AP EAPCET Results 2025: ఏపీ ఈఏపీసెట్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

AP EAPCET-2025 ఫలితాలు వచ్చేశాయి. జేఎన్టీయూ-కాకినాడ వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఇవాళ సాయత్రం వీటిని రిలీజ్ చేశారు. 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహించారు.

New Update
AP EAMCET Results 2025 releasing today

AP EAMCET Results 2025 releasing today

AP EAPCET-2025 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ తాజాగా రిజల్ట్స్ వచ్చేశాయి. ఈ రిజల్ట్స్‌ను జేఎన్టీయూ-కాకినాడ వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఇవాళ సాయత్రం రిలీజ్ చేశారు. వీటిలో మొత్తం 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షలను ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Also Read :  చైనాతో సంబంధాలు తెంచుకోకుంటే కరోనా కన్నా ప్రమాదకరమైన ముప్పు.. హెచ్చరించిన అమెరికన్ నిపుణుడు

AP EAMCET Result 2025

ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ పొందండి -

 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx

ర్యాంక్ కార్డు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి -

 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetRankCard.aspx

Also Read :  నేరుగా ఓటీటీలోకే కమల్ హాసన్ ‘ఇండియన్ 3’?

Also Read :  కొండగట్టులో బీరు బాటిళ్లతో యువకుడి దారుణ హత్య

ఇదిలా ఉంటే ఈ పరీక్షలను ఏపీ, హైదరాబాద్‌లో నిర్వహించారు. మొత్తం 145 కేంద్రాలలో జరిపారు. ఈ పరీక్షకు 3,62,448మంది అప్లై చేసుకున్నారు. అందులో 3,40,300 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 2,57,509మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారని అధికారులు తెలిపారు.

Also Read :  ఫైనల్లీ .. 'OG' షూట్ కి పవన్ ప్యాకప్ ! రిలీజ్ ఎప్పుడంటే

అలాగే అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో 75,460 మంది విద్యార్థులు హాజరుకాగా.. 67,761మంది (89.80శాతం) అర్హత సాధించారు. ఇంకా ఇంజినీరింగ్‌ విభాగంలో 2,64,840మంది విద్యార్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,89,748 మంది (71.65శాతం) అర్హత సాధించారు. 

ap-eapcet-results | AP EAPCET 2025 | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు