Balochistan: బలూచిస్తాన్ భీకర దాడులు.. 145 మంది హతం
బలూచిస్తాన్లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది.
బలూచిస్తాన్లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది.
కేంద్ర బడ్జెట్ 2026లో మోదీ సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను (High-Speed Rail Corridors) అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో నవ్వులకు చిరునామాగా నిలిచిన బ్రహ్మానందం ఫిబ్రవరి 1న 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆయనకు ఘన సత్కార కార్యక్రమం జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు, కమెడియన్లు పాల్గొననున్నారు.
2026 బడ్జెట్లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ ఏడాది మొత్తంగా రూ.7.85 లక్షల కోట్లు కేటాయించింది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సినిమాలలో తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన నేడు గుండెపోటు కారణంగా మరణించారు.
మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యుల కోసం గొప్ప సహాయం ప్రకటించారు. వారందరికీ పూర్తి హెల్త్ ఇన్సూరెన్స్ అందించే బాధ్యతను ఆయన తీసుకున్నారు. దీనికి సుమారు రూ.50 లక్షలు కానుంది. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు.
చిరుత మూవీ హీరోయిన్ నేహా శర్మ ఫిట్నెస్, స్టైల్తో ముంబైలో తరచూ కనిపిస్తూ వార్తల్లో ఉంటోంది. సెలెక్టివ్ పాత్రలకే ఓకే చెబుతూ కెరీర్ కొనసాగిస్తున్న ఆమె, తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఎండార్స్మెంట్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైంది.
కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తూనే, దేశాభివృద్ధికి ఆమె సరికొత్త బాటలు వేశారు.
నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయపు పన్ను (Income Tax) కట్టే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనం ప్రతి ఏటా కట్టే పన్ను విధానాన్ని మరింత సులభం చేస్తూ, పాత రూల్స్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త చెప్పారు. డిజిటల్ యుగంలో దూసుకుపోతున్న యువతకు ఈ బడ్జెట్ ఫుల్ జోష్ ఇస్తోంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.
/rtv/media/media_files/2026/02/01/union-budget-2026-02-01-07-24-19.jpg)