Intelligence Agencies Alert: ఢిల్లీలో హై అలర్ట్.. కోడ్ నేమ్ 2026‌తో ఉగ్రదాడులకు ప్లాన్!

దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ప్లాన్ చేయడంతో దీనికి ఉగ్రవాదులు ‘కోడ్ నేమ్ 26-26’ అని పేరు పెట్టినట్లు సమాచారం.

Budget 2026: సామాన్యుని పాలిట బడ్జెట్ వరమా? శాపమా?..ట్యాక్స్ స్లాబ్ లు మారతాయా?

ఈసారి బడ్జెట్ పై చాలానే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్ 30 శాతం కంటే పెంచాలని అడుగుతున్నారు.

PM Internship Program: యువతకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌..ఇక నెలకు రూ.11,800

ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువతకోసం పలు సంస్కరణలు తీసుకురానుంది. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం స్టైఫండ్ నురూ.5 వేల నుంచి రూ.11,800లకు పెంచుతారని సమాచారం.  

Silver Crosses Rs 3 Lakh Mark : రూ.3 లక్షలు దాటిన వెండి ధర..ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?

దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరుకుని కొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర 100 డాలర్ల మార్కుకు చేరువలో ట్రేడవుతుంది.

Union Budget 2026: వివాహితులకు గుడ్‌ న్యూస్‌..భార్యాభర్తలకు ఉమ్మడిపన్ను విధానం

భారతదేశ పన్ను వ్యవస్థను సులభతరం చేయాలనే లక్ష్యంతో, 2020 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇకపై బడ్జెట్‌లో రానున్న కొత్త ప్రతిపాదన ప్రకారం, దంపతులను ఒకే ‘ఆర్థిక యూనిట్’గా పరిగణించే అవకాశం ఉంది.

Karnataka:  వెలుగులోకి మరిన్ని సంచలనాలు..ఐపీఎస్ రాసలీలలు.. ఈసారి ఆడియో రొమాన్స్ లీక్

కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలల వ్యవహారం మరింత ముదురుతోంది. ఆయన రాసలీలల వీడియోలు సంచలనం సృష్టించగా తాజాగా ఆడియోలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపింది. తన ఆఫీసునే బెడ్‌రూమ్‌గా మార్చిన డీజీపీ మహిళలతో రాసలీలలు సాగించిన వీడియోలు తీవ్ర దుమారం రేపుతోంది.

Governor Walkout: అసెంబ్లీలో అవమానం.. వాకౌట్ చేసిన గవర్నర్

తమిళనాడు అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది. తాను నిరత్సాహానికి గురయ్యానని రవి తెలిపారు. జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BREAKING: గ్రీన్‌లాండ్‌కు అమెరికానే దిక్కు.. 2 కుక్కల బండ్లతో కాపాలాన్న ట్రంప్

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న కోరికను ట్రంప్ మరోసారి బయటపెట్టాడు. అమెరికా తప్ప మరే దేశమూ గ్రీన్‌లాండ్‌కు రక్షణ కల్పించలేదని అన్నారు. దావోస్ వేదికగా ప్రపంచ దేశాధినేతల సమక్షంలో ట్రంప్ మాట్లాడుతూ.. గ్రీన్‌లాండ్‌ అమెరికా భూభాగంగా మార్చుకోవాలన్నారు.

Intelligence Agencies Alert: ఢిల్లీలో హై అలర్ట్.. కోడ్ నేమ్ 2026‌తో ఉగ్రదాడులకు ప్లాన్!

దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ప్లాన్ చేయడంతో దీనికి ఉగ్రవాదులు ‘కోడ్ నేమ్ 26-26’ అని పేరు పెట్టినట్లు సమాచారం.

Explainer: ట్రంప్ ప్రాణాలకు డేంజర్.. Air Force One ఫ్లైట్ ఎందుకు వెనక్కు వచ్చింది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెను ప్రమాదం తప్పింది. జనవరి 20 రాత్రి ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు బయలుదేరారు. ట్రంప్ విమానం గాల్లోకి ఎగిరిన అరగంట తర్వాత తిరిగి మళ్లీ ల్యాండ్ అయ్యింది.

Davos : దావోస్‌ లో తెలంగాణతో పలు సంస్థల ఒప్పందం.. పెట్టుబడులకు ఆసక్తి..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక (WEF) సదస్సులో పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో చర్చలు సాగిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి.

Khawaja Asif: అయ్యో..పిజ్జా హట్ చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..అసలేం జరిగిందంటే..

పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ పరువు అడ్డంగా పోయింది. తాజాగా ఆయన ప్రారంభించిన కొత్త పిజ్జా హట్ అవుట్ లెట్ దీనికి కారణం అయింది. ఆ అవుట్‌లెట్ తమది కాదని, అది నకిలీదని పిజ్జా హట్ సంస్థ ప్రకటించడంతో ఖవాజా సోషల్ మీడియాలో నవ్వుల పాలౌతున్నారు.

Sunita Williams: 27 ఏళ్ళ చారిత్రక ప్రయాణానికి ముగింపు.. రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్

రెండు దేశాలకు కీర్తి పతాకగా నిలుస్తూ...కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలను సాధించిన భారత సంతతి వ్యోమగామి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 27 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలికారు. గతేడాది డిసెంబరు 27న తాను రిటైర్ అయినట్టు ప్రకటించారు.

India-EU: ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే దిశగా..భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం..

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం కీలక దశకు చేరుకుంది. ఇదొక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అని..ప్రపంచ వాణిజ్యాన్ని మార్చేయగలదని ఈయ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అంటున్నారు. దావోస్ ఆమె ఈ వ్యాఖ్యలను చేశారు. 

Kishan Reddy: సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు

సింగరేణిలోని నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం అంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Telangana Jagruthi Kavitha: గుంపు మేస్ట్రీ.. గుంటనక్క ఒక్కటే..తెలంగాణ జాగృతి కవిత సంచలన వ్యాఖ్యలు

బీసీల రిజర్వేషన్ చర్చకు రావొద్దనే గుంటనక్కకు ఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇచ్చారని, గుంపు మేస్త్రీ గుంట నక్క ఒక్కటేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 % రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ చేసిందని ఆమె ఆరోపించారు.

Indiramma houses: కొంప ముంచిన కారు..ఇందిరమ్మ ఇంటికి నో ఛాన్స్‌

ఉపాధి కోసం కొనుక్కున్న కారు సొంతింటి కళ నెరవేరేవేళ అడ్డుగా నిలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకం ద్వారా కారు కొనుక్కుని క్యాబ్‌ డ్రైవర్‌గా ఉపాధి పొందడమే కారణమైంది. కారు ఉందన్న కారణంతో చాలామందికి ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం నిలిపివేశారు.

Contract Outsourcing Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..ఇకమీదట అకౌంట్ లోకే జీతాలు

రాష్ట్రంలో ఉన్న సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది. మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు బిగ్‌షాక్‌.. అనుచరులకు నోటీసులు..!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ను నిన్న సిట్‌ 7గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే హరీష్ రావుకు చెందిన ఆరుగురు ముఖ్య అనుచరులకు నోటీసులు జారీ చేయనున్నారు.

Medaram : నేడు మేడారంలో మండె మెలిగే పండుగ..ఈ రోజు ఏం చేస్తారో తెలుసా?

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అంకురార్పణ జరిగింది. మహా జాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే (శుద్ధి) పండుగ గత బుధవారం ఘనంగా జరుగగా ఈ రోజు మేడారంలోని సమ్మక్క,-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు.

Murder: అనుమానపు మొగుడు..భార్యను రోకలితో కొట్టి చంపి మొబైల్‌ స్టేటస్‌..

అనుమానం ఆ భర్తను ఉన్మాదిగా మార్చింది. ఆనందంగా సాగాల్సిన కుటుంబంలో అనుమానం కలతలకు కారణమైంది. దీంతో సహనం కోల్పోయిన భర్త రోకలిబండతో భార్యను కొట్టి చంపాడు. ఈ దారణం హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

AP Pomegranate Farmers: దానిమ్మ రైతులకు పండగే.. టన్నుకు రూ.2 లక్షలు..!

దానిమ్మకు రికార్డు ధరలు లభిస్తున్నాయి. నాణ్యతను బట్టి టన్నుకు రూ.2 లక్షల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం, కవర్ పద్ధతులతో నాణ్యత పెరగడం వల్ల ధరలు పెరిగాయి. దీంతో ఏపీ దానిమ్మ రైతులకు భారీ లాభాలు వస్తున్నాయి.

Road Accident: రాజమండ్రిలో అర్ధరాత్రి ప్రమాదం.. 26 మందికి గాయాలు

రాజమండ్రిలో అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో నాలుగు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో 26మంది గాయపడ్డారు. రెండు ట్రావెల్‌ బస్సులను విద్యార్థులతో కూడిన మరో రెండు బస్సులు ఢీకొనడంతో  దివాన్‌చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Female Constable Jayashanti : ఆమె డ్యూటీకి సలాం..కానిస్టేబుల్ జయశాంతికి వెల్లువెత్తిన ప్రశంసలు

చేతిలో చంటి బిడ్డ ఉన్నా త‌న క‌ర్తవ్యాన్ని మరవని మ‌హిళా కానిస్టేబుల్ చేసిన ప‌నికి పెద్ద ఎత్తున ప్రశంస‌లు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డను భుజాన వేసుకుని కాకినాడలో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

West Godavari Crime: భర్త త్వరగా ఇంటికి రాలేదని భార్య చేసిన దారుణం.. కొడుకు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్తపై భార్య కోపం వాళ్ల కొడుకు ప్రాణాలను తీసింది. భర్త ఇంటికి త్వరగా రాలేదని భార్య పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి కొద్ది మోతాదులో తాగింది. మిగిలిన డ్రింక్ తాగిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Beer: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

భారత దేశంలో మద్యంప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్‌లో బీర్ దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు..వైద్యులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం.

విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్‌ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.

Nandyala: వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని లలితా నగర్‌లో నివాసం ఉండే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారత్ పై చాలా ఎక్కువగా పడుతోంది. వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ లు స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. దీని కారణంగా నిన్న ఒక్క రోజే బీఎస్ఈ, ఎన్ఎసీఈ ల్లో రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

Silver: బంగారం వద్దు వెండి ముద్దు.. సిల్వర్‌ వైపు మొగ్గుచూపుతున్న పెట్టుబడిదారులు

ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.

Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఇవే!

రిపబ్లిక్ డే సేల్ 2026లో Amazon, Flipkart లలో ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు అన్ని రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో 5G ఫోన్ తక్కువ ధరకు కొనడానికి ఇది మంచి అవకాశం.

Hiring: ఐటీ రంగానికి ఊతం.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 

IndiGo flights: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. రూ.22 కోట్ల భారీ జరిమానా

సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగోకు గట్టి షాక్ తగిలింది. 2025 డిసెంబరు మొదటి వారంలో సంభవించిన విమాన సర్వీసుల సంక్షోభంపై విచారణ జరిపిన డీజీసీఏ, శనివారం ఆ సంస్థపై రూ. 22.20 కోట్ల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Amazon Great Republic Day Sale: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16 నుండి ప్రారంభమైంది. ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఐకూ లాంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, EMI సౌకర్యాలతో సూపర్ ఆఫర్లు లభిస్తున్నాయి.

Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16, ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులతో పాటు SBI, HDFC బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యాషన్, హోమ్ ప్రోడక్ట్స్‌పై కూడా 80% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2