pahalgam terror attack: రియల్ హీరోకు అవార్డు.. టూరిస్టులను కాపాడి అమరుడై

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించిన ధైర్య సాహస పురస్కారాలలో ఒక సామాన్య పౌరుడి అసమాన త్యాగం అందరినీ కంటతడి పెట్టించింది. పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన సయీద్ ఆదిల్ హుస్సేన్ షా సాహసగాథపై ప్రత్యేక కథనం:

అంతరిక్షంలో ఇండియా సొంత ఇల్లు.. నేరుగా BAS నుంచి చంద్రుడి మీదకే!

అంతరిక్ష రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్, మరో చారిత్రాత్మక మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. 'గగన్‌యాన్' మిషన్‌తో  భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా, అక్కడ శాశ్వతంగా ఇండియా 'స్పేస్ స్టేషన్'ను ఏర్పాటు చేసేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది.

CRPF Simran Bala : దేశంలోనే అతిపెద్ద పురుషుల పారామిలిటరీ దళానికి నాయకత్వం...సిమ్రన్‌ ఎవరో తెలుసా?

సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా చరిత్ర సృష్టించారు. పారామిలిటరీ దళానికి చెందిన పురుషుల బృందానికి ఆమె నాయకత్వం వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఓ మహిళ..పూర్తిగా పురుషసైనికుల బృందానికి సారథ్యం వహించడం ఇదే మొదటిసారి.

online protest: ఇండియాలో 1.2 కోట్ల మంది ఆన్‌లైన్ సమ్మె.. స్విగ్గీ, జోమోటో, జెప్టో సర్వీసులు బంద్!

గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో నేడు దేశవ్యాప్త ఆన్‌లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లలో లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నిరసనలో పాల్గొన్నారు.

Nori Dattatreyudu: క్యాన్సర్‌పై పోరాటం...డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మ పురస్కారం..ఆయన గురించి తెలుసా?

క్యాన్సర్‌ వంటి భయంకర వ్యాధులను సకాలంలో గుర్తిస్తే దాన్ని నిర్మూలించడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించడంతో పాటు క్యాన్సర్ వ్యాధి నివారణకు ఎనలేని సేవలు అందిస్తున్న ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది.

H-1B Visa: అమెరికా వీసా ఆశలపై నీళ్లు.. భారతీయులకు 18 నెలల నిరీక్షణ తప్పదా?

అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో చేదు వార్త ఎదురైంది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్‌మెంట్ బ్యాక్‌లాగ్స్ కారణంగా H-1B వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

Maoist Landmine : పేలిన మావోయిస్టుల మందుపాతర..స్పాట్ లో 11మంది జవాన్లు

కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 మంది జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు ఒకపుడు మావోయిస్టులు తమ స్థావరంగా వినియోగించుకున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Winter storm: అమెరికా అస్తవ్యస్తం.. 34 రాష్ట్రాల్లో కరెంట్ లేదు, బయటకు వెళ్లలేని పరిస్థితి!

అమెరికాని మంచుతుపాను ముంచెత్తుతోంది. గడ్డకట్టే చలి, భీకరమైన మంచు తుఫాను ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. 34 రాష్ట్రాల్లో ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

H-1B Visa: అమెరికా వీసా ఆశలపై నీళ్లు.. భారతీయులకు 18 నెలల నిరీక్షణ తప్పదా?

అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో చేదు వార్త ఎదురైంది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్‌మెంట్ బ్యాక్‌లాగ్స్ కారణంగా H-1B వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

Philippines Ferry Accident:  సముద్రంలో మునిగిన నౌక.. 15 మంది జలసమాధి..28 మంది గల్లంతు!

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో జాంబోంగా నుండి సులు ప్రావిన్స్‌కు 359 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ షిప్ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఈ ఫెర్రీ బోట్ బలుక్‌బలుక్ ద్వీపం సమీపంలో మునిగింది.

Gaza Master Plan: గాజా శవాల దిబ్బ మీద ట్రంప్‌కు కాసులు కురిపించే కంచుకోట.. బయటపడ్డ షాకింగ్ నిజం!

యుద్ధంలో చిన్నాభిన్నమైన గాజాని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలో ట్రంప్ అల్లుడు, వైట్ హౌస్ మాజీ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ యుద్ధానంతర గాజా పునర్నిర్మాణం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు.

China Data Leak : చైనా జనరల్ దేశద్రోహం.. అమెరికాకు అణు డేటా లీక్!

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడు, చైనా సైన్యంలోనే నంబర్ 2 పొజిషన్‌లో ఉన్న జనరల్ షాంగ్ యుక్సియాపై విచారణ మొదలవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.

Plane Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై

మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది.

US Winter Storm: అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 3 లక్షల మందికి పైగా

అమెరికాను భయంకరమైన మంచు తుపాను వణికిస్తోంది. ఫెర్న్ పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

BIG BREAKING: తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్.. BRS గూటికి కీలక నేత

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం(జనవరి 26) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ నాయకత్వానికి పంపిన ఆయన, తిరిగి BRS గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.

Telangana : ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు..స్పాట్ లో 19 మంది ప్రయాణీకులు

ఇటీవల డ్రైవింగ్ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం సంచలనంగా మారింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు బస్సు నడుపుతున్న సమయంలోనే గుండెపోటు వచ్చింది.

BRS Santosh Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం..మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను విచారించిన సిట్ అధికారులు తాజాగా మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు.

Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో విషాదం..ఆటోనుంచి పడి విద్యార్థిని మృతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎనిమిదో తరగతి చదువుతున్న సంగీత అనే బాలిక ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో జిల్లాలో విషాదం నెలకొంది.

TG TET 2026: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇక ఆ ప్రాసెస్ కు బ్రేక్!

తెలంగాణలో ఉపాధ్యాయుల నియమకానికి సంబంధించి ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఫలితాల్లో ‘నార్మలైజేషన్’ ప్రక్రియ ఉండదని విద్యాశాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. ఒక జిల్లాకు ఒకే సెషన్‌‌లో పరీక్ష పెట్టినందున ఇబ్బందులు ఉండవని అధికారులు వెల్లడించారు.

Hydra: అర్థరాత్రి ప్రాణాలకు తెగించి.. మొసళ్ల నుంచి 9 మంది కార్మికులను కాపాడిన హైడ్రా టీం!

హైదరాబాద్‌లోని మీర్ ఆలం చెరువులో చోటుచేసుకున్న ఒక భయానక ఘటనలో HYDRA డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సాహసాన్ని ప్రదర్శించారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ప్రాణాలకు తెగించి 9 మంది కార్మికులను సురక్షితంగా రక్షించి 'రియల్ హీరోలు' అనిపించుకున్నారు.

Raja Singh : బాంబు పెట్టి లేపేస్తాం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి  బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈసారి ఆగంతకుడు ఏకంగా లేఖ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది.

Republic Day 2026: అమరావతిలో తొలిసారి ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. రాయపూడి వద్ద పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. 13 వేల మందికి సీటింగ్, భారీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు.

Nandyal : గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ మృతి

నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Kurnool : ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సీన్..  ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్!

రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది.  ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు.

Food Poisoning: విద్యార్థులకు అస్వస్థత.. వాంతులతో ఆసుపత్రిలో చేరిక..

అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని 43.ఉడేగోళం ప్రాథమిక పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు కావడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు తల్లిదండ్రులు ఆందోళనకు గురై కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Manyam: వెచ్చదనం కోసం వేసిన నిప్పుల కుంపటి ప్రాణాలు తీసింది

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మొదట ఆత్మహత్యగా భావించగా ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Road Accident : ఏపీలో రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులకు ప్రమాదం..స్పాట్ లో..

ఏపీలోని ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Annavaram Prasadam : అన్నవరం ఆలయ ప్రసాదం బుట్టల్లో ఎలుకలు.. వీడియో వైరల్

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. అన్నవరం సత్యదేవుని నమునాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

online protest: ఇండియాలో 1.2 కోట్ల మంది ఆన్‌లైన్ సమ్మె.. స్విగ్గీ, జోమోటో, జెప్టో సర్వీసులు బంద్!

గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో నేడు దేశవ్యాప్త ఆన్‌లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లలో లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నిరసనలో పాల్గొన్నారు.

Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.10 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి షాకిస్తూ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం ధరలు సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తున్నాయి.

Prestige Cooker : ఇంటింటికీ ప్రెస్టీజ్..  కిచెన్ మోఘల్ కు పద్మశ్రీ!

ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్‌ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.

Amazon Layoffs : మళ్లీ లేఆఫ్స్.. అమెజాన్ లో 14 వేల మంది ఉద్యోగులు ఔట్!

కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది.

Today Gold Rate Hyderabad :  చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఒక్కరోజులోనే రూ. 5 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ రోజు తగ్గుతూ మరో రోజూ పెరుగుతూ అసలు ఇప్పుడు బంగారం కొనలా వద్దా అనే డైలామాలో పడిపోయేలా చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు ఏకంగా రూ. 5 వేలు పెరిగింది.

Viral news: అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ !

అనంత్ అంబానీ కోసం తయారు చేసిన ఒక 'ట్రిబ్యూట్ వాచ్' ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.12.5 కోట్లు) ఉంటుందని అంచనా. దీని డయల్ లోపల అనంత్ అంబానీని పోలి ఉన్న చిన్న బొమ్మ ఉంటుంది.

Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారత్ పై చాలా ఎక్కువగా పడుతోంది. వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ లు స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. దీని కారణంగా నిన్న ఒక్క రోజే బీఎస్ఈ, ఎన్ఎసీఈ ల్లో రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2