Communist Party Of India : నూరేళ్ల కమ్యూనిస్టు ప్రస్థానం..ఉద్యమ గమనంలో...గెలుపోటములు..చీలికలు

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు ఈ నెలతో వంద సంవ‌త్సరాలు పూర్తి కానున్నాయి. 1925, డిసెంబరులో ఏర్పడిన భార‌త క‌మ్యూనిస్టు పార్టీకి ఘ‌న చ‌రిత్ర ఉంది. దేశ‌వ్యాప్తంగా కార్మికులు, క‌ర్షకుల ఉద్యమా లకు పెట్టింది పేరుగా ఈ పార్టి ప్రాభవం ద‌క్కించుకుంది.

Droupadi Murmu: సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపది ముర్ము సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు.  కర్ణాటకలోని కర్వార్‌ హార్బర్‌ నుంచి సముద్ర ప్రయాణం చేయనున్నారు.

Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియాను నిషేధించాలి.. కేంద్రానికి సూచించిన హైకోర్టు

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడటం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో మద్రాస్‌ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. కేంద్రం కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

విద్యార్థులు స్క్రీన్‌ టైమ్ తగ్గించాలి.. న్యూస్ పేపర్లు చదవాలి: ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

CPI : భారత్‌లో ఎర్రజెండాకు వందేండ్లు

శ్రామిక వర్గ జయకేతనం ‘ఎర్రజెండా’భారత్‌లో శతవసంతాలుదాటి నూరేళ్ళ పండుగ జరుపుకుంటోంది. 1925డిసెంబర్ 25నపుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏడాదితో వందేండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది.

Gang Rape: మహిళా మేనేజర్‌పై గ్యాంగ్‌ రేప్‌.. కంపెనీ సీఈవోతో సహా ముగ్గురి అరెస్ట్‌

రాజస్థాన్‌లో ఓ ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌పై గ్యాంగ్‌ రేప్ జరగడం దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కంపెనీ CEO జితేశ్ సిసోదియా సహా ముగ్గురిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. ఆరేళ్లలో 172 మంది బలి

కెనడాకు హైయిర్ స్టడీస్ కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి తుపాకీ తూటాలకు బలైపోయాడు. టొరంటోలోని ఓ యూనివర్సిటీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన డిసెంబర్ 23న చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Syria: సిరియాలో ఉగ్రదాడి, మసీదులో పేలిన బాంబు.. 8 మంది మృతి

సిరియాలో మరో దారుణం జరిగింది. ఓ మసీదులో బాంబు పేలి 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఇమామ్ అలీ బిన్ అబీ తలీబ్ మసీద్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన మాజీ ప్రధాని కొడుకు, దేశం అన్ని మతాలకు చెందిందంటూ పిలుపు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్‌ రెహమాన్‌ బంగ్లాదేశ్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. షేక్ హసీనా స్థానం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

బంగ్లాదేశ్‌కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా నియోజకవర్గం నుంచి ఓ హిందూ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

TTP: పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రసంస్థ..త్వరలో వైమానిక దళం ఏర్పాటు..

తమ దేశ రక్షణకు ఆయా దేశాలు వైమానిక దళాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ, ఒక ఉగ్రవాద సంస్థ వైమానిక దళం ఏర్పాటు చేయడమంటే అంత ఆషామాషీకాదు. కానీ, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఒకటి త్వరలో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంచలనం రేపింది.

కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. ఆరేళ్లలో 172 మంది బలి

కెనడాకు హైయిర్ స్టడీస్ కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి తుపాకీ తూటాలకు బలైపోయాడు. టొరంటోలోని ఓ యూనివర్సిటీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన డిసెంబర్ 23న చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు.. భారత్‌కు చైనా నుంచే ప్రమాదం!

అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసిన 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్‌మెంట్స్ 2025' నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. సరిహద్దుల్లో శాంతిని నటిస్తూనే, మరోవైపు భారత్‌ని అన్ని వైపులా చుట్టుముట్టేందుకు బీజింగ్ కుట్ర చేస్తోందని ఈ రిపోర్ట్ హెచ్చరించింది.

వరకట్నం కింద కశ్మీర్ అడిగిన మాజీ ప్రధాని.. పాక్ మహిళకి షాక్

పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన వాజ్‌పేయీకి ఊహించని అనుభవం ఎదురైనట్లు చెప్పారు. ఆ పర్యటనలో వాజ్‌పేయీ ప్రసంగానికి ఆకర్షితురాలైన ఓ మహిళ మాజీ ప్రధానికి ఓ ప్రపోజల్ పెట్టినట్లు తెలిపారు. అయితే, వాజ్‌పేయీ సమాధానం ఆమె నోరు మూయించిందని వివరించారు.

BIG BREAKING: అసెంబ్లీకి రానున్న కేసీఆర్

తెలంగాణలో డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పినట్లు సమాచారం.

Telangana: న్యూఇయర్‌ వేడుకలపై సజ్జనార్ సంచలన ప్రకటన.. రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు

మరికొన్నిరోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. రూల్స్‌ ఉల్లంఘించి హోటల్స్‌, రెస్టరెంట్లు, పబ్‌లు నడిపిస్తే వాటి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Raja Singh : నేను బీజేపీకి నిజమైన సైనికుడిని..Rtv వార్తకు స్పందించిన MLA రాజసింగ్

గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజసింగ్ తిరిగి బీజేపీలో చేరుతున్నాడన్న వార్తలపై ఆయన స్పందించారు.ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే, ముందుగానే లేదా తరువాత ఆ సోదరుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

BIG BREAKING: హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌లోని కాచికూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగడం కలిసింది. ఈ విషాద ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ పేలి ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

BJP : పార్టీ పరువు బజారుకీడిస్తే సస్పెన్షన్..నేతలకు బీజేపీ చీఫ్‌ వార్నింగ్‌

నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం నాయకులు ఘర్షణకు దిగారు. కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనిపై పార్టీ చీఫ్ ఫైర్ అయ్యారు.

Danam Nagender : నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా..ఎవరికీ భయపడను..దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడనని అని.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని తేల్చి చెప్పారు. అదే తన బ్రాండ్‌ ఇమేజ్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో దానం హాట్‌ టాపిక్‌గా మారారు.

Husband Killed Wife:  హైదరాబాద్‌లో దారుణం.. అనుమానంతో భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యపై పెట్రోల్‌ పోసి భర్త నిప్పంటించాడో భర్త. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు, భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

Machilipatnam : మచిలీపట్నంలో హైటెన్షన్‌ ..రంగా వర్ధంతి లో ఉద్రిక్తత

మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నియోజకవర్గంలోని నాయుడు పేటలో వంగవీటి మోహనరంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

YCP MLC Duvvada Srinivas : MLC దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కు ప్రాణహాని ఉందని శ్రీనివాస్‌తో పాటు దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది.

Amaravati : మంత్రి నారాయ‌ణ ఎదుటే కుప్ప‌కూలి అమ‌రావ‌తి రైతు మృతి

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన మందడం గ్రామసభలో విషాదం నెల‌కొంది. మున్సిప‌ల్‌ మంత్రి నారాయ‌ణ పాల్గొన్న గ్రామసభలో రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదనకు గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

YS Jagan: జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ ర‌ద్దు!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈరోజు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో ఉండాలనుకున్న ఆయన, అనారోగ్యం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారు.

Tirupati: వెంకన్న బంగారం మాయం...విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది.

AP Government : గర్భిణులకు ఏపీ సర్కారు న్యూఇయర్ గిఫ్ట్...ఇక ఆ ఇబ్బంది నుంచి విముక్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గర్భిణులకు ఇది ఎంతగానో ఉపకరించే విషయం. రాష్ట్రంలోని గర్భిణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP Crime: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య!

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర ఒకరిని, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్‌ప్లాంట్‌ దగ్గర మరొకరిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. వీళ్లిద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో ఈ హత్యలు దుమారం రేపుతున్నాయి.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఏఐతో కోడింగ్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్‌ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.

Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో రికార్డులు.. వారం రోజుల్లో మల్టీబ్యాగర్..!

Meesho షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వారం రోజుల్లోనే మల్టీబ్యాగర్‌ స్థాయికి చేరింది. ఐపీఓ ధర రూ.111 నుంచి రూ.233.50కి చేరగా, UBS 'బై' రేటింగ్ ఇచ్చింది. యూజర్ బేస్ పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం భవిష్యత్తులో లాభాలకు దోహదపడనున్నాయి.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2