Maoists Blast: పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా పరిధిలోని కొంటాలో మావోయిస్టులు IEDతో పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పేలుడులో ASP ఆకాశ్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. బస్తర్ డీఎస్పీ, కొంటా పోలీస్ స్టేషన్ SI, సిబ్బంది తీవ్రగా గాయపడ్డారు.

New Update
sukma blast

Maoists Blast

Maoists Blast: 

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) సుక్మా జిల్లా పరిధిలోని కొంటాలో మావోయిస్టులు IEDతో పోలీసుల వాహనాన్ని(Police Vehicle) పేల్చేశారు. పేలుడులో ASP ఆకాశ్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. బస్తర్ డీఎస్పీ, కొంటా పోలీస్ స్టేషన్ SI, సిబ్బంది తీవ్రగా గాయపడ్డారు. అత్యవసర బలగాలు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

Also Read: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్

స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. గతకొన్ని రోజులుగా యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మావోయిస్ట్ అగ్రనేత ఎన్‌కౌంటర్‌లో హతమవుతున్నారు. పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ASP ఆకాశ్ రావు గిర్పుంజేని టార్గెట్ చేసి ఈ బ్లాస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు