యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉండాలి.. సీడీఎస్ అనిల్‌ చౌహాన్‌ కీలక వ్యాఖ్యలు

సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు దేశాలైన చైనా, పాకిస్థాన్ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే సుధీర్ఘ యుద్ధాలకు భారత్‌ రెడీగా ఉంటాలని సూచనలు చేశారు.

Robert Vadra: ప్రియాంక గాంధే ప్రధాని కావాలి.. రాబర్ట్‌ వాద్రా సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో ఎంపీల నుంచి కొత్త వాదన కాంగ్రెస్ పార్టీ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రియాంక గాంధీనే ప్రధాని కావాలని కోరారు. అంతేకాదు. ప్రియాంక గాంధీ భర్త వాద్రా రాబర్ట్ కూడా అదే మాటను తాజాగా సమర్దించారు.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

కేరళలో దారుణం.. బంగ్లాదేశ్‌వాసిగా పొరబడి వలస కార్మిడిని కొట్టి చంపిన స్థానికులు

కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. అక్కడి స్థానికులు ఓ వలస కార్మికుడిని బంగ్లాదేశ్‌ వ్యక్తిగా పొరబడి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రామ్‌ నారాయణ్‌ బఘేల్‌(31)గా గుర్తించారు.

Special Intensive Revision: మూడు రాష్ట్రాల్లో 91 లక్షల మంది ఓటర్లకు CEC బిగ్ షాక్

మధ్యప్రదేశ్‌‌ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా భారత ఎన్నికల సంఘం భారీగా ఓటర్ల పేర్లు తొలగించింది. ఇటీవల నిర్వహించిన SIR ప్రక్రియ తర్వాత మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏకంగా 42 లక్షల మంది పేర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

Bangladesh: బంగ్లాదేశ్ బలుపు శేష్ఠలు.. రాయబార కార్యాలయానికి సమన్లు

భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. భారత్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఢాకాలోని భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.

విజయ్ మాల్యా, లలిత్‌ మోదీపై ఉన్న ఆరోపణలు ఏంటి ? భారత్‌ వీళ్లను ఎందుకు రప్పించలేకపోతోంది ?

బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకొని పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, లలిత్‌ మోదీలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఫలించడం లేదు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

బట్టబయలవుతున్న ట్రంప్ నిజస్వరూపం.. చిన్న పిల్లలని కూడా చూడకుండా..

జెఫ్రీ ఎప్‌స్టీన్  కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు అమెరికా రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా బయటపడిన ఎప్‌స్టీన్ డాక్యుమెంట్లలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రస్తావనకు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 

అక్రమ వలసదారులకు అమెరికా బంపర్ ఆఫర్‌

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో స్వచ్ఛందంగా వెళ్లిపోయే వాళ్లకి అమెరికా స్టైఫండ్ ఆఫర్ ఇచ్చింది.

Bangladesh: బంగ్లాదేశ్ బలుపు శేష్ఠలు.. రాయబార కార్యాలయానికి సమన్లు

భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. భారత్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఢాకాలోని భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.

Bangladesh: 54ఏళ్ల ఇండియా-బంగ్లాదేశ్ ప్రయాణం.. దోస్తానా? దుష్మనా?

1971 యుద్ధంలో ఇండియా ఆర్మీని, దౌత్య శక్తిని ధారపోసి పురుడు పోసిన దేశం బంగ్లాదేశ్. అప్పటి నుండి దశాబ్దాల పాటు భారత్ ఆ దేశాన్ని ఓ తమ్ముడిలా ఆదరిస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో అండగా నిలిచింది. 54ఏళ్ల తర్వాత నేడు మారిన పరిస్థితుల కారణంగా ఆ బంధం మసకబారుతోంది.

S-500 Prometheus: ఇది మన చేతికి వస్తే చైనా, పాకిస్థాన్‌లకు చుక్కలే!

అమెరికా రహస్య యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేయగలిగే లెటెస్ట్ టెక్నాలజీని రష్యా తయారు చేసింది. అధునాతన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 ప్రొమేథియస్ అధికారికంగా రంగంలోకి దిగింది. ఈ పవర్ ఫుల్ టెక్నాలజీ భారత్‌కు ఎగుమతి చేసే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి.

Starlink: స్టార్‌లింక్‌ శాటిలైట్లను కూల్చనున్న రష్యా.. వెలుగులోకి సంచలన నిజాలు

ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కూటమిలో 35956 అనే కృత్రిమ ఉపగ్రహం అదుపుతప్పి భూమి దిశగా కదులుతోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. రష్యా నుంచి మరో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

H-1B - Google: హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..  గ్రీన్‌కార్డుల ప్రక్రియలో వేగం

అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ సంస్థలో పనిచేసే హెచ్‌-1బీ (H-1B) ఉద్యోగులకు వచ్చే ఏడాది‘గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియ’ను  వేగవంతం చేయనుంది.

29 నుంచి అసెంబ్లీ...కృష్ణా, గోదావరి జలాలపై వాడివేడిగా చర్చ

కృష్ణా, గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని సీఎం రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారు.

Telangana Agricultural Cooperative Society :  సహకార సంఘాలకు బిగ్‌ షాక్‌..నో ఎలక్షన్స్‌..ఓన్లీ నామినేటెడ్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) ఎన్నికైన పాలకవర్గాలను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇకపై సహకార సంఘాల పాలకవర్గాలను నామినేటెడ్ పాలక మండళ్లుగా ఏర్పాటు చేయనున్నారు.

Telangana phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...కేసీఆర్ కు నోటీసులు ?

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హారీష్‌రావుకు నోటీసులు ఇవ్వాలని సిట్‌ నిర్ణయించింది.

Crime News : పెళ్లికి నిరాకరించిన లవర్..సారీ మై బాయ్‌ అంటూ సూసైడ్

 ప్రేమించిన వ్యక్తి  పెళ్లికి నిరాకరించాడని తీవ్ర మనస్థాపానికి గురైన బీటెక్ విద్యార్థిని సారీ మై బాయ్‌..’ అంటూ ఇంగ్లీసులో వాట్సప్‌ స్టేటస్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  

Remand Report Gade Innayya: గాదె ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..ఇన్నయ్యకు వారితో సంబంధాలు

మాజీ మావోయిస్ట్ నేత, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య. అలియాస్ గాదె ఇన్నారెడ్డి పై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

Year Ender 2025 : నేరాలకు కేరాఫ్...రాచకొండ..పెరిగిన క్రైమ్ రేటు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నేరాలు ఘననీయంగా పెరిగాయి. 2024లో 28,626 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో ఈ సంఖ్య 33,040కు పెరిగింది. మహిళలపైనా గత ఏడాదితో పోలిస్తే 4 శాతం అధికంగా నేరాలు నమోదైనట్లు తెలుస్తోంది.

Telangana Govt Orders : తెలంగాణ ప్రభుత్వం..కీలక నిర్ణయం..ఆ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఖాళీ

నిధుల లేమితో బాధపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాపై అద్దె భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31లోగా ప్రైవేటు భవనాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

Tirupati: వెంకన్న బంగారం మాయం...విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది.

AP Government : గర్భిణులకు ఏపీ సర్కారు న్యూఇయర్ గిఫ్ట్...ఇక ఆ ఇబ్బంది నుంచి విముక్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గర్భిణులకు ఇది ఎంతగానో ఉపకరించే విషయం. రాష్ట్రంలోని గర్భిణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP Crime: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య!

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర ఒకరిని, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్‌ప్లాంట్‌ దగ్గర మరొకరిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. వీళ్లిద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో ఈ హత్యలు దుమారం రేపుతున్నాయి.

Cyber Crimes: ఏడాదిలో రూ.751.40 కోట్లు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నట్లు గణంకాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఏకంగా రూ.756.40 కోట్లు కాజేశారు.

Temperatures: ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.

Andhra Pradesh: చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇంతపెద్ద తీర ప్రాంతంలో ఎంతో విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. ఇవి దేశ రక్షణ, సెమికండక్టర్‌ రంగంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

Coastal Region: ఆంధ్రాతీరం భారత్‌కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే!

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న తీరప్రాంత ఇసుకలో లభించే అరుదైన ఖనిజాలు, ఇండియా క్లీన్ ఎనర్జీ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే మోనజైట్, ఇల్మెనైట్, రూటిల్ వంటి ఖనిజాలు కేవలం సాధారణ ఇసుక కాదు.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఏఐతో కోడింగ్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్‌ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.

Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో రికార్డులు.. వారం రోజుల్లో మల్టీబ్యాగర్..!

Meesho షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వారం రోజుల్లోనే మల్టీబ్యాగర్‌ స్థాయికి చేరింది. ఐపీఓ ధర రూ.111 నుంచి రూ.233.50కి చేరగా, UBS 'బై' రేటింగ్ ఇచ్చింది. యూజర్ బేస్ పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం భవిష్యత్తులో లాభాలకు దోహదపడనున్నాయి.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Anant Ambani: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్‌ అంబానీ రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

Indian Market: రూపాయి @ 91..మళ్ళీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం దీని విలువ డాలర్ కు 91 రూ. చేరుకుంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ మళ్ళీ ఈరోజు భారీ నష్టాలను చవి చూసింది. నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2