యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య

సైరా అనే యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూడ్రైవర్‌తో పొడిచి రఫీ హత్య చేశాడు. 18సార్లు పొడిచి చిత్రహింసలకు గురిచేసి చంపాడు. సైరా ఫోన్‌లో ఫోన్ కాల్ డేటాతో నిందితుడి పట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మొరాదాబాద్‌లో కొట్వాలి మైనథర్‌ గ్రామంలో ఘటన వెలుగుచూసింది.

Retaliatory tariffs on America: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!

భారత్‌ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.

సొంత S-400తో ఉక్రెయిన్ చేతిలో దెబ్బతిన్న రష్యా.. మరి ఇండియా పాక్‌ని ఎలా చిత్తు చేసిందంటే?

రష్యా సొంత టెక్నాలజీ S-400 ఎయిర్ డిఫెన్స్‌తో ఉక్రెయిన్‌ని ఓడించలేక పోయింది. గతనెలలో S-400ని వాడి ఇండియా పాక్ క్షిపణులు, డ్రోన్లు దాడులను తిప్పికొట్టింది. రష్యా S-400ని ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోయింది. ఇండియా మాత్రం పాక్‌ దాడులను మట్టికరిపించింది.

Viral News: పెళ్లి కూతురుకు రూ.55 వేలు, టీవీ, వంట సెట్.. సర్కార్ సంచలన కొత్త స్కీమ్.. వివరాలివే!

పెళ్లి చేసుకునే పేద ఆడపిల్లలకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన పథకం తీసుకొచ్చింది. 'సీఎం కన్యా వివాహ యోజన'లో భాగంగా రూ.55వేలు అందిస్తోంది. వీటితోపాటు టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం తదితర వస్తువులను ఇస్తోంది. ప్రభుత్వమే సామూహిక వివాహ వేడుకలు నిర్వహిస్తుంది.

ఇండియాని ఒంటరిగా ఢీకొట్టలేని పాక్.. భారత్‌పై పోరుకు US, UKలకు పిలుపు

ఇండియాతో పోరులో గెలవలేనని పాకిస్తాన్ అమెరికా, బ్రిటన్ దేశాలను ఆశ్రయిస్తోంది. పాక్‌కు మద్దతుగా నిలవాలని ఆ దేశ అధికారులను విదేశాలకు పంపారు. యురోపియన్ యూనియన్ దేశాల సాయం కోసం పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో బృందం బయలుదేరింది.

అయోధ్య రామమందిరాన్ని దర్శించనున్న ఎలాన్ మస్క్ తండ్రి..!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ అయోధ్యను సందర్శించనున్నారు. హర్యానాకు చెందిన సెర్వోటెక్ సంస్థకు గ్లోబల్ అడ్వైజర్‌గా ఎరాల్ మస్క్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఐదు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు.

Operation National Park: 'ఆపరేషన్ నేషనల్‌ పార్క్‌'.. మావోయిస్టుల మరో కంచుకోటపై అటాక్!

వరుస ఎన్‌కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ సేఫ్ జోనుకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్‌పార్క్‌లోకి అడుగుపెట్టినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో అభయారణ్యంపై ఆపరేషన్ మొదలుపెట్టాయి.

Web Stories
web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

Advertisment

BIG BREAKING: సీజ్‌‌ ఫైర్‌‌కి అంగీకరించని రష్యా.. ఉక్రెయిన్‌పై పగతో రగిలిపోతున్న పుతిన్

ఉక్రెయిన్‌తో జరిగిన శాంతి చర్చల్లో రష్యా కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇస్తాంబుల్‌లో 2 దేశాల ప్రతినిధుల సమావేశం అయ్యారు. గంటకుపైగా శాంతి చర్చలు కొనసాగాయి. ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ కోరింది. జూన్‌ లోనే రెండు దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి.

Retaliatory tariffs on America: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!

భారత్‌ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.

సొంత S-400తో ఉక్రెయిన్ చేతిలో దెబ్బతిన్న రష్యా.. మరి ఇండియా పాక్‌ని ఎలా చిత్తు చేసిందంటే?

రష్యా సొంత టెక్నాలజీ S-400 ఎయిర్ డిఫెన్స్‌తో ఉక్రెయిన్‌ని ఓడించలేక పోయింది. గతనెలలో S-400ని వాడి ఇండియా పాక్ క్షిపణులు, డ్రోన్లు దాడులను తిప్పికొట్టింది. రష్యా S-400ని ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోయింది. ఇండియా మాత్రం పాక్‌ దాడులను మట్టికరిపించింది.

ఇండియాని ఒంటరిగా ఢీకొట్టలేని పాక్.. భారత్‌పై పోరుకు US, UKలకు పిలుపు

ఇండియాతో పోరులో గెలవలేనని పాకిస్తాన్ అమెరికా, బ్రిటన్ దేశాలను ఆశ్రయిస్తోంది. పాక్‌కు మద్దతుగా నిలవాలని ఆ దేశ అధికారులను విదేశాలకు పంపారు. యురోపియన్ యూనియన్ దేశాల సాయం కోసం పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో బృందం బయలుదేరింది.

Italy Mount Etna: ఆకాశాన్ని కమ్మేసిన అగ్నిపర్వతం – ఇటలీలో రెడ్ అలెర్ట్!

ఇటలీలో ఎట్నా అగ్నిపర్వతం ఒక్కసారిగా ఉప్పొంగింది. భారీ పొగలతో ఆకాశాన్ని కమ్మేసింది. ఈ నేపథ్యంలో అధికారులు విమానయాన రంగానికి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Israel: గాజా పౌరులపై హమాస్‌ కాల్పులు.. వీడియో వైరల్

గాజాలోని రఫాలో 'గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్' కేంద్రం వద్ద జరిగిన కాల్పులకు తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్‌ కాల్పులు జరిపిందని పేర్కొంది. దీనికి సంబంధించి డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి సిద్ధం !

రష్యా.. ఉక్రెయిన్‌ పైకి అణు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 1200 అణుబాంబులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు బాంబులను తరలిస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

Advertisment

Raja singh: నన్ను గెలికితే మీ బాగోతాలన్నీ బయటపెడతా.. రాజాసింగ్ సంచలనం!

పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. తనను సస్పెండ్‌ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని హెచ్చరించాడు.

Kaleshwaram Commission: విచారణకు రాను.. కాళేశ్వరం కమిషన్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్!

నోటీసుల్లో పేర్కొన్న విధంగా ఈ నెల 5న తాను విచారణకు రాలేనని, 11న వస్తానని కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. కేసీఆర్ వినతికి కమిషన్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న హరీష్ రావు విచారణ ఆధారంగా KCR తదుపరి నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

Religious conversion: భద్రాచలంలో అన్యమత ప్రచారం.. దేశవ్యాప్తంగా హిందువుల ఆందోళనకు కారణం ఇదేనా?

భద్రాచలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల ప్యాకేజ్‌పై ఇతర మత ప్రచార నినాదాలు ఉన్నాయి. బలవంతపు మతమార్పిడితో హిందూ జనాభా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. 1950 నుంచి 2015 వరకూ హిందూ జనాభా వాటా 7.82% తగ్గింది.

అవమానించారు.. తండ్రి, తాత ఫొటోలతో హిమాన్షు ఎమోషనల్ ట్వీట్!

KCRను ఎగతాళి చేశారు.. బెదిరించారు.. అవమానించారని.. కానీ, ఆయన ఆత్మబలాన్ని ఎవ్వరూ వంచలేకపోయారని ఆయన మనవడు హిమాన్షు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని.. మన ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. చరిత్ర ఎప్పటికీ మరిచిపోని పేరు KCR అని కొనియాడారు.  

TG News: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఫారెన్ స్పెషల్ గెస్ట్ సందడి.. ఆయన ఎవరో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకులకు జపాన్ నుంచి ప్రత్యేక అతిథి బృందం హైదరాబాద్ వచ్చింది. కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ పరేడ్ గ్రౌండ్స్‌ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు సమాచారం. 

చావుల, పెళ్లిళ్ల దగ్గరే హరీశ్ రావుని కలిశాను : ఈటల రాజేందర్

తాను హరీశ్ రావుని కలిశాని వస్తున్న వార్తలను MP ఈటల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే హరీశ్ రావుని కలిశానని ఆయన అన్నారు. BJPయే తెలంగాణకు దిక్సూచి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన 3 తరాల ఉద్యమంలో అమరులను స్మరించుకున్నారు.

కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు.. కవితకు హరీష్ స్ట్రాంగ్ కౌంటర్!-VIDEO

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, కలుస్తదని కొందరు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ ఎమ్మెల్సీ కవితకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై కేసీఆర్ ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. 

Advertisment

Lokesh: మంత్రి పదవికి లోకేష్ రాజీనామా.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పాపం కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!

ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది.

Religious conversion: భద్రాచలంలో అన్యమత ప్రచారం.. దేశవ్యాప్తంగా హిందువుల ఆందోళనకు కారణం ఇదేనా?

భద్రాచలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల ప్యాకేజ్‌పై ఇతర మత ప్రచార నినాదాలు ఉన్నాయి. బలవంతపు మతమార్పిడితో హిందూ జనాభా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. 1950 నుంచి 2015 వరకూ హిందూ జనాభా వాటా 7.82% తగ్గింది.

AP News: ఆ రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లతో జగన్ దోస్తీ.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

విజయవాడ జగన్, సజ్జలపై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జాగన్‌కి, సజ్జల రామకృష్ణారెడ్డికి లేదన్నారు. రౌడీ షీటర్లకు, గంజాయి సరఫరా చేసే వారికి వైసీపీ మద్దతుగా నిలుస్తోందని ఫైర్‌ అయ్యారు.

AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు

చిత్తూరు జిల్లా గంటావూరు కాలనీ గంగమ్మ జాతర వేడుకల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ యువతి మెడలో ఆ యువకుడు తాళి కట్టాడు. ఈ చిల్లర చేష్టల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీలు ఉన్న 40 బస్తాలను అమలాపురం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisment

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment