మరో పాకిస్థానీ స్పై అరెస్ట్.. ఎక్కడంటే...

భారత అర్మీరహస్యాలను పాకిస్థాన్‌కు లీక్‌ చేస్తున్నమరో ఇంటిదొంగ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంబంధాలు కలిగి ఉన్న గగన్‌దీప్ సింగ్‌ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

BIG BREAKING: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’

సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్‌కు సిందూ నదీ జలాలు ఇవ్వకుంటే.. చైనా కూడా భారత్‌‌కు బ్రహ్మపుత్ర నీళ్లను రాకుండా అడ్డుకోగలదని విక్టర్‌ జికాయ్‌ గవో అన్నాడు.

Gold Theft: 59 కేజీల బంగారం చోరి.. బ్యాంకుకు బొక్కెట్టిన దొంగలు

కర్నాటకలో మంగోలి కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో 59Kgల బంగారం చోరి అయ్యింది. మే 26న ప్యూన్ బ్యాంక్ దగ్గరకు వచ్చి చూడగా.. షట్టర్ తాళాలు కత్తిరించి ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వారి బంగారం చోరికి గురైంది.

Lover: యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య

సైరా అనే యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూడ్రైవర్‌తో పొడిచి రఫీ హత్య చేశాడు. 18సార్లు పొడిచి చిత్రహింసలకు గురిచేసి చంపాడు. సైరా ఫోన్‌లో ఫోన్ కాల్ డేటాతో నిందితుడి పట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మొరాదాబాద్‌లో కొట్వాలి మైనథర్‌ గ్రామంలో ఘటన వెలుగుచూసింది.

Retaliatory tariffs on America: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!

భారత్‌ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.

సొంత S-400తో ఉక్రెయిన్ చేతిలో దెబ్బతిన్న రష్యా.. మరి ఇండియా పాక్‌ని ఎలా చిత్తు చేసిందంటే?

రష్యా సొంత టెక్నాలజీ S-400 ఎయిర్ డిఫెన్స్‌తో ఉక్రెయిన్‌ని ఓడించలేక పోయింది. గతనెలలో S-400ని వాడి ఇండియా పాక్ క్షిపణులు, డ్రోన్లు దాడులను తిప్పికొట్టింది. రష్యా S-400ని ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోయింది. ఇండియా మాత్రం పాక్‌ దాడులను మట్టికరిపించింది.

Web Stories
web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

Advertisment

BIG BREAKING: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’

సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్‌కు సిందూ నదీ జలాలు ఇవ్వకుంటే.. చైనా కూడా భారత్‌‌కు బ్రహ్మపుత్ర నీళ్లను రాకుండా అడ్డుకోగలదని విక్టర్‌ జికాయ్‌ గవో అన్నాడు.

Pakistan: హఫీజ్ సయీద్ కొడుకుతో పాకిస్తాన్ స్పీకర్.. ఉగ్రవాదులతో లింకుల విషయంలో మరో సాక్ష్యం

పాకిస్తాన్ కు టెర్రరిజానికి ఉన్న సంబంధాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతున్నాయి. తాజాగా మరో సారి ఈ విషయం బహిర్గతమైంది. పాకిస్తాన్ లోని పంజాబ్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, లష్కరే తోయిబా చీఫ్ కుమారుడుతో వేదికను పంచుకున్నారు.

BIG BREAKING: పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బ.. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

పాకిస్తాన్‌ కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి జైలు మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని పరార్ అయ్యారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసుల వెతుకుతున్నారు.

BIG BREAKING: సీజ్‌‌ ఫైర్‌‌కి అంగీకరించని రష్యా.. ఉక్రెయిన్‌పై పగతో రగిలిపోతున్న పుతిన్

ఉక్రెయిన్‌తో జరిగిన శాంతి చర్చల్లో రష్యా కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇస్తాంబుల్‌లో 2 దేశాల ప్రతినిధుల సమావేశం అయ్యారు. గంటకుపైగా శాంతి చర్చలు కొనసాగాయి. ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ కోరింది. జూన్‌ లోనే రెండు దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి.

