Dr. Nori Dattatreyudu: బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న డాక్టర్‌కు పద్మ భూషణ్‌

వైద్య రంగంలో ప్రముఖ ఆంకాలజిస్ట్- క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈయన అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు వ్యక్తిగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయుడు.

ప్రేమకు వయసు అడ్డుకాదు.. భార్య కోసం 600 కి.మీ రిక్షా తొక్కిన వృద్ధుడు

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా మోదీపడ గ్రామానికి చెందిన బాబూ లోహార్ వృత్తిరీత్యా రిక్షా కార్మికుడు. 70 ఏళ్ల వయసులో కాయకష్టం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, గతేడాది నవంబర్‌లో ఆయన భార్య జ్యోతికి పక్షవాతం రావడంతో ఆయన జీవితం తలకిందులైంది.

ఇండియన్ ఆస్ట్రోనాట్.. శుభాన్షు శుక్లాకు అశోక చక్ర?

ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆయనకు ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో అశోక చక్ర పురస్కారం లభించే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాల సమాచారం.

Padma awards: పద్మ పురస్కారాల్లో తెలుగువారి హవా.. 13 మంది అవార్డులు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు లభించగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు దిగ్గజాలు చోటు సంపాదించుకోవడం విశేషం.

Agentic AI: ఈ కోర్సు నేర్చుకుంటే లక్షలు కురిపించే ఉద్యోగాలు.. 50% జాబ్స్ ఖాళీగా!

అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్ సొల్యూషన్ల సంస్థ 'క్వెస్ కార్ప్' తన తాజా నివేదికలో భారత్‌లో ఈ రంగంలో రాబోతున్న ఉద్యోగ విప్లవం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏజెంటిక్ ఏఐ గురించే చర్చ జరుగుతోంది.

మెడికల్ సీటు కోసం అభ్యర్థి ప్లాన్.. కాళ్లు నరుక్కొని రిజర్వేషన్ కోసం కట్టుకథ

మెడికల్ సీటు సాధించాలనే పిచ్చి ఓ యువకుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. డాక్టర్ కావాలనే కోరిక కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సింది పోయి, అడ్డదారిలో సీటు సంపాదించాలనుకున్నాడు. ఏకంగా తన కాలునే నరుక్కున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Terror module: ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల ఆర్డీఎక్స్‌ స్వాధీనం

మరో రెండు రోజుల్లో రిపబ్లిక్‌ డే (Republic Day) ఉందనగా ఇంటెలిజెన్స్‌ అధికారులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జనవరి 26న దేశంలో రిపబ్లిక్‌ డే ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధమవుతుండగా ఉగ్ర దాడుల కుట్ర బయటపడటం కలకలం రేపింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు

అక్రమ వలసదారుల ఏరివేతలో రెండేళ్ల చిన్నారిని, ఆమె తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం మినియాపోలిస్‌లో ఎల్విస్ జోయెల్ తన రెండేళ్ల కుమార్తె క్లోయి రెనెటా టిపాన్‌తో కలిసి షాప్‌ నుంచి వస్తుండగా వారిని అరెస్ట్ చేశారు.

Indian-origin man: కెనడాలో దిల్‌ రాజ్‌ దారుణ హత్య

కెనడాలో భారత సంతతికి చెందిన దిల్‌ రాజ్‌ సింగ్‌ గిల్‌ అనే 28 ఏళ్ల వ్యక్తిని దుండుగులు హతమార్చారు. ఈ ఘటన బ్రిటిష్‌ కొలంబియాలోని బర్నబే వద్ద చోటుచేసుకుంది. వాంకోవర్‌ వాసి అయిన దిల్‌రాజ్‌ హత్యకు గ్యాంగ్‌ వార్‌ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

US weather : అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను..  21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతోంది. ఫెర్న్ అని పిలుస్తున్న అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను దేశంలోని మెజారిటీ రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది.

Bangladesh : బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ సజీవ దహనం

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నర్సింగ్‌డి జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ చంద్ర భౌమిక్‌ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Venezuela: డీల్ ను ఒప్పుకోవడానికి 15 ని. మాత్రమే టైమ్..డెన్సీ రోడ్రిగ్జ్‌ వీడియో లీక్‌

తమ డిమాండ్లు అంగీకరిస్తారా.. లేక చస్తారా అని అమెరికా దళాలు బెదిరించినట్లు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ మాట్లాడిన వీడియో ఒకటి లీక్ అయింది. ఇందులో మదురో అరెస్ట్ తర్వాత పరిస్థితులు గురించి ఆమె వివరంగా చెప్పారు.

Snow Storm: అమెరికాను కప్పేసిన మంచు తుఫాను..8 వేల విమానలు రద్దు

అమెరికాను మంచు ముంచేసింది.  దాదాపు 11 రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి.  స్నో కారణంగా చాలా విమానాలు కూడా రద్దయ్యాయి. 

USA: మినియాపోలిస్ లో మరోసారి ICE కాల్పులు..ఓ వ్యక్తి మృతి

నిన్న అమెరికాలోని మినియాపోలిస్ లో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఫెడరల్ అధికారులు 37 ఏళ్ళ అలెక్స్ జెప్రీ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్ద ఒక తుపాకీ, రెండు తూటా అరలు పోలీసులు తెలిపారు. 

Padma awards: పద్మ పురస్కారాల్లో తెలుగువారి హవా.. 13 మంది అవార్డులు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు లభించగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు దిగ్గజాలు చోటు సంపాదించుకోవడం విశేషం.

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఆరుగురు.. రంగంలోకి దిగిన రోబో ఫైర్ మిషన్

నాంపల్లి అగ్ని ప్రమాదంలో దట్టంగా పొగ కమ్ముకోవడంతో పాటు షాప్‍‌లో పెద్దమొత్తంలో గ్లాస్, రేకులు ఉండటం సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో రంగంలోకి రోబో ఫైర్ మిషన్‌ను కూడా దింపారు. హైదరాబాద్‌లో ఫస్ట్ టైం ఈ రోబోలను వాడుతున్నారు.

Bandi Sanjay Kumar: సింగరేణి ఆ పార్టీలకు ATM.. రికార్డులు తారుమారు చేస్తున్నారన్న బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కరీంనగర్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Deputy CM: భట్టి విక్రమార్క సంచలనం.. హరీశ్ రావు అడిగితే చాలు చేయిస్తా!

రాధాకృష్ణ రాసిన తొలిపలుకు వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసని భట్టి విక్రమార్క విమర్శించారు. "కనీస ఇంగితజ్ఞానం లేకుండా, సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిని విస్మరించి ఈ కథనాలు రాశారు. చిల్లర పనుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

Medaram: మేడారం.. భక్తజన గుడారం.. ఒక్కరోజే 3 లక్షలమంది దర్శనం

ములుగు జిల్లా మేడారం జాతర పరిసరాలు శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం మహాజాతర మరో ఐదు రోజులే ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవార్లకు చీర, సారె, ఎత్తు బంగారం సమర్పించి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.  

Telangana Jagruthi: స్థానిక ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ..గుర్తు ఏంటో తెలుసా?

పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని కల్వకుంట్ల కవిత నేతృత్వలోని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ జాగృతి పోటీకి సిద్ధమవుతోంది. ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయనుంది.

Medaram Jatara : మేడారం జాతరకు కేంద్రం గుడ్ న్యూస్ .. మరో రూ.3.70 కోట్ల నిధులు విడుదల

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది.

Republic Day 2026: అమరావతిలో తొలిసారి ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. రాయపూడి వద్ద పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. 13 వేల మందికి సీటింగ్, భారీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు.

Nandyal : గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ మృతి

నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Kurnool : ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సీన్..  ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్!

రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది.  ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు.

Food Poisoning: విద్యార్థులకు అస్వస్థత.. వాంతులతో ఆసుపత్రిలో చేరిక..

అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని 43.ఉడేగోళం ప్రాథమిక పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు కావడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు తల్లిదండ్రులు ఆందోళనకు గురై కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Manyam: వెచ్చదనం కోసం వేసిన నిప్పుల కుంపటి ప్రాణాలు తీసింది

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో వేసిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మొదట ఆత్మహత్యగా భావించగా ఊపిరాడక చనిపోయినట్లు తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Road Accident : ఏపీలో రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులకు ప్రమాదం..స్పాట్ లో..

ఏపీలోని ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Annavaram Prasadam : అన్నవరం ఆలయ ప్రసాదం బుట్టల్లో ఎలుకలు.. వీడియో వైరల్

కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. అన్నవరం సత్యదేవుని నమునాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Amazon Layoffs : మళ్లీ లేఆఫ్స్.. అమెజాన్ లో 14 వేల మంది ఉద్యోగులు ఔట్!

కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది.

Today Gold Rate Hyderabad :  చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఒక్కరోజులోనే రూ. 5 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ రోజు తగ్గుతూ మరో రోజూ పెరుగుతూ అసలు ఇప్పుడు బంగారం కొనలా వద్దా అనే డైలామాలో పడిపోయేలా చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు ఏకంగా రూ. 5 వేలు పెరిగింది.

Viral news: అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ !

అనంత్ అంబానీ కోసం తయారు చేసిన ఒక 'ట్రిబ్యూట్ వాచ్' ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.12.5 కోట్లు) ఉంటుందని అంచనా. దీని డయల్ లోపల అనంత్ అంబానీని పోలి ఉన్న చిన్న బొమ్మ ఉంటుంది.

Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారత్ పై చాలా ఎక్కువగా పడుతోంది. వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ లు స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. దీని కారణంగా నిన్న ఒక్క రోజే బీఎస్ఈ, ఎన్ఎసీఈ ల్లో రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

Silver: బంగారం వద్దు వెండి ముద్దు.. సిల్వర్‌ వైపు మొగ్గుచూపుతున్న పెట్టుబడిదారులు

ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.

Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఇవే!

రిపబ్లిక్ డే సేల్ 2026లో Amazon, Flipkart లలో ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు అన్ని రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో 5G ఫోన్ తక్కువ ధరకు కొనడానికి ఇది మంచి అవకాశం.

Hiring: ఐటీ రంగానికి ఊతం.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2