దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్‌ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్

పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Sharad Pawar Health Update : శరద్ పవార్ కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (85) అస్వస్థతకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా గొంతు నొప్పితో పాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆయనను, ఈరోజు మధ్యాహ్నం బారామతిలోని తన నివాసం నుండి పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించారు.

Dhruv Sharma : ఒకపుడు రైజింగ్ బిజినెస్‌ స్టార్‌..నేడు కటకటాల్లోకి..

హరియాణాలోని  గురుగ్రామ్‌కు చెందిన  ప్రముఖ లగ్జరీ హబ్‌ ‘32 అవెన్యూ’ ఇప్పుడు రూ.500 కోట్ల కుంభకోణానికి కేంద్ర బిందువు కావడం సంచలనంగా మారింది. ఒకపుడు  రైజింగ్ బిజినెస్‌ స్టార్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో చేరిన కంపెనీ సీఈఓ ధ్రువ్‌ శర్మ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Private Photos : చదువుకుంటుందని ఫోన్ కొనిస్తే... అమ్మ,పెద్దమ్మ న్యూడ్ ఫోటోలు లవర్ కు పంపింది!

బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు కోసం మొబైల్ కావాలని అడిగిన కూతురికి నమ్మకంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిస్తే, ఆ అమ్మాయి మాత్రం దాన్ని దారుణమైన పనులకు వాడుకుంది.

BIG BREAKING: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు బిగ్ షాక్!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో సోమవారం అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో వాయిదా పడుతూ వచ్చింది. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాసం తీసుకొచ్చేందుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి.

Sarvam AI: ఆర్టిఫిషియల్ రంగంలో సత్తా చాటిన భారత్.. చాట్ GPT, జెమినిలను బీట్ చేసిన మన AI టూల్స్

భారత్‌కు చెందిన 'సర్వమ్ ఏఐ' అనే స్టార్టప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి గ్లోబల్ దిగ్గజాలకు కొన్ని కీలక విభాగాల్లో షాక్ ఇస్తూ, భారతీయ గడ్డపై తయారైన ఈ 'సావరీన్ ఏఐ' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Asian Indoor Championships: చైనాలో భారత్ తొలి జయకేతనం: అథ్లెటిక్స్‌లో తేజస్విన్ శంకర్‌కు 'గోల్డ్'

చైనాలోని టియాంజిన్ వేదికగా జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో తేజస్విన్ శంకర్ పురుషుల హెప్టాథ్లాన్ విభాగంలో విజయాన్ని సాధించారు. మొత్తం ఏడు రకాల ఈవెంట్స్ ఉండే ఈ పోటీలో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 5993 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ఢిల్లీకి రానున్న సుందర్ పిచాయ్, శామ్‌ ఆల్ట్‌మన్.. హోటల్‌ ధరలకు రెక్కలు.. ఒక్క రోజుకు రూ.32 లక్షలు

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ఈ టెక్‌ దిగ్గజాలు పాల్గొననున్నారు. దీంతో ఢిల్లీలోని హోటల్‌ గదుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Ali Khamenei: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలనం.. 37 ఏళ్ల ఇరాన్ సంప్రదాయానికి బ్రేక్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్‌కు దగ్గర్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్‌ చేశారు.

Japan’s Takaichi: జపాన్‌లో చరిత్ర సృష్టించిన తొలి మహిళా ప్రధాని.. చెప్పి మరీ కొట్టింది

జపాన్ రాజకీయాల్లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. 2025 అక్టోబర్‌లోనే ఆ దేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి సనాయే తకైచి బాధ్యతలు చేపట్టారు. 2026 ఫిబ్రవరి 8న జపాన్‌లో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆమె లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.

మూడో ప్రపంచ యుద్దం అంచున అమెరికా-ఇరాన్.. క్షణం క్షణం ఏం జరుగుతుందొన్న భయం!

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. అణు చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధ మేఘాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందా?

Pakistani Air Base: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్

గతేడాది మేలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సంక్షిప్త యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. కేవలం గంటల వ్యవధిలో పాకిస్థాన్‌ను భారత్ కోలుకోలేని దెబ్బ తీసి, కాళ్ల బేరానికి తెచ్చిన వైనంపై ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు.

Jeffrey Epstein: జెఫ్రీ ఎప్‌స్టీన్ వింత ప్రయోగాలు.. వందల మంది పిల్లల్ని పుట్టించాలని ల్యాబ్

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే ఓ అమెరికా ఫైనాన్షియర్ ఒక ప్రైవేట్ ఐల్యాండ్ కొని, అక్కడికి వెళ్లడానికి ఓ జెట్ విమానం ఏర్పాటు చేసుకొని ఓ రహస్య సామ్రాజ్యాన్నే నిర్మించాడు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ నేత మృతి

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై వివక్ష కొనసాగుతోంది. తాజాగా మరో హిందూ నేత అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అవామీ లీగ్‌కు చెందిన మాజీ నేత రమేషన్ చంద్రసేన్‌ (86) 18 నెలలుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయాడు.

CM Revanth Reddy : మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ.. ఆలోచించి ఓటేయండి : సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం  నిర్వహించారు.

Online Gaming Scam : భారీ ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు...దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల భారీ కుంభకోణం

టెక్నాలజీ ముసుగులో సాగుతున్న భారీ ఆన్‌‌లైన్ గేమింగ్ దందా గుట్టును డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు రట్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు..చిన్న సమాచారంతో మొదలైన విచారణ ఏకంగా రూ. 5,000 కోట్ల భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది.

CM Revanth: ఖాతాల్లోకి 6 వేలు.. మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్!

రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 11న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. 10న రైతు భరోసా నిధులు జమచేయనుంది.

Suicide : సైబర్ నేరగాళ్ల వేధింపులు.. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి

సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన రామరావు అనేవ్యక్తిని సైబర్ నేరగాళ్లు మూడు రోజులుగా మానసికంగా వేధించడంతో  ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు.

Telangana: మద్యం ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా వైన్స్ షాపులు బంద్!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ డ్రై డే ప్రకటించింది. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 13న ఎన్నికల రిజల్ట్స్ రోజు కూడా వైన్స్ బంద్ చేయనున్నారు.

BIG BREAKING: పాత జిల్లాలు రద్దు.. సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ!

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరదించారు. రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

Rudrama Rocket: తొలిసారి ఓరుగల్లు గడ్డపై రాకెట్ ప్రయోగం.. ఆకాశంలోకి దూసుకెళ్లనున్న ‘రుద్రమ’ రాకెట్

వరంగల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా ఒక మోడల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.

AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా.. ముహూర్తం ఎప్పుడంటే?

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Amaravati Quantum Valley : అమరావతి క్వాంటం వ్యాలీ: దేశానికే గేమ్ ఛేంజర్.. ప్రత్యేకతలివే?

ఈ వ్యవస్థ ద్వారా ఎవరైనా క్వాంటం రంగంలో నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం విశేషం. పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.

Woman And Boy Incident: ఆమెకు 37 అతనికి 17 ఇద్దరి మధ్య ఎఫైర్..భర్త, అత్తను లేపేందుకు స్కెచ్.. చివరకు ఏం జరిగిందంటే..?

చిత్తూరు జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన 37 ఏళ్ల మహిళ, అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ఆమె ఆ బాలుడితో కలిసి స్కెచ్ వేసింది. అత్తపై మైనర్ దాడి చేయగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Vijayawada : చైల్డ్ పోర్న్ చూస్తున్నారా? అయితే జైలుకే!.. ఐదేళ్ల జైలు, 10 లక్షల జరిమానా!

స్మార్ట్‌ఫోన్ మాయలో పడి యూత్ తమ బంగారు భవిష్యత్తును బుడిద చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ చూడటం, వాటిని ఇతరులకు షేర్ చేయడం వంటి పనులతో తెలియకుండానే కటకటాల పాలవుతున్నారు.

Fire Accident: కాలి బుడిదైన మరో ట్రావెల్ బస్సు.. 39 మంది..

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ప్రయాణికులను డ్రైవర్ అలెర్ట్ చేయగా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.

తిరుమల లడ్డూలో లబ్సా కెమికల్ ఉందా.. ఇది ఎంత ప్రమాదమో తెలుసా?

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని YCP ప్రభుత్వంపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రిక్రూట్‌మెంట్ బోర్డు సైతం కల్తీమయమని ఆమె ఎద్దేవా చేశారు.

Pawan Kalyan : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు!

‘ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతార’ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

Human city on the Moon: చంద్రుడిపై ఫస్ట్ నగరం.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన

రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో డబ్బులు పోగట్టుకున్న వారికి గుడ్‌న్యూస్.. వారికి బ్యాంక్‌ నుంచి రూ.25వేలు

ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్‌, సైబర్ మోసాల వార్తలు ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు గురై డబ్బులు పోగొట్టుకున్న వారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందించనున్నారు.

Sundar Pichai: ఆంథ్రోపిక్‌ ఏఐ టూల్‌పై భయపడాల్సిన పని లేదు.. సుందర్ పిచాయ్‌ కీలక ప్రకటన

ఆంథ్రోపిక్‌పై గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు.

Bharat Taxi: అందుబాటులోకి వచ్చిన భారత్‌ ట్యాక్సీ సేవలు

ప్రస్తుతం క్యాబ్‌ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

US tariff: అమెరికా సుంకాల తగ్గింపుతో ఈ కంపెనీలకు చాలా లాభం

భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Cognizant jobs : ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ బంపర్ ఆఫర్.. ఏకంగా 25 వే జాబ్స్!

అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న టైమ్ లో కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2