Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న  హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.

Odisha : పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!

ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

West Bengal SIR : మమతకు భారీషాక్.. బెంగాల్‌లో మరో 8 లక్షల ఓట్ల తొలగింపు..!

పశ్చిమ బెంగాల్ లో ప్రత్యేక సమగ్ర సవరణ అనంతర ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ క్రమంలో దాదాపు 8 లక్షల ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది.

March 1st Ruls : మార్చి 1 నుండి.. LPG ధరలు, సిమ్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ సహా భారీ మార్పులు ఇవే..!

మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా అనేక నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైలు టికెట్ బుకింగ్స్, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్, యూపీఐ, మెసేజింగ్ యాప్స్ వంటి వాటిపై పలు మార్పులు రాబోతున్నాయి.

HPV Vaccination Drive: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్

శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Menaka Guruswamy: భారత పార్లమెంట్‌కు తొలిసారి LGBTQ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి ?

త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి కూడా ఉన్నారు. ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.

Indian Railways: అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్‌.. రిటైరయ్యాక ఆ శాఖలో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌, ఆర్మీ సిబ్బందికి గుడ్‌ న్యూస్ చెప్పింది. వీళ్లు రిటైరయ్యాక ఉద్యోగాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీనికోసం రైల్వేశాఖ, సైన్యం కలిసి సహకార ముసాయిదా (ఫ్రేమ్‌వర్క్ ఆఫ్‌ కో ఆపరేషన్‌)ను అమల్లోకి తీసుకొచ్చాయి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran: ఖమేనీ మరణం.. ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా.. ఎందుకో తెలుసా ?

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. ఆదివారం జాంకరన్ మసీదు గోపురంపై ఈ జెండా రెపరెపలాడింది. ఆ మసీదుపై ఇలా ఎర్ర జెండా ఎగురవేయడాన్ని ప్రతీకారంగా సూచిస్తారు.

Asaduddin Owaisi: ఇరాన్‌పై దాడుల్ని భారత్‌ ఖండించాలి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధ వాతారవణం కొనసాగుతోంది. దీనిపై తాజగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇరాన్‌పై చేస్తున్న దాడులను భారత్‌ ఖండించాలన్నారు.

Ali Khamenei: ఖమేనీ మరణం.. కర్ణాటకలోని ఆ గ్రామంలో సంతాప దినాలు

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో కర్ణాటకలోని ఓ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలో మూడు రోజులు పాటు సంతాప దినాలు ప్రకటించారు.

Texas :టెక్సాస్ లో కాల్పులు - ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక బార్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఆస్టిన్ నగరంలోని సిక్త్స్ స్ట్రీట్ సమీపంలోని 'బ్యూఫోర్డ్స్' బార్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

Israel-US Strikes: అమెరికా ప్లాన్‌ మాములుగా లేదుగా.. ఖమేనీని ఎలా హతమార్చిందో తెలుసా ?

ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. అమెరికా భారీ ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసింది. ఖమేనీయే టార్గెట్‌గా ఆపరేషన్ ఎపిక్‌ ఫ్యూరీని చేపట్టింది.

BIG BREAKING: భారతీయులపై ఇరాన్‌ దాడులు..

కీలక చమరు మార్గమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్‌ను టార్గెట్‌ చేసి దాడులు చేసింది. అందులో భారతీయులు ఉండటం కలకలం రేపుతోంది.

US Israel Strikes: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ టార్గెట్‌...బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీని హతమార్చిన అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు తాజాగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నాయి.

BRS MLA Padi Kaushik Reddy : ఆ జిల్లా ఎస్పీ అవినీతికి పాల్పడుతున్నాడు..ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం మీద కాకుండా కరీంనగర్‌ జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం మీద ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఆయన పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని  కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణలో నడుస్తోది ప్రజాపాలన కాదు..బుల్డోజర్‌ పాలన..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇండ్లను కూలగొట్టడం భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అంటూ విమర్శించారు.

నాలుగు దశాబ్ధాల తర్వాత స్వస్థలానికి మల్లోజుల.. బంధువులు ఏం చేశారంటే?

గతేడాది లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు,  పొలిట్ బ్యూరో మెంబర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ రావు ఆదివారం ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు. 44 ఏండ్లు మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆయన గతేడాది అక్టోబర్ లో మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయారు.

Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న  హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.

Vijay-Rashmika: సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. రిసెప్షన్ కు ఆహ్వానం

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌‌లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. మార్చి 4 న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

MP Mallu Ravi : ఆ పాప జాతరలో చనిపోలేదు..కాంగ్రెస్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణలో 2 నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న జాతరలో ఘర్షణ జరిగింది వాస్తవం.. కానీ ఆ పాప మృతికి ఘర్షణ కారణం కాదన్నారు.

Sarada Peetham : శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు....జ‌ల‌మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు..

కోకాపేట శారదా పీఠం భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. పీఠానికి కేటాయించిన భూమిని వారికే కొన‌సాగించాల‌ని ఆదేశించింది. జ‌ల‌మండ‌లికి కేటాయించే స‌మ‌యంలో నిర్మాణాల స్థితిని తెలియ‌జేయ‌క‌పోవ‌డంపై సీఎం రేవంత్ అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.

నెల్లూరు జీజీహెచ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్: తప్పిన ప్రాణాపాయం

నెల్లూరు జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న  హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.

CM Chandrababu : వేట్లపాలెం ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

వేట్లపాలెం బాణసంచా ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Geethu Royal : తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ రీల్స్‌..టీటీడీ సీరియస్‌

తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేం. బబర్ధస్త్‌ ఆర్టిస్ట్ గీతూ రాయల్ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనిపై టీటీడీ సీరియస్ అయింది.

Kakinada cracker factory blast : వేట్లపాలెంలో మృత్యు ఘోష..  కానీ వాళ్లు మాత్రం బతికిపోయారు.. ఎలాగంటే!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన ఒకవైపు పెను విషాదాన్ని నింపితే, మరోవైపు కొందరిని చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడేసింది.

Fire Accidents : ఏపీలో వరుస ప్రమాదాలు.. శవాల దిబ్బలుగా మారుతున్న బాణాసంచా షెడ్లు!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు వల్ల దాదాపు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.

BIG BREAKING : కాకినాడ జిల్లాలో ఘోరం.. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది మృతి!

ఏపీలో దారుణం జరిగింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.  

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->