Silver Crosses Rs 3 Lakh Mark : రూ.3 లక్షలు దాటిన వెండి ధర..ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?

దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరుకుని కొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర 100 డాలర్ల మార్కుకు చేరువలో ట్రేడవుతుంది.

Union Budget 2026: వివాహితులకు గుడ్‌ న్యూస్‌..భార్యాభర్తలకు ఉమ్మడిపన్ను విధానం

భారతదేశ పన్ను వ్యవస్థను సులభతరం చేయాలనే లక్ష్యంతో, 2020 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇకపై బడ్జెట్‌లో రానున్న కొత్త ప్రతిపాదన ప్రకారం, దంపతులను ఒకే ‘ఆర్థిక యూనిట్’గా పరిగణించే అవకాశం ఉంది.

Karnataka:  వెలుగులోకి మరిన్ని సంచలనాలు..ఐపీఎస్ రాసలీలలు.. ఈసారి ఆడియో రొమాన్స్ లీక్

కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలల వ్యవహారం మరింత ముదురుతోంది. ఆయన రాసలీలల వీడియోలు సంచలనం సృష్టించగా తాజాగా ఆడియోలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపింది. తన ఆఫీసునే బెడ్‌రూమ్‌గా మార్చిన డీజీపీ మహిళలతో రాసలీలలు సాగించిన వీడియోలు తీవ్ర దుమారం రేపుతోంది.

Governor Walkout: అసెంబ్లీలో అవమానం.. వాకౌట్ చేసిన గవర్నర్

తమిళనాడు అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది. తాను నిరత్సాహానికి గురయ్యానని రవి తెలిపారు. జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.

BREAKING: ఆఫీసులో రాసలీలు.. కర్ణాటక డీజీపీ సస్పెండ్

కర్ణాటకలోని డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటపడటం దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అక్కడి ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. రామచంద్రరావును సస్పెండ్ చేసింది.

Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (45) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆయన పార్టీ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో నితిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

India-UAE Agreements: భారత్‌, యూఏఈ కీలక ఒప్పందాలు.. 2032 నాటికి 200 బిలియన్‌ డాలర్లు టార్గెట్

ప్రధాని మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేల్ అల్‌ నహ్యాన్‌ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భారత్, యూఏఈ నిర్ణయం తీసుకున్నాయి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump controversial map : మారనున్న అమెరికా స్వరూపం.. కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనెజువెలాతో కూడిన మ్యాప్‌ను షేర్ చేసిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ అన్నంత పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్‌ డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు.

Board of Peace: ట్రంప్ తీసుకొచ్చిన 'బోర్డు ఆఫ్‌ పీస్‌' గురించి తెలుసా ? ఇందులో రూల్స్‌ తెలిస్తే షాకైపోతారు.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్‌నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్‌  ''బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌''ను ఏర్పాటు చేశారు.

Donald Trump: ట్రంప్ సంచలనం.. ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు

గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరాలన్న అమెరికా ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తిరస్కరించారు. దీనికి ప్రతిచర్యగా, ఫ్రాన్స్ నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్‌లపై 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు.

USA Visa: బంగ్లాదేశ్ తో పాటూ 38 దేశాలపై అమెరికా ఉక్కు పాదం..వీసాలపై  పరిమితులు

బంగ్లాదేశ్ పై అమెరికా ఉక్కు పాదం మోపింది. అమెరికా వీసాపై పరిమితులను విధించింది. ఈ వీసా కావాలంటే 1.8 మిలియన్ల బంగ్లాదేశ్ టాకా బాండ్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.  అమెరికా మొత్తం 38 దేశాలపై ఈ పరిమితులును విధించింది.

Students To USA: అమెరికానా నో వే అంటున్న విద్యార్థులు..75శాతానికి పడిపోయిన అడ్మిషన్లు

అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య రానురానూ తగ్గిపోతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది 75 శాతం విద్యార్థులు తగ్గిపోయారు. వీసా తిరస్కరణలు, ఇంటర్వ్యూ స్లాట్ లు ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. 

Greenland Row: గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు..డెన్మార్క్ ను భయపెట్టడానికేనా?

గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా దూకుడుగా ఉంది. దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని గట్టిగా అనుకుంటోంది. ఆ ద్వీపంలోని పిటుఫిక్ అంతరిక్ష స్థావరం దగ్గరలో అమెరికా తన యుద్ధ విమానాలను మోహరించింది. 

Trump-Nobel: నోబెల్ ఇవ్వలేదుగా..శాంతి గురించి మర్చిపోండి..ట్రంప్

నోబెల్ తన చేతికి వచ్చిన తనకు ఇవ్వలేదనే కోపాన్ని మాత్రం మర్చిపోలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు దాన్ని ఏకంగా గ్రాన్ ల్యాండ్ తో ముడిపెడుతున్నారు. ఇక మీదట శాంతి గురించి ఆలోచించనని..తనకు అమెరికానే ముఖ్యమని అంటున్నారు.

Pending Challans: పెండింగ్‌ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..ఇకపై  స్వచ్ఛందంగా చెల్లిస్తేనే...

పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులకు హైకోర్టు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు చెల్లించాలని బలవంతపెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే..పోలీసులు వసూలు చేసుకొవచ్చని కోర్టు పేర్కొంది.

Telangana Jagruthi: మున్సి'పోల్స్' బరిలో కవిత తెలంగాణ జాగృతి...ఆ గుర్తుపై పోటీ?

రాజకీయ పార్టీగా మారకముందే తెలంగాణ జాగృతి ఎన్నికల బరిలో నిలవనుందా? ఇండిపెండెంట్లుగా ఒకే గుర్తుపై పోటీ చేయనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో సుమారు 20 నుంచి 30 స్థానాల్లో తమ అభ్యర్థులను దింపేందుకు కవిత వ్యూహరచన చేస్తున్నారు.

Phone Tapping Case: జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద టెన్షన్‌..టెన్షన్‌..ముగిసిన హరీశ్‌రావు విచారణ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావును సిట్‌ మరోసారి విచారణకు పిలిచింది. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Kavitha-Prashant Kishor: కవితతో భేటీ.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్థాపించే రాజకీయ పార్టీకి ఆయన వ్యూహ రచన చేయనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

Telangana: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సాధ్యమేనా ?

తెలంగాణలో  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. జనాభా గణనే దీనికి అడ్డంకిగా మారొచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు.

BIG BREAKING: హరీష్ రావు గ్రీన్ సిగ్నల్.. BRSలోకి గూడెం మహిపాల్ రెడ్డి!

తిరిగి సొంత గూటికి చేరేందుకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన BRSలోకి వచ్చేందుకు హరీష్ రావు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. KTRతో ఈ రోజు మహిపాల్ రెడ్డి భేటీ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

West Godavari Crime: భర్త త్వరగా ఇంటికి రాలేదని భార్య చేసిన దారుణం.. కొడుకు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్తపై భార్య కోపం వాళ్ల కొడుకు ప్రాణాలను తీసింది. భర్త ఇంటికి త్వరగా రాలేదని భార్య పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి కొద్ది మోతాదులో తాగింది. మిగిలిన డ్రింక్ తాగిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Beer: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

భారత దేశంలో మద్యంప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్‌లో బీర్ దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు..వైద్యులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం.

విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్‌ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.

Nandyala: వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని లలితా నగర్‌లో నివాసం ఉండే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan : ఏపీ నిరుద్యోగులకు పవన్ అదిరిపోయే శుభవార్త.. 10 వేలకు పైగా జాబ్స్!

ప్రభుత్వాలు, పార్టీలు మారినా పాలనాపరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలి. గత పాలకులు పెట్టుబడిదారులను బెదిరించి ఇబ్బందులుపెట్టారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుంది. వారికి అండగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.  

Mega Green Ammonia Plant: దేశంలో తొలి భారీ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

కాకినాడలో దేశంలో తొలి భారీ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుతోంది. రూ.13,000 కోట్ల పెట్టుబడితో, ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పడనుంది. 2,600 మందికి ఉద్యోగాలు, 2027లో ఉత్పత్తి ప్రారంభం, ఎగుమతులతో ఏపీ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మారనుంది.

Sankranthi: కోడి పందెం వేసాడు.. కోటీశ్వరుడు అయ్యాడు.. ఈ సంవత్సరం ఇదే టాప్!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి కోడిపందేలు జోరుగా జరిగాయి. రాజమండ్రికి చెందిన రమేష్ గెలుపు సాధించి రూ.1.53 కోట్లు వసూలు చేసుకున్నాడు. ఇది ఈ ఏడాది జిల్లాలో అత్యంత భారీ పందెం అని స్థానికులు పేర్కొన్నారు.

Silver: బంగారం వద్దు వెండి ముద్దు.. సిల్వర్‌ వైపు మొగ్గుచూపుతున్న పెట్టుబడిదారులు

ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.

Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఇవే!

రిపబ్లిక్ డే సేల్ 2026లో Amazon, Flipkart లలో ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు అన్ని రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో 5G ఫోన్ తక్కువ ధరకు కొనడానికి ఇది మంచి అవకాశం.

Hiring: ఐటీ రంగానికి ఊతం.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 

IndiGo flights: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. రూ.22 కోట్ల భారీ జరిమానా

సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగోకు గట్టి షాక్ తగిలింది. 2025 డిసెంబరు మొదటి వారంలో సంభవించిన విమాన సర్వీసుల సంక్షోభంపై విచారణ జరిపిన డీజీసీఏ, శనివారం ఆ సంస్థపై రూ. 22.20 కోట్ల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Amazon Great Republic Day Sale: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16 నుండి ప్రారంభమైంది. ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఐకూ లాంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, EMI సౌకర్యాలతో సూపర్ ఆఫర్లు లభిస్తున్నాయి.

Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16, ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులతో పాటు SBI, HDFC బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యాషన్, హోమ్ ప్రోడక్ట్స్‌పై కూడా 80% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. కారణమిదే?

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో మెమోరీ చిప్‌ సంక్షోభం నెలకొంది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఏఐ డేటా సెంటర్లు విపరీతంగా పెరుగుతున్న కారణం వల్లే ప్రపంచవ్యాప్తంగా డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమోరీ (DRAM), స్టోరేజ్‌ చిప్‌ల కొరత ఏర్పడింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2