ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం..  తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్

ప్రసవం చేయాలని ప్రభుత్వం హాస్పిటల్‌కు వెళ్తే.. బిడ్డ చనిపోయిందని కాన్పు చేసేందుకు నిరాకరించారు డాక్టర్లు. ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్లు మహిళకు డెలివరీ చేయగా.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

G7 summit: ప్రధాని మోదీకి G7 సమ్మిట్‌ ఆహ్వానం

కెనడాలో ఈ ఏడాది జూన్‌లో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం వచ్చింది. కెనడా కననాస్కిస్‌లో జూన్ 15 నుంచి 17 వరకు జరగబోయే సదస్సుకు రావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍మోదీకి ఫోన్‌ చేసి కోరారు.

Ayodhya Ram Mandir: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా

అయోధ్య రామమందిరం ప్రసాదం హోమ్ డెలివరీ చేస్తామని ఓ వ్యక్తి భక్తుల నుంచి ఆన్‌లైన్‌లో వసూళ్లు చేశాడు. 6.3 లక్షలకు పైగా భక్తుల నుంచి రూ.3.85 కోట్లు తీసుకున్నారు. రామ మందిరం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ స్కామ్ జరగగా.. సైబర్ పోలీసులు ఇటీవల బయటపెట్టారు.

Adella Bhaskar: మావోయిస్ట్ కీలక నేత ఎన్‌కౌంటర్‌లో హతం

చత్తీష్‌గఢ్ స్టేట్ బీజాపూర్ నేషనల్ పార్క్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అడేళ్ల భాస్కర్‌ మృతి చెందాడు. AK47తో పాటు నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు భాస్కర్‌పై రూ. 25 లక్షల రివార్డు ఉంది.

Elon Musk: భారత్‌లో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు పచ్చజెండా

టెక్ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ స్టార్‌లింక్‌‌కు భారత్‌లో అనుమతి లభించింది. టెలికాం శాఖ ఆ సంస్థకు లైసెన్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో ఈ లైసెన్స్‌ అందుకున్న మూడో సంస్థగా స్టార్‌లింక్‌ నిలిచింది.

PM Modi: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్‌కు అదే గుర్తువస్తుంది: PM మోదీ

ప్రధాని శుక్రవారం కశ్మీర్‌లో పర్యటించారు. చీనాబ్ న‌దిపై బ్రిడ్జ్‌ ఓపెనింగ్‌, వందేభార‌త్ రైలు ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్‌కు ఓటమి గుర్తువస్తుందన్నారు మోదీ. తీవ్రవాదానికి ఇండియా తలవంచదని చెప్పుకొచ్చారు.

Web Stories
web-story-logo Sapodilla వెబ్ స్టోరీస్

సపోటాతో శరీరానికి అద్భుత ప్రయోజనాలు

web-story-logo Green Tea వెబ్ స్టోరీస్

రోగాలను తరిమి కొట్టే టీ ఇదే

web-story-logo Mushrooms వెబ్ స్టోరీస్

పుట్టగొడుగులు తింటే ఫుల్ ఎనర్జీ వస్తుందా..?

web-story-logo teeth Health వెబ్ స్టోరీస్

గ్రీన్ టీ తాగడం వల్ల పళ్లు పుచ్చిపోవా..?

web-story-logo sorghum roti వెబ్ స్టోరీస్

జొన్న రొట్టెలతో షుగర్ తగ్గుతుందా..?

web-story-logo green papaya వెబ్ స్టోరీస్

పచ్చి బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం

web-story-logo Workout వెబ్ స్టోరీస్

పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

web-story-logo Bath and boredom వెబ్ స్టోరీస్

స్నానం చేసిన వెంటనే నీరసంగా ఉందా..?

web-story-logo banana 30 days వెబ్ స్టోరీస్

రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

web-story-logo Eggs and health వెబ్ స్టోరీస్

గుడ్లు వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా..?

Advertisment

USA: ఎలాన్ మస్క్ కు పిచ్చెక్కింది-ట్రంప్

 ఇద్దరూ మొన్నటి వరకు అత్యంత సన్నిహితులు. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. కానీ ఇప్పుడు బద్ధ శత్రువులు. నేను లేకపోతే ట్రంప్ లేరని మస్క్ అంటుంటే..అతనికి పిచ్చెక్కింది అని అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

G7 summit: ప్రధాని మోదీకి G7 సమ్మిట్‌ ఆహ్వానం

కెనడాలో ఈ ఏడాది జూన్‌లో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం వచ్చింది. కెనడా కననాస్కిస్‌లో జూన్ 15 నుంచి 17 వరకు జరగబోయే సదస్సుకు రావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍మోదీకి ఫోన్‌ చేసి కోరారు.

Ayodhya Ram Mandir: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా

అయోధ్య రామమందిరం ప్రసాదం హోమ్ డెలివరీ చేస్తామని ఓ వ్యక్తి భక్తుల నుంచి ఆన్‌లైన్‌లో వసూళ్లు చేశాడు. 6.3 లక్షలకు పైగా భక్తుల నుంచి రూ.3.85 కోట్లు తీసుకున్నారు. రామ మందిరం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ స్కామ్ జరగగా.. సైబర్ పోలీసులు ఇటీవల బయటపెట్టారు.

Lottery: లక్కీ కపుల్.. రూ.257 పెడితే - రూ.12 కోట్లు లాభం!

భార్యతో కలిసి రెస్టారెంట్‌ భోజనానికి వెళ్లిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఒక లాటరీ క్షణాల్లో అతడిని కోటీశ్వరుడిని చేసింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ కపుల్ రూ.257తో లాటరీ కొనుగోలు చేసింది. దాన్ని స్క్రాచ్ చేయగా రూ.12.86 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

Elon Musk: భారత్‌లో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు పచ్చజెండా

టెక్ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ స్టార్‌లింక్‌‌కు భారత్‌లో అనుమతి లభించింది. టెలికాం శాఖ ఆ సంస్థకు లైసెన్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో ఈ లైసెన్స్‌ అందుకున్న మూడో సంస్థగా స్టార్‌లింక్‌ నిలిచింది.

Donald Trump: ఆ కామాంధుడు ట్రంప్‌‌పై 34 కేసులు.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఇదే!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలన్ మస్క్ సెక్స్ కుంభకోణం ఆరోపణలు చేశారు. గతంలో పోర్న్ స్టార్ డానియల్‌ కేసులో 34 నేరాల్లో కూడా ట్రంప్‌ని దోషిగా తేల్చింది కోర్టు. అంతేకాదు ట్రంప్‌పై అనేక లైంగిక ఆరోపణలున్నాయి.

Advertisment

Flash news: AIG ఆసుపత్రికి CM రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలి AIG హాస్పిటల్‌కు వెళ్లారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపినాథ్ ఆరోగ్యం క్షీణిచడంతో ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన AIG గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

CM Revanth Reddy: ‘ఆ దెయ్యాలకు నాయకుడు సమాధానం చెప్పాలి’

BRSని BJPలో విలీనం చేయాలని ఆ పార్టీ నాయకులు KCR దగ్గరకొచ్చారని కవిత మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆలేరులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ మహేష్ సంచలన ప్రకటన!

ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పూర్తి స్థాయి కార్యకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వాటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Adella Bhaskar: మావోయిస్ట్ కీలక నేత ఎన్‌కౌంటర్‌లో హతం

చత్తీష్‌గఢ్ స్టేట్ బీజాపూర్ నేషనల్ పార్క్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అడేళ్ల భాస్కర్‌ మృతి చెందాడు. AK47తో పాటు నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు భాస్కర్‌పై రూ. 25 లక్షల రివార్డు ఉంది.

Supreme Court: కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే?

బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.

Telangana Rain: తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో వానలే వానలు!

ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 7 గంటల వరకు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisment

Drug Injections: ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం

ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. తిరుపతిలో ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న ఫోటోలు వైరల్‌ అవుతోంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మార్కెట్‌లో పలువురు యువకులు డ్రగ్స్ తీసుకుంటుండగా ఫోటోలు తీశారు. స్వయంగా మత్తు ఇంజక్షన్లు యువత వేసుకుంటున్నారు.

Lady Aghori : జైల్లో అఘోరీ రక్తాభిషేకం.. రోజుకు రెండు సార్లు శివయ్యకు పూజలు

జైలులో ఉన్న అఘోరీ దినచర్య బయటకు వచ్చింది. అక్కడ కూడా సనాతన ధర్మాన్ని కొనసాగిస్తుంది. ఉదయం కాళీమాతకు పూజలు చేయడమే కాకుండా శివయ్యకు రోజుకు రెండు సార్లు రక్తంతో అభిషేకం చేస్తుంది. జైలులో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులో స్మరించుకుంటుంది.

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

AP Crime: స్నేహితులే కాలయముళ్లు...బండరాయితో మోది...

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. కాసులు అనే యువకున్ని అతని స్నేహితులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో మృతదేహం కుళ్లిన స్థితిలో లభించింది.

Tirumala Tirupati Devasthanams : తిరుపతి లడ్డూలో అసలేం కలిసింది ? హైకోర్టుకు సిట్ సంచలన నివేదిక

తిరుమల తిరుపతి  దేవస్థానం లడ్డూ తయారీ కోసం గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్‌ హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీనివెనుక ఉన్నది భోలేబాబా డెయిరీ అని ఆరోపించింది.

Ap Crime : పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అనుచరుడు దారుణ హత్య

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన రమేశ్‌కుమార్‌ ను గురువారం రాత్రి  గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా బండ రాయితో మోది హత్య చేశారు.

Advertisment

PhonePe: ఇకపై కీప్యాడ్ ఫోన్లలోనూ ఫోన్‌పే.. కంపెనీ అదిరిపోయే ఫీచర్!

కీప్యాడ్‌ఫోన్ వినియోగదారుల కోసం ఫోన్‌పే యూపీఐ చెల్లింపు సేవల్ని తీసుకురానుంది. జీఎస్‌పే టెక్నాలజీ కన్వర్‌జేషనల్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ గప్‌చుప్‌ను కొనుగోలుచేసింది. రానున్న త్రైమాసికాల్లో భారత్‌లో కీప్యాడ్ ఫోన్‌ల కోసం UPIమొబైల్‌ యాప్‌ను ప్రారంభించనుంది.

Tatkal Tickets: మారిన తత్కాల్ బుకింగ్ రూల్స్.. ఆ ప్రూఫ్ ఉండాల్సిందే.. రైల్వే కీలక ప్రకటన!

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారత రైల్వే ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనుంది. దీని ద్వారా నిజమైన ప్రయాణీకులు అవసరమైన సమయంలో సులభంగా టిక్కెట్లు పొందగలుగుతారు అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Stock Markets: నష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు

అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment