భారత్‌లో తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కనుంది. హర్యానాలో దీన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలోని ఈ రైలును రూపొందించారు. ఇది జీంద్‌-సోనీపత్‌ ప్రాంతాల మధ్య పరుగులు తీయనుంది.

ప్రధాని మోడీకి సంచలన లేఖ.. ‘POKపై దాడి చేయాలంటూ’

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ పీఓకే శరణార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ కీలక లేఖ రాశారు. వెనిజులాలో అమెరికా జరిపిన ఆర్మీ ఆపరేషన్‌లా పీఓకేకు విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రంప్ మన ప్రధాని మోదీని కిడ్నాప్ చేస్తే.. కాంగ్రెస్ లీడర్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ లీడర్ పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ బందీ చేసిన విషయాన్ని చెబుతూ "ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తారా?" అని ఆయన ప్రశ్నించడం సంచలనం సృష్టించింది.

Sabarimala temple: మరో అవినీతి స్కామ్.. 16 లక్షల విలువైన నెయ్యి మాయం

శబరిమల పుణ్యక్షేత్రంలో వరుస వివాదాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారం చోరీ ఘటన మరువకముందే, తాజాగా అయ్యప్ప స్వామివారి 'నెయ్యాభిషేకం నెయ్యి' (ఆదియా శిష్టం నెయ్యి) విక్రయాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

Jind, Haryana : వారసత్వ కొడుకు కోసం ఆరాటం.. పదిమంది బిడ్డల తర్వాత 11వ కాన్పులో....

హర్యానాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల మహిళ 10 మంది కుమార్తెల తర్వాత తన 11వ సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక మేరకు ఆమె పిల్లల్ని కంటూ వచ్చింది.

ఇండియా నేపాల్ సరిహద్దు మూసివేత.. టిక్‌టాక్‌ వీడియోతో బార్డర్‌లో హై టెన్షన్

నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ధనుషా జిల్లాలోని కమల మున్సిపాలిటీలో ఒక మసీదుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump: వెనెజువెలా అయిపోయింది.. మరో దేశంపై దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్

ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి అమెరికాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ ఇరాన్‌ను టార్గెట్ చేశారు. అక్కడ అంతర్యుద్ధం జరిగేలా బిగ్ స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది.

Trump: గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడమే టార్గెట్‌.. అవసరమైతే మిలటరీని దింపుతాం: ట్రంప్

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్‌ యంత్రాంగం వెల్లడించింది.

Floods: భారీ వరదలు.. 16 మంది మృతి

ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి.

ప్రధాని మోడీకి సంచలన లేఖ.. ‘POKపై దాడి చేయాలంటూ’

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ పీఓకే శరణార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ కీలక లేఖ రాశారు. వెనిజులాలో అమెరికా జరిపిన ఆర్మీ ఆపరేషన్‌లా పీఓకేకు విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్‌లాండ్‌కి తోడుగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని దక్కించుకోవాలని ఆయన కోరిక బయటపెట్టారు. వెనిజులాలో అమెరికా జరిపిన సైనిక చర్యల నేపథ్యంలో ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

Pentagon Pizza Theory: పిజ్జా..పెంటగాన్..యుద్ధం..ఈ కథేంటో మీకు తెలుసా?

అమెరికా రక్షణశాఖ పెంటగాన్ లో ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని చుట్టుపక్కల పిజ్జా సేల్స్ పెరిగితే..అమెరికా యుద్ధం చేస్తుందనేది మీకు తెలుసా. విచిత్రంగా ఉన్న ఈ పెంటగాన్ పిజ్జా థియరీ గురించి కింది ఆర్టికల్ లో చదివేయండి. 

Explainer: నాడు పాక్, నేడు వెనెజువెలా.. చైనా వెపన్స్ మళ్లీ ఫెయిల్.. కారణం ఏంటి?

మావి అత్యంత శక్తివంతమైనవి చెప్పుకున్న చైనా ఆయుధాలు మళ్ళీ ఫెయిల్ అయ్యాయి. ఆపరేషన్ సింధు టైమ్ లో పాకిస్తాన్ ఇవే ఆయుధాలతో ఫెయిల్ అయితే..ఇప్పుడు వెనెజువెలా కూడా అమెరికాను ఎదుర్కోవడానికి చైనా ఆయుధాలనే ఉపయోగించి బొక్క బోర్లా పడింది. 

Telangana: భార్య వంట చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భార్య వంట చేసే విషయానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు భార్య వంట చేయకపోవడం, తల్లికి సహకరించడం లేదనే కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

BIG BREAKING: కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి

ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా ఆయన కవిత రాజీనామాను ఆమోదించారు. కవిత స్థానంలో అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

Kavitha : కవిత కొత్త పార్టీ...అక్కడి నుంచే పోటీ ?

తెలంగాణ రాజకీయాలు రోజురోజు హీట్‌ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఎంఎల్‌సీకీ రాజీనామా చేసినప్పటికీ అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తాజాగా తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరిస్తుంది అని ఆమె పరోక్షంగా తెలపడంతో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

Crime : భర్తకు 2 కోట్ల ఇన్సూరెన్స్‌..లేపేసి గుండెపోటు కథ..లవర్‌తో ఎంజాయ్‌ చేద్దామనుకుంటే...

నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. సౌమ్య తన భర్త పల్లాటి రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం.. ప్రియుడు దిలీప్తో కలిసి పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

Sahithi Infra : 3 వేల కోట్లకు కుచ్చుటోపీ..సాహితీ ఇన్ఫ్రాపై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్

ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో సాహితీ ఇన్‌ ఫ్రాపై ఎట్టకేలకు సీసీఎస్‌ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సుమారు రూ.3 వేల కోట్ల మేరకు మోసం చేసిన కేసులో పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా పై నాలుగేళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం.

Chaina Manza : మృత్యుపాశాలుగా మారిన చైనా మాంజా..గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు

సంకాంత్రి పండుగ అనగానే మనకు  గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గులు,హరిదాసులు, చకినాలు. వీటికి తోడు అతి ముఖ్యంగా చెప్పుకోదగింది పతంగులు. పతంగులు ఎగురవేసేందుకు సీసం పౌడర్‌ తో తయారు చేసిన మాంజాను వాడుతుంటారు. అయితే దీనివల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

BIG BREAKING: కాంగ్రెస్లోకి కల్వకుంట్ల కవిత?

కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‍రెడ్డి రంగారెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‍చాట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారనుకున్నామా వచ్చారు కదా? ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్‍లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.

APSRTC: సంక్రాంతికి ఊరేళుతున్నారా? ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా పండుగ రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది.

Paschrlapudi Blow Out: పాశర్లపూడి బ్లో ఔట్ కు ముప్పై ఏళ్లు...ఇరుసిమండలో మరో గ్యాస్ బ్లో అవుట్

కోనసీమ అంటే ప్రకృతి అందాలు..పండుగలు..రకరకాల వంటకాలు మాత్రమే గుర్తుకు వచ్చే ప్రాంతం. అలాంటిది అక్కడ జరిగిన ఓ ఘటన దేశం యావత్తు కోనసీమ వైపు భయంతో చూసేలా చేసింది. అదే ONGC గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన పాశర్లపూడి బ్లో ఔట్. ఈ ఘటనకు 30 ఏళ్ళు పూర్తయ్యాయి

ఏపీ ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ ప్లాన్.. సుప్రీం కోర్టులో విచారణ

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

BREAKING: డ్రగ్స్ తీసుకున్న MLA కొడుకు అరెస్ట్

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో MLA కొడుకుని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది.

Sankranti : సంక్రాంతి బరిలోకి దిగేందుకు సై అంటోన్న పందెం కోళ్లు

సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో గుర్తొచ్చేవి కోడి పందేలు. ఏపీలో సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో స్థిరపడిన ఆంధ్రవారు అంతా తమ సొంతూళ్లుకు చేరుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా గ్రామాలకు చేరుకుంటారు. కోడి పందేల కోసం నెలల తరబడి కోళ్లకు శిక్షణ ఇస్తుంటారు.

AP నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి.. ఛార్జిషీట్‌లో షాకింగ్ విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని 18వ నిందితుడిగా పేర్కొన్న అధికారులు, ఆయన పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు.

Rewind 2025: 2025 ఆంధ్రప్రదేశ్‌..విషాదాలు...విజయాలు

మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విజయాలు లేకపోలేదు.  ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది.

infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2