Sarvam Craze: మోదీ ధరించిన ఆ స్మార్ట్ గ్లాసెస్.. చూస్తే రాస్తుంది, చెప్తే వింటోంది

ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సర్వం ఏఐ అనే స్టార్టప్ తయారు చేసిన సర్వం కేజ్ అనే AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను ఆయన పెట్టుకున్నారు. వాటి పనితీరును స్వయంగా పరీక్షించారు.

Wedding: పెళ్లి వేడుకలో వధువుపై రూ.8 కోట్ల నోట్ల వర్షం ? వీడియో వైరల్..

పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆశ్చరకర ఘటన చోటుచేసుకుంది. వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువుపై ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లారనే ప్రచారం నడుస్తోంది.

Blinkit: ఆన్‌లైన్‌లో ఆయుధాలు ఆర్డర్.. మర్డర్ కేసులో బ్లింకిట్‌పై కేసు

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్ వివాదంలో చిక్కుకుంది. నిషేధిత ఆయుధాల జాబితాలోని బటన్ కత్తులను ఆన్‌లైన్‌లో అమ్మినందుకు ఢిల్లీ పోలీసులు ఆ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ కత్తులు రెండు హత్య కేసుల్లో వాడటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

India-France: పాక్, చైనాకు చుక్కలే.. ఫ్రాన్స్‌తో భారత్‌ సంచలన ఒప్పందం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌లో భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హామర్‌ క్షిపణులను సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేసుకునేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

HiLITE Group: కంపెనీ అంటే ఇదిరా మావా.. ఉద్యోగులకు రూ.20 కోట్ల ఖరీదైన కార్లు

సాధారణంగా కంపెనీలు తాము అనుకున్న లక్ష్యాలు సాధిస్తే ఉద్యోగులకు బోనల్‌లు ప్రకటిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు పలు బహుమతులు ఇస్తుంటాయి. అయితే కేరళలోని ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసి కార్లను గిఫ్టులుగా అందించింది.

Assembly Elections: 5 రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నికలకు మోగ‌నున్న న‌గారా.. షెడ్యూల్‌ ఎప్పుడంటే?

దేశంలో మ‌రోసారి ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, అసోం, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ (ECI) త్వర‌లోనే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Delhi AI Summit: మరీ ఇంత దిగజారిపోయారా.. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో దొంగతనం

దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. భారీ భద్రత మధ్య జరుగుతున్న ఈ సదస్సులో దొంగతనం జరగడం కలకలం రేపింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'నియోసేపియన్'.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

North Korea: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కూతురు, సోదరి మధ్య వారసత్వ పోటీ

ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కూతురు పోటీ పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్‌ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్ధీన్‌ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు

China: అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా అణు ఆయుధాలు.. 600 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు పెంచుకున్న డ్రాగన్

భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. 2026 ప్రారంభానికి సుమారు 600కి న్యూక్లియర్ వార్‌హెడ్‌లు చేరినట్లు అంచనా.

Indian Arrest : చిన్నారులపై లైంగిక దాడి..  అమెరికాలో ఇండియన్ అరెస్ట్!

అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయ జాతీయుడు అత్యంత దారుణమైన నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఒదెల యశస్వి కొత్తపల్లి అనే యువకుడిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

India : ముంబై తీరంలో మూడు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్!

ఇరాన్‌కు సంబంధించిన మూడు ఆయిల్ ట్యాంకర్లను ఇండియా ఇటీవల ముంబై తీరంలో స్వాధీనం చేసుకుంది. వీటిపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకు భారత్ తన సముద్ర ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేసింది.  

PM Modi: ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. నేతన్యాహూ కీలక ప్రకటన

ప్రధాని మోదీ మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు సీరియస్.. జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలింపు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైలు అధికారులు ఆయన్ని ఓ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

Ibrahimpatnam Municipality : ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బిగ్‌ ట్విస్ట్‌..తనను వారే కిడ్నాప్‌ చేశారన్న యాదగిరి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలో బిగ్‌ ట్విస్ట్ నెలకొంది. కనిపించకుండా పోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి తనను బీఆర్ఎస్ నేతనే కిడ్నాప్ చేశాడని ఆరోపించడం కలకలం రేపింది. స్పందించిన కోర్టు ఆయనకు రక్షణ ఇస్తామని చెప్పింది.  

Bomb Threat: తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బాంబులు.. షాకింగ్ ఫోన్ కాల్!

తెలుగు రాష్ట్రాల్లో  పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం, కరీంనగర్ జిల్లా కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. కోర్టులో తనిఖీలు చేపట్టారు.

TG Election Notification: తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్‌..ఎప్పుడంటే?

రాజ్యసభ లో ఖాళీ అవుతున్న సభ్యుల ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్‌  ప్రకారం  దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో  ఖాళీ కానున్న మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Kyathanapalli: క్యాతనపల్లిలో హైటెన్షన్‌.. బాల్క సుమన్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..వందల సంఖ్యలో కార్యకర్తల రాకతో ఉద్రిక్తత

రాష్ట్రంలోని మున్సిపాలిటీ పాలక వర్గాల ఎంపిక పూర్తయినప్పటికీ ఇంకా ఒకటి రెండు మున్సిపాలిటీల్లో ఎన్నిక పూర్తికాలేదు. అందులో క్యాతనపల్లి ఒకటి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

Municipality Corporation : మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్మన్, వైస్ ఛైర్మన్ల జీతం ఎంతో తెలుసా?

రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఒకటిరెండు మినహా అన్ని పురపాలికలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. కాగా ఎంపికైన మేయర్, డిప్యూటీ మేయర్ ,చైర్మన్, వైస్ చైర్మన్ లకు వేతనాలుంటాయి.

Kyatanapalli: కాంగ్రెస్ తీరుకు నిరసనగా నేడు క్యాతనపల్లి బంద్‌కు పిలుపు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ పీఠం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య వార్ కొనసాగుతోంది. మెజారిటీ లేకపోయినా దౌర్జన్యంగా మున్సిపాలిటీ దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని బీఆర్ఎస్, సీపీఐ ఆరోపిస్తున్నాయి. దీనికి నిరసనగా నేడు బంద్ కు పిలుపునిచ్చాయి.

High Court: ఐబొమ్మ రవికి బిగ్‌ రిలీఫ్‌.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీఎస్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Ambati Rambabu: అంబటికి బిగ్‌ రిలిఫ్‌...ఆ కేసులో బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైంది. రాంబాబుకు గుంటూరు కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Bomb Threat: తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బాంబులు.. షాకింగ్ ఫోన్ కాల్!

తెలుగు రాష్ట్రాల్లో  పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం, కరీంనగర్ జిల్లా కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. కోర్టులో తనిఖీలు చేపట్టారు.

Madanapalle: చెరువులో యువకుడి మృతదేహం.. మదనపల్లి ఘటన నిందితుడేనా?

అన్నమయ్య జిల్లా  ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ యవకుడి మృతదేహం తేలడం కలకలం రేపింది. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో నిందితుడిగా ఉన్న కులవర్దన్‌ మృతదేహంగా పోలీసులు  గుర్తించడంతో కలకలం సృష్టించింది.  

Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. రక్షణ కు నిరాకరించిన ఏపీ హైకోర్టు

సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థినాయకుల కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ చేయకుండా రక్షణ కల్పించాలని హైకోర్టులో ఆయన  దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Bill Gates: అమరావతికి బిల్‌గేట్స్‌.. సంజీవని, ఇతర సేవలపై ప్రశంసలు

గేట్స్‌ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్‌గేట్స్‌ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌ కమాండ్‌ సెంటర్ (RTGS)ను సందర్శించారు.

Sanjeevani’ Project : బిల్ గేట్స్ ప్రారంభించిన ‘సంజీవని’ ప్రాజెక్టు గురించి తెలుసా?

ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Nagababu: ‘కోవా బన్‌’ వలీకి అండగా నాగబాబు..అదే దారిలో లోకేష్‌

కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్‌ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది వల్ల ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు జనసేన ఎమ్మెల్సీ, సటుడు నాగబాబు అండగా నిలిచారు.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->