ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం.. ‘ప్రజలు నిన్ను తిరస్కరించారు’

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్రభుత్వం త‌న సంక్షేమ ప‌థ‌కంతో ఓట‌ర్లకు డ‌బ్బులు పంచింద‌ని జ‌న్‌సూర‌జ్ పార్టీ ఆరోపించింది. చీఫ్ జ‌స్టిస్ సూర్యకాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిల్‌ను కొట్టిపారేసింది.

Maoists Killed: మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని గడ్జిరోలిలో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఓ ఏకే 47 రైఫిల్‌, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Bird Flu: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. 1500కి పైగా కాకులు మృతి

బర్డ్ ఫ్లూ మళ్లీ వణికిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. ఈ బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ వల్ల ఏకంగా 1500లకు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

PM Modi: రాష్ట్రపతిని అవమానించారు.. ధ్వజమెత్తిన ప్రధాని మోదీ

రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో అంతరాయం కలిగించి పేద, గిరిజన రాష్ట్రపతినే కాక రాజ్యంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని తీవ్రంగా విమర్శలు చేశారు.

బాలికపై గ్యాంగ్ రేప్.. ఆరుగురు అరెస్టు

ఒడిశాలోని బోలంగీర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలికపై ఆరుగురు బాలురు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది.

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!

BCCI మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆయనపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు (ఫిబ్రవరి 5, 2026) చారిత్రక తీర్పునిచ్చింది.

Karnataka : కన్నడ యువకుడికి జాక్‌పాట్‌.. రూ.49 కోట్ల లాటరీ!

అబుదాబిలో నిర్వహించిన ప్రఖ్యాత బిగ్ టికెట్ రాఫిల్ డ్రాలో ఉడుపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగార్ ఏకంగా 20 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ. 49 కోట్లు) గెలుచుకున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BREAKING: పాకిస్తాన్‌లొ రక్తపాతం.. రాజధానిలో భారీ పేలుడుకి 25 మంది మృతి

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం దర్గా టార్గెట్‌గా జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాస్ట్‌లో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా, రక్షణ వర్గాలు వెల్లడించాయి.

USA VS Iran: ఆ చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్‌పై దాడులు చేస్తాం.. అమెరికా సంచలన వార్నింగ్

అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫెయిల్ అయితే బలప్రయోగానికి కూడా ట్రంప్‌ వెనకాడరని అన్నారు.

India-USA Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. సంతకాలు జరిగేది అప్పుడే : పియూశ్‌ గోయల్

భారత్‌-అమెరికా మధ్య ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం తొలి దశపై మార్చిలో సంతకాలు జరగే అవకాశం ఉందని తెలిపారు.

Accident: ఘోర ప్రమాదం.. 13 మంది మృతి

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు.

Nepa l-India: ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు.. చరిత్రలో మొదటిసారిగా

ఇండియా- నేపాల్ మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సు భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నుండి నేపాల్‌లోని బేనీ మున్సిపాలిటీ వరకు నడుస్తుంది. ఢిల్లీ నుండి బేనీకి చేరుకోవడానికి సుమారు 27 గంటల సమయం పడుతుంది. మొత్తం ప్రయాణ దూరం 1,400 కిలోమీటర్లు.

Nigeria: నైజీరియాలో ఘోరం.. రెండు గ్రామాల ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ఉన్న వోరో, నూక అనే రెండు గ్రామాలను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా సాయుధ దుండగులు గ్రామాల్లోకి చొరబడి గ్రామస్తుల చేతులను వెనక్కి విరిచి కట్టి, ఆపై కాల్చి చంపారు.ఈ దాడిలో దాదాపుగా 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

AI Effect Layoffs: ఏఐ ఎఫెక్ట్‌‌తో ఈ రంగంలో భారీగా లేఆఫ్స్.. కాంగ్రెస్ ఎంపీ కొడుకుకు బిగ్ షాక్

ప్రముఖ వార్తాపత్రికలలో ఒకటిగా పేరుగాంచిన 'వాషింగ్టన్ పోస్ట్' తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ లేఆఫ్స్‌లో భారత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనయుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు.

రాష్ట్రంలో కొత్త పార్టీపై కవిత బిగ్ అప్‌డేట్.. KTR, హరీశ్ రావులపై సెటైర్లు

తెలంగాణ జాగృ‌తి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్‌డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్‌లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు.

Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు..  జనసేన మద్దతుపై బీజేపీ డైలమా!

బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడ్డట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

BIG ALERT: ఉద్యోగుల జీతాలు చెల్లింపులో కీలక మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం వేతనాల జారీలో మరింత పారదర్శకత, వేగం పెంచేలా సరికొత్త నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేషన్ ఉద్యోగులందరికీ ఏప్రిల్ నెల నుండి IFMIS ద్వారానే జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జాబ్ క్యాలెండర్ లేదుగానీ నెలకో స్కామ్ క్యాలెండర్.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాడే వికృత పదజాలం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చరిత్రలో బూతుల సీఎంగా మిగిలిపోతారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

Defections of MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్‌ తేలనుందా? రేపే సుప్రీంలో కీలక విచారణ

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును జస్టిస్ అగస్టీన్ జార్జ్ , జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది. దీంతో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Municipal Elections : ప్రధాన పార్టీలకు తప్పని రెబల్స్‌ బెడద..అయోమయంలో నాయకులు

తెలంగాణలో పురపాలక ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్‌ అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగలు తప్పడం లేదు. ఆయా పార్టీల బుజ్జగింపులు ఫలించకపోవడంతో పలువురు రెబల్స్ గా బరిలో నిలిచారు.

Jeevan Reddy : జగిత్యాలలో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..రెబల్‌ అభ్యర్థులకు జీవన్‌ రెడ్డి  ప్రచారం

జగిత్యాల జిల్లాలో నిజమైన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు టికెట్లు దక్కలేదన్నమాజీమంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తులతో ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ వేయించారని ప్రచారం సాగుతుంది. అంతేకాక వారి తరుపున జీవన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయడం సంచలనంగా మారింది.

తిరుమల లడ్డూలో లబ్సా కెమికల్ ఉందా.. ఇది ఎంత ప్రమాదమో తెలుసా?

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని YCP ప్రభుత్వంపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రిక్రూట్‌మెంట్ బోర్డు సైతం కల్తీమయమని ఆమె ఎద్దేవా చేశారు.

Pawan Kalyan : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు!

‘ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతార’ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

YS jagan : ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోంది.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్!

ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

Nagababu : నేను నాస్తికుడిని కాదు, సనాతన హిందువును.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తాను ఒక సగటు భారతీయుడిని, హిందువుని అని తాను పరమాత్మను నమ్ముతానని జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హిందువు అనేది నమ్మకమో.. మతమో కాదని ఇది ఒక ధర్మం అని అన్నారు. ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అని చెప్పారు.

Pawan fires at Nagababu : సోషల్‌మీడియాపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదా?..నాగబాబుపై పవన్ ఫైర్‌

లేడీస్‌ డ్రెస్సుల వివాదాలపై, సినిమా వాళ్ల కామెంట్లకు స్పందించే సమయం ఉంది కానీ రాష్ట్రం మొత్తం చర్చించుకుంటున్న తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్పందించడానికి మీకు సమయం లేదా? అని జనసేన ఎమ్మెల్సీ నాగబాబుపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

BIG BREAKING: పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!

జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆవిర్భావం నుండి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Mohan Babu : విద్యార్థినాయకుల కిడ్నాప్‌..వరుస వివాదాల్లో మోహన్‌బాబు..కేసునమోదు

ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్‌బాబు కిడ్నాప్‌ చేయించారని తిరుచానూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. 

Sundar Pichai: ఆంథ్రోపిక్‌ ఏఐ టూల్‌పై భయపడాల్సిన పని లేదు.. సుందర్ పిచాయ్‌ కీలక ప్రకటన

ఆంథ్రోపిక్‌పై గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్‌ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూబ్యూట్ లాగే ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు.

Bharat Taxi: అందుబాటులోకి వచ్చిన భారత్‌ ట్యాక్సీ సేవలు

ప్రస్తుతం క్యాబ్‌ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

US tariff: అమెరికా సుంకాల తగ్గింపుతో ఈ కంపెనీలకు చాలా లాభం

భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Cognizant jobs : ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ బంపర్ ఆఫర్.. ఏకంగా 25 వే జాబ్స్!

అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న టైమ్ లో కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Gold Rates: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.7,400 పెరిగి రూ.1,65,000కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా  రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,98,300గా ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులుంటాయి. 

Anthropic: ఆంథ్రోపిక్‌‌తో సాఫ్ట్‌వేర్లకు బిగ్ షాక్.. డిజిటల్‌ ఉద్యోగిగా ఏఐ.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటి వరకు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక సాఫ్ట్‌వేర్ గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన ‘ఆంథ్రోపిక్’ అనే సంస్థ ఆవిష్కరించిన ‘క్లాడ్ కోవర్క్’ అనే కొత్త టూల్ ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది.

ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు.. 15 నిమిషాల్లోనే రూ. 13 లక్షల కోట్ల లాభం

భారత్‌పై విధించిన సుంకాలను ట్రంప్ 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది దేశీయంగా మదుపర్లలో సానుకూల ఎఫెక్ట్‌ చూపించింది. దీంతో భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    UNION BUDGET 2026