Pakistan: వరదలో పాకిస్తాన్ కొట్టుకుపోయిన భారతీయులు.. ఏడాది శిక్ష తర్వాత రిలీజ్

పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ దళాలకు చిక్కిన ఏడుగురు భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఏడాది కాలంగా వారు పాక్ జైళ్లల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. శనివారం పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని BSF అప్పగించారు.

బంగ్లాదేశ్‌కు భారత్ బిగ్ షాక్! 2026 బడ్జెట్‌లో భారీ కోత

2026 బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ భారీ నష్టాన్ని చవిచూసింది. గత సంవత్సరం దీనికి రూ.1.2 బిలియన్లు కేటాయించగా, దానిని రూ.60 కోట్లకు తగ్గించారు. ఎందుకంటే బంగ్లాదేశ్ గత సంవత్సరం కేటాయించిన రూ.1.2 బిలియన్లలో రూ.34 కోట్లు మాత్రమే ఉపయోగించింది.

Budget 2026: మావోయిస్టుల ఏరివేతకు రూ.3610 కోట్ల బడ్జెట్.. 20% పెంపు

నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మార్చి 31ని గడువుగా నిర్ణయించిన కేంద్రం, దానికోసం బడ్జెట్‌లో నిధుల వర్షం కురిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏకంగా రూ.3,610 కోట్లను కేటాయించింది. ఇది గత బడ్జెట్ అంచనాల కంటే 20 శాతం కంటే ఎక్కువ.

Earthquake: జమ్మూ కశ్మీర్‌లో భారీ భూకంపం

జమ్మూ కాశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 2 తెల్లవారుజామున 5:35 గంటల సమయంలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Budget 2026: నిర్మలా సీతారామన్ చెప్పిన ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటో తెలుసా?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆరెంజ్‌ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు.

🔴UNION BUDGET 2026 LIVE UPDATES: నేడే కేంద్ర బడ్జెట్.. తగ్గేవి, పెరిగేవి ఇవే!

మరికొన్ని గంటల్లో కేంద్రం 2026-27 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.

Budget 2026: MGNREGAతో పోలిస్తే, జీ రామ్ జీ స్కీమ్ కు భారీగా నిధులు.. ఉపాధి హామీకి ఎంత బడ్జెటో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Pakistan: వరదలో పాకిస్తాన్ కొట్టుకుపోయిన భారతీయులు.. ఏడాది శిక్ష తర్వాత రిలీజ్

పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ దళాలకు చిక్కిన ఏడుగురు భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఏడాది కాలంగా వారు పాక్ జైళ్లల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. శనివారం పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వీరిని BSF అప్పగించారు.

బంగ్లాదేశ్‌కు భారత్ బిగ్ షాక్! 2026 బడ్జెట్‌లో భారీ కోత

2026 బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ భారీ నష్టాన్ని చవిచూసింది. గత సంవత్సరం దీనికి రూ.1.2 బిలియన్లు కేటాయించగా, దానిని రూ.60 కోట్లకు తగ్గించారు. ఎందుకంటే బంగ్లాదేశ్ గత సంవత్సరం కేటాయించిన రూ.1.2 బిలియన్లలో రూ.34 కోట్లు మాత్రమే ఉపయోగించింది.

Clearance Operation: బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 40 గంటల్లో 145 మందిని చంపిన పాక్ ఆర్మీ

గత 40 గంటలుగా బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం చేపట్టిన 'క్లియరెన్స్ ఆపరేషన్'లో 145 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం సంభవించడమే కాకుండా, సాధారణ పౌరులు కూడా బలైపోయారు.

Balochistan: బలూచిస్తాన్‌ భీకర దాడులు.. 145 మంది హతం

బలూచిస్తాన్‌లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌లో 92 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది.

Iran: ఇరాన్‌ పోర్టులో భారీ పేలుడు.... కారణం ఏంటంటే?

ఇరాన్ నగరంలో ఒక వైపు ఉద్రిక్తతలు కొనసాగుతుండగా బందర్ అబ్బాస్‌లోని ఒక భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మోలెం బౌలేవార్డ్ ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Balochistan: బలూచిస్తాన్‌లో రక్తపాతం: పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ BLA.. 47 మంది మృతి!

‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ తిరుగుబాటుదారులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, ఎదురుకాల్పుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలతో పాటు ఆత్మాహుతి దాడులను కూడా బీఎల్ఏ ప్రయోగించింది.

రష్యా వద్దు వెనెజువెలా ముద్దు.. ముడి చమురుపై ట్రంప్ ఆఫర్

రష్యా చమురుకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్ యంత్రాంగం భారత్‌కు చెప్పినట్లు పలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.

BIG BREAKING: ముగిసిన కేసీఆర్‌ సిట్‌ విచారణ..

ఫోన్ ట్యాపింగ్ కేసులో  కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్‌ను 5 గంటల పాటు ఆరుగురు అధికారులు ట్యాంపింగ్‌పై ప్రశ్నించారు. కేసీఆర్‌ వారి ప్రశ్నలకు ఆధారాలు ముందు పెట్టారు.

Telangana: కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రేవంత్ సర్కార్‌ భారీ సాయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య (25) కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నగదు, ఆమె ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Phone tapping case: SIT విచారణలో KCR ఎమోషనల్..

BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్‌లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

TG EAPCET: ఎంసెట్, పీజీఈసెట్ ఇక ఈజీ.. క్షణాల్లో మార్కులు.. సర్కార్ తెచ్చిన సంచలన మార్పులివే!

ఎప్‌సెట్, పీజీఈసెట్‌ పరీక్షలు రాశాక వీటి ఫలితాల కోసం విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఈ ఏడాది నుంచి వీటి పరీక్షా విధానాల్లో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

Aadhaar camps in schools : 15 ఏళ్లలోపు పిల్లలకు ఇక స్కూళ్లలోనే, పూర్తి ఉచితంగా..  సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల లోపు విద్యార్థులకు ఇక నుంచి స్కూళ్లలోనే ఆధార్ సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ఱయించింది. విద్యార్థులు ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana: సిట్‌ విచారణకు కేసీఆర్‌.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఫిబ్రవరి 1న సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.

Agricultural Exhibition Hyderabad: హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్.. ఎక్కడో తెలుసా?

రైతుల కోసం హైదరాబాద్‌ నగరంలో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.

ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు!

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి TDP శ్రేణులు నిప్పు పెట్టారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరువక ముందే, ఇప్పుడు జోగి రమేష్ టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

BIG BREAKING : మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్!.. గుంటూరులో హై అలెర్ట్!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

BREAKING: టీడీపీ శ్రేణుల దాడి.. అంబటి ఇంట్లో రక్తపు మరకలు (VIDEO)

వైసీపీ నేత అంబటి రాంబాబు నివాసంపై TDP శ్రేణులు భారీ దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో అంబటి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని టేబుల్‌పై రక్తపు మరకలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

AP : అంబటికి సినిమా చూపిస్తాం.. కేంద్రమంత్రి 24 గంటల డెడ్ లైన్!

అంబటి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంబటి బరితెగించి చంద్రబాబును దుర్మార్గమైన భాషతో కించపరిచారని, ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం, 24 గంటల్లో ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు.

Guntur: గుంటూరులో టెన్షన్‌..టెన్షన్‌..అంబటి ఇంటిపై దాడి

పీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు గుంటూరు నవభారత్నగర్‌లోని అంబటి ఇంటి పై దాడి చేసి ఇంటితో పాటు కారును ధ్వంసం చేశారు.

E-bicycle: ఏపీ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు.. ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ హిత చర్యల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసింది. కాలుష్య రహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ-సైకిళ్లు ప్రపంచ రికార్డును నెలకొల్పాయి.

BIG BREAKING: అంబటి రాంబాబు ఇంటిపై దాడి..

సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Budget 2026: MGNREGAతో పోలిస్తే, జీ రామ్ జీ స్కీమ్ కు భారీగా నిధులు.. ఉపాధి హామీకి ఎంత బడ్జెటో తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌కు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా మార్చిన ఉపాధి హామీ పథకమనైన "వికాసిత్ భారత్-జీ రామ్ జీ'' కోసం రూ.95,692 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు.

Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. పూర్తి వివరాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంటులో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చేలా కొన్ని ప్రకటనలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Budget 2026: బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!

కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు బడ్జెట్ నిర్ణయాలు భారీగా బ్రేక్ వేశాయి. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి.

Budget 2026: వేతన జీవులకు నిరాశ.. ఆదాయపు పన్నుపై మార్పులు లేకుండా బడ్జెట్

2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.

BUDGET 2026: పాక్, చైనాలకు ఇక చుక్కలే..ఈ వార్త చూస్తే ఆ దేశాలకు వణుకు పుట్టాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రక్షణ రంగానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. సైనిక ఆధునీకరణకు పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఈ ఏడాది మొత్తంగా రూ.7.85 లక్షల కోట్లు కేటాయించింది.

BUDGET 2026: బడ్జెట్లో నిర్మలమ్మ ఏం చెప్పింది.. స్టాక్ మార్కెట్ క్రాష్‌కు కారణం అదేనా?

ప్రత్యేక బడ్జెట్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన పన్ను సవరణలు మదుపర్లను కోలుకోలేని దెబ్బ తీశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలు నమోదు చేశాయి.

BUDGET 2026: ఏపీ నుంచి చైనాపై అటాక్.. బడ్జెట్లో సంచలన ప్రకటన!

భవిష్యత్తు అవసరాలకు అత్యంత కీలకమైన 'అరుదైన భూమి లోహాల' వెలికితీత, ప్రాసెసింగ్‌పై భారీ ప్రకటన చేశారు. ఈ లోహాలు భూమి పొరల్లో భారీగా ఉన్నప్పటికీ, వాటి ప్రాసెసింగ్ అత్యంత క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ. అందుకే వీటిని 'అరుదైనవి' అని అంటారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    UNION BUDGET 2026