భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రాంతీయ అస్థిరతపై తీసుకుంటున్న చర్యలేమి లేవన్నారు. ప్రపంచం ఏఐ యుగంలోకి వెళ్తోందని.. ఏఐ వల్ల భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదముందని వ్యాఖ్యానించారు.

India-US trade deal: అమెరికా వైఖరిలో మార్పు.. పప్పుధాన్యాల అంశంపై వెనక్కి!

భారత్, అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందంలో అమెరికా కీలక మార్పులు చేసింది. మొదట విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్న పప్పుధాన్యాల ప్రస్తావన తొలగించింది. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలు, రైతుల వ్యతిరేకతతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై జనగణమన కంటే ముందు వందేమాతరం పాడాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయం వందేమాతరం ఆలాపనకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గీతం (జనగణమన) తరహాలోనే వందేమాతరానికి కూడా ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

అధికారుల నిర్లక్ష్యానికి.. 5 రోజుల్లో రెండు ప్రాణాలు బలి

ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం వరుసగా ప్రాణాలను బలితీసుకుంటోంది. జనక్‌పురిలో ఓ బైకర్ గొయ్యిలో పడి మరణించిన ఘటన మరువక ముందే, కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే రోహిణి ప్రాంతంలో మరో వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

వివాదంలో 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' బుక్‌.. ఎట్టకేలకు మౌనం వీడిన మాజీ ఆర్మీ చీఫ్‌ నరవణె

మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎం.ఎం నరవణె రాసిన ''ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'' పుస్తకం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నరవణె ఈ బుక్‌ వ్యవహారంపై మౌనం వీడారు.

రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసిన సీఎం..

కాంగ్రెస్ నేతలు.. సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబీకులు 1200 బిఘాల భూమి(దాదాపు 750 ఎకరాలు)ని ఆక్రమించారంటూ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు సీఎం పేర్కొన్నారు.

AI Content: సోషల్ మీడియా సంస్థలకు షాక్.. ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంటెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్‌ (వాటర్‌మార్క్) వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Epstein Files: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కొనుగోలు చేసిన ఎప్‌స్టీన్‌.. కారణం ఇదే !

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ వ్యవహారానికి సంబంధించి రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో ఈ కేసుపై ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించింది. అది మొదలైన రోజునే ఎప్‌స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

అమెరికా మ‌మ్ముల్ని వాడుకుంది.. పాకిస్థాన్‌ ర‌క్ష‌ణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికా దౌత్య నీతిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమెరికాతో కలిసి పని చేసి తప్పు చేశామని ఆయన బహిరంగంగా అంగీకరించారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఆయన అమెరికా అవసరాల కోసం మనల్ని వాడుకుందన్నారు.

India-US trade deal: అమెరికా వైఖరిలో మార్పు.. పప్పుధాన్యాల అంశంపై వెనక్కి!

భారత్, అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందంలో అమెరికా కీలక మార్పులు చేసింది. మొదట విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్న పప్పుధాన్యాల ప్రస్తావన తొలగించింది. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలు, రైతుల వ్యతిరేకతతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

స్కూల్లో మారణహోమం.. మహిళ కాల్పుల్లో చనిపోయిన 10 మంది విద్యార్థులు

కెనడాలో బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ పట్టణంలోని స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ దారుణంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 25 మంది విద్యార్థులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మార్నింగ్ క్లాసులు జరుగుతున్న టైంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

India vs Pakistan :10 రోజుల్లోనే పాకిస్థాన్ యూటర్న్.. భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్

టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల మధ్య పోరు జరిగేనా అనే ఉత్కంఠకు ఎట్టకేలకూ తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాక్ తన పంతాన్నివీడి వెనక్కి తగ్గింది

H-1B visa: భారతీయ ఐటీ నిపుణులకు బిగ్‌ షాక్‌.. హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు

అమెరికాలో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ తగిలింది. హెచ్‌1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్‌ స్టూబ్‌.. ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హిందువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.

Municipal Elections Polling: ఓటేసిన ప్రముఖులు.. ఎవరెవరు ఎక్కడంటే?

తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు కూడా క్యూ లైన్‌లో నిలబడి వారి ఓటు వేస్తున్నారు.

BIG BREAKING: తెలంగాణలో 10 మంది IAS ఆఫీసర్లు బదిలీ

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. 10 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బదిలీల్లో సింగరేణి సంస్థకు కొత్త MDని నియమించింది.

BREAKING: తెలంగాణలో పోలింగ్ ప్రారంభం.. నగరాల్లో హై అలర్ట్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. బుధవారం (నేడు) ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది.

Municipal elections : మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జోరు..84 స్థానాల్లో హస్తం హవా..బీఆర్‌ఎస్‌ ఖాతాలోకి 26..తొలివెలుగు సంచలన సర్వే

మన్సిపోల్స్‌ పోరులో అధికార పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోనుంది. తొలివెలుగు సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. బీఆర్‌ఎస్‌ 26, బీజేపీ 5, ఎంఐఎం 1 పురపాలికపై జెండా ఎగురవేయనున్నాయి.

Hydra: రూ.1,500 కోట్ల విలువైన భూములను రక్షించిన హైడ్రా

హైదరాబాద్‌లో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా విడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో రూ.1500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములు, పార్క్‌ స్థలాలను ఆక్రమణల నుంచి తాజాగా హైడ్రా రక్షించింది.

Forum for Good Governance's : ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగింది: సీఎం‌కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంచలన లేఖ

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాలనలో అవినీతి భారీగా పెరిగిపోయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేదని ఆయన పేర్కొన్నారు.

Ambati Rambabu : మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్... బెయిల్ మంజూరు

మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్‌ 12న నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ఆయనకు రూ.10 వేలతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

AP అసెంబ్లీలో వైసీపీకి బిగ్ షాక్.. ఇక నుంచి అసెంబ్లీలోపలికి వస్తేనే లెక్క!

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత వారి అటెండెన్స్ నమోదు అవుతుంది.

రెండు అరటిపళ్లు తెచ్చిన గొడవ.. కాలేజీలో సీరినయర్స్, జూనియర్స్ మధ్య రాళ్ల యుద్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్‌లోని APRJC కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం రణరంగానికి దారితీసింది. విద్యార్థులు రాళ్లు విసురుకుంటూ దాడులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Smuggling : ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు యంత్రాంగం మరో భారీ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించింది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లె తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

AP Politics : పాలిటిక్స్ లోకి యువరక్తం...వారసులొస్తున్నారు

ఏపీ రాజకీయాల్లో పాత నాయకులు తప్పుకొని తమ వారసుల ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. కొందరు పూర్తిగా సైడ్ అయిపోయి తమసీట్లను వారసులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మరికొందరు తాము పవర్ లో ఉండగానే తమ వాళ్లను రాజకీయాల్లో నిలదొక్కుకునేలా స్కెచ్ గీస్తున్నారు.

CM Chandrababu : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు..సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయండి.. సీఎం చంద్రబాబు

రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. సోమవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

BIG BREAKING : మాజీ మంత్రి  అంబటి రాంబాబుకు బెయిల్.. కానీ

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు అయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Human city on the Moon: చంద్రుడిపై ఫస్ట్ నగరం.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన

రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో డబ్బులు పోగట్టుకున్న వారికి గుడ్‌న్యూస్.. వారికి బ్యాంక్‌ నుంచి రూ.25వేలు

ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్‌, సైబర్ మోసాల వార్తలు ఎక్కువగా చూస్తున్నాము. అయితే ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు గురై డబ్బులు పోగొట్టుకున్న వారికి ఆర్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ మోసాల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు రూ.25,000 వరకు పరిహారం అందించనున్నారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    Telangana Municipal Election Polling