Ahmedabad plane crash: మంటల్లో కాలిపోయిన శరీరాలు.. ఈ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది!

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగిన ప్లేన్ క్రాష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. 250కి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమాన కాలిపోవడంతో అందులో ఉన్న కొందరు ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు