EPF: ఈపీఎఫ్ సభ్యులకు కొత్త సౌకర్యం.. యూపీఐ ద్వారా డబ్బులు విత్‌డ్రా!

ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ సభ్యులు యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు నేరుగా తమ బ్యాంక్ ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సౌకర్యం రానుంది. యూపీఐ పిన్‌తో క్షణాల్లో డబ్బు బదిలీ అవుతుంది. ఈ విధానం దాదాపు 8 కోట్ల మంది సభ్యులకు ఉపయోగపడనుంది.

Didi VS BJP: మారుతున్న బెంగాల్ రాజకీయాలు..మమతా బెనర్జీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా..

పశ్చిమ బెంగాల్ రాజకీయ వేదికపై దీదీ వర్సెస్ సువేందు పోరు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. బొగ్గు కుంభకోణంతో తనకు సంబంధం ఉందన్న మమతా వాఖ్యలు గొడవకు దారి తీశాయి.

thackeray Brothers: తమ్ముడి దెబ్బ..అన్న అబ్బా.. ఠాక్రేల ఏకఛత్రాధిపత్యం హుష్ కాకి

చాలా ఏళ్ళ తరువాత అన్నదమ్ములు తిరిగి కలిశారు. తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఏం లాభం లేకపోయింది. బీజేపీ ముందు పాతికేళ్ళ ఏకఛత్రాధిపత్యం తలవంచేసింది. 

MH: ఠాక్రేలను, పవార్లను మట్టికరింపించిన బీజేపీ..ముంబైలో మున్సిపల్ ఎన్నికల్లో చారిత్రక విజయం

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలతో బీజేపీ-షిండే సేన నగర రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ఠాక్రే, పవార్ కుటుంబాలకు చెక్ పెడుతూ..మహాయుతి కూటమి చారిత్రక విజయాన్ని సాధించింది.  

Diabetes: ఇండియాలో పెరిగిపోతున్న చక్కెరవ్యాధి...ప్రపంచంలోనే రెండవ స్థానంలో..

మధుమేహంతో బాధపడుతున్న వారిలో భారత్ రెండవ స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో తేలింది. 14.8 కోట్ల మందితో చైనా మొదటిస్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా మూడోస్థానంలో ఉన్నాయని తెలిపింది. 

New Labour Code: కొత్త లేబర్ కోడ్ ఎఫెక్ట్..ఐటీ దిగ్గజాలకు వేల కోట్ల లాస్

భారత ఐటీ కంపెనీలు కొంత కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. దాదాపు ఐటీ దిగ్గజాలన్నీ అమెరికా రూల్స్, ఏఐ కారణంగా నష్టాలను చవి చూస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కొత్త లేబర్ కోడ్ కూడా వీటిపై పెద్ద దెబ్బేసింది. 

Maharashra Civil Polls: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీ

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలుపు దిశగా వెళ్తోంది. గురువారం అక్కడ ఎన్నికలు జరగగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump Vs Greenland: గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ పట్టుదల..యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలు

గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. దానిని ఎలా అయినా దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వకపోతే..భారీగా సుంకాలను విధిస్తానని హెచ్చరించారు. 

Rafale Fighter Jets: రక్షణ రంగంలో చరిత్రాత్మక డీల్: ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లు..

భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన రక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ డీల్ కింద 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నారు. ఇందులో ఎక్కువ జెట్లు భారత్‌లోనే తయారు చేయడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు బలపడనున్నాయి.

Machado - Trump: మచాడో నుంచి నోబెల్ బహుమతి తీసుకున్న ట్రంప్.. చెల్లదంటున్న కమిటీ

వెనిజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని ట్రంప్‌కు ఇవ్వడం అంతర్జాతీయ చర్చకు దారి తీసింది. నోబెల్ కమిటీ ఇది చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నార్వే, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైనా జపాన్, ఫిలిప్పీన్స్.. కీలక ఒప్పందం చేసుకున్న ఇరుదేశాలు

భారత్‌ మిత్రదేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఓ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. చైనా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Israel: ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలు చేసినట్లు ప్రచారం !

ఇజ్రాయెల్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వం అణ్వాయుధ పరీక్షలు చేయడం వల్లే ఈ భూకంపం వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.

Russia's poseidon: నగరాలను మింగేసే ఆయుధం..రష్యా చేతిలో జలరాక్షసి పోసిడాన్

రష్యా తన బలాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సైనిక శక్తిగా మారింది. దాంతో పాటూ ఇప్పుడు కొత్త కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. తాజాగా అణ్వాయుధ శక్తితో కూడిన జలాంతర్గామి కూడా చేరింది.

Iran-USA: ఇరాన్ పై వెనక్కు తగ్గిన అమెరికా..ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

ఇరాన్ లో ఆందోళనకారులకు మద్దతుగా దాడులు చేయడానికి సిద్ధమైన అమెరికా...ప్రస్తుతం వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇరాన్ పై దాడి చేయడం లేదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా చెప్పారు. 

Hot Air Balloon Festival: హైదరాబాద్‌లో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌.. మీరు వెళ్తున్నారా..?

హైదరాబాద్‌లో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగింది. మూడు రోజుల ఈ వేడుకలో బెలూన్ రైడ్లు, నైట్ గ్లో షో ప్రధాన ఆకర్షణలు. టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉండగా, ఈ కార్యక్రమం నగర పర్యాటకానికి కొత్త గుర్తింపునిచ్చింది.

TG Crime: భూ భారతి కుంభకోణంలో 15 మంది అరెస్టు

తెలంగాణలో ధరణి-భూ భారతి అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో 15 మందిని అరెస్ట్ చేసారు, 9 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులుగా బసవరాజు, జెల్లా పాండును గుర్తించారు. రూ.3.90 కోట్లు ప్రభుత్వ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. నగదు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

BIG BREAKING: BRS పార్టీకి రాజీనామా.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేస్తూ తాజాగా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Sadarmat Barrage: నిర్మల్‌లో సదర్‌మాట్ బ్యారేజీ ప్రారంభించిన సీఎం రేవంత్..

నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ నూతనంగా నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం పేర్కొన్నారు.

ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వారికి షాక్.. మొత్తం 5 డైవర్షన్లు.. కొత్త రూట్లు ఇవే!

సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీ నుంచి తెలంగాణకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు మొత్తం 5 ట్రాఫిక్ డైవర్షన్లను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

స్పీకర్ కు షాక్.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!

పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే.. గడువు ముగిసినా ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని తెలిపింది.

Medaram Jathara 2026: మేడారంలో మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీలు.. తక్షణమే ఆ పని చేయాలని ఆదేశాలు!

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జనవరి 18న సీఎం రేవంత్ అక్కడ పర్యటన చేయనున్నారని.. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

Mega Green Ammonia Plant: దేశంలో తొలి భారీ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

కాకినాడలో దేశంలో తొలి భారీ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుతోంది. రూ.13,000 కోట్ల పెట్టుబడితో, ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పడనుంది. 2,600 మందికి ఉద్యోగాలు, 2027లో ఉత్పత్తి ప్రారంభం, ఎగుమతులతో ఏపీ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మారనుంది.

Sankranthi: కోడి పందెం వేసాడు.. కోటీశ్వరుడు అయ్యాడు.. ఈ సంవత్సరం ఇదే టాప్!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి కోడిపందేలు జోరుగా జరిగాయి. రాజమండ్రికి చెందిన రమేష్ గెలుపు సాధించి రూ.1.53 కోట్లు వసూలు చేసుకున్నాడు. ఇది ఈ ఏడాది జిల్లాలో అత్యంత భారీ పందెం అని స్థానికులు పేర్కొన్నారు.

AP FIRST: తిరుపతిలో ‘ఏపీ ఫస్ట్’ రీసెర్చ్‌ సెంటర్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్..

తిరుపతిలో AP FIRST రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. IIT–IISER భాగస్వామ్యంతో యువతకు మార్గదర్శకంగా, ఏరోస్పేస్, డిఫెన్స్, డిజిటల్ టెక్ రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు జరుగనున్నాయి.

ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వారికి షాక్.. మొత్తం 5 డైవర్షన్లు.. కొత్త రూట్లు ఇవే!

సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీ నుంచి తెలంగాణకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు మొత్తం 5 ట్రాఫిక్ డైవర్షన్లను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sankranthi: కోనసీమలో కోడి పందాల కల్చర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?.. ఈ విషయం తెలిస్తే చప్పట్లు కొడతారు!

ప్రతి సంవత్సరం సంక్రాంతికి గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జోరుగా సాగుతుంటాయి. అయితే కోడి పందాలు నిర్వహించడం వెనుక ఓ కథ దాగుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Ambati Ram Babu: అంబటి ఈజ్ బ్యాక్.. సంక్రాంతి సంబరాల్లో చిందులు.. వీడియో వైరల్!

సంక్రాంతి పండగ సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉన్నా కూడా ఆయన వెనకడుగు వేయకుండా ప్రతి ఏడాది సంక్రాంతిని డ్యాన్స్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు.

Sankranti Cockfights : కోడి పందేలకు సర్వసిద్ధం...ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల ను తలపించేలా...

సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. కోడిపందేల కోసం ఇప్పటికే బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు తదితర  జిల్లాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను మరిపించేలా ఏర్పాట్లు చేశారు.

Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16, ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులతో పాటు SBI, HDFC బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యాషన్, హోమ్ ప్రోడక్ట్స్‌పై కూడా 80% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. కారణమిదే?

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో మెమోరీ చిప్‌ సంక్షోభం నెలకొంది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఏఐ డేటా సెంటర్లు విపరీతంగా పెరుగుతున్న కారణం వల్లే ప్రపంచవ్యాప్తంగా డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమోరీ (DRAM), స్టోరేజ్‌ చిప్‌ల కొరత ఏర్పడింది.

Donald Trump: ఇరాన్‌‌ని టార్గెట్ చేస్తూ.. ఆ దేశాలపై ట్రంప్ మరోసారి టారీఫ్ బాంబు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన "టారిఫ్" అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు.

Stock Market: గంటలో అంతా తారుమారు..చివర్లో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్

ఎప్పటిలాగే భారీ నష్టాలతో మొదలై...రోజంతా అదే నష్టాల్లో కొనసాగింది భారత స్టాక్ మార్కెట్. కానీ చివరి గంటలో మాత్రం అంతా తారుమారు అయింది. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో చివరకు లాభాలతో ముగిసింది. 

The Groundbreaker: కన్వల్ రేఖి 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తక ఆవిష్కరణ

'TiE' కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2