POKను భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బ్రిటన్ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్‌ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.

Filghts: విమానాల్లో ప్రయాణించేవారు వాటిని వాడొద్దు.. DGCA కీలక ప్రకటన

కేంద్ర పౌర విమానయాన శాఖ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో వెళ్లే ప్రయాణికులు ఇకనుంచి పవర్‌బ్యాంక్‌లు వాడటంపై నిషేధం విధించింది. విమాన భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం

మహబూబ్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Ghost Sims: 'ఘోస్ట్ సిమ్'లతో పాక్ హ్యాండ్లర్లతో నిందితుల చాటింగ్!

ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితులు ఉగ్రవాద కార్యకలాపాలను అత్యంత రహస్యంగా సాగించడానికి 'ఘోస్ట్ సిమ్' కార్డులను, అత్యాధునిక ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు కొన్ని ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వాడేవారు.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు

ఈ ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీకి హస్తం పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అక్కడ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆమెను నియమించింది.

ట్రంప్‌‌లా మోదీ ఎందుకు చేయలేదు.. వెనిజులా ఘటనపై ఒవైసీ రియాక్షన్‌!

వెనిజులాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' ఇప్పుడు భారత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆర్మీ ఆపరేషన్‌తో మదురోను బంధించి అమెరికాకు తరలించడాన్ని ఉదాహరణగా చూపుతూ, హైదరాబాద్ MP అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.

PM Modi: ఒలింపిక్స్‌-2036 గేమ్స్‌ నిర్వహించేందుకు సిద్ధం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

ఒలింపిక్స్‌ 2036 క్రీడలకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ గేమ్స్‌ నిర్వహించేందుకు భారత్‌ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్‌లో ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించామని తెలిపారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Venezuela: అమెరికా చేతుల్లోకి వెనెజువెలా చమురు రంగం.. భారత్‌కు లాభమా ? నష్టమా ?

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ చమురు రంగం కూడా అమెరికా కంట్రోల్‌లోకి వెళ్లనుంది. దీంతో భారత చమురు రంగానికి దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

POKను భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బ్రిటన్ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్‌ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. POKతో పాటు జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ భారత ప్రభుత్వానికి సూచనలు చేశారు.

Trump Tariffs: భారత్‌పై మళ్లీ టారిఫ్‌లు పెంచుతా.. ట్రంప్ సంచలన హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్‌ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు.

Trump: చమురు వ్యాపారం కోసమే మదురో నిర్బంధం.. ట్రంప్ ప్లాన్ వెనుక సంచలన నిజాలు

వెనెజువెలాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కడ చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అందుకే అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాలు అందిస్తాయని తెలిపారు.

NRI Woman: దారుణం.. అమెరికాలో NRI యువతి హత్య

అమెరికాలోని కొలంబియాలో 27 ఏళ్ల నికిత గొడిశాల అనే NRI యువతి అనుమానస్పద స్థితిలో హత్యకు గురవ్వడం కలకలం రేపింది. తన మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లో ఆమె విగతజీవిగా పడిఉంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ నియమితులయ్యారు.

North Korea: జపాన్‌లో టెన్షన్, టెన్షన్‌.. నార్త్‌ కొరియా క్షిపణలు ప్రయోగం..

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఊహించని షాక్ ఇచ్చింది. జపాన్ భూభాగంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలోనే జపాన్ అలెర్ట్ అయ్యింది.

BIG BREAKING: నా కొడుకుల మీద ఒట్టు.. అందుకే BRS నుంచి బయటకు.. మండలిలో కవిత కన్నీటి స్పీచ్!

శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే తనపై కక్ష మొదలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Earthquake: మహబూబ్‌నగర్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం

మహబూబ్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దారుణం, ముగ్గురు ఆడపిల్లలు, గర్భంతో ఉన్న భార్యను పోషించలేక భర్త ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య, బిడ్డలను పోషించలేక ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఏపీ ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ ప్లాన్.. సుప్రీం కోర్టులో విచారణ

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

2 గంటల్లోనే ఆపరేషన్ సక్సెస్.. అమెరికా చేతిలో వెనిజులా ఖతం

వెనిజులాలో శనివారం తెల్లవారుజామున జరిగిన మెరుపు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికా సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యని అమెరికా ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

Rythu Bharosa : వారికి రైతు భరోసా కట్.. రైతులకు ఊహించని షాక్.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా యాసంగి సీజన్‌కు సంబంధించి నిధులను సంక్రాంతికి విడుదల చేయబోతు న్నారు. అయితే ఇందులో పలు మార్పులు చేసింది. ఇందుకోసం  అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

Kavitha : బీఆర్ఎస్ లో హరీష్ రావు ఓ గుంపును తయారు చేస్తున్నారు...కవిత హాట్‌ కామెంట్స్‌

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా..హరీష్ పైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు.

ఏపీ ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ ప్లాన్.. సుప్రీం కోర్టులో విచారణ

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

BREAKING: డ్రగ్స్ తీసుకున్న MLA కొడుకు అరెస్ట్

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో MLA కొడుకుని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది.

Sankranti : సంక్రాంతి బరిలోకి దిగేందుకు సై అంటోన్న పందెం కోళ్లు

సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో గుర్తొచ్చేవి కోడి పందేలు. ఏపీలో సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో స్థిరపడిన ఆంధ్రవారు అంతా తమ సొంతూళ్లుకు చేరుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా గ్రామాలకు చేరుకుంటారు. కోడి పందేల కోసం నెలల తరబడి కోళ్లకు శిక్షణ ఇస్తుంటారు.

AP నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి.. ఛార్జిషీట్‌లో షాకింగ్ విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని 18వ నిందితుడిగా పేర్కొన్న అధికారులు, ఆయన పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు.

Rewind 2025: 2025 ఆంధ్రప్రదేశ్‌..విషాదాలు...విజయాలు

మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విజయాలు లేకపోలేదు.  ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది.

Sankranthi Fest: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది.

BREAKING: తెలంగాణకు బిగ్ షాక్.. బనకచర్లకు CWC అనుమతులు.. సాక్ష్యాలు బయటపెట్టిన హరీశ్ రావు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ బనకరచ్ల మరోసారి చర్చనీయాంశమైంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. దీనిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2