New Income Tax Act 2025 : టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయపు పన్ను (Income Tax) కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనం ప్రతి ఏటా కట్టే పన్ను విధానాన్ని మరింత సులభం చేస్తూ, పాత రూల్స్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.

🔴UNION BUDGET 2026 LIVE UPDATES: నేడే కేంద్ర బడ్జెట్.. తగ్గేవి, పెరిగేవి ఇవే!

మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.

Union Budget 2026: రైతులకు అదిరిపోయే వార్త..ఈ పంటలకు భారీ ప్రోత్సాహం!

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ప్రకటించింది.

Union Budget 2026: ఎన్నారైలకు నిర్మలమ్మ బంపర్ ఆఫర్

కేంద్ర బడ్జెట్ 2026లో ఎన్నారైలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద పీట వేశారు. విదేశాల్లో ఉంటూ భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే ఎన్నారైల కోసం ఇన్వెస్ట్‌మెంట్ నిబంధనలను సులభతరం చేయబోతున్నట్లు ప్రకటించారు.

Earth Corridors : హైదరాబాద్ కు నిర్మలమ్మ అదిరిపోయే గుడ్ న్యూస్

కేంద్ర బడ్జెట్ 2026లో మోదీ సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను (High-Speed Rail Corridors) అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

Nirmala Sitharaman : ఏపీకి కేంద్రమంత్రి గుడ్ న్యూస్..  కీలక ప్రాజెక్టులు!

పవిత్ర మాఘ పౌర్ణమి పర్వదినాన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

Union Budget 2026 : ట్రంప్ కు నిర్మలమ్మ బిగ్ షాక్!

అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి భాగస్వామి. అమెరికా భారీగా 50 శాతం పన్నులు విధిస్తుంది కాబట్టి మన ఎగుమతులు దెబ్బతింటాయి. అందుకే మేము ఎగుమతులపై మాత్రమే ఆధారపడటం లేదు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran: ఇరాన్‌ పోర్టులో భారీ పేలుడు.... కారణం ఏంటంటే?

ఇరాన్ నగరంలో ఒక వైపు ఉద్రిక్తతలు కొనసాగుతుండగా బందర్ అబ్బాస్‌లోని ఒక భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మోలెం బౌలేవార్డ్ ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Balochistan: బలూచిస్తాన్‌లో రక్తపాతం: పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ BLA.. 47 మంది మృతి!

‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ తిరుగుబాటుదారులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, ఎదురుకాల్పుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలతో పాటు ఆత్మాహుతి దాడులను కూడా బీఎల్ఏ ప్రయోగించింది.

రష్యా వద్దు వెనెజువెలా ముద్దు.. ముడి చమురుపై ట్రంప్ ఆఫర్

రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.

NOTAM: బంగాళాఖాతంలో నో ఫ్లైయింగ్ జోన్.. ఇండియా పెద్ద ప్లానే!

బంగాళాఖాతం వేదికగా భారీ క్షిపణి పరీక్షను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాత గగనతలంలో పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నోటమ్ జారీ చేసింది.

Greenland: గ్రీన్ ల్యాండ్‌కు ముంచుకొస్తున్న కొత్త ముప్పు.. ఈ సారి ట్రంప్ కాదు.. మరి ఏంటో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌లో హిమానీనదాలు మునుపెన్నడూ లేని విధంగా వేగంగా కరుగుతున్నాయి. గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కరగడానికి కేవలం ఉష్ణోగ్రతల పెరుగుదల మాత్రమే కారణం కాదు. ఈ ప్రక్రియలో ఆల్బెడో ఎఫెక్ట్, సూక్ష్మజీవుల పాత్ర కీలకమని తేలింది.

US Government : అమెరికాలో మరోసారి షట్‌డౌన్‌

అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ప్రతిష్టంభన చివరికి పాక్షిక ప్రభుత్వ మూసివేతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి కల్లా బడ్జెట్‌ను ఆమోదించడంలో కాంగ్రెస్ ఫెయిల్ కావడంతో ఫెడరల్ నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి.

Bill Gates: ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్.. బిల్ గేట్స్‌కు శృంగార రోగాలు!

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చుట్టూ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వివాదం ముదురుతోంది. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ రహస్య పత్రాల్లో బిల్ గేట్స్‌పై విస్తుపోయే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

TG EAPCET: ఎంసెట్, పీజీఈసెట్ ఇక ఈజీ.. క్షణాల్లో మార్కులు.. సర్కార్ తెచ్చిన సంచలన మార్పులివే!

ఎప్‌సెట్, పీజీఈసెట్‌ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ ఏడాది నుంచి వీటి పరీక్షా విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

Aadhaar camps in schools : 15 ఏళ్లలోపు పిల్లలకు ఇక స్కూళ్లలోనే, పూర్తి ఉచితంగా..  సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల లోపు విద్యార్థులకు ఇక నుంచి స్కూళ్లలోనే ఆధార్ సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ఱయించింది. విద్యార్థులు ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana: సిట్‌ విచారణకు కేసీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఫిబ్రవరి 1న సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.

Agricultural Exhibition Hyderabad: హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్.. ఎక్కడో తెలుసా?

రైతుల కోసం హైదరాబాద్‌ నగరంలో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.

Phone Tapping Case : సిట్ నోటీసులపై KCR బిగ్‌ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్‌ ఏసీపీకి సంచలన లేఖ

గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బిగ్‌ట్విస్ట్‌ ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని అంటూనే అధికారుల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్‌ ఏసీపీకి 6 పేజీల లేఖను రాశారు.

KCR : రేపు సిట్ విచారణకు కేసీఆర్..అక్కడే విచారించనున్న అధికారులు

తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా  ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రేపు నందినగర్ లో విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

Right to Information Act : బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యమైన సమాచార హక్కు చట్టం

బీఆర్‌ఎస్‌ పాలనలో సమాచార హక్కు చట్టం నిర్లక్ష్యానికి గురైందని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కాంపెయిన్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరి స్వామి రెడ్డి( లోక్ సత్తా) ఆరోపించారు. ఈ రోజు ఆయన రాష్ట్ర సమాచార  కమిషనర్లైన P V. శ్రీనివాసరావు, మొహసీనా పర్వీన్ లను కలిశారు.

BIG BREAKING : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్!.. గుంటూరులో హై అలెర్ట్!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

BREAKING: టీడీపీ శ్రేణుల దాడి.. అంబటి ఇంట్లో రక్తపు మరకలు (VIDEO)

వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై TDP శ్రేణులు భారీ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అంబటి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని టేబుల్‌పై రక్తపు మరకలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

AP : అంబటికి సినిమా చూపిస్తాం.. కేంద్రమంత్రి 24 గంటల డెడ్ లైన్!

అంబటి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంబటి బరితెగించి చంద్రబాబును దుర్మార్గమైన భాషతో కించపరిచారని, ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం, 24 గంటల్లో ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు.

Guntur: గుంటూరులో టెన్షన్‌..టెన్షన్‌..అంబటి ఇంటిపై దాడి

పీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్నగర్‌లోని అంబటి ఇంటి పై దాడి చేసి ఇంటితో పాటు కారును ధ్వంసం చేశారు.

E-bicycle: ఏపీ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు.. ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ హిత చర్యల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసింది. కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ-సైకిళ్లు ప్రపంచ రికార్డును నెలకొల్పాయి.

BIG BREAKING: అంబటి రాంబాబు ఇంటిపై దాడి..

సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Guntur Sisters : వారేవా.. అదరగొట్టారు..  గ్రూప్‌-1తో అక్క.. గ్రూప్‌-2తో చెల్లి

ఆ ఇంట్లో పట్టుదల అనేది పాతుకుపోయింది. కృషి కిరీటమై నిలిచింది. ఒకరు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గ్రూప్-1లో సత్తా చాటితే.. మరొకరు తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 విజేతగా నిలిచారు.

Commercial LPG cylinder : బడ్జెట్ రోజున గ్యాస్ బాదుడు: కమర్షియల్ సిలిండర్ ధర ఎంత పెరిగిందంటే?

ఫిబ్రవరి నెలకు సంబంధించి గ్యాస్ ధరలను సవరిస్తూ చమురు విక్రయ సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ₹49 మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి.

Budget 2026: మరికొన్ని గంటల్లో బడ్జెట్.. ఈ టైంలో ఏం కొనాలి? ఏం కొనొద్దో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు(ఆదివారం) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఏ వస్తువులు కొనాలి, ఏం చేయాలి అనేదానిపై ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Budget 2026: ఈరోజే బడ్జెట్.. గ్యాస్, సిగరేట్స్ నుంచి ఫాస్టాగ్ వరకు.. రేపటి నుంచి ఈ ధరల్లో మార్పు?

దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు ఈరోజు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026పైనే ఉంది. ఆర్థిక మంత్రి ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కొన్ని వస్తువుల ధరలు పెరగవచ్చని, మరికొన్నింటిపై పన్నులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold Rates Today : పసిడి ధరల జోరుకు బ్రేక్ .. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అటు బంగారం, ఇటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.

IT సోదాలు జరుగుతుండగానే రియల్టర్ ఆత్మహత్య

సౌత్ ఇండియాలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ సీజే రాయ్ ఆత్మహత్య కలకలం రేపింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాయ్ ఆఫీస్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Gold Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.11,770  పెరిగి ధర రూ.1,741500కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికొస్తే రూ.1,63,950గా ఉంది. మార్కెట్‌లో కేజీ వెండిపై రూ.25 వేలు పెరిగి ధర రూ.4,25,000గా ఉంది.

Layoffs: బిగ్‌షాక్.. 16వేల మంది ఉద్యోగులు తొలగింపు

ప్రముఖ ఇకామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా లేఆఫ్స్‌ ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది.  

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    UNION BUDGET 2026