ట్రంప్‌ని వణికించిన నీల్ కత్యాల్.. అమెరికా టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్ టారిఫ్‌ల రద్దు తీర్పు వెనుక ఓ భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్ళిన వారు.

లక్షల కోట్ల టారిఫ్‌లు రిఫండ్.. అమెరికా నుంచి భారత్‌కు డబ్బులు..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది.

33 మంది బాలురపై లైంగిక దాడి.. దంపతులకు మరణశిక్ష

పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వాటిని వీడియోలు తీసి విదేశాలకు పంపిన నరరూప రాక్షసుల పాపం పండింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోక్సో కోర్టు నిందితులైన మాజీ ఇంజినీరు దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా ఇండియన్ AI రంగానికి భారీ ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తాయి. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సదస్సు సాధించిన విజయాలను వెల్లడిస్తూ, భారత్ ప్రపంచ ఏఐ హబ్‌గా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Registered marriage: ప్రేమ పేరుతో మోసాలకు చెక్.. రిజిస్టర్ మ్యారేజ్ రూల్స్ మార్చినున్న సర్కార్

గుజరాత్‌లో ప్రేమ పేరుతో జరుగుతున్న మతమార్పిడులు, మోసపూరిత వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే జంటల మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌లో మార్పులు తీసుకురానున్నట్లు రాష్ట్ర హోం అసెంబ్లీలో ప్రకటించారు.

Fire accident : పెట్రోల్‌ బంకులో సిగరేట్‌ కాల్చద్దన్నందుకు..బైక్ ట్యాంకర్ కు నిప్పంటించి..

పెట్రోల్‌ బంకులో సిగరేట్‌ కాల్చవద్దన్నందుకు  బైక్‌ పెట్రోల్‌ ట్యాంకులోకి లైటర్‌ విసిరాడు ఓ ప్రభుద్ధుడు.  దీంతో మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్‌ బంక్‌ నిర్వహకులు మంటలను ఆర్పి వేయడంతో పెనుప్రమాదం తప్పింది.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ట్రంప్‌ని వణికించిన నీల్ కత్యాల్.. అమెరికా టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్ టారిఫ్‌ల రద్దు తీర్పు వెనుక ఓ భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్ళిన వారు.

లక్షల కోట్ల టారిఫ్‌లు రిఫండ్.. అమెరికా నుంచి భారత్‌కు డబ్బులు..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది.

టారిఫ్‌లపై ట్రంప్ చెప్తున్న ప్లాన్ B ఇదే.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతుందంటే..?

విదేశీ వస్తువుల దిగుమతిపై విధించిన టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ట్రంప్ స్పందించి.. తన దగ్గర ప్లాన్ B ఉందని అన్నాడు. న్యాయస్థానాలు టారిఫ్‌లను కొట్టేస్తే వాటిని ఎలా అమలు చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Tarique Rahman: ఇండియాకు గుడ్‌న్యూస్.. తారిఖ్ రహమాన్ ప్రధాని అయిన 3 రోజుల్లోనే కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించిన విషయం తెలిసిందే. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ భారత్‌తో సంబంధాలు మెరుగుపరిచే దిశగా కీలక అడుగు వేశారు. గత 2 నెలలుగా నిలిచిపోయిన వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.

Donald Trump: 'ఏలియన్స్ సమాచారం బయటపెడుతా'.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల సమాచారాన్ని బయటపెడుతానని వ్యాఖ్యానించారు. ఏలియన్ల సమాచారం ఉన్న ఫైళ్లను గుర్తించి, వాటిని విడుదల చేయాలని ఫెడరల్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశారు.

ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో సంచలనం.. బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారంలో మరో విషయం బయటపడింది. 6 నుంచి 8 ఏళ్ల వయసున్న బాలికకు లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడని.. ఆ సమయంలో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నాయి.

BREAKING: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కేసులో కీలక మలుపు.. ఫైల్స్ అన్ని దగ్ధం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 1100 కీలకమైన ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది.

Anti Corruption Bureau :పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు

పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లాలోని మంథని నియోజకవర్గ కేంద్రంలోని మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అవినీతి భాగోతాన్ని ఏసీబీ అధికారులు గుట్టురట్టు చేశారు.

Telangana Budget 2026 : మార్చి రెండో వారంలో బడ్జెట్‌ సమావేశాలు.. ఎన్నిరోజులో తెలుసా?

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం ఈ నెల 23న క్యాబినెట్‌ సమావేశం నిర్వహించనుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బడ్జెట్‌ సమావేశాలు మార్చి రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Delhi AI Summit: హైదరాబాద్‌లో AI వార్ రూమ్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో జరుగుతున్న మార్పులు గమనించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 'ఏఐ వార్ రూమ్' ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఈ వార్ రూమ్ ఏర్పాటుకు అత్యంత అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు.

Rajya Sabha : రాజ్యసభ సీటుకోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ..రేసులో డజను మంది..

త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ కి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ లో రెండు స్థానాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా 37 స్థానాలకు త్వరలో ఎన్నిక జరగనుంది. అయితే రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది.

Crime : సిద్దిపేట జిల్లాలో దారుణం..కాంగ్రెస్‌ నేత మర్డర్‌

 సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని  దుబ్బాక మున్సిపాలిటీ పరిధి  చెల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్ రెడ్డి అనే కాంగ్రెస్‌ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనను రాజక్క పేట గ్రామ శివారులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

Crime : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ పీఏ భార్య అనుమానస్పద మృతి

వేములవాడ ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ పీఏ వెంగళ దినేష్ గౌడ్‌ భార్య రోహిణి (32)  అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దినేష్‌ మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను టార్చర్ పెట్టడం వల్లే రోహిణి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆమేషా మీరా హత్య కేసు క్లోజ్.. 18ఏళ్ల విచారణ తర్వాత అంత్యక్రియలు

2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ, ఆరేళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. అయితే, గత ఏడాది అక్టోబరులో సిబిఐ తన తుది నివేదికను సమర్పించింది. హత్య జరిగి చాలా కాలం కావడంతో కొత్త ఆధారాలేవీ లభించలేదని సిబిఐ పేర్కొంది.

Jobs Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉగాదికి జాబ్ క్యాలెండర్, లోకేశ్ కీలక ప్రకటన

ఏపీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

AP GOVT : సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Ambati Rambabu: అంబటికి బిగ్‌ రిలిఫ్‌...ఆ కేసులో బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైంది. రాంబాబుకు గుంటూరు కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Bomb Threat: తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బాంబులు.. షాకింగ్ ఫోన్ కాల్!

తెలుగు రాష్ట్రాల్లో  పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం, కరీంనగర్ జిల్లా కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. కోర్టులో తనిఖీలు చేపట్టారు.

Madanapalle: చెరువులో యువకుడి మృతదేహం.. మదనపల్లి ఘటన నిందితుడేనా?

అన్నమయ్య జిల్లా  ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ యవకుడి మృతదేహం తేలడం కలకలం రేపింది. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో నిందితుడిగా ఉన్న కులవర్దన్‌ మృతదేహంగా పోలీసులు  గుర్తించడంతో కలకలం సృష్టించింది.  

Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. రక్షణ కు నిరాకరించిన ఏపీ హైకోర్టు

సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థినాయకుల కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ చేయకుండా రక్షణ కల్పించాలని హైకోర్టులో ఆయన  దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->