Retaliatory tariffs on America: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!

భారత్‌ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.

సొంత S-400తో ఉక్రెయిన్ చేతిలో దెబ్బతిన్న రష్యా.. మరి ఇండియా పాక్‌ని ఎలా చిత్తు చేసిందంటే?

రష్యా సొంత టెక్నాలజీ S-400 ఎయిర్ డిఫెన్స్‌తో ఉక్రెయిన్‌ని ఓడించలేక పోయింది. గతనెలలో S-400ని వాడి ఇండియా పాక్ క్షిపణులు, డ్రోన్లు దాడులను తిప్పికొట్టింది. రష్యా S-400ని ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోయింది. ఇండియా మాత్రం పాక్‌ దాడులను మట్టికరిపించింది.

Advertisment

Nirmal : నిర్మల్‌లో చెక్‌ డ్యామ్‌ పేల్చివేత..నువ్వంటే నువ్వని....

నిర్మల్ జిల్లాలో స్వర్ణవాగుపై నిర్మించిన సాకేర చెక్‌డ్యామ్‌ పేల్చివేతపై వివాదం నెలకొంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

Kadiyam Srihari : కడియం కాళ్లు మొక్కిన దక్కని ఇందిరమ్మ ఇల్లు

తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలంటూ ఎల్లమ్మ అనే మహిళ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేకడియం శ్రీహరికాళ్లపై పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనగామలో కడియం పలువురికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హత పత్రాలను అందజేశారు.

TG Crime : ఏపీ కానిస్టేబుల్ పాడు పని....రెడ్ హ్యాండేడ్ గా దొరికి..

రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Bhoobharati : ప్రజల వద్దకే భూ పరిపాలన..నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గాను నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా  భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.  

Bike Accident: అయ్యో పాపం.. బైక్‌ అదుపుతప్పి......

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అమలాపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చింతలపూడి సాయిమాధవ్‌ బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.

TG Crime : తాగుడుకు బానిసైన తండ్రిని కారుతో గుద్ది గుద్ది.....

తాగుడుకు బానిసైన తండ్రి ప్రతిరోజు ఇంట్లోవారితో గొడవపడుతుండంటంతో ఆ కొడుకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైన తన తండ్రిని చంపేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం కారుతో ఢీకొట్టి చంపేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుకున్నది ఘటన.

Advertisment

Bike Accident: అయ్యో పాపం.. బైక్‌ అదుపుతప్పి......

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ శిల్పారామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ లోని అమలాపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చింతలపూడి సాయిమాధవ్‌ బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు.

Mrs Telugu USA: మిస్‌ అండ్‌ మిసెస్‌ తెలుగు యూఎస్‌ఏ రన్నరఫ్ గా ఏపీ మహిళ

ప్రతిభ ఉంటే  ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన మహిళ. దేశం కానీ దేశంలోనూ తన అందంతో అందరినీ ఆకట్టకోవడమే కాదు, అందానికి వయసుతో పనిలేదని నిరూపించింది కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక.

Lokesh: మంత్రి పదవికి లోకేష్ రాజీనామా.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పాపం కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!

ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది.

Religious conversion: భద్రాచలంలో అన్యమత ప్రచారం.. దేశవ్యాప్తంగా హిందువుల ఆందోళనకు కారణం ఇదేనా?

భద్రాచలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల ప్యాకేజ్‌పై ఇతర మత ప్రచార నినాదాలు ఉన్నాయి. బలవంతపు మతమార్పిడితో హిందూ జనాభా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. 1950 నుంచి 2015 వరకూ హిందూ జనాభా వాటా 7.82% తగ్గింది.

AP News: ఆ రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లతో జగన్ దోస్తీ.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

విజయవాడ జగన్, సజ్జలపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జాగన్‌కి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి సరఫరా చేసే వారికి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని ఫైర్‌ అయ్యారు.

Advertisment

Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు

అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి. 

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment