2025లో చోటుచేసుకున్న ఆసక్తికర రాజకీయ పరిణామాలు ఇవే ..

2025 ఏడాదిలో భారత్‌లో ఎన్నో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ఓచోట ప్రభుత్వం మారిపోవడం, మరోచోట అధికార పార్టీ తమ పట్టును నిరూపించుకోవడం లాంటివి జరిగాయి. ఈ ఏడాదిలో జరిగిన ఆసక్తికర రాజకీయ పరిణామాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పాకిస్థాన్‌కు ఇక చుక్కలే.. మరో దాడికి సిద్ధమవుతున్న భారత్

భారత్‌ మరో వ్యూహాత్మక ప్లాన్‌కు సిద్ధమయ్యింది. చీనాబ్ నదిపై మరో విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించి ఓ ప్లాన్‌ను కూడా రూపొందించింది.

Alcohol : మందుతాగితే ఇంగ్లీష్‌ అనర్ఘలంగా ఎందుకు మాట్లాడుతారో తెలుసా? విషయం తెలిస్తే షాకవుతారు..

ఆధునిక కాలంలో పార్టీ ఏదైనా మందు ఉండటం సహాజం. అయితే సిట్టింగ్ వేసినప్పుడు మనం ఒక విచిత్రాన్ని గమనిస్తూ ఉంటాం. మామూలు సమయంలో సరిగా మాట్లాడని వాడు కూడా, రెండు పెగ్‌లు పడగానే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటాడు. ఎందుకో తెలుసా?

Work from the railway station : సికింద్రాబాద్‌లో ‘స్మార్ట్‌’ సౌకర్యాలు..ఇక మీదట వర్క్‌ ఫ్రం రైల్వే స్టేషన్‌

మన రైల్వేస్టేషన్‌లు స్మార్ట్‌ అవుతున్నాయి. ఇక మీదట హడావుడిగా ఊరెళ్లాల్సి వస్తే..చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ట్రైన్‌ కోసం వేచి చూసే క్రమంలో రైలు రావడానికి మరింత సమయం ఉంటే అక్కడే మన ఆఫీసు పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంది..

New Rules 2026 కొత్త రూల్స్: జనవరి 1 నుండి మారబోతున్న 10 అంశాలు ఇవే!

New Rules 2026: కొత్త ఏడాది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు.. మన జేబులపై, జీవితాలపై ప్రభావం చూపబోతోంది. 2026 జనవరి 1నుండి బ్యాంకింగ్, రేషన్ కార్డులు, గ్యాస్ ధరలు, జీతాల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు ప్రతి......

Bangladesh: భగ్గుమంటున్న బంగ్లాదేశ్.. యూనస్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే!

మాజీ ప్రధాని షేక్ హసీనా గతేడాది జమాతే ఇ ఇస్లామీని పూర్తిగా నిషేధించింది. అయితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వెంటనే నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం జమాతే ఇ ఇస్లామీపై ఉన్న నిషేధాన్నిఎత్తివేసింది. దీంతో బంగ్లాలో మతపరమైన దాడులు చెలరేగాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో అట్టడుగుతున్న పరిస్థితులు.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు!

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ జరగాల్సిన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ సంగీత కచేరీ రద్దు అయ్యింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

2 సెకన్లలోనే 700 కి.మీ వేగంతో దూసుకెళ్లిన చైనా ట్రైన్‌.. వీడియో వైరల్

గత కొన్నేళ్ల నుంచి చైనా హైస్పీడ్ రైళ్ల నెట్‌వర్క్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా అత్యంత వేగంగా దూసుకెళ్లే మ్యాగ్లెవ్‌ రైలను పరీక్షించింది. ఈ టెస్టులో రైలు కేవలం 2 సెకన్లలోనే 0 నుంచి 700 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది.

California: పండుగ దినాన ప్రకృతి ప్రకోపం..ముంచెత్తిన తుఫాన్‌

California: జనమంతా క్రిస్మస్‌ సంబురాల్లో తేలియాడుతుండగా అమెరికాలో ఒక్కసారిగా తుఫాన్‌ తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. పండుగ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలనుకున్నా అమెరికా వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది.

Operation Sindoor: పాకిస్థాన్‌ను వీడని ఆపరేషన్‌ సిందూర్‌ భయం

పహల్గామ్ లోయలో విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న పాక్‌ఉగ్రమూకలకు భారత్‌ వారి దేశంలోనే గట్టి బుద్ది చెప్పిన విషయం తెలిసిందే. నాటి దాడితో పాకిస్థాన్‌కు భయం పట్టుకుంది. దాయాది దేశానికి ఆపరేషన్ సిందూర్‌ భయం ఇంకా వదలట్లేదు.

Syria: సిరియాలో ఉగ్రదాడి, మసీదులో పేలిన బాంబు.. 8 మంది మృతి

సిరియాలో మరో దారుణం జరిగింది. ఓ మసీదులో బాంబు పేలి 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇమామ్ అలీ బిన్ అబీ తలీబ్ మసీద్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన మాజీ ప్రధాని కొడుకు, దేశం అన్ని మతాలకు చెందిందంటూ పిలుపు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్‌ రెహమాన్‌ బంగ్లాదేశ్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. షేక్ హసీనా స్థానం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

బంగ్లాదేశ్‌కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా నియోజకవర్గం నుంచి ఓ హిందూ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

TTP: పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రసంస్థ..త్వరలో వైమానిక దళం ఏర్పాటు..

తమ దేశ రక్షణకు ఆయా దేశాలు వైమానిక దళాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ, ఒక ఉగ్రవాద సంస్థ వైమానిక దళం ఏర్పాటు చేయడమంటే అంత ఆషామాషీకాదు. కానీ, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఒకటి త్వరలో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంచలనం రేపింది.

Telangana: నీళ్లనుకుని కెమికల్ ఇచ్చిన తల్లి.. కొడుకు మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుకి తల్లి మాత్ర ఇచ్చింది. ఆ తర్వాత తాగు నీళ్లనుకొని పొరపడి ప్రమాదకర రసాయనాన్ని ఇచ్చింది. అది తాగడంతో కొడుకు వెంటనే మృతి చెందడం కలకలం రేపింది.

Road accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో 22 మంది

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  కంది వద్ద NH 65పై ఆగి ఉన్న టిప్పర్ ను ఆర్టీసీ బస్సుఢీ కొట్టింది. మెదక్ నుంచి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Telangana Elections: తెలంగాణలో మరో ఎలక్షన్.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?

పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘననీయ స్థానాలను దక్కించుకున్నామన్న ఉత్సాహంతో ఉన్న అధికార పార్టీ అదే ఊపులో పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

MP Raghunandan Rao : ముఖ్యమంత్రికి బూతులు తప్ప సబ్జెక్ట్ లేదు..ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు ఆరోపించారు. అసలు ఆ భాష ఏంటి? మీ ఇద్దరి భాషతో రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం పోతుందని ఆయన అన్నారు.

Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి లో ముఖ్యమంత్రి అవినీతి..జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు

పాలమూరు- రంగారెడ్డి లో ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని, కొంచెం పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ కు వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జనంబాటలో భాగంగా కవిత నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో పర్యటించారు.

Actor Shivaji: నాపై కుట్ర జరుగుతోంది...మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ

టాలీవుడ్‌ నటుడు శివాజీ ఇటీవల దండోరా సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Pushpa 2 Stampede : అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్‌...పుష్ప 2 తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చడం గమనార్హం.

Srikakulam : అర్ధరాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్...ఎవరోస్తారో రండి అంటూ..

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్‌చల్ చేశారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో చంపేస్తున్న చలి.. మరో రెండు రోజులు గజ గజే!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతాయి.

Machilipatnam : మచిలీపట్నంలో హైటెన్షన్‌ ..రంగా వర్ధంతి లో ఉద్రిక్తత

మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నియోజకవర్గంలోని నాయుడు పేటలో వంగవీటి మోహనరంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కు ప్రాణహాని ఉందని శ్రీనివాస్‌తో పాటు దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది.

Amaravati : మంత్రి నారాయ‌ణ ఎదుటే కుప్ప‌కూలి అమ‌రావ‌తి రైతు మృతి

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన మందడం గ్రామసభలో విషాదం నెల‌కొంది. మున్సిప‌ల్‌ మంత్రి నారాయ‌ణ పాల్గొన్న గ్రామసభలో రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదనకు గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

YS Jagan: జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ ర‌ద్దు!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈరోజు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో ఉండాలనుకున్న ఆయన, అనారోగ్యం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారు.

Tirupati: వెంకన్న బంగారం మాయం...విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఏఐతో కోడింగ్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్‌ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.

Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో రికార్డులు.. వారం రోజుల్లో మల్టీబ్యాగర్..!

Meesho షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వారం రోజుల్లోనే మల్టీబ్యాగర్‌ స్థాయికి చేరింది. ఐపీఓ ధర రూ.111 నుంచి రూ.233.50కి చేరగా, UBS 'బై' రేటింగ్ ఇచ్చింది. యూజర్ బేస్ పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం భవిష్యత్తులో లాభాలకు దోహదపడనున్నాయి.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2