Air India Plane Crash: విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్‌

గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది.

New Update
Air India plane crash, Tata Group to provide Rs 1 crore to families of all victims

Air India plane crash, Tata Group to provide Rs 1 crore to families of all victims

గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ బాధ వర్ణనాతీతమని టాటా సన్స్‌ ఛైర్మన్ ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే క్షతగాత్రులకు కూడా వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని పేర్కొన్నారు. అవసరమైన వాళ్లందరికీ సహకారం అందించి అండగా ఉంటామని స్పష్టం చేశారు. అలాగే ఈ విమానం కూడంతో ధ్వంసమైన బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి కూడా సహకారం అందిస్తామని తెలిపారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు