KAVERI JET ENGINE: రక్షణరంగంలో ఇండియా మరో అద్భుతం

DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్‌ ఇన్‌ ఫ్లైట్ టెస్టింగ్‌కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్‌ విజయవంతమైతే.. విమానాలు రాడార్‌లు సైతం గుర్తించలేని స్పీడ్‌తో దూసుకెళ్లగలవు.

BIG BREAKING: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

అస్సాంలో అర్హులైన పౌరులకు ఆయుధాల వాడే అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. సరిహద్దు రాష్ట్రం కావున అనేక సెన్సిటివ్ ప్రాంతాలున్నాయని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. బార్డర్ , ఏజెన్సీ ఏరియాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.

Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

మధ్యప్రదేశ్‌లోని జత్కేడీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రిషిరాజ్ అనే బాలుడు లిఫ్ట్ ఇరుక్కపోయాడు. ఆ చిన్నారికి ఏదైనా జరిగిపోతుందన్న భయంతో తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు చెప్పారు.

Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

తల్లి మీద కోపంతో ఓ లెక్చరర్ ఆమె కొడుకు పెళ్లికి పార్సల్ బాంబ్ గిఫ్ట్‌ పంపాడు. దీంతో పెళ్లికొడుకు అతని నాయనమ్మ చనిపోయారు. 2018 కేసులో ఒడిశా బొలాంగిర్‌ జిల్లా కోర్టు బుధవారం పంజీలాల్ మెహర్‌‌కు జీవితఖైదుతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించింది.

Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాక్ చీఫ్ అసిమ్ మునీర్, పర్యవేక్షించింది ISI చీఫ్ అని ఆ దేశ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఆదిల్ రాజా అన్నారు. ప్రజల్లో అసిమ్ మునీర్ పట్ల ఉన్న అసమ్మతిని మళ్లించడానికే అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్‌ చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Web Stories
web-story-logo Peacock Feather వెబ్ స్టోరీస్

ఇంట్లో చిన్న నెమలి ఈకతో సంపద అధికం

web-story-logo Guava leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు..?

web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

Advertisment

Elon Musk: డోజ్ నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలక వర్గం నుంచి టెక్ అధిపతి ఎలాన్ మస్క్ వైదొలిగారు.ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ డోజ్ లో ఇక మీదట ఆయన జోక్యం ఉండదు. తాను వైదొలుగుతున్నట్టు మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.  డోజ్ ద్వారా తాను 1 ట్రిలియన్ డాలర్లను ఆదా చేశామని ఎలాన్ మస్క్ తెలిపారు.

Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!

మిస్ వరల్డ్ 2025 ఫైనల్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 40 మంది క్వార్టర్‌ ఫైనలిస్టులు తుది పోటీలకు సిద్ధంగా ఉన్నారు. 31వ తేదీన హైదరాబాద్ HITEXలో జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్‌కి 3,500 మంది అతిథులు హాజరవుతారు. ఈమేరకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాక్ చీఫ్ అసిమ్ మునీర్, పర్యవేక్షించింది ISI చీఫ్ అని ఆ దేశ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఆదిల్ రాజా అన్నారు. ప్రజల్లో అసిమ్ మునీర్ పట్ల ఉన్న అసమ్మతిని మళ్లించడానికే అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్‌ చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Humans Immortality By 2030: మానవులకు ఇక చావు లేదు.. ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన!

నానోబోట్‌ల ద్వారా 2030 నాటికి మానవులు మరణంపై ఆధిపత్యం సాధించవచ్చని గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కుర్జ్‌వీల్ చెప్పారు. నానోబోట్స్ మానవ రక్తంలోకి ప్రవేశించి వ్యాధులను నయం చేస్తాయని, ఈ సూక్ష్మ యంత్రాలు భవిష్యత్తును ముందే అంచనా వేస్తాయని చెబుతున్నారు. 

Advertisment

Telangana Cabinet : సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్!!

చెన్నూర్ MLA వివేక్‌కు, మాలలకు మంత్రి పదవి ఇవ్వద్దని మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం అధిష్ఠానాన్ని కలవనున్నారు. మే 30న అధిష్టానంతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. 30న కొత్త మంత్రుల పేర్లు ఖరారు అవుతాయని సమాచారం.

TG Crime: ఖమ్మంలో పుష్ప-3.. స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే?

ఏపీ-ఒడిశా సరిహద్దులలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.4.15 కోట్ల విలువైన 830 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల్లోనే 2,711 కేజీల గంజాయితోపాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

Kaleshwaram Project: ఎన్డీఎస్‌ఏ నివేదిక బూటకం.. అది ఎన్డీఏ నాటకం.. కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.

TG Crime : ఏం మనుషులురా మీరు....మాన‌సిక విక‌లాంగురాలిపై తండ్రీకొడుకు అత్యాచారం

హైద‌రాబాద్ శివారులో మానవత్వం మరిచిపోయిన ఓ తండ్రి, కుమారుడు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మానసిక స్థితి సరిగా లేని వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడా అమాయకురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం తెలిసి స్థానికులు వారిని ఛీ కొడుతున్నారు.

Harish Rao-KCR Meeting: కేసీఆర్‌తో హరీశ్ రావు కీలక భేటీ.. ఆ అంశంపై చర్చ?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన్ను కలిశారు. కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్‌ నోటీసులు, ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Advertisment

ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. గుంటూరులో ముగ్గురికి కరోనా సోకగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన కరోనా మళ్లీ ప్రజలను వణికిస్తోంది.

BIG BREAKING: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా టీడీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. 1995లో చంద్రబాబు తొలిసారిగా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

TDP Mahanadu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. మహానాడులో సంచలన ప్రకటన!

పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.

NTR AI Video: మహానాడులో ఎన్టీఆర్‌ ఏఐ స్పీచ్ గూస్‌బంప్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభ ప్రారంభమైంది. ఈ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాల నుంచి భారీగా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐతో రూపొందించిన ఎన్టీఆర్‌ ప్రసంగం వీడియో ప్రజంటేషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

APNCET 2025 : ఏపీ నర్సింగ్ కామన్‌‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్..

AP నర్సింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025(APNCET) నోటిఫికేషన్‌ రిలీజైంది. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisment

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ శుభవార్త.. చౌకన రీఛార్జ్ ప్లాన్‌లు - 25కి పైగా OTT సబ్‌స్క్రిప్షన్స్!

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్‌‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు దాదాపు 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

Stock Markets: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..వెంటాడుతున్న కరోనా భయం?

ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది.  సెన్సెక్స్‌ 750 పాయింట్లు,నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 24,818 వద్ద ఉన్నాయి.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment