Rahul Gandhi : మోడీ కాంప్రమైజ్ .. దేశాన్ని అమ్మేశాడు.. రాహుల్ సంచలన ఆరోపణలు!

ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

Drinkers: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తాగిపడిపోతే ఆ సేవలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్లకోసం డ్రైవర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

JEE Mains final : జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి పరీక్షల షెడ్యూళ్లను  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు (సోమవారం) విడుదల చేసింది.

Yogi Adityanath: యోగి ఆధిత్యనాథ్‌ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు బ్రేక్

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను అందించాలని సూచనలు చేశారు. అవినీతి రహిత పాలన దిశగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

Arun Panwar : యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్‌..

కట్నం తీసుకోవడం చట్టరీత్యనేరం..అయితే కట్నం పేరు చెప్పకుండా చాలామంది బహుమతుల రూపంలో అత్తగారి కుటుంబం నుంచి పెద్దమొత్తంలో నగదు, నగలు తీసుకుంటున్నారు. తాజాగా అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ కట్నం కింద రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం తీసుకోవడం సంచలనంగా మారింది.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 25 శాతం తగ్గనున్న పదో తరగతి సిలబస్

దేశంలో అక్షరాస్యతలో ముందున్న కేరళ.. విద్యారంగంలో మరోసారి కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. పదో తరగతి విద్యార్థులపై అకడమిక్‌ భారాన్ని తగ్గించనుంది. 25 శాతం సిలబస్‌ను తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Father Kills Daughter : కన్న కూతురిని చంపిన తండ్రి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్ధేశంతో అని తెలియడం తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల్లో పోటీకి అడ్డుగా మారిందని కన్నకూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు ఆ కసాయి తండ్రి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Mahatma Gandhi : ఆస్ట్రేలియాలో దారుణం.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కోసుకుని ఎత్తుకెళ్లారు!

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు.

India Tariffs : మోదీ ప్లాన్ కు భయపడ్డ ట్రంప్.. అందుకే వెనక్కి తగ్గాడా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తగ్గారు. భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.

Inida-US Trade Deal: 18 శాతానికి టారిఫ్‌లు తగ్గింపు.. భారత్‌కు లాభనష్టాలేంటో తెలుసా ?

ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Trump: ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపు.. మౌనం పాటిస్తున్న మోదీ, పుతిన్

భారత్‌పై 18 శాతానికి టారిఫ్‌ను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీటిని సున్నా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు భారత్‌ ఒప్పకున్నట్లు వెల్లడించారు.

Sheikh Hasina: షేక్ హ‌సీనాకు బిగ్‌షాక్.. ప‌దేళ్లు జైలుశిక్ష‌

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఢాకాలోని పూర్వాచల్ న్యూటౌన్ ప్రభుత్వ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపుపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.

Trump: ఇండియాకు ట్రంప్ గుడ్‌న్యూస్.. భారీగా టారిఫ్‌లు తగ్గింపు

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం జరిగింది. వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేశారు. ప్రతీకార సుంకాలను 18 శాతం తగ్గిస్తున్నామని పేర్కొన్నారు.

ఈయూ ప్రతినిధి సంచలన ప్రకటన.. యూరప్ సైన్యం ఏర్పాటు ప్రమాదకరమని హెచ్చరిక

గ్రీన్‌లాండ్‌ అంశంలో అమెరికా, ఐరోపా దేశాల మధ్య విభేదాలు తలెత్తడంతో తాజాగా యురోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశం చర్చనీయమవుతోంది. దీనిపై స్పందించిన EU ఫారిన్ పాలసీ చీఫ్‌ కాజా కల్లాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్ సైన్యం ఏర్పాటు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. 

Zaheerabad road accident :  జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

CM Revanth: కేసీఆర్‌ సిట్‌ విచారణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్‌ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై సీఎం రేవంత్‌ స్పందించారు. చేసిన తప్పులకు అధికారులు నోటీసులు పంపిస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.

Travel Scam : ఆధ్యాత్మిక యాత్రల పేరుతో ట్రావెల్ ఏజెన్సీ మోసం..

ఆధ్యాత్మిక యాత్రల పేరుతో పర్యాటకులను విదేశాలకు తీసుకుపోయి అక్కడే వారిని వదిలేసి వచ్చిన ఒక ట్రావెల్‌ ఏజెన్సీ మోసం కడప జిల్లాలో వెలుగు చూసింది. కడపకు చెందిన 'గో న్యూ హాలిడేస్ ట్రావెల్ ఏజెన్సీ శ్రీలంక టూర్ ప్యాకేజీ పేరుతో పర్యాటకులను నమ్మించి మోసం చేసింది.

BIG BREAKING: ముగిసిన కేసీఆర్‌ సిట్‌ విచారణ..

ఫోన్ ట్యాపింగ్ కేసులో  కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్‌పై ప్రశ్నించారు. కేసీఆర్‌ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.

Telangana: కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రేవంత్ సర్కార్‌ భారీ సాయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Phone tapping case: SIT విచారణలో KCR ఎమోషనల్..

BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్‌లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

TG EAPCET: ఎంసెట్, పీజీఈసెట్ ఇక ఈజీ.. క్షణాల్లో మార్కులు.. సర్కార్ తెచ్చిన సంచలన మార్పులివే!

ఎప్‌సెట్, పీజీఈసెట్‌ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ ఏడాది నుంచి వీటి పరీక్షా విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

Crime : భార్య వివాహేతర సంబంధం..గొంతుకోసి చంపిన భర్త

ఐదేళ్లక్రితం పెళ్లిచేసుకున్న ఒక జంట మధ్యలో మరో వ్యక్తి రావడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి దూరమయ్యారు. ఈ క్రమంలోనే గొడవలు ఎక్కువై భార్యను గొంతుకోసి చంపాడు. కాగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Travel Scam : ఆధ్యాత్మిక యాత్రల పేరుతో ట్రావెల్ ఏజెన్సీ మోసం..

ఆధ్యాత్మిక యాత్రల పేరుతో పర్యాటకులను విదేశాలకు తీసుకుపోయి అక్కడే వారిని వదిలేసి వచ్చిన ఒక ట్రావెల్‌ ఏజెన్సీ మోసం కడప జిల్లాలో వెలుగు చూసింది. కడపకు చెందిన 'గో న్యూ హాలిడేస్ ట్రావెల్ ఏజెన్సీ శ్రీలంక టూర్ ప్యాకేజీ పేరుతో పర్యాటకులను నమ్మించి మోసం చేసింది.

ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు!

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

BIG BREAKING : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్!.. గుంటూరులో హై అలెర్ట్!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

BREAKING: టీడీపీ శ్రేణుల దాడి.. అంబటి ఇంట్లో రక్తపు మరకలు (VIDEO)

వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై TDP శ్రేణులు భారీ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అంబటి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని టేబుల్‌పై రక్తపు మరకలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

AP : అంబటికి సినిమా చూపిస్తాం.. కేంద్రమంత్రి 24 గంటల డెడ్ లైన్!

అంబటి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంబటి బరితెగించి చంద్రబాబును దుర్మార్గమైన భాషతో కించపరిచారని, ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం, 24 గంటల్లో ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు.

Guntur: గుంటూరులో టెన్షన్‌..టెన్షన్‌..అంబటి ఇంటిపై దాడి

పీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్నగర్‌లోని అంబటి ఇంటి పై దాడి చేసి ఇంటితో పాటు కారును ధ్వంసం చేశారు.

ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు.. 15 నిమిషాల్లోనే రూ. 13 లక్షల కోట్ల లాభం

భారత్‌పై విధించిన సుంకాలను ట్రంప్ 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్‌ చూపించింది. దీంతో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Budget 2026: MGNREGAతో పోలిస్తే, జీ రామ్ జీ స్కీమ్ కు భారీగా నిధులు.. ఉపాధి హామీకి ఎంత బడ్జెటో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు.

Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. పూర్తి వివరాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Budget 2026: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!

కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బడ్జెట్ నిర్ణయాలు భారీగా బ్రేక్ వేశాయి. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి.

Budget 2026: వేతన జీవులకు నిరాశ.. ఆదాయపు పన్నుపై మార్పులు లేకుండా బడ్జెట్

2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.

BUDGET 2026: పాక్, చైనాలకు ఇక చుక్కలే..ఈ వార్త చూస్తే ఆ దేశాలకు వణుకు పుట్టాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ ఏడాది మొత్తంగా రూ.7.85 లక్షల కోట్లు కేటాయించింది.

BUDGET 2026: బడ్జెట్లో నిర్మలమ్మ ఏం చెప్పింది.. స్టాక్ మార్కెట్ క్రాష్‌కు కారణం అదేనా?

ప్రత్యేక బడ్జెట్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన పన్ను సవరణలు మదుపర్లను కోలుకోలేని దెబ్బ తీశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలు నమోదు చేశాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    UNION BUDGET 2026