పాకిస్థాన్కు ఇక చుక్కలే.. మరో దాడికి సిద్ధమవుతున్న భారత్
భారత్ మరో వ్యూహాత్మక ప్లాన్కు సిద్ధమయ్యింది. చీనాబ్ నదిపై మరో విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించి ఓ ప్లాన్ను కూడా రూపొందించింది.
భారత్ మరో వ్యూహాత్మక ప్లాన్కు సిద్ధమయ్యింది. చీనాబ్ నదిపై మరో విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి సంబంధించి ఓ ప్లాన్ను కూడా రూపొందించింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుకి తల్లి మాత్ర ఇచ్చింది. ఆ తర్వాత తాగు నీళ్లనుకొని పొరపడి ప్రమాదకర రసాయనాన్ని ఇచ్చింది. అది తాగడంతో కొడుకు వెంటనే మృతి చెందడం కలకలం రేపింది.
ఆధునిక కాలంలో పార్టీ ఏదైనా మందు ఉండటం సహాజం. అయితే సిట్టింగ్ వేసినప్పుడు మనం ఒక విచిత్రాన్ని గమనిస్తూ ఉంటాం. మామూలు సమయంలో సరిగా మాట్లాడని వాడు కూడా, రెండు పెగ్లు పడగానే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటాడు. ఎందుకో తెలుసా?
ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రానికి హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. కొత్త లుక్లో ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్ పేరు చేర్చడం గమనార్హం.
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్చల్ చేశారు.
New Rules 2026: కొత్త ఏడాది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు.. మన జేబులపై, జీవితాలపై ప్రభావం చూపబోతోంది. 2026 జనవరి 1నుండి బ్యాంకింగ్, రేషన్ కార్డులు, గ్యాస్ ధరలు, జీతాల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు ప్రతి......
హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మాజీ ప్రధాని షేక్ హసీనా గతేడాది జమాతే ఇ ఇస్లామీని పూర్తిగా నిషేధించింది. అయితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వెంటనే నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం జమాతే ఇ ఇస్లామీపై ఉన్న నిషేధాన్నిఎత్తివేసింది. దీంతో బంగ్లాలో మతపరమైన దాడులు చెలరేగాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వల్ల కొన్ని రాశుల వారికి మంచి, చెడులు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ముగిసే సరికి బుధ గ్రహం తన ప్లేస్ను మార్చనుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది పట్టిందల్లా బంగారమేనని పండితులు అంటున్నారు.
బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ జరగాల్సిన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ సంగీత కచేరీ రద్దు అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతాయి.
తెలంగాణలో డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పినట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని శ్రీనివాస్తో పాటు దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపించారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో లీక్ అయింది.