన్లు...ఎప్పుడైనా అటాక్..

ఆ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారిక ప్రకటన వెల్లడైంది. మేఘనినగర్ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి 12 ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు