VIRAL VIDEO: జాబ్ మానేసిన వ్యక్తిని చితక్కొట్టిన అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?

బెంగుళూర్‌లోని ఓ సెలూన్ సెంటర్‌లో జాబ్ మానేసి తనకు పోటీగా మరో షాప్ పెట్టాడని యువతి సంజు పిబిపై దాడి చేసింది. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పోలీసులు కేసు ఫైల్ చేసి నిందితులు నిషా అలియాస్ స్మిత, కావ్య, మహ్మద్‌లను అరెస్ట్ చేశారు.

Modi warns Pakistan: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం

పాకిస్తాన్‌ ఇకపై భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన ఆర్మీ

ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) అనిల్ చౌహన్‌ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు.

Heavy Rains: భారత్‌లో భారీ వరదలు.. 19 మంది మృతి

అసోం, మిజోరాం, మణిపూర్‌, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌ కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకొని 19 మంది మృతి చెందారు. 12 వేల మంది నిరాశ్రయులయ్యారు.

Thane Engineer : పాక్‌కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్‌... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్

ఉగ్రవాదుల కంటే దుర్మర్గంగా వ్యవహరిస్తున్న ఇంటిదొంగలు ఒక్కరొక్కరే పట్టుబడుతున్నారు. తాజాగా భారత యుద్ధ నౌకల సమాచారం పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర కు చెందిన యువకుడు రవీంద్ర వర్మను పోలీసులు అరెస్టు చేశారు.

Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. 

Web Stories
web-story-logo Sprouts వెబ్ స్టోరీస్

మొలకలతో ఎన్నో చర్మ సౌందర్య లాభాలు

web-story-logo jelebi వెబ్ స్టోరీస్

జిలేబితో ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా..?

web-story-logo Lemon Oil వెబ్ స్టోరీస్

నిమ్మ నూనె పనులను ఈజీగా చేస్తుందా..?

web-story-logo bird nest వెబ్ స్టోరీస్

మనిషి జీవితానికి ప్రకృతి సంకేతాలు

web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

web-story-logo Peacock Feather వెబ్ స్టోరీస్

ఇంట్లో చిన్న నెమలి ఈకతో సంపద అధికం

web-story-logo Guava leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు..?

web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

Advertisment

Modi warns Pakistan: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం

పాకిస్తాన్‌ ఇకపై భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభంమవుతుంది. 40 మంది ఫైనలిస్టులు, రెడ్ కార్పెట్ షో, సెలబ్రిటీల సందడితో వేదికగా సందడిగా మారనుంది. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Moscow: పాకిస్తాన్ తో రష్యా డీల్స్.. భారత్ తో సంబంధాలు చెడగొట్టేందుకేనా?

పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. 

DOGE: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా?

అమెరికా ప్రభుత్వ బాధ్యతలకు ఎలాన్ మస్క్ టాటా బైబై చెప్పేశారు.  డోజ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి? ట్రంప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుని..సమూల మార్పులు చేపట్టిన డోజ్ ను ఏం చేయనున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Big Diplomatic Win: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా

భారత్ దాడుల్లో చనిపోయిన పాకిస్తానీయులకు సంతాపం తెలియజేస్తూ ప్కటన చేసిన కొలంబియా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన దౌత్య ఫలితమే ఇదంతా అని తెలుస్తోంది. 

Naa Anveshana: మనదేశం ఏమైనా పర్వాలేదా? సన్నియాదవ్‌ పై ప్రపంచ యాత్రికుడు ఫైర్‌

బైక్ రైడ‌ర్, యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీయాద‌వ్‌కు మనదేశం ఏమైపోయినా పర్వాలేదని డబ్బులు వస్తే చాలనుకుంటున్నాడని యూట్యూబ‌ర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మండిపడ్డారు. కాగా సన్నీ యాదవ్‌ను ఇటీవల చైన్నై ఎయిర్‌పోర్టులో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  

Advertisment

Mallareddy AI Video: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో

బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఒక ఏఐ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఆయన చాణిక్యుడు, బుద్దుడు, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం వంటి ప్రముఖులతో మాట్లాడినట్లు కనిపిస్తుంది. మంచి విజ్ఞానం అందించాలని వారు మల్లారెడ్డికి సూచించారు.

Kavitha: కవిత కొత్త జాగృతి ఆఫీసు ఎలా ఉందో చూశారా ?

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం తన ఇంటికి సమీపంలోనే జాగృతి కొత్త ఆఫీస్‌ను ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్‌ చేయనున్నారు. రెండంతస్తుల్లో ఉన్న ఆ బిల్డింగ్ ఎంట్రన్స్‌లో కేసీఆర్‌ ఫొటో ఉంది.అలాగే ప్రొ. జయశంకర్, తెలంగాణ తల్లి, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి.

షర్మిల, విజయ శాంతి, లక్ష్మీ పార్వతీతోపాటు రాజకీయ పార్టీలు నడిపిన నాయకురాళ్లు వీరే..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళలు యాక్టీవ్‌గానే ఉన్నారు. లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్ తెలుగు దేశం, విజయ శాంతి తెలంగాణ ఇంటి పార్టీ, షర్మిలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు పెట్టారు. కవిత కూడా ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని వార్తలు వస్తున్నాయి.

TG Crime: తెలంగాణలో దారుణం.. క్షుద్రపూజల పేరుతో చిన్నారితో నీచంగా..!

తెలంగాణలోని ఆదిలాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం బారిన పడ్డ బాలికకు క్షుద్ర పూజలు చేసిన మాంత్రికుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యలు అతడిని పోలీసులకు అప్పగించారు.

Telangana Crime: ఫేస్‌బుక్‌ ప్రియుడితో ఇంట్లోనే ఛీ ఛీ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్థులు - కట్ చేస్తే

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్‌ నగర్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో ఇద్దరిని బోర్‌కు కట్టేసిన స్థానికులు చితకబాదారు. వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.

Bandi Sanjay: బీఆర్ఎస్‌ను బీజేపీతో కలిపేందుకు చూశారు: బండి సంజయ్

కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు.

Advertisment

AP DSC Hall Tickets: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

ఏపీలో మెగా DSC పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. డైలీ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు ఉటాయి. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Sexual Harassment: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

మచిలీపట్నంలో వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిసెట్టి నట దేవేంద్రరావు నీచమైన చర్యకు పాల్పడ్డాడు. మైనర్ బాలికను లైంగిక వేధించాడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Big breaking : ఏలూరులో కరోనా డేంజర్ బెల్స్

ఏలూరు జిల్లా కేంద్రంలో కరోనామహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్‌ ఉద్యోగులకు కరోనా సోకింది. కలెక్టరేట్‌ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురుకి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి.   

Big Breaking: విజయవాడ శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్.. సీసీ కెమెరాలో  అంతా రికార్డ్..

విజయవాడలో శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు కాలేజీ ప్రిన్సిపాల్‌ కిడ్నాప్‌ కలకలం రేపింది. శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాలపాటి శ్రీనివాస్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Corona Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే?

భారతదేశంలో కరోనావైరస్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,000 కేసులు పెరిగాయి. నిన్న 1,828 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా 2,710కి చేరింది. కేరళలో 1,147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. 

Ap Crime News: ‘నిన్ను ప్రేమిస్తున్నా’.. మాయమాటలతో బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి - ఛీ ఛీ

బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి డబ్బులు గుంజేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించి కారు డ్రైవర్ రాజు న్యూడ్‌వీడియోలు సేకరించాడు. వాటితో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు.

Advertisment

Stock Market:  నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..

అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment