/rtv/media/media_files/2025/06/06/aG26OADUm4OSk498TuXU.jpg)
ప్రధాని మోదీ శుక్రవారం కశ్మీర్లో పర్యటించారు. చీనాబ్ నదిపై బ్రిడ్జ్ను ఓపెనింగ్, వందేభారత్ రైలు ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్కు ఓటమి గుర్తువస్తుందని ఆయన అన్నారు. తీవ్రవాదానికి ఇండియా ఎప్పటికీ తలవంచదని మోదీ చెప్పారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్ ఉందని ఆయన ఆరోపించారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాకిస్థాన్ దోచుకున్నదన్నారు. పాక్ దాడుల్లో ఆస్తులు కోల్పోయిన జమ్మూకశ్మీర్ బాధితులకు ప్రధాని మోదీ నష్టపరిహారం ప్రకటించారు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి రూ.2లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి లక్ష అందజేస్తామని ఈరోజు ప్రకటించారు.
Also Read : లక్కీ కపుల్.. రూ.257 పెడితే - రూ.12 కోట్లు లాభం!
Chenab Bridge in Jammu And Kashmir
#WATCH | Katra, J&K | Prime Minister Narendra Modi says, "We have to take another resolution that we have to prioritise goods that are made in India, that have been made from the sweat of our countrymen. This is patriotism, this is service to the nation. We have to increase the… pic.twitter.com/sjW1zQS0Va
— ANI (@ANI) June 6, 2025
Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి 'సింగిల్' ఎంట్రీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే
పాకిస్థాన్ పేదల కడుపు కొడుతున్నదని, ఏప్రిల్ 22న పెహల్గామ్లో జరిగింది అదే అని, పెహల్గామ్లో మానవత్వం, కశ్మీరతత్వంపై పాకిస్థాన్ అటాక్ చేసిందన్నారు. ఉధంపుర్-, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ప్రధానిపై ప్రసంశలు కరుపించారు. బ్రిటిష్ వాళ్లకు సాధ్యం కానిది మోదీ చేసి చూపించారని ఒమర్ అబ్దుల్లా అన్నారు. వాజ్పేయ్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయనే ఈ ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించి, బడ్జెట్ పెంచారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ శంకు స్థాపన జరిగినప్పుడు తాను 8వ తరగతి చదువున్నానని ఒమర్ అబ్ధుల్లా అన్నారు.
Also Read : తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో వానలే వానలు!
#WATCH | J&K: Prime Minister Narendra Modi waves the Tiranga as he inaugurates Chenab bridge - the world’s highest railway arch bridge.#KashmirOnTrack
— ANI (@ANI) June 6, 2025
(Video: DD) pic.twitter.com/xfBnSRUQV5
Also Read : 180 మీటర్లకే ఓలా బైక్ బుకింగ్.. రైడర్కు దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన యువతి
chenab-bridge | vande-bharat | vande-bharat-express | Jammu Kashmir | CM Omar Abdullah | latest-telugu-news | big twist In India Pak War | attack in Pahalgam | today-news-in-telugu | national news in Telugu