ఇండియాకు రష్యా బంపరాఫర్.. కష్ట సమయంలో నేనున్నాని పుతిన్ భరోసా

రష్యా మరోసారి భారతదేశానికి తన స్నేహహస్తాన్ని అందించింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల కారణంగా గల్ఫ్ ప్రాంతం నుండి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉండటంతో, భారత్‌కు కావాల్సిన ఇంధన అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది.

Lunar Eclipse : గ్రహణం సమయంలో రోకలి బండ నిలబెడితే శుభమా? అసలు రహస్యం ఏంటో తెలుసా?

సూర్య, చంద్ర గ్రహణం పై ఒక్కక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. శాస్త్రవేత్తలు సైన్స్‌ అంటే, పండితులు పురాణ కథనాలు చెబుతారు. ఇక గ్రహణాల సమయంలో  రోకలిని నిలబెట్టడం అనేది నేటికి కనిపిస్తుంది.ఈ ఆచారం వెనుక కొన్ని నమ్మకాలు, మరికొన్ని శాస్త్రీయ కోణాలు కనిపిస్తాయి

Chandra Grahan 2026 : నేడు చంద్రగ్రహణం... గ్రహణం తరువాత ఏం చేయాలంటే?

ఈ రోజు (మార్చి 3) చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈసారి చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే..ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణం. అంటే చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు అని. ఈ చంద్ర గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది.

పహల్గామ్‌ ఉగ్రదాడిలో చైనా కెమెరాలు.. NIA దర్యాప్తులో షాకింగ్ విషయాలు

పహల్గామ్‌ ఉగ్రదాడి దర్యాప్తులో NIA పురోగతి సాధించింది. ఈ దాడిలో ఉగ్రవాదులు లెటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. టెర్రరిస్టులు తమ దాడులు రికార్డ్ చేసేందుకు, ప్లాన్ చేసేందుకు ‘గో ప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరా’లను వాడినట్లు NIA గుర్తించింది.

అప్పటి ఫ్రెండ్‌షిప్ ఎక్కడ.. ఇరాన్, భారత్‌కు మధ్య దూరానికి 5 కారణాలివే!

యూపీఏ కాలంలో ఇంధన అవసరాల కోసం ఇరాన్ ఒక కీలక భాగస్వామి. కానీ ఎన్డీయే హయాంలో భారత్ తన ఇంధన వనరులను రష్యా నుండి కొనుగోళ్లు, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం వల్ల ఇరాన్‌తో దూరం పెరిగింది.

జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు

తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, పోటీల సమయంలో బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ

గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ వివిధ గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. భారతీయుల భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా చూడాలని కోరుతున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran : సుప్రీం చచ్చినా సూపర్‌ పవరే అంటున్న ఇరాన్...ఒంటరిగానే బరిలోకి

అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడిలో ఇరాన్‌ సుప్రీం ఖమేనీ నేలకొరిగినప్పటికీ ఇరాన్‌ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.  ఖమేనీ ఉన్నా లేకున్నా తగ్గేదేలే అంటూ యుద్దం చేస్తూనే ఉంది. సుప్రీం చచ్చినా సూపర్‌ పవర్‌ అలాగే ఉందంటున్న ఇరాన్‌ అమెరికాపై దాడులు చేస్తూనే ఉంది.

ఇండియాకు రష్యా బంపరాఫర్.. కష్ట సమయంలో నేనున్నాని పుతిన్ భరోసా

రష్యా మరోసారి భారతదేశానికి తన స్నేహహస్తాన్ని అందించింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల కారణంగా గల్ఫ్ ప్రాంతం నుండి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉండటంతో, భారత్‌కు కావాల్సిన ఇంధన అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది.

Iran attacks Gulf countries : గల్ఫ్‌ దేశాల భవిష్యత్తుపై ఇరాన్‌ చావు దెబ్బ...చమురు ధరలకు రెక్కలు

ఖమేని హత్యతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఒంటరి పోరాటంతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్‌, అమెరికాపై కక్షతో గల్ఫ్‌ దేశాల భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురుధరలు ఆకాశాన్నంటడమే కాదు నిత్యావసర ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తోంది.

యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుతం.. ప్రపంచంలో మొదటి సారి లేజర్ సిస్టమ్

వార్ స్ట్రాటజీస్‌లో ఇజ్రాయెల్ రికార్డ్ సృష్టించింది. 2026 ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా, ప్రపంచంలోనే మొట్టమొదటి హై-ఎనర్జీ లేజర్ రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు విజయవంతంగా రంగంలోకి దించాయి.

US SUICIDE BOMBERS :  అమెరికాను భయపెడుతున్న ఇరాన్..ఇక ఆత్మహుతి దాడులే..

ఇరాన్‌ మీద మొండి ధైర్యంతో దాడులు చేస్తున్న అమెరికా పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం భయం వెంటాడుతోందట. ఇరాన్‌ అంతలా బయపెడుతున్నది ఏంటంటే ఆత్మహుతి దాడులు. అవును ఇరాన్‌ అమెరికాపై ఆత్మహుతి దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా బయపడుతుంది.

Khyber missile: నిమిషాల్లోనే దేశం బుడిద.. అమెరికాని సైతం వణికిస్తున్న ఇరాన్ వజ్రాయుదం ఇదే!

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ లెటెస్ట్ 'ఖోర్రామ్‌షహర్-4' (ఖైబర్) క్షిపణిని రంగంలోకి దించింది. ఫోర్త్ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ అయిన ఖోర్రామ్‌షహర్-4, ఇండియన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కంటే ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

పహల్గామ్‌ ఉగ్రదాడిలో చైనా కెమెరాలు.. NIA దర్యాప్తులో షాకింగ్ విషయాలు

పహల్గామ్‌ ఉగ్రదాడి దర్యాప్తులో NIA పురోగతి సాధించింది. ఈ దాడిలో ఉగ్రవాదులు లెటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. టెర్రరిస్టులు తమ దాడులు రికార్డ్ చేసేందుకు, ప్లాన్ చేసేందుకు ‘గో ప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరా’లను వాడినట్లు NIA గుర్తించింది.

Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్‌..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ భవనాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆమె నార్సింగ్‌లో ఆందోళనకు దిగారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి.. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

GUDEM : గూడెం మహిపాల్‌ రెడ్డికి బిగ్‌షాక్.. ఇస్నాపూర్‌ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌పై వేటు

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది.వైస్‌ చైర్‌పర్సన్‌ మాధవిరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి BRSలోచేరారు. కాంగ్రెస్ విప్ ధిక్కరించినందుకు గాను ఆమెపై కలెక్టర్ వేటు వేశారు.

TG Politics : రాజ్యసభ రేసులో ఆ 16 మంది.. పీసీసీ చీఫ్ కీలక ప్రకటన!

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకోసం కాంగ్రెస్ లో16 మంది రేసులో ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందన్న ఆయన ఢిల్లీకి పిలుస్తామా లేక ఫోన్లో చర్చిస్తామా అనేది సాయంత్రం వెల్లడిస్తామన్నారు.

Jadcherla: దారుణం.. మార్చురీలో మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్క

జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉన్న మ-ృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.

Rajya Sabha elections : రాజ్యసభ ఎన్నికలు.. తెరపైకి కొత్త ముఖాలు

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు ఎవరికీ కేటాయించాలనే విషయంలో అగ్ర నాయకుల మధ్య చర్చలు నడిచినట్లు తెలిసింది. వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Wines are closed : మందుబాబులకు షాక్‌.. రేపు వైన్స్ , బార్లు బంద్..ఎందుకో తెలుసా?

మందుబాబులకు పోలీసులు షాక్‌ ఇచ్చారు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. వైన్స్‌ షాపులతో పాటు కల్లు కాంపౌండ్లు, బార్లు, క్లబ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఆదేశాలు జారీ చేశారు.

Balkasuman : బీఆర్‌ఎస్‌ నేత బాల్కసుమన్‌కు బెయిల్‌ మంజూరు..అసలేం జరిగిందంటే?

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ పాలక వర్గం ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు న్యాయస్థానం ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది.

Punarvika : పునర్వికకు పునర్జన్మ.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు

SMA (Spinal muscular atrophy) డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాప పునర్వికను కాపాడుకునేందుకు #SavePunarvika పేరుతో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమం విజయవంతమైంది. ఆ విరాళాలకు తోడు ప్రభుత్వం మిగతా భరించేందుకు ముందుకు వచ్చింది.

నెల్లూరు జీజీహెచ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్: తప్పిన ప్రాణాపాయం

నెల్లూరు జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న  హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.

CM Chandrababu : వేట్లపాలెం ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

వేట్లపాలెం బాణసంచా ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Geethu Royal : తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ రీల్స్‌..టీటీడీ సీరియస్‌

తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేం. బబర్ధస్త్‌ ఆర్టిస్ట్ గీతూ రాయల్ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనిపై టీటీడీ సీరియస్ అయింది.

Kakinada cracker factory blast : వేట్లపాలెంలో మృత్యు ఘోష..  కానీ వాళ్లు మాత్రం బతికిపోయారు.. ఎలాగంటే!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన ఒకవైపు పెను విషాదాన్ని నింపితే, మరోవైపు కొందరిని చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడేసింది.

Fire Accidents : ఏపీలో వరుస ప్రమాదాలు.. శవాల దిబ్బలుగా మారుతున్న బాణాసంచా షెడ్లు!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు వల్ల దాదాపు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->