జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి, 76 మందికి పైగా తీవ్ర గాయాలు

తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, పోటీల సమయంలో బరిలోకి దిగిన ఎద్దులు ఒక్కసారిగా అదుపు తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ

గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ వివిధ గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. భారతీయుల భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా చూడాలని కోరుతున్నారు.

Big breaking : ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం..శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ఎంట్రీకి సంబంధించి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) కీలక నిర్ణయం తీసుకుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడేందుకు ఇక మీదట మహిళలను దేవాలయంలోకి అనుమతించరాదని నిర్ణయించింది.

Maoist Party : మావోయిస్టుల వద్ద కోట్లాది రూపాయల నగదు..కిలోల కొద్దీ బంగారం..ఎక్కడుందంటే?

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ తో మావోయిస్టు పార్టీ కుదెలైపోయింది. ఇప్పటికే వందలాది మంది మావోలు మృత్యువాత పడగా, పలువురు అగ్రనేతలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పార్టీ సేకరించిన డబ్బు, నగలు ఎక్కడున్నాయనే విషయంలో పెద్ద చర్చ సాగుతోంది.

Iran-Israel War: ఏపీ, కర్ణాటకలో రహస్య చమురు నిల్వలు.. 74 రోజులు మాత్రమే భారత్ సేఫ్

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వాడే చమురులో 20 శాతం ఈ జలసంధి నుంచే వెళ్తుంది. భారత్ ముడి చమురు అవసరాల్లో 90 శాతాన్ని మధ్యప్రాచ్యం నుంచే పొందుతోంది. అందులో 40 శాతం ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పుడు ఇది మూతపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది.

Shamshabad Airport : పశ్చిమాసియాలో యుద్ధం..శంషాబాద్‌లో పలు విమానాలు రద్దు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇండియా నుంచి పలు దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి.

Spam Messages: స్పామ్‌ మెసేజ్‌లు అరికట్టేందుకు ఎయిర్‌టెల్, గూగుల్‌ కీలక నిర్ణయం..

ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లకు స్పామ్‌ మెసేజ్‌లు రావడం పెరిగిపోయింది. వీటిని అరికట్టేందుకు భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్‌ను వినియోగించనుంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ

గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ వివిధ గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. భారతీయుల భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా చూడాలని కోరుతున్నారు.

BREAKING: ఇజ్రాయిల్ దాడిలో ఖమేనీ భార్య మృతి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బాఘెర్జదే కన్నుమూశారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు టెహ్రాన్‌పై జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

ఆకాశమే హద్దుగా ఇరాన్ క్షిపణి ప్రతాపం.. 30 ఏళ్ల కష్టం.. 2,500 కిలోమీటర్ల వేగం

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, ఇరాన్ తన అమ్ములపొదిలోని క్షిపణి శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన వైమానిక దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని చాటిచెబుతున్నాయి.

Gulf Countries Vs Iran: ఒకే మతమైనా.. గల్ఫ్ కంట్రీస్‌తో ఇరాన్‌కు వైరం.. 5 కారణాలివే!

మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇవన్నీ ముల్లీం దేశాలైనప్పటికీ.. ఇరాన్‌ తీరును గల్ఫ్ దేశాలు తప్పబడుతున్నాయి. ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణం తర్వాత జరిగిన దాడులు గల్ఫ్ దేశాలను మరింత ఆందోళనకు గురిచేశాయి.

నెతన్యాహు ఆఫీస్‌పై మిస్సైల్ అటాక్.. దెబ్బకు దెబ్బ అంటున్న ఇరాన్

మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నేరుగా యుద్ధం నడుస్తోంది. ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం IRGC, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా భారీ క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించింది.

Chinese HQ-9B: బిగ్ ట్విస్ట్.. ఖమేనీ చావు వెనుక చైనా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో మరోసారి చైనా ఉత్పత్తులు డమ్మీ అని ప్రూ అయింది. గతంలో ఇరాన్ వద్ద రష్యాకు చెందిన ప్రసిద్ధ ఎస్-300 వ్యవస్థ ఉండేది. అయితే, అమెరికా క్షిపణులను అడ్డుకోవడంలో అది విఫలం కావడంతో, ఇరాన్ ప్రత్యామ్నాయంగా చైనా వైపు మొగ్గు చూపింది.

Ayatollah Ali Khamenei: 45 ఏళ్లుగా కోటు లోపలే ఖమేనీ కుడి చేయి.. కారణం ఏంటో తెలుసా?

ఖమేనీ జీవితంలో ఇది మొదటి దాడి కాదు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం, అంటే 1981లో ఆయనపై ఒకసారి భయంకరమైన హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖమేనీ సుప్రీం లీడర్ అవ్వడానికి 8 సంవత్సరాల ముందు ఆయనను చంపడానికి కుట్ర జరిగింది.

Rajya Sabha elections : రాజ్యసభ ఎన్నికలు.. తెరపైకి కొత్త ముఖాలు

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు ఎవరికీ కేటాయించాలనే విషయంలో అగ్ర నాయకుల మధ్య చర్చలు నడిచినట్లు తెలిసింది. వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Wines are closed : మందుబాబులకు షాక్‌.. రేపు వైన్స్ , బార్లు బంద్..ఎందుకో తెలుసా?

మందుబాబులకు పోలీసులు షాక్‌ ఇచ్చారు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. వైన్స్‌ షాపులతో పాటు కల్లు కాంపౌండ్లు, బార్లు, క్లబ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఆదేశాలు జారీ చేశారు.

Balkasuman : బీఆర్‌ఎస్‌ నేత బాల్కసుమన్‌కు బెయిల్‌ మంజూరు..అసలేం జరిగిందంటే?

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ పాలక వర్గం ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు న్యాయస్థానం ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది.

Rahul Gandhi : ట్రంప్‌కు ప్రధాని మోడీ భయపడుతున్నాడు..రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

అహింస కాంగ్రెస్‌ విధానమైతే.. బీజేపీది హింసా విధానమని ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన.. ప్రజలను మెప్పించి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్‌ ఆలోచన అని,  ట్రంప్‌కు ప్రధాని మోడీ భయపడుతున్నాడని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

khameni-Hyd Relations : 400 ఏళ్ల అనుబంధం.. హైదరాబాద్ లోని ఓ రోడ్డుకు ఖమేనీ పేరు.. ఎక్కడో తెలుసా?

అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌ పై చేసిన దాడిలో  ఇరాన్‌ సుప్రీం అలీ ఖమేనీ మరణించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరానికి ఇరాన్‌తో ఉన్న అనుబంధాన్ని హైదరాబాద్‌ నగర వాసులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి హైదరాబాద్‌కు ఇరాన్‌కు ఉన్న అనుబంధం కొన్ని శతాబ్ధాలది.

Rahul Gandhi: నేడు వికారాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ

విపక్ష నేత రాహుల్‌గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్‌ సమీపంలోని అనంతరిగిరి హిల్స్‌లో 9 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.

BRS MLA Padi Kaushik Reddy : ఆ జిల్లా ఎస్పీ అవినీతికి పాల్పడుతున్నాడు..ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం మీద కాకుండా కరీంనగర్‌ జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం మీద ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఆయన పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని  కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

Punarvika : పునర్వికకు పునర్జన్మ.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు

SMA (Spinal muscular atrophy) డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాప పునర్వికను కాపాడుకునేందుకు #SavePunarvika పేరుతో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమం విజయవంతమైంది. ఆ విరాళాలకు తోడు ప్రభుత్వం మిగతా భరించేందుకు ముందుకు వచ్చింది.

నెల్లూరు జీజీహెచ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్: తప్పిన ప్రాణాపాయం

నెల్లూరు జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్‌

టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్‌ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న  హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.

CM Chandrababu : వేట్లపాలెం ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

వేట్లపాలెం బాణసంచా ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Geethu Royal : తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ రీల్స్‌..టీటీడీ సీరియస్‌

తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఓ వైపు టీటీడీ ప్రయత్నిస్తుంటే కొంతమంది యూట్యూబర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఫేం. బబర్ధస్త్‌ ఆర్టిస్ట్ గీతూ రాయల్ తన టీంతో తిరుమలలో రీల్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనిపై టీటీడీ సీరియస్ అయింది.

Kakinada cracker factory blast : వేట్లపాలెంలో మృత్యు ఘోష..  కానీ వాళ్లు మాత్రం బతికిపోయారు.. ఎలాగంటే!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన ఒకవైపు పెను విషాదాన్ని నింపితే, మరోవైపు కొందరిని చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో బయటపడేసింది.

Fire Accidents : ఏపీలో వరుస ప్రమాదాలు.. శవాల దిబ్బలుగా మారుతున్న బాణాసంచా షెడ్లు!

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు వల్ల దాదాపు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.

Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->