BIG BREAKING: పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బ.. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

పాకిస్తాన్‌ కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి జైలు మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని పరార్ అయ్యారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసుల వెతుకుతున్నారు.

New Update

పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి జైలు మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని ఖైదీలు పరార్ అయ్యారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్‌ అని సమాచారం. పరారైన  ఖైదీల కోసం పోలీసుల వేట మొదలుపెట్టారు. కరాచీలో ఎమర్జెన్సీ, పౌరులంతా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. కరాచీలో భూకంపం సంభవించింది. ఈక్రమంలో ఖైదీలను బ్యారక్‌ నుంచి గ్రౌండ్‌లోకి తీసుకొస్తుండగా పారిపోయారు.

pakistan | karachi jail | pakisthan-news | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు