Chennai : కన్నకూతురిపై తల్లి ఘాతుకం: ప్రియుడితో అత్యాచారం చేయించి
చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.
చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాది మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ క్యాంపస్లో ఈ కార్యక్రమం జరగనుంది.
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చత్రూ అడవిలో నక్కిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF జాయింట్గా చేసిన ఆపరేషన్ ట్రాషి-I సక్సెస్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ మేరఠ్లో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో సేవలను ప్రారంభించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి శతాబ్ది నగర్ నుండి మేరఠ్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, సౌకర్యాలను పరిశీలించారు.
కామారెడ్డి లో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఈ రోజు కామారెడ్డి వెళ్లితీరుతామని బీజేపీ నేతల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావును హౌజ్ అరెస్ట్ చేయగా బాన్సువాడ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.
ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్నూ భారతీయ సినిమాల్లో హీరోయిన్లను చూపిస్తున్న విధానంపై తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన 'అస్సీ' సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న అడవి మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. పార్టీలో అత్యంత కీలకమైన సెంట్రల్ కమిటీ సభ్యులు, అగ్రనేతలు ఏకంగా 16 మంది పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.