🔴Ahmedabad Plane Crash Live Updates: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం: లైవ్‌ అప్‌డేట్స్

ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్‌లో కూలిపోయింది.

Plane crash : ఫ్లైట్‌ మిస్సయింది  ప్రాణం దక్కింది

ఆలస్యం అమృతం విషం అంటారు కదా! ఆ ఆలస్యం ఆమెను ఈ రోజు ప్రాణాలతో నిలిపింది. ఆమె అదృష్ఠవశాత్తు ప్రాణాలతో బయటపడేలా చేసింది. ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఆమె ఎయిర్‌పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.దీంతో ఫ్లైట్‌ మిస్‌ అయింది. ప్రాణాలతో బయటపడింది.

Air India Plane Crash: పక్షులు ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదం.. !

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఆ విమానాన్ని పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండోచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

Air India Flight Crash : కోటి ఆశలతో బయలుదేరిన నవవధువు...భర్తను చూడకుండానే....

రాజస్థాన్‌కు చెందిన ఖుష్బూకు ఈ మధ్యనే పెళ్లయింది. ఆమె భర్త లండన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో భర్తను కలుసుకునేందుకు  ఖుష్బూ బయలు దేరింది. పెళ్లి తర్వాత తొలిసారి తన భర్తను కలిసేందుకు వెళ్తూ విమాన ప్రమాదంలో మృతి చెందింది.

Air India Plane Crash: ఆస్పత్రికి చేరుకున్న అమిత్‌ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే మృతదేహాలను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్ సివిల్‌ ఆస్పత్రికి చేరుకున్నారు.

Air India Flight Crash : విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాల సంతాపం

ఎయిర్ ఇండియా ప్రమాదం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 240 మందికి పైగా మరణించడం అందరినీ కలిచివేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పై ప్రపంచ దేశాలన్ని తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నాయి.  

Air India Plane Crash: విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్‌

గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది.

Web Stories
web-story-logo Asafoetida Water వెబ్ స్టోరీస్

రాత్రి ఈ నీరు తాగితే ఆ సమస్య పరార్

web-story-logo Braided Hair వెబ్ స్టోరీస్

జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం

web-story-logo Walking Benefits వెబ్ స్టోరీస్

ఎక్కువ వాకింగ్ అవసరమా.?

web-story-logo Ice Cream వెబ్ స్టోరీస్

శరీరం చల్లబడాలంటే ఐస్‌క్రీం తినాలా..?

web-story-logo vivo v50 3 వెబ్ స్టోరీస్

అరాచకమైన ఆఫర్.. Vivo V50 ఫోన్‌పై రూ.4500 డిస్కౌంట్!

web-story-logo Purple Cabbage వెబ్ స్టోరీస్

పర్పుల్‌ క్యాబేజీతో పవర్ ఫుల్ లాభాలు

web-story-logo Black Coffee వెబ్ స్టోరీస్

అలసిపోయే మహిళలకు బ్లాక్ కాఫీ బెస్ట్ తెలుసా..?

web-story-logo resize image akhil వెబ్ స్టోరీస్

అక్కినేని పెళ్ళిలో ఉపాసన- రామ్ చరణ్ స్పెషల్ ఫొటోలు!

web-story-logo Priya Prakash Varrier 2 వెబ్ స్టోరీస్

బీచ్‌లో బుసలు కొడుతున్న ప్రియా ప్రకాష్

web-story-logo bread వెబ్ స్టోరీస్

బ్రెడ్ తినే అలవాటు ప్రమాదకరమా..?

Advertisment

🔴Ahmedabad Plane Crash Live Updates: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం: లైవ్‌ అప్‌డేట్స్

ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్‌లో కూలిపోయింది.

Ahmedabad plane crash: మంటల్లో కాలిపోయిన శరీరాలు.. ఈ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది!

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగిన ప్లేన్ క్రాష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. 250కి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమాన కాలిపోవడంతో అందులో ఉన్న కొందరు ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

Plane Crash: మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రజలను కలచివేస్తోంది. అహ్మదాబాద్‌లోని స్థానిక బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపై కుప్పకూలిన విమానం విజువల్స్ హృదయవిదారకంగా ఉన్నాయి. భవనం కూలడంతో 20 మంది మెడికోలు మృతి చెందారు.

Iran vs USA: అమెరికా స్థావరాలపై దాడులు చేస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన

ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై దాడికి సిద్ధమైందని అమెరికా అధికారులు ఓ మీడియా సంస్థకు చెప్పారు. అలాగే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య అణుచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

suicide drones: పాకిస్తాన్ పై తాలిబాన్ సూసైడ్ డ్రోన్లు...ఎప్పుడైనా అటాక్..

పాకిస్తాన్ శత్రువులు తాలిబన్లు వారిపై అటాక్ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. పాక్ గగనతలంపై తాలిబన్ ఆత్మాహుతి డ్రోన్లు తిరుగుతున్నాయని సమాచారం. ఇవి ఎప్పుడైనా అటాక్ చేయవచ్చునని అంటున్నారు. 

LA: లాస్ ఏంజెలెస్ లోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? ట్రంప్ కుర్చీకి ఇవి ఎసరు పెట్టనున్నాయా?

ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్ మండిపోతోంది. ఆరురోజులుగా నగరం తగలడిపోతోంది. ట్రంప్ పంపిన నేషనల్ గార్డ్స్, మెరైన్ లు కూడా ఆందోళనలను ఆపలేకపోతున్నారు. అసలు లాస్ ఏంజెలస్ లోనే ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి. వివరాలు కింది ఆర్టికల్ లో..

Advertisment

TG Crime: ఓయో రూములో వ్యభిచారం..అరెస్ట్‌ చేసిన పోలీసులు

బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా ఓయో గదులను ఏర్పాటు చేయడంతో పాటు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది.

Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు మార్పు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను మార్చింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని పేర్కొన్నారు.

సిరిసిల్లలో భారీగా మరణాలు.. 5,130 చావులపై UNO ఆందోళన

ఇండియాలోని 49 జిల్లాల్లో 2021 జననాల రేటు కంటే మరణాలు రేటు అధికంగా నమోదైంది. CRS 2021 డేటా ప్రకారం.. సిరిసిల్లాలో జిల్లాలో 5,028 జననాలు నమోదవ్వగా.. 5,130 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం 2,34,425 మరణాలు నమోదయ్యాయని UNO ఆదోళన వ్యక్తం చేసింది.

కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి తుమ్మల.. రేవంత్ బిగ్ స్కెచ్ ఇదేనా?

కాళేశ్వరం కమిషన్ విచారణకు త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు హాజరు కానున్నారు. BRS హయాంలో కేబినేట్ సభ్యుడిగా పలు సబ్ కమిటీల్లో తుమ్మల సభ్యుడిగా పనిచేశారు. దీంతో ఆయన వాగ్మూలం కీలకంగా మారునుంది. మొదటి నుంచి ఆయన హరీశ్, ఈటల, KCR సమాధానాలను తప్పుబడుతున్నారు.

Kaleshwaram EE: చెంచల్‌గూడ జైలుకు కాళేశ్వరం ఇంజినీర్

కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్‌ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ఇంట్లో ACB రైడ్స్ నిర్వహించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Telangana Rain: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు దంచుడే దంచుడు

రాష్ట్రంలో నేటి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Advertisment

Thalliki vandanam :  67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు  : సీఎం చంద్రబాబు నాయుడు

ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో అతి ముఖ్యమైన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి నుంచి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు.

Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రూ.13వేలే.. రూ.2వేలు కట్ - ఎందుకంటే?

ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల్ని రిలీజ్ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనుంది. మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో ఈ విషయం తెలిపింది.

Talliki Vandanam Guidelines: రేషన్ కార్డు మస్ట్.. కారు ఉంటే రాదు - తల్లికి వందనం గైడ్‌లైన్స్

ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రాదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 75శాతం హాజరు ఉండాలి.

AP Police: YCPకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్..?

మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అక్రమాల్లో నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం.

Atchannaidu: ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

Advertisment

Gold Price: మరోసారి లక్ష దాటినా బంగారం ధర!

బంగారం ధర మరోసారి భగ్గుమన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారంధర  రూ.1,00,210కు పలుకుతోంది. అలాగే వెండి ధర రూ.1,08,700 చేరింది. 

Stock Market: రెడ్ జోన్ లో స్టాక్ మార్కెట్లు..ఫ్లాట్ గా ట్రేడింగ్

 దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.

Online Payments: ఫోన్‌పై, గూగుల్ పే ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జీలు.. కేంద్రం క్లారిటీ!!

ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. 

Stock Markets: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..100 పాయింట్లతో సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా దేశీ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 50 పెరిగాయి. ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా బూమ్ లో ఉన్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment