భారత్ బహిష్కరించిన వ్యక్తితో సన్నీ మీటింగ్.. పాక్ పర్యటనపై భయపెట్టే నిజాలు!

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ పాకిస్తాన్ టూర్‌లో భారత్ బహిష్కరించిన జకీర్ నాయక్‌ను కలిశాడు. జకీర్ నాయక్‌ సమావేశంలో సన్నీ ఓ ప్రశ్న అడిగాడు. దానికి జకీర్ ఇచ్చిన సమాధానం వీడియో వైరల్ అయ్యింది. 7 నెలల క్రితం ఇది జరిగింది. దీంతో NIA సన్నీని విచారిస్తోంది.

Jyothi Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు అక్కడి పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ నేతృత్వంలో టూరిజం డిపార్ట్‌మెంట్ స్పాన్సర్ చేసిందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ఆరోపించారు.రియాస్‌ కేరళ సీఎం పినరయి విజయన్ మేనల్లుడే కావడంతో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.

Corona Cases 2025: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో467, ఢిల్లీలో 375, గుజరాత్‌‌లో 265, కర్ణాటకలో 234 కేసులు ఉన్నాయి. 

LPG Cylinder Price Drop: బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే

జూన్ నెలలో ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ ధర రూ.24 తగ్గింది. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.

Satyendranath Tagore : అడ్డంకులను ఛేదించి... IAS సాధించి..తొలి ఐఏఎస్‌ సత్యేంద్రనాథ్ ఠాగూర్ లైఫ్‌ స్టోరీ...

సాధించాలనే సంకల్పం ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైన పట్టువదలకుండా కృషి చేయాలని సత్యేంద్రనాథ్ ఠాగూర్ జీవితం మనకు తెలుపుతుంది. ఆయన మనదేశపు తొలి ఐఏఎస్‌ అధికారి. ఆయన ఎవరో కాదు మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య.

Maoists: 10న మావోయిస్టుల భారత్‌ బంద్‌.. 11నుంచి స్మారక సభలు

ఆపరేషన్ కగార్‌ పేరుతో  ప్రభుత్వం మావోయిస్టుల పై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. అగ్రనాయకుల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు.

Web Stories
web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

web-story-logo Peacock Feather వెబ్ స్టోరీస్

ఇంట్లో చిన్న నెమలి ఈకతో సంపద అధికం

web-story-logo Guava leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు..?

web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

Advertisment

Milk: పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారన్నది అపోహ.. పాల దినోత్సవం సందర్భంగా!!

అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజును ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. ఈ ఏడాది థీమ్ లెట్స్ సెలబ్రేట్ ది పవర్ ఆఫ్ డెయిరీగా ఉంది.

Russia train accident: రష్యాలో పట్టాలు తప్పిన ట్రైన్.. పదుల సంఖ్యలు మృతులు

పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో కనీసం ఏడుగురు మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Opal Suchata Chuangsri : మిస్ వరల్డ్ బ్యూటీకి రొమ్ము క్యాన్సర్‌.. కన్నీరు పెట్టించే జర్నీ

72వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఓపల్ సుచాతా లైఫ్ జర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఆమె తన 16 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ అనుభవం ఆమెను అందాల పోటీల వైపుకు తీసుకెళ్లింది.

Miss World 2025: మిస్‌ వరల్డ్‌కు దక్కే ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మిస్ థాయ్‌లాండ్ ఓపల్‌ సుచాత జీవితం పూర్తిగా మారిపోనుంది. తక్షణమే రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ, వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతమయ్యాయి. పలు అగ్ర బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా, మోడల్‌గా, నటిగా, సామాజిక సేవా కార్యకర్తగా ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టనున్నాయి.

Iran: ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?

ఇరాన్ లో ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందని అంటున్నారు. 

GAZA: గాజాలో మిన్నంటుతున్న ఆకలి కేకలు..77 ట్రక్కులపై వేలాది మంది దాడి

గాజాలో ఆకలి కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరైన ఆహారం దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దీంతో అక్కడ ఫుడ్ ఉన్న ఫుడ్ గోదాములపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఆహార పదార్థాలతో వెళుతున్న 77 ట్రక్కులపై వేలాది మంది దాడి చేశారు. 

Advertisment

Corona Cases 2025: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో467, ఢిల్లీలో 375, గుజరాత్‌‌లో 265, కర్ణాటకలో 234 కేసులు ఉన్నాయి. 

LPG Cylinder Price Drop: బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే

జూన్ నెలలో ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ ధర రూ.24 తగ్గింది. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.

కొత్తగూడెంలో మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి శ్రమదానం-PHOTOS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానిలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు శ్రమదానం చేశారు. స్థానిక గురుకుల పాఠశాలను మంత్రి పొంగులేటి, ఇతర నేతలతో కలిసి ఆమె సందర్శించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.

Bhadrachalam : భద్రాచలంలో భక్తుల రద్దీ.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

వేసవిసెలవులు ముగుస్తుండటం, ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయాలకు జనం పోటెత్తారు. తెలంగాణలోని ప్రధాన ఆలయాలైన భద్రాచలం, యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Opal Suchata Chuangsri : మిస్ వరల్డ్ బ్యూటీకి రొమ్ము క్యాన్సర్‌.. కన్నీరు పెట్టించే జర్నీ

72వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఓపల్ సుచాతా లైఫ్ జర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఆమె తన 16 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ అనుభవం ఆమెను అందాల పోటీల వైపుకు తీసుకెళ్లింది.

ఎస్ఐ గల్లా పట్టి.. పాలకుర్తిలో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ ఫైటింగ్!-VIDEO

పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ గా మారింది. BRS పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త విగ్రహాన్నే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నేత SI కాలర్ పట్టుకున్నాడు.

Advertisment

AP 10th RESULTS MISTAKES : ఏపీ పదవ తరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు

ఏపీ పదవతరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రోజు రోజుకు అవకతవకలు బయటపడుతున్నాయి.రివాల్యుయేషన్‌లోనూ తప్పులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఓఎంఆర్ షీట్‌లో, విద్యాశాఖ ప్రకటించిన మార్కుల్లో భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు.

AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?

తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హైవోల్టేజ్ రైల్వే తీగలు తగిలి విద్యుత్ ఘాతుకానికి విద్యార్థి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్‌ మృతి.

Tirumala Tirupati Devasthanams : తిరుమలలో మరో అపచారం.. ఆలయంపైన ఎగిరిన విమానం

తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది.  తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం  వెళ్లడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు.

Corona Cases 2025: వణుకు పుట్టిస్తున్న కరోనా.. తొమ్మిది మంది మృతి - అధికంగా ఆ రాష్ట్రంలో కేసులు!

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో467, ఢిల్లీలో 375, గుజరాత్‌‌లో 265, కర్ణాటకలో 234 కేసులు ఉన్నాయి. 

Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.

ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు అమర్చిన 10 మందుపాతరలను నిర్విర్వం చేశాయి.

LPG Cylinder Price Drop: బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే

జూన్ నెలలో ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ ధర రూ.24 తగ్గింది. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.

Advertisment

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment