Unnao rape case: రేపిస్ట్ తండ్రి కోసం కూతురు సంచలన లేఖ

ఢిల్లీ హైకోర్టు ఉన్నావ్ అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పుతో మరో సారి ఈ సంచలన కేసు వార్తలోకి వచ్చింది. దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కుమార్తె ఇషితా సెంగార్ రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Lalit Modi: వెటకారంగా పోస్ట్..తర్వాత సారీ...వీళ్ళ ఆటలింకెన్నాళ్ళు?

చేసింది వెధవ పని..పైగా తప్పించుకుని పారిపోయి..వేరే దేశాల్లో తలదాచుకున్నారు. కానీ బలుపు మాత్రం ఇంకా అలాగే ఉంది. ఆర్థిక నేరాలకు శిక్షలు పడకపోవడంతో లలిత్ మోదీ లాంటి వారు రెచ్చిపోతున్నారు. తాజాగా అతను పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది.

Maharastra: ఒక్కటైతున్న పొలిటికల్ ఫ్యామిలీస్.. మహారాష్ట్రలో BJPకి మూడిటన్లే

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు బద్ధశత్రువులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు మనుగడ కోసం తిరిగి ఒక్కటవుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు విభేదాలు పక్కనపెట్టి చేతులు కలపగా, ఇప్పుడు పవార్ కుటుంబంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Delhi Stray Dogs: వీధి కుక్కల లెక్కింపు బాధ్యత టీచర్లకు.. దుమారం రేపుతున్న ప్రభుత్వ ఆదేశం

ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వీధి కుక్కలను లెక్కించడానికి టీచర్లను రంగంలోకి దించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

INSV Kaundinya: ఇంజిన్ లేని ఇండియన్ నేవీ షిప్.. INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా?

భారత నౌకాదళానికి చెందిన INSV కౌండిన్య షిప్ డిసెంబర్ 29, 2025న గుజరాత్‌లోని పోర్‌బందర్ నుండి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి విదేశీ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇంజిన్ లేని ఈ ఓడతో వేల ఏళ్ల నాటి భారత్-అరబ్ వాణిజ్యం పునరుద్ధరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.

Supreme Court: ఆరావళిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.

Sperm Donation: విచ్చలవిడిగా వీర్యదానం చేస్తానంటే కుదరదు.. ఈ రూల్స్ పాటించాల్సిందే!

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారత సంతానోత్పత్తి నియంత్రణ చట్టం (ART Act 2021), ICMR మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రులు, స్పెర్మ్ బ్యాంకులు కఠినమైన నిబంధనలను అమలు చేస్తాయి. స్పెర్మ్ డొనేషన్‌లో హాస్పిటల్స్ చాలా రూల్స్ పాటిస్తాయి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Lalit Modi: వెటకారంగా పోస్ట్..తర్వాత సారీ...వీళ్ళ ఆటలింకెన్నాళ్ళు?

చేసింది వెధవ పని..పైగా తప్పించుకుని పారిపోయి..వేరే దేశాల్లో తలదాచుకున్నారు. కానీ బలుపు మాత్రం ఇంకా అలాగే ఉంది. ఆర్థిక నేరాలకు శిక్షలు పడకపోవడంతో లలిత్ మోదీ లాంటి వారు రెచ్చిపోతున్నారు. తాజాగా అతను పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది.

China-Taiwan: చైనా-తైవాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సైన్యం

జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చైనా, తైవాన్ మధ్య మరోసారి అగ్గిని రాజేశాయి. తైవాన్‌ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని వ్యాఖ్యానించారు.

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్‌ హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Bangladesh: భారత్‌పై విషం కక్కిన బంగ్లాదేశ్.. ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేస్తామంటూ హెచ్చరిక

హదీ హత్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇంకిలాబ్‌ మోంచా.. ఇప్పుడు భారతీయులపై విషం కక్కింది. బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయుల వర్క్‌ పర్మిట్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.  

Ukraine War End: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ.. యుద్ధం ముగింపుపై కీలక వ్యాఖ్యలు

తాజాగా ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో తుది గడువు ఏమి లేదన్నారు. యుద్ధం ముగింపు పైనే ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.  

2025 రిమైండర్: ప్రపంచంలో ఈ ఏడాది జరిగిన కీలక పరిణామాలివే!

2025 సంవత్సరం ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన, ఎన్నో సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచిపోయింది. అగ్రరాజ్యాల్లో అధికార మార్పిడి నుంచి అంతర్జాతీయ యుద్ధాల వరకు, సాంకేతిక విప్లవం నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు అనేక సంఘటనలు ఈ ఏడాది ప్రపంచ గమనాన్ని మార్చేశాయి.

Usman Hadi Killers: బంగ్లాదేశ్‌ పోలీసులు సంచలనం.. భారత్‌లోనే ఉస్మాన్‌ హాదీ హంతకులు!

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలను భారత్ మీదకు నెట్టేందుకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ అవాస్తవాలను తిప్పికొడుతూ అసలు నిజాలను ప్రపంచం ముందు ఉంచింది.

Hyderabad : హైదరాబాద్‌లో ఘనంగా శ్వాస ఐడియాస్ లోగో ఆవిష్కరణ

అలర్జీ అనే సమస్యపై ప్రజల్లో, వైద్య విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది.

Telangana Police Commissionerate: రాజధాని పోలీస్‌ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ..రాచకొండ.. ఇకపై లష్కర్‌!

హైదరాబాద్‌ నగరం బృహత్‌ నగరంగా విస్తరించడంతో  జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో  రాజధానిలోని పోలీసు కమిషనరేట్లనూ పునర్వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Telangana: ఆస్ట్రేలియా ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ..!

హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్‌ ఆస్ట్రేలియాలో లిబరల్‌ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్‌ ఆస్ట్రేలియా లిబరల్‌ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు.

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థినుల మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు  మృతి చెందారు. మృతులు ఇద్దరు మహబూబాబాద్ మండలం గార్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

Telangana Assembly: బాగున్నారా?.. అసెంబ్లీలో కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి పలకరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్‌రెడ్డి , ప్రతిపక్షనేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Telangana Legislative Coucil: తెలంగాణ శాసన మండలి వాయిదా..

తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Telangana Assembly 2025: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్ ల ఆందోళన

పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ లీడర్లు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు మాజీ సర్పంచ్‌‌‌‌లను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు.

Cabinet: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనా సౌలభ్యం, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు అలాగే కొన్ని నియోజకవర్గాల మార్పులకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Train Accident:  రైలు ప్రమాదంతో నిలిచిన పలు రైళ్లు...అనేక రైళ్లు ఆలస్యం..హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.

Train Fire: అర్థరాత్రి అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది.  ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

Srikakulam : అర్ధరాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్...ఎవరోస్తారో రండి అంటూ..

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్‌చల్ చేశారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో చంపేస్తున్న చలి.. మరో రెండు రోజులు గజ గజే!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతాయి.

Machilipatnam : మచిలీపట్నంలో హైటెన్షన్‌ ..రంగా వర్ధంతి లో ఉద్రిక్తత

మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నియోజకవర్గంలోని నాయుడు పేటలో వంగవీటి మోహనరంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కు ప్రాణహాని ఉందని శ్రీనివాస్‌తో పాటు దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది.

Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఏఐతో కోడింగ్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్‌ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.

Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో రికార్డులు.. వారం రోజుల్లో మల్టీబ్యాగర్..!

Meesho షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వారం రోజుల్లోనే మల్టీబ్యాగర్‌ స్థాయికి చేరింది. ఐపీఓ ధర రూ.111 నుంచి రూ.233.50కి చేరగా, UBS 'బై' రేటింగ్ ఇచ్చింది. యూజర్ బేస్ పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం భవిష్యత్తులో లాభాలకు దోహదపడనున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2