ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!

ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్దకాలంగా స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్న భారత్, ఇప్పుడు జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కేంద్రం, నీతి ఆయోగ్ అధికారికంగా వివరాలను వెల్లడించాయి.

Priyanka gandhi: పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు..

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రేహాన్ స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.

సోషల్‌ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్‌

సోషల్‌ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్‌ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

Indian Railways: రైల్వే శాఖ బంపర్ ఆఫర్‌.. టికెట్లపై డిస్కౌంట్లు

రైల్వేశాఖ టికెట్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైల్‌వన్‌ యాప్‌ ద్వారా టికెట్‌ రేట్లపై డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ యాప్‌లో అన్‌రిజర్వుడు టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్‌లో చేసినా కూడా 3 శాతం డిస్కౌంట్ అందిస్తామని పేర్కొంది.

Ind Vs Pak War: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.. US షాకింగ్ రిపోర్ట్!

భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది.

Capital Dome: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్‌' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.

Cinema: హీరో మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

రహస్యంగా పాక్ ఆర్మీ చీఫ్ కుమార్తె పెళ్లి.. వరుసకు అన్నఅయ్యేవాడితో..

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కుమార్తె వివాహాన్ని రహస్యంగా జరిపించాడు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్‌‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ వేడుక ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మునీర్ తన కుమార్తె మహనూర్‌ వివాహం డిసెంబర్ 26న జరిపించారు.

బంగ్లాదేశ్‌లో మరో హిందూ హత్య.. 2 వారాల్లో ముగ్గురు

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా మైమెన్‌సింగ్ జిల్లాలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందూ కార్మికుడిపై అతని అదే కంపెనీలోని మరో వ్యక్తి జరిపిన కాల్పుల్లో మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది.

Drone Attack: పుతిన్‌ ఇంటిపై డ్రోన్‌ దాడులు.. తమకు సంబంధం లేదంటున్న ఉక్రెయిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్‌ దాడులు జరగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

Ind Vs Pak War: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.. US షాకింగ్ రిపోర్ట్!

భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది.

China Military Drill: తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

తైవాన్ సరిహద్దుల్లో చైనా రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్ వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న 'బాహ్య శక్తులకు' స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది. 

Jananayagan: ‘జన నాయగన్‌’ ఈవెంట్‌ రికార్డు..

తమిళ స్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ హీరోగా నటిస్తున్న‘జన నాయగన్‌’ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ రికార్డు సృష్టించింది. మలేసియాలో జరిగిన ఈ ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 85వేలకు పైనే ఫ్యాన్స్‌,సెలబ్రిటీలు తరలిరావడంతో మలేసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‎పీ చీఫ్ ఖలీదా జియా (80) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజూమున ఆమె తుదిశ్వాస విడిచినట్లు బీఎన్‎పీ ప్రకటించింది. ఖలీదా జియా గతకొంత  కాలంగా వయోభారంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.

BREAKING: BRSలో కీలక మార్పులు.. హరీశ్ రావుకు ప్రమోషన్

ప్రస్తుతం శాసనసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కేసీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయనకు తోడుగా సభలో పార్టీ గొంతుకను మరింత బలంగా వినిపించేందుకు ముగ్గురు సీనియర్ నేతలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.

BREAKING: తెలంగాణకు బిగ్ షాక్.. బనకచర్లకు CWC అనుమతులు.. సాక్ష్యాలు బయటపెట్టిన హరీశ్ రావు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ బనకరచ్ల మరోసారి చర్చనీయాంశమైంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. దీనిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

TG Police: తగ్గిన క్రైమ్‌ రేటు..పెరిగిన నమ్మకద్రోహం..పోలీస్ వార్షిక నివేదికలో సంచలనాలు

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో  నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను ఆయనఈరోజు విడుదల చేశారు.

Telangana Rewind 2025 : తెలంగాణలో 2025 విషాదాలు...విశేషాలు..

ఈ ఏడాది మరో రోజుతో ముగిసిపోతుంది. కానీ 2025 సంవత్సరం తెలంగాణకు మిగిల్చిన సంతోషాలు, దుంఖాలు మాత్రం అంతత్వరగా మనల్ని విడిచిపెట్టవు. ఈ ఏడాది తెలంగాణకు అనేక విషాదాలను మిగల్చడమే కాకుండా,  విశేషాలను కూడా తీసుకొచ్చింది.

Toll Plaza Charges: సంక్రాంతికి ఊరెళ్లే వాహనదారులకు గుడ్‌న్యూస్‌...ఆ చార్జీలు లేనట్టే?

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తీపికబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్‌చార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌ రద్దీని నివారించాలని భావిస్తోంది.

Bhupalpalli: గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. స్టూడెంట్‌ను చితకబాదిన వార్డెన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్‌లో వార్డెన్ భవాని ఒక విద్యార్థినిని విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.  ఎస్సీ గర్ల్ హాస్టల్ విద్యార్థినిని వార్డెన్ చితక బాదిన ఘటన వీడియో వైరల్ గా మారింది.

Musi River: ప్రభుత్వం కీలక నిర్ణయం..మూసీ చుట్టూ మూడు కార్పొరేషన్లు

హైదరాబాద్‌ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం నగరం చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రయత్నిస్తోంది.

Sankranthi Fest: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది.

BREAKING: తెలంగాణకు బిగ్ షాక్.. బనకచర్లకు CWC అనుమతులు.. సాక్ష్యాలు బయటపెట్టిన హరీశ్ రావు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ బనకరచ్ల మరోసారి చర్చనీయాంశమైంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. దీనిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

Cabinet: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనా సౌలభ్యం, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు అలాగే కొన్ని నియోజకవర్గాల మార్పులకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Train Accident:  రైలు ప్రమాదంతో నిలిచిన పలు రైళ్లు...అనేక రైళ్లు ఆలస్యం..హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.

Train Fire: అర్థరాత్రి అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది.  ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

Srikakulam : అర్ధరాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్...ఎవరోస్తారో రండి అంటూ..

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్‌చల్ చేశారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో చంపేస్తున్న చలి.. మరో రెండు రోజులు గజ గజే!

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతాయి.

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఏఐతో కోడింగ్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్‌ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2