Plane Crash: విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎం కీలక ప్రకటన!

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి తక్షిణ సాయం అందించాలని ఆదేశించారు.

New Update
Gujarat CM Bhupendra Patel Responds on Air india plane crash in Ahmadabad

Gujarat CM Bhupendra Patel Responds on Air india plane crash in Ahmadabad

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి తక్షిణ సాయం అందించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అన్ని చికిత్స ఏర్పాట్లు ఉండేలా చూడాలని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాద ఘటనపై తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తు్న్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు