BJP Minister Controversy: మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. విదేశీ ఆచారమైన ఈ విధానం భారత సంప్రదాయానికి విరుద్ధమన్నారు.

Bengaluru stampede : బెంగళూరు తొక్కిసలాట... కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు

బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ  కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.

షాకింగ్.. 9కి పెరిగిన రేసుగుర్రాల మరణాల సంఖ్య

గుర్రాలను రవాణా చేసేటప్పుడు వాటికి ఫుడ్ పెట్టకపోవడం వల్ల చనిపోతున్నట్లు పశువైద్యులు అంటున్నారు. గుర్రాలను తగినంత స్థలంలో ఆహారం పెట్టకుండా రవాణా చేయడం వల్ల ఎనిమిది చనిపోయినట్లు తెలుస్తోంది.

ET-LDHCM: వెరీ పవర్ ఫుల్ మిస్సైల్.. త్వరలోనే పరీక్షించనున్న డీఆర్‌డీఓ

డీఆర్‌డీఓ త్వరలో ET-LDHCMను పరీక్షించబోతోంది. ఇది భారతదేశంలో అత్యంత అధునాతన హైపర్‌సోనిక్ టెక్నాలజీగా పేరొందిన ఈ మిస్సైల్ వెరీ పవర్ ఫుల్. ఒక సెకనులో 3 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. అధిక వేగం వల్ల శత్రు రాడార్లు దీనిని గుర్తించలేకపోతున్నారు.  

Pakistan Spy: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ట్రావెల్ సంస్థను నడిపిస్తున్న నోషబ షెహజాద మసూద్‌ భారత్‌లోని ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్‌ఐతో ఈమెకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేశంలో ఈ సంస్థ నుంచి 3,000 మంది సాయం పొందినట్లు తెలుస్తోంది.

Sharmishta Panoli: ఆపరేషన్ సింధూర్‌పై వ్యాఖ్యలు.. లా విద్యార్థినికి కోర్టులో బిగ్ షాక్

మతపరమైన వ్యాఖ్యలు చేసిన శర్మిష్ఠ పనోలికి కలకత్తా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అసలు దేశం వెళ్లకూడదని కోర్టు తెలిపింది. రూ.10,000 బెయిల్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు పేర్కొంది.

Web Stories
web-story-logo Mushrooms వెబ్ స్టోరీస్

పుట్టగొడుగులు తింటే ఫుల్ ఎనర్జీ వస్తుందా..?

web-story-logo teeth Health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ తాగడం వల్ల పళ్లు పుచ్చిపోవా..?

web-story-logo sorghum roti వెబ్ స్టోరీస్

జొన్న రొట్టెలతో షుగర్ తగ్గుతుందా..?

web-story-logo green papaya వెబ్ స్టోరీస్

పచ్చి బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం

web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

Advertisment

Trump-musk: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు..ట్రంప్,మస్క్ మాటల యుద్ధం

 వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలోన్ మస్క్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మస్క్ నన్ను నిరాశకు గురి చేశారు అని ట్రంప్ అంటే ఆయనొక కృతజ్ఞత లేని వ్యక్తి అని ఎలాన్ విమర్శించుకున్నారు. 

Russia-Ukraine: ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులు మొదలెట్టిన రష్యా..ఉద్రిక్త పరిస్థితులు

 ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులను మొదలుపెట్టింది రష్యా.  ఉక్రెయిన్ ఒక్కసారి డ్రోన్లతో విరుచుకుపడి...రష్యా తాలూకా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు భారీ క్షిపణులతో రష్యా దాడులకు తెగబడుతోంది. 

Pakistan Spy: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ట్రావెల్ సంస్థను నడిపిస్తున్న నోషబ షెహజాద మసూద్‌ భారత్‌లోని ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఐఎస్‌ఐతో ఈమెకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేశంలో ఈ సంస్థ నుంచి 3,000 మంది సాయం పొందినట్లు తెలుస్తోంది.

Snake Video: సినిమా కాదు రియల్.. ఒకేసారి 10మందిని మింగేయగల భారీ అనకొండ!

సోషల్ మీడియాలో రోమాలు నిక్కబొడిచేలా ఓ వీడియో సంచలనంగా మారింది. అందులో భారీ సైజులో అనకొండ కనిపించి అందరినీ గజగజ వణికించింది. పెద్దగా నోరు చాచి చాలా సేపు ఉంచింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

America: వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. 2,200 మంది అరెస్ట్‌

అమెరికాలో ఒక్క రోజులోనే 2,200 మంది వలసదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో వలసదారులను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ సహాయకులు స్టీఫెన్‌ మిల్లర్‌, హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్‌ ఐసీఈకు ఆదేశాలు జారీ చేశారు.

Pakistan: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న BLA.. అయిదుగురు సైనికులు హతం

పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్‌పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.

Advertisment

Maganti Gopinath: వెంటిలేటర్‌పై ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్...పరిస్థితి విషమం

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నగర అధ్యక్షుడు  మాగంటి గోపీనాథ్‌ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీకి తరలించారు.

TS: ఉద్యోగులకు డబుల్ డీఏ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం

నిన్న సుదీర్ఘంగా ఐదు గంటలపాటూ తెలంగాణ కేబినెట్ మీటింగ్ సాగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని డిసైడ్ అయింది. 

Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

స్థానిక ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై కొంతసేపు సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు సమాచారం.

TG Crime: కుమార్తెను వేధిస్తున్నాడని.. బాలుడిని కొట్టి కొట్టి హత్య

తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలిక కుటుంబం బాలుడిపై దాడి చేసి హతమార్చింది. హైదరాబాద్‌ కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలుడిని చితక్కొట్టడంతో గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు.

Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!

43రోజులుగా చంచల్‌గూడ జైలులోనే ఉన్న అఘోరీని RTV బృందం కలిసింది. అక్కడ అఘోరీ శ్రీవర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీవర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని ఏడ్చింది.

Hyd Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచుడే దంచుడు

గత రెండు రోజులుగా వీపు వాయించేసిన వరుణుడు ఇప్పుడు ఉపశమనం కలిగించాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిపిస్తున్నాడు. కేపీహెచ్‌బీ, నిజాంపేట్, బాలానగర్, మియాపూర్, బోయిన్‌పల్లి, చింతల్, ప్రగతినగర్ సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.

Advertisment

Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!

43రోజులుగా చంచల్‌గూడ జైలులోనే ఉన్న అఘోరీని RTV బృందం కలిసింది. అక్కడ అఘోరీ శ్రీవర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీవర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని ఏడ్చింది.

సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి

కడప జిల్లా రామచంద్రపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని పాచికలపాడు గ్రామానికి చెందిన వీఆర్వో ఈశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime: ఏపీలో తల్లి కొడుకు మృతి వెనుక ఉన్న ఘోర నిజాలు

కాకినాడలోని రేచర్లపేటలో తల్లీకొడుకుల మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలు రమ్యదీప్తి కుమారుడు ప్రశాంత్‌ను హత్య చేసి తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటానికి భర్త వేధింపులే కారణమని వాయిస్ రికార్డ్‌తోపాటు పోలీసుల విచారణలో తేలింది.

Vizag Corona Cases: విశాఖలో కొత్త వేరియంట్ కరోనా కలకలం.. 14 ఏళ్ల బాలికపై అటాక్

విశాఖపట్నంలో 14ఏళ్ల బాలికకు కరోనా వైరస్ సోకింది. ఇది కొత్త వైరస్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ అని వైద్యులు నిర్థారించారు. బాలికను కేజీహెచ్ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే వైజాగ్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి.

Double Decker Bus: వైజాగ్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. హ్యాపీగా నగరాన్ని చుట్టేయవచ్చు

వైజాగ్‌లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నగరంలో ఈ బస్సులు తిరగనున్నాయి. ఆర్‌కే బీచ్, తోట్లకొండ, రుషికొండ, సింహాచలం వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్లనుంది.

Advertisment

Tatkal Tickets: మారిన తత్కాల్ బుకింగ్ రూల్స్.. ఆ ప్రూఫ్ ఉండాల్సిందే.. రైల్వే కీలక ప్రకటన!

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారత రైల్వే ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా నిజమైన ప్రయాణీకులు అవసరమైన సమయంలో సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు

అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment