Makara Jyothi 2026 : నేడు మకరజ్యోతి దర్శనం..అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరి

అయ్యప్ప మాలదారులు ఎంతో పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనం ఈ రోజు కