Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. చివరి 26 నిమిషాల్లో ఏం జరిగింది? ఆ కారణాలు ఏంటంటే?

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు ఏం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు

Gold Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.11,770  పెరిగి ధర రూ.1,741500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికొస్తే రూ.1,63,950గా ఉంది. మార్కెట్‌లో కేజీ వెండిపై రూ.25 వేలు పెరిగి ధర రూ.4,25,000గా ఉంది.

Plane Crash: విమానంలో లేని గగన్.. అజిత్ పవార్ చనిపోవడానికి కారణమిదేనా?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం గురి కావడంతో మృతి చెందారు. అయితే విమాన ప్రయాణాల్లో అత్యంత ముఖ్యమైన ‘గగన్’ అనే శాటిలైట్ భద్రతా వ్యవస్థ ఈ విమానంలో పనిచేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది.

Ajit Pawar's Death: అజిత్‌ పవార్‌ మరణంపై శరద్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై NCP అధినేత శరాద్‌ పవార్‌ స్పందించారు. విమాన ప్రమాద ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దంటూ సూచనలు చేశారు.

BUDGET 2026: బంగారంపై ట్యాక్స్ తగ్గింపు.. బడ్జెట్ తర్వాత భారీగా తగ్గనున్న ధరలు?

బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. వచ్చే బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని..దీని ద్వారా పసిడి ధరలు తగ్గే చాన్స్ ఉందని చెబుతున్నారు. 

Ajith Pawar Plane Crash: ప్రాణాలు తీసిన రెండు తప్పులు..అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో నిజాలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ పై డీజీసీఏ ప్రాథమిక నివేదిక సమర్పించింది.   రెండు తప్పులు కారణంగానే విమాన కుప్ప కూలిపోయిందని సీనియర్ పైలెట్లు చెబుతున్నారు.  రన్ వే ను గుర్తించడంలో జరిగిన తప్పు వల్లనే ఈ సంఘటన జరిగిందని అంటున్నారు. 

Ajit Pawar: Ajit Pawar: తండ్రి లాంటి శరద్ పవర్‌పై అజిత్ తిరుగుబాటు.. కారణమేంటో తెలుసా?

అజిత్‌ పవార్ 2023లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి తన మద్దతుదారులతో సొంత వర్గాన్ని ఏర్పాటుచేసుకోవడం అప్పట్లో దుమారం రేపింది. అసలు ఆయన శరద్‌ పవార్‌కు ఎందుకు దూరమయ్యారు? దీని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం .

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BIG BREAKING: కుప్పకూలిన మరో విమానం.. ఇద్దరు కీలక నేతలతో సహా..15 మంది మృతి

కొలంబియాలో మరో విమాద ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కీలక నేతలతో సహా 15 మంది మృతి చెందారు. నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లో ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు.

America-Iran war: అమెరికా-ఇరాన్ మధ్య కమ్మకుంటున్న యుద్ధమేఘాలు.. అంతం చేస్తామనంటూ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు యుద్ధ హెచ్చరికల వరకు దారితీసింది. ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌ వైపు యుద్ధ నౌకలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని యుద్ధనౌకలు ఆ దేశం వైపు వెళ్తున్నాయని పేర్కొన్నారు.

H-1B Visa: హెచ్ 1బీ వీసా దరఖాస్తులను ఆపేయండి..టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం

హెచ్ 1బీ వీసా దరఖాస్తుల విషయంలో వరుసగా అమెరికా రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  తాజాగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్.. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ర్టంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. 

Imran Khan: జైల్లో క్షీణిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం..కంటిచూపు పోయే ప్రమాదం

జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన హెల్త్ రోజురోజుకూ దెబ్బ తింటోందని...కంటి చూపు పోయే ప్రమాదం ఉందని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

USA: ట్రంప్‌కు అగ్ని పరీక్ష.. అమెరికాలో మళ్లీ ఎన్నికలు

అమెరికాలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్‌ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2024లో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్‌కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఇందులో అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు ట్రంప్‌ మిగిలిన రెండేళ్ల పాలనను శాసించనుంది.

India-EU Free Trade Agreement: 18 ఏళ్ల తర్వాత భారత్ EU ఒప్పందం.. భారత్‌కు ప్రయోజనం ఉందా?

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య 18 ఏళ్ల తర్వాత ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఖరారైంది. దీని ద్వారా 99% భారత ఎగుమతులు యూరప్‌కు సుంకం లేకుండా వెళ్లనున్నాయి. యూరోపియన్ ఉత్పత్తులు భారత్‌లో చౌకవుతాయి. అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుంది.

BIG BREAKING: తెలంగాణలో మరో సంచలన స్కామ్.. బయటపెట్టిన హరీష్ రావు!

తెలంగాణలోని ఎక్సైజ్‌ శాఖలో మరో భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మైక్రో బ్రేవరీస్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

Medaram Jatara : మానవజన్మఎత్తి వీరవనితలుగా నిలిచిన అడవిచుక్కలు "సమ్మక్క..సారక్క'

తెలంగాణ దారులన్నీ..ఇపుడు మేడారం బాట పట్టాయి. చిన్నా..పెద్ద..పేద..ధనిక అనే తేడా లేకుండా అంతా అడవిబాట పట్టారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి వచ్చే మేడారం కుంభమేళను దర్శించుకోవడానికి లక్షలాదిగా జనం తరలిపోతున్నారు. 4 రోజుల పాటు మేడారం భక్తజన గుడారంగా మారనుంది.

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసు..నెక్ట్స్ కేసీఆర్..?

ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలు, అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాలతో గులాబీ అధినేత కేసీఆర్ పేరు ఈ కేసులో వినబడటం, అధికారులు ఆయన పాత్రపై ఆరా తీస్తుండటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Medaram Jatara 2026: గట్టమ్మ ఆలయం.. గేట్ వే ఆఫ్ మేడారం ఎందుకో తెలుసా?

గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ సమ్మక్క-సారలమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లడం ఆనవాయితీ. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు.

Medaram Jatara - 2026: మేడారానికి పగిడిద్దరాజు పయనం..జాతరలో ఆయన ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన అంకం నేడు ప్రారంభమైంది. భక్తుల కోర్కెలు తీర్చే వనదేవతల చెంతకు వెళ్లేందుకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి పయనమయ్యారు.

Election Code : తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్..రూల్స్‌ ఏంటో తెలుసా?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు రవాణాపై కఠిన నియమాలను అమలు చేయనున్నారు.

Telangana State Politics : రహస్య భేటీ కాదు..రాష్ట్ర అభివృద్ధిపైనే చర్చ..భట్టి విక్రమార్క కీలకవ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఆయనతో ముగ్గురు మంత్రులు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.

TTD Laddu Issue: టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. రూ.250 కోట్ల కుంభకోణం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది

Jagan 2.0: ఈసారి బొమ్మ దద్దరిల్లిపోద్ది..! పాదయాత్ర పై జగన్ ఫుల్ క్లారిటీ..

2029 ఎన్నికల లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాదిన్నరలో 150 నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలను కలవనున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘జగన్ 2.0’ కార్యకర్తల కేంద్రంగా ఉంటుందని తెలిపారు.

Bus Accident: ప్రైవేట్‌ స్కూల్ బస్సులో మంటలు.. డ్రైవర్‌తో సహా 30 మంది విద్యార్థులు?

అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

BIG BREAKING: నాగబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీడీపీ.. అక్కడి నుంచి MLAగా పోటీ.. కీలక ఉత్తర్వులు!

​ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబుకు ఇకపై ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తించనుందని పేర్కొంది.

BREAKING: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన పార్టీ వేటు

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉండటంతో జనసేన పార్టీ నాయకత్వం వెంటనే స్పందించింది. పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయన ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని జనసేన ఆదేశాలు జారీ చేసింది. 

BIG BREAKING: గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్థరాత్రి 2 గంటలకు గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను వెల్లడించింది.

Tirumala: తిరుమలలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌కు టీటీడీ ప్రణాళిక

తిరుమలలో రథసప్తమి వేడుకలు టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో ఘనంగా జరిగాయి. రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వాహన సేవలు దర్శించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

Gold Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.11,770  పెరిగి ధర రూ.1,741500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికొస్తే రూ.1,63,950గా ఉంది. మార్కెట్‌లో కేజీ వెండిపై రూ.25 వేలు పెరిగి ధర రూ.4,25,000గా ఉంది.

Layoffs: బిగ్‌షాక్.. 16వేల మంది ఉద్యోగులు తొలగింపు

ప్రముఖ ఇకామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా లేఆఫ్స్‌ ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది.  

Stock Market: కలిసివచ్చిన ఈయూ డీల్.. లాభాల్లో షేర్ మార్కెట్

భారత్, ఈయూ ట్రేడ్ డీల్ స్టాక్ మార్కెట్లో జోష్ ను నింపింది. దీంతో సూచీలు లాబాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి 82,344 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 167 పాయింట్లు పెరిగి 25,342 వద్ద ముగిసింది.

Scheme: అబ్బాయిలకు అదిరిపోయే స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే రూ.11.5 కోట్లు..  ఎలాగంటే?

అమ్మాయిల భవిష్యత్తుకు భరోసాగా సుకన్య సమృద్ధి యోజన వంటి ఎన్నో స్కీమ్‌లు  ఉన్నాయి. కానీ అబ్బాయిల కోసం ప్రత్యేకంగా ఎలాంటి స్కీమ్స్ లేవు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్ వాత్సల్యను అందుబాటులోకి తెచ్చింది.

online protest: ఇండియాలో 1.2 కోట్ల మంది ఆన్‌లైన్ సమ్మె.. స్విగ్గీ, జోమోటో, జెప్టో సర్వీసులు బంద్!

గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో నేడు దేశవ్యాప్త ఆన్‌లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లలో లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నిరసనలో పాల్గొన్నారు.

Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.10 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి షాకిస్తూ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం ధరలు సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తున్నాయి.

Prestige Cooker : ఇంటింటికీ ప్రెస్టీజ్..  కిచెన్ మోఘల్ కు పద్మశ్రీ!

ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్‌ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2