/rtv/media/media_files/2025/06/08/QWuF6MUNkIL8MgE1JgIV.jpg)
AP EAMCET Results 2025 releasing today
AP EAPCET-2025 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ తాజాగా రిజల్ట్స్ వచ్చేశాయి. ఈ రిజల్ట్స్ను జేఎన్టీయూ-కాకినాడ వీసీ ఆచార్య సీఎస్ఆర్కే ప్రసాద్ ఇవాళ సాయత్రం రిలీజ్ చేశారు. వీటిలో మొత్తం 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షలను ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also Read : చైనాతో సంబంధాలు తెంచుకోకుంటే కరోనా కన్నా ప్రమాదకరమైన ముప్పు.. హెచ్చరించిన అమెరికన్ నిపుణుడు
AP EAMCET Result 2025
ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ పొందండి -
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx
ర్యాంక్ కార్డు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి -
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetRankCard.aspx
Also Read : నేరుగా ఓటీటీలోకే కమల్ హాసన్ ‘ఇండియన్ 3’?
Also Read : కొండగట్టులో బీరు బాటిళ్లతో యువకుడి దారుణ హత్య
ఇదిలా ఉంటే ఈ పరీక్షలను ఏపీ, హైదరాబాద్లో నిర్వహించారు. మొత్తం 145 కేంద్రాలలో జరిపారు. ఈ పరీక్షకు 3,62,448మంది అప్లై చేసుకున్నారు. అందులో 3,40,300 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 2,57,509మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారని అధికారులు తెలిపారు.
Also Read : ఫైనల్లీ .. 'OG' షూట్ కి పవన్ ప్యాకప్ ! రిలీజ్ ఎప్పుడంటే
అలాగే అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 75,460 మంది విద్యార్థులు హాజరుకాగా.. 67,761మంది (89.80శాతం) అర్హత సాధించారు. ఇంకా ఇంజినీరింగ్ విభాగంలో 2,64,840మంది విద్యార్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,89,748 మంది (71.65శాతం) అర్హత సాధించారు.
ap-eapcet-results | AP EAPCET 2025 | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu