Pakistan Spy: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ట్రావెల్ సంస్థను నడిపిస్తున్న నోషబ షెహజాద మసూద్‌ భారత్‌లోని ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్‌ఐతో ఈమెకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేశంలో ఈ సంస్థ నుంచి 3,000 మంది సాయం పొందినట్లు తెలుస్తోంది.

Sharmishta Panoli: ఆపరేషన్ సింధూర్‌పై వ్యాఖ్యలు.. లా విద్యార్థినికి కోర్టులో బిగ్ షాక్

మతపరమైన వ్యాఖ్యలు చేసిన శర్మిష్ఠ పనోలికి కలకత్తా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అసలు దేశం వెళ్లకూడదని కోర్టు తెలిపింది. రూ.10,000 బెయిల్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది.

Mahua Moitra marries former BJD MP Pinaki Misra: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సీక్రెట్ మ్యారేజ్.. నెట్టింట వైరల్

ఎంపీ మహువా మొయిత్రా బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకీ మిశ్రాను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన జర్మనీలో వీరి విహహం జరిగింది. ఈ విషయంపై మహువా , పినాకీ మిశ్రా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. దీనికి సంబంధించిన పొటోలు వైరల్ అవుతున్నాయి.

RCB compensation: తొక్కిసలాట మృతులకు RCB భారీ పరిహారం.. ఒక్కో కుటుంబానికి

బెంగళూరు తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలకు RCB పరిహారం ప్రకటించింది. 11 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. గాయపడినవారికి RCB కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.

Crime News: ఢిల్లీ సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం

ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీల మధ్య వ్యక్తిగత వైరం తీవ్ర స్థాయికి చేరి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో అమన్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తికి తీవ్రగా గాయాపడ్డాడు.

Tatkal Tickets: మారిన తత్కాల్ బుకింగ్ రూల్స్.. ఆ ప్రూఫ్ ఉండాల్సిందే.. రైల్వే కీలక ప్రకటన!

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారత రైల్వే ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా నిజమైన ప్రయాణీకులు అవసరమైన సమయంలో సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

కమల్‌ హాసన్‌కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు.

Web Stories
web-story-logo Mushrooms వెబ్ స్టోరీస్

పుట్టగొడుగులు తింటే ఫుల్ ఎనర్జీ వస్తుందా..?

web-story-logo teeth Health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ తాగడం వల్ల పళ్లు పుచ్చిపోవా..?

web-story-logo sorghum roti వెబ్ స్టోరీస్

జొన్న రొట్టెలతో షుగర్ తగ్గుతుందా..?

web-story-logo green papaya వెబ్ స్టోరీస్

పచ్చి బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం

web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

Advertisment

Pakistan Spy: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ట్రావెల్ సంస్థను నడిపిస్తున్న నోషబ షెహజాద మసూద్‌ భారత్‌లోని ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్‌ఐతో ఈమెకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేశంలో ఈ సంస్థ నుంచి 3,000 మంది సాయం పొందినట్లు తెలుస్తోంది.

Snake Video: సినిమా కాదు రియల్.. ఒకేసారి 10మందిని మింగేయగల భారీ అనకొండ!

సోషల్ మీడియాలో రోమాలు నిక్కబొడిచేలా ఓ వీడియో సంచలనంగా మారింది. అందులో భారీ సైజులో అనకొండ కనిపించి అందరినీ గజగజ వణికించింది. పెద్దగా నోరు చాచి చాలా సేపు ఉంచింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

America: వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. 2,200 మంది అరెస్ట్‌

అమెరికాలో ఒక్క రోజులోనే 2,200 మంది వలసదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో వలసదారులను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ సహాయకులు స్టీఫెన్‌ మిల్లర్‌, హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్‌ ఐసీఈకు ఆదేశాలు జారీ చేశారు.

Pakistan: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న BLA.. అయిదుగురు సైనికులు హతం

పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్‌పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.

Trump: ఉక్రెయిన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ట్రంప్‌కు తేల్చిచెప్పిన పుతిన్

ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము గట్టిగా స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో చెప్పినట్లు పేర్కొన్నారు. దాదాపు 75 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడానని తెలిపారు.

Nicolas Aujula: 2025 అంతా వినాశనమే... నికోలస్‌ ఔజులా సంచలన జ్యోతిష్యం

లండన్‌కు చెందిన ప్రముఖ హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా, 2025లో జరగబోయే సంచలన విషయాలు వెల్లడించారు. 2025లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ప్రిడిక్షన్స్ చెప్పి అందరికీ షాక్ ఇస్తున్నారు. ఆధునిక ప్రవక్తగా పిలవబడుతున్ననికోలస్ 2025 గురించి ముందుగానే అంచనా వేశాడు.

Advertisment

Hyd Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచుడే దంచుడు

గత రెండు రోజులుగా వీపు వాయించేసిన వరుణుడు ఇప్పుడు ఉపశమనం కలిగించాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిపిస్తున్నాడు. కేపీహెచ్‌బీ, నిజాంపేట్, బాలానగర్, మియాపూర్, బోయిన్‌పల్లి, చింతల్, ప్రగతినగర్ సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.

Viral Video: RCBపై పందెం కట్టి గెలిచిన HYD యువకుడు.. అరగుండు, మెడలో చెప్పులతో!

ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌లో కప్ కొడితే అరగుండు, చెప్పుల దండవేసుకొని తిరిగుతానని వికారాబాద్‌ జిల్లా తాండూర్‌కు చెందిన ఓ యువకుడు ఛాలెంజ్ చేశాడు. ఆర్సీబీ కప్పు కొట్టడంతో తాండూరు బస్‌స్టాండ్ మొత్తం అరగుండు, మెడలో చెప్పుల దండతో తిరిగి ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు.

BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

TG Crime: బాచుపల్లి సూట్‌కేస్ హత్య మిస్టరీ.. నాలుగు ప్రత్యేక బృందాలతో..!!

బాచుపల్లిలో ఓ సూట్‌కేస్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మృతదేహం పాడైపోయిన స్థితిలో ఉండటంతో.. దానికి గల ఆధారాలు గుర్తించలేక పోతున్నారు. శవం మెడ చుట్టూ గాయాలు, వైర్ బిగించి హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

BIG BREAKING: కళ్లు తిరిగి పడిపోయిన కొండా సురేఖ

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సచివాలయం వద్ద కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైద్యాధికారులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. లో బీపీ కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు.

ప్లాస్టిక్ బాటిళ్లతో బస్ షెల్టర్.. వాడకం అంటే ఇది భయ్యా!

హనుమకొండలో ఉప్పులపల్లిలో ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్‌షెల్టర్‌ను నిర్మించారు. గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువ కావడంతో ఎంపీడీవో పల్లవి బస్ షెల్టర్ నిర్మించాలని సూచించారు. ఇది చూసినవారు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలుగుతుందని అంటున్నారు.

TG Crime: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొని తండ్రీ కొడుకులు మృతి

ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిల్చున్న బైక్‌ను లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా దుబ్బతండాకు చెందిన తండ్రీ కొడుకులు అజ్మీరా బాల్యా, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisment

సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి

కడప జిల్లా రామచంద్రపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని పాచికలపాడు గ్రామానికి చెందిన వీఆర్వో ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime: ఏపీలో తల్లి కొడుకు మృతి వెనుక ఉన్న ఘోర నిజాలు

కాకినాడలోని రేచర్లపేటలో తల్లీకొడుకుల మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలు రమ్యదీప్తి కుమారుడు ప్రశాంత్‌ను హత్య చేసి తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటానికి భర్త వేధింపులే కారణమని వాయిస్ రికార్డ్‌తోపాటు పోలీసుల విచారణలో తేలింది.

Vizag Corona Cases: విశాఖలో కొత్త వేరియంట్ కరోనా కలకలం.. 14 ఏళ్ల బాలికపై అటాక్

విశాఖపట్నంలో 14ఏళ్ల బాలికకు కరోనా వైరస్ సోకింది. ఇది కొత్త వైరస్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ అని వైద్యులు నిర్థారించారు. బాలికను కేజీహెచ్ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే వైజాగ్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి.

Double Decker Bus: వైజాగ్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. హ్యాపీగా నగరాన్ని చుట్టేయవచ్చు

వైజాగ్‌లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నగరంలో ఈ బస్సులు తిరగనున్నాయి. ఆర్‌కే బీచ్, తోట్లకొండ, రుషికొండ, సింహాచలం వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్లనుంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్‌లోనే..!

నెల్లూరు జిల్లాలో ఏఎస్‌ పేట క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్‌ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisment

Tatkal Tickets: మారిన తత్కాల్ బుకింగ్ రూల్స్.. ఆ ప్రూఫ్ ఉండాల్సిందే.. రైల్వే కీలక ప్రకటన!

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారత రైల్వే ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా నిజమైన ప్రయాణీకులు అవసరమైన సమయంలో సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు

అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment