/rtv/media/media_files/2025/06/12/iIEofRFqu8SrvWvBJFeR.jpg)
Former Gujarat CM Vijay Rupani On Board Flight To London
అహ్మాదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయనతో పాటు పలువురు ముఖ్యనేతలు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో విజయ్ గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉండగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయ్యి15 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది.
Also Read: పాకిస్తాన్ పై తాలిబాన్ సూసైడ్ డ్రోన్లు...ఎప్పుడైనా అటాక్..
ఆ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారిక ప్రకటన వెల్లడైంది. మేఘనినగర్ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి 12 ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Debris at Air India plane crash site in Ahmedabad; Fire Services and other agencies present at the site pic.twitter.com/z9XsemwDnx
— ANI (@ANI) June 12, 2025
Praying for everyone’s safety🙏#Ahmedabad #Planecrash
— Sarcasm (@sarcastic_us) June 12, 2025
pic.twitter.com/z9hxNGyNNJ