National Defence Academy: ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైం.. NDAలో నారీశక్తి నిరూపించిన 17 మంది అమ్మాయిలు

మహారాష్ట్ర పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటిసారిగా 17 మందితో మహిళా క్యాడెట్స్‌ బ్యాచ్ పాస్‌అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఉమెన్ ఆఫీసర్లు పురుషులతో సమానంగా త్రివిధ దళాల్లో దేశానికి సేవలందించనున్నారు.

Kishan Reddy: అది డాడి డాటర్, అన్నాచెల్లెళ్ల సమస్య: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కవిత ఇష్యూ డాడీడాటర్, అన్నాచెల్లెళ్ల సమస్యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జైలుకు వెళ్లిన కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అది పార్టీ లేదా ఫ్యామిలి అంతర్గత విషయమన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Chandra Babu Naidu: 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తాం.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. తాను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 2047 వికసిత్ భారత్ సాధిస్తామన్నారు.

Rajnath Singh: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

1947 నుంచి పాక్ ఆడుతున్న గేమ్ ముగిసిందని, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. యుద్ధనౌక INS విక్రాంత్‌ ఆయన శుక్రవారం సంద‌ర్శించారు. ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి పాక్‌ను ఎలాగైనా దెబ్బకొడతామన్నారు.

Amit Shah: పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోదు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయని అమిత్ షా అన్నారు. శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Sehbaz Sharif: భారత్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన పాక్‌ ప్రధాని..

భారత్‌.. సిందూ జలాల ఒప్పందాన్ని నిలివేయడం తీవ్రంగా చింతించే విషయమని పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలు నాశనం కూకూడదని.. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్ దీన్ని అంగీకరించదన్నారు.

Web Stories
web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

web-story-logo Peacock Feather వెబ్ స్టోరీస్

ఇంట్లో చిన్న నెమలి ఈకతో సంపద అధికం

web-story-logo Guava leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు..?

web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

Advertisment

Student Visas: వీసా స్లాట్లను రోజూ చెక్ చేసుకోండి..విద్యార్థులకు అమెరికా సూచన

వీసాల విషయంలో ఆందోళన పడుతున్న విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ కాస్త ఊరటను ఇచ్చే కబురు తెలిపింది. వీసా స్లాట్లు తొందరలోనే ఓపెన్ అవుతాయని...వాటి కోసం వబ్ సైట్ ను చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. 

Rajnath Singh: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

1947 నుంచి పాక్ ఆడుతున్న గేమ్ ముగిసిందని, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. యుద్ధనౌక INS విక్రాంత్‌ ఆయన శుక్రవారం సంద‌ర్శించారు. ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి పాక్‌ను ఎలాగైనా దెబ్బకొడతామన్నారు.

Miss World 2025: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్

మిస్ వరల్డ్ 2025 ఫైనల్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 40 మంది క్వార్టర్‌ ఫైనలిస్టులు తుది పోటీలకు సిద్ధంగా ఉన్నారు. 31వ తేదీన హైదరాబాద్ HITEXలో జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్‌కి 3,500 మంది అతిథులు హాజరవుతారు. ఈమేరకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Earthquake: పాకిస్తాన్‌లో మరోసారి భారీ భుకంపం

పాకిస్తాన్‌లో మే 30 (శుక్రవారం) మధ్యాహ్నం పాకిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ వివరాలను NCS Xలో పోస్ట్‌లో షేర్ చేసింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉంది.

Israel-Hamas: తగ్గనంటున్న హమాస్‌.. కాల్పుల విరమణకు నో

అమెరికా హమాస్‌కు కీలక ప్రతిపాదన చేసింది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు అంగీకరించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు ఓ న్యూస్‌ ఛానల్‌కు చెప్పాడు.

Pakistan: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!

పాకిస్తాన్ మరో పుల్వామా అటాక్ కు రెడీ అవుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహిస్తున్న ర్యాలీలే ఇందుకు నిదర్శనం. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా పాల్గొనడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది. 

Advertisment

హరీశ్ రావుకు BRS పగ్గాలు.. ఫాంహౌస్‌లో KCRతో కీలక భేటీ..!

KCR పార్టీ పగ్గాలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత ఇష్యూ BRSలో సంచలనంగా మారింది. కవిత, కేటీఆర్‌ల మధ్య విభేదాలు హరీశ్ తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు. ఫాంహౌస్‌లో KCRతో వారం రోజుల్లో 4సార్లు హరీష్ భేటీ అయ్యారు.

Big Scam: హైదరాబాద్‌లో రూ.150 కోట్ల స్కామ్‌..

హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్‌ బయటడింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే టైటిల్‌పై క్లిక్ చేయండి.

BJPలో దొంగలంతా ఒక్కటయ్యారన్న రాజాసింగ్.. కరీంనగర్ నుంచే నాపై వార్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని ఆయన అన్నారు. కరీంనగర్ నుంచి నాపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. పరోక్షంగా ఆయన బండి సంజయ్‌ని టార్గెట్ చేసిన కామెంట్స్ చేశారు.

Telangana: కవిత ఇష్యూపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

మంత్రి పొంగులేటి కవిత వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదా వేరే పదవి ఇస్తారా అనేది నాకు తెలియదన్నారు. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారని ఆరోపించారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతోందని తెలిపారు.

Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి సంచలన ప్రకటన

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్‌ కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. జూన్‌ 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు.

Kishan Reddy: అది డాడి డాటర్, అన్నాచెల్లెళ్ల సమస్య: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కవిత ఇష్యూ డాడీడాటర్, అన్నాచెల్లెళ్ల సమస్యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జైలుకు వెళ్లిన కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అది పార్టీ లేదా ఫ్యామిలి అంతర్గత విషయమన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Advertisment

Chandra Babu Naidu: 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తాం.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. తాను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 2047 వికసిత్ భారత్ సాధిస్తామన్నారు.

AP Crime: ఏపీలో రెండేళ్ల హత్య కేసును ఛేదించిన పోలీసులు

అనకాపల్లి జిల్లా యలమంచిలిలో రెండేళ్ల క్రితం యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతిని హత్య చేసిన కేసులో యలమంచిలి పట్టణానికి చెందిన రవితేజ, ఎస్ సాయి కృష్ణ, బంగారి శివ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి విష్ణు స్వరూప్ తెలిపారు.

AP Crime: కాలువలో కలచివేసిన విషాదం.. కవల పసికందుల మృతదేహాలు లభ్యం

తిరుపతి జిల్లా గూడూరు అశోక్‌నగర్‌ సమీపంలో మురికి కాలువలో రెండు పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా ఈ దృశ్యం చూసిన షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Kavitha - Sharmila: నాన్న హీరో, అన్న విలన్.. కవిత, షర్మిల మధ్య పోలికలివే !

కవిత, షర్మిల మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి భర్తల పేర్లు అనిల్, ఇద్దరూ అన్నలపై ఆరోపణలు చేశారు. ఇద్దరూ అన్నతో కలిసి పార్టీ కోసం పని చేశారు. తర్వాత సొంత గుర్తింపు కోసం పోరాడుతున్నారు. కవిత లేఖతో BRS పరిణామాలు ఆసక్తిగా మారాయి.

TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడి ప్రాణం తీసిన డబ్బులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో సాయికార్తీక్ అనే యువకుడి సిద్ధార్థరెడ్డి వద్ద రూ. 8 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. మద్యం మత్తులో సిద్ధార్థరెడ్డి సాయికార్తీక్‌ను కొట్టి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime: ఏపీలో మరో లవ్‌స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం

ఏలూరు జిల్లా బాపురాజుగూడెంకి చెందిన మైనార్టీ బాలికను ప్రేమ పేరుతో ఆటో డ్రైవర్ మోసగించడంతో సదరు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో స్పందించిన తండ్రి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ శుభవార్త.. చౌకన రీఛార్జ్ ప్లాన్‌లు - 25కి పైగా OTT సబ్‌స్క్రిప్షన్స్!

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్‌‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు దాదాపు 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment