మహారాష్ట్రలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. ఎగ్జిట్ పోల్స్‌ విడుదల

ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ విడుదలయ్యాయి. ఆయా సంస్థలు రిలీజ్ చేసిన సర్వేలు BCMలో బీజేపీ (షిండే కూటమి) గెలుస్తున్నట్లు వెల్లడించాయి.

Mahrarashtra Civic Polls: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో వివాదం.. సిరాకు బదులు మార్కర్‌ పెన్నులు

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వాళ్ల చేతివెలికి వేసే సిరాకు బదులుగా మార్కర్‌ పెన్నులు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Lawrence Bishnoi Gang: రెచ్చిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..ఢిల్లీ, కెనడాల్లో వరుస కాల్పులు

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మళ్ళీ రెచ్చిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అలాగే కెనడాలో కూడా కాల్పులకు పాల్పడింది.  అయితే ఇందులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

దారుణం.. బట్టలు మురికి చేసుకుందని బాలికను కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ బాలిక కాలువలో పడి దుస్తులు మురికి కావడంతో ఆమె తండ్రి, సవతి తల్లి చేసిన దారుణానికి ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ అసలేం జరిగిందో ఈ స్టోరీ చదవాల్సిందే.

BIG BREAKING: NTVపై సీఎం రేవంత్ సీరియస్‌.. లైసెన్స్‌ రద్దు చేయాలంటూ ఆదేశం

NTV వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఆ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేశారు.    

Makara Jyothi 2026 : నేడు మకరజ్యోతి దర్శనం..అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరి

అయ్యప్ప మాలదారులు ఎంతో పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనం ఈ రోజు కానున్నది. దీంతో లక్షలాదిగా శబరికి చేరుకున్న భక్తులతో శబరికొండలు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రగా శబరికి చేరుకుంటున్న భక్తుల అయ్యప్ప నామస్మరణతో పంచగిరులు మార్మోగుతున్నాయి.

Chips Packet: చిప్స్ ప్యాకెట్లో బొమ్మ.. కట్ చేస్తే కన్ను పోయింది.. ఈ వార్త తెలిస్తే ఇక చిప్స్‌ ముట్టుకోరు!

చిప్స్ ప్యాకెట్ పాపం ఓ పిల్లవాడి కళ్ళనే ఏకంగా పోగొట్టేలా చేసింది. ఒడిశాలో ఓ పిల్లాడు చిప్స్ ప్యాకెట్ లో దొరికిన బొమ్మను మంటల్లో వేయడంతో భారీ పేలుడు సంభవించి చిన్నారి అంధుడిగా మారిపోయాడు. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Princess Pahlavi: 9 ఏళ్లకు ఇరాన్ వదిలింది.. 31 ఏళ్లకు లండన్ లో శవమై కనిపించింది.. యువరాణి పహ్లవి విషాద కథ!

ఇరాన్ చివరి రాజు మొహమ్మద్ రెజా పహ్లవీ చిన్న కూతురు లీలా పహ్లావి. ఈమె తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు ఇరాన్‌ వదిలి వెళ్లిపోయింది. 31 ఏళ్లకు లండన్‌లోని ఓ హోటల్‌లో శవమై తేలింది. ఇంతకీ ఆమె జీవితంలో అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.

Trump: బైడెన్ నాలుగేళ్లలో చేసింది.. ట్రంప్ ఏడాదిలోనే చేశాడు.. ప్రపంచాన్ని వణికించే రిపోర్ట్!

ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం నుంచి ఇతర దేశాల్లో జోక్యం చేసుకునేవరకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ నాలుగేళ్ల పాలనలో కన్నా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదిలోనే ఎక్కువగా వైమానిక, డ్రోన్‌ దాడులు చేశారు.

Iran: అణ్వాయుధాలను దాచిన ఇరాన్..ఆ ధైర్యంతోనే అమెరికాకు సవాల్

ఇరాన్ అమెరికాకు తలవంచడం లేదు. తమ దేశంపై దాడి చేస్తామని బెదిరించినా ఎక్కడా తగ్గడం లేదు. డైరెక్ట్ గా ట్రంప్ నే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. దీనికి కారణం ఆ దేశం దాచిన అణ్వాయుధాలే అని తెలుస్తోంది. 

Trump VS Iran: ఈసారి బుల్లెట్ మిస్ కాదు..ట్రంప్ పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులు

ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం కచ్చితం అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి చర్యలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పై ఇరాన్‌ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదని హెచ్చరించింది.

Ayatollah-Ali-Khamenei: ఇరాన్ ను శాసిస్తున్న అంతులేని శక్తి.. ఎవరికీ లొంగని సుప్రీం లీడర్ ఖమేనీ..

20 రోజులుగా ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఉంది. రోజురోజుకూ అక్కడ మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అమెరికా కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. అయినా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికీ లొంగడం లేదు.

Iran: గగనతలాన్ని మూసేసిన ఇరాన్..అమెరికా దాడి చేస్తుందనే భయంతోనే..

ఇరాన్ లో ఆందోళనలు ఎక్కువ అవుతుండడంతో అమెరికా దాడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసేసింది. తమ దేశానికి వచ్చే, వెళ్ళే విమానాలు తప్ప ఇంకేవీ ప్రయాణించడానికి వీల్లేవని చెప్పింది. 

USA: పాకిస్తాన్, రష్యాలతో సహా  75 దేశాలకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత

అక్రమ వలసదారుల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 75 దేశాల వీసా ప్రాసోసింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా వంటి దేశాలున్నాయి. 

Medaram Jathara 2026: మేడారంలో మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీలు.. తక్షణమే ఆ పని చేయాలని ఆదేశాలు!

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జనవరి 18న సీఎం రేవంత్ అక్కడ పర్యటన చేయనున్నారని.. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

BIG BREAKING: పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట

పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌ కేసులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్ తుది తీర్పు వెల్లడించారు. వీళ్లిద్దరూ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తెలిపారు.

Telangana Municipal Elections : తెలంగాణ మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు ?

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో  వార్డులు, చైర్పర్సన్‌, మేయర్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది.

Hyderabad: మహిళా ఐఏఎస్‌పై కథనం..పలు ఛానల్స్‌పై ఎఫ్‌ఐఆర్‌

మహిళా ఐఏఎస్‌ అధికారిపై కథనాల ప్రసారం కేసులో..కమిషనర్‌ సజ్జనార్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) యాక్షన్ మొదలుపెట్టింది. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, ఆ చానల్​ సెక్రటేరియెట్ రిపోర్టర్ సుధీర్‌‌ను అరెస్ట్ చేసింది.

Medarama Jatara : మేడారానికి పోటెత్తిన భక్తులు..వరుస సెలవుల నేపథ్యంలో..

మేడారానికి భక్తులు పోటెతతుతున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క-సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తుల బారులు తీరారు. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారంలోని సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం కానుంది.

BREAKING: పండుగ పూట దారుణం.. చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందినఅవిదేశ్ (35) అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

BIG BREAKING: ముగ్గురు NTV జర్నలిస్టులు అరెస్టు

తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు NTV జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మంత్రి, IAS అధికారులను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు.

Sankranthi: కోనసీమలో కోడి పందాల కల్చర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?.. ఈ విషయం తెలిస్తే చప్పట్లు కొడతారు!

ప్రతి సంవత్సరం సంక్రాంతికి గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జోరుగా సాగుతుంటాయి. అయితే కోడి పందాలు నిర్వహించడం వెనుక ఓ కథ దాగుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Ambati Ram Babu: అంబటి ఈజ్ బ్యాక్.. సంక్రాంతి సంబరాల్లో చిందులు.. వీడియో వైరల్!

సంక్రాంతి పండగ సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉన్నా కూడా ఆయన వెనకడుగు వేయకుండా ప్రతి ఏడాది సంక్రాంతిని డ్యాన్స్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు.

Sankranti Cockfights : కోడి పందేలకు సర్వసిద్ధం...ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల ను తలపించేలా...

సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. కోడిపందేల కోసం ఇప్పటికే బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు తదితర  జిల్లాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను మరిపించేలా ఏర్పాట్లు చేశారు.

Kashibugga Temple: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. రూ.60 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. గుడి వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. రూ.60 లక్షలు విలువ చేసే ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు.

Bhogi Mantalu : భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఆ మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదో తెలుసా?

సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగిపండుగ అంటారు. ఆరోజు భోగిమంటలు వేస్తారు. ఆ మంటల్లో  పాత వస్తువులను వేస్తుంటారు. అయితే ఏయే వస్తువులు వేస్తారు? మంటల్లో ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా? భోగిమంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి?  అనేది చాలామందికి తెలియదు.

ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వీ సీ62 ను ప్రయోగించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన అన్వేష..అంతలోనే..

బాహుబలి రాకెట్‌ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త ఏడాది విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ ద్వారా ఈవోఎస్-ఎన్‌1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది.

Bhuma vs SV Families: ఆళ్లగడ్డలో మామ, కోడళ్ల సవాల్... సై అంటే సై అంటున్న భూమా, ఎస్వీ కుటుంబాలు

రెండు కుటుంబాల మధ్య నంద్యాల సహకార డైరీ చైర్మన్ పదవి చిచ్చు రేపుతోంది. బంధాల కన్న పదవే ముఖ్యమని కయ్యానికి దిగాయి. ఓ వైపు మామను కుర్చీ నుంచి దింపేందుకు కోడలు ప్రయత్నాలు.. మరో వైపు పీఠం చేజారి పోకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న మామ కోడలుపై ప్రత్యేక కథనం. 

Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16, ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులతో పాటు SBI, HDFC బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యాషన్, హోమ్ ప్రోడక్ట్స్‌పై కూడా 80% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. కారణమిదే?

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో మెమోరీ చిప్‌ సంక్షోభం నెలకొంది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఏఐ డేటా సెంటర్లు విపరీతంగా పెరుగుతున్న కారణం వల్లే ప్రపంచవ్యాప్తంగా డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమోరీ (DRAM), స్టోరేజ్‌ చిప్‌ల కొరత ఏర్పడింది.

Donald Trump: ఇరాన్‌‌ని టార్గెట్ చేస్తూ.. ఆ దేశాలపై ట్రంప్ మరోసారి టారీఫ్ బాంబు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన "టారిఫ్" అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు.

Stock Market: గంటలో అంతా తారుమారు..చివర్లో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్

ఎప్పటిలాగే భారీ నష్టాలతో మొదలై...రోజంతా అదే నష్టాల్లో కొనసాగింది భారత స్టాక్ మార్కెట్. కానీ చివరి గంటలో మాత్రం అంతా తారుమారు అయింది. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో చివరకు లాభాలతో ముగిసింది. 

The Groundbreaker: కన్వల్ రేఖి 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తక ఆవిష్కరణ

'TiE' కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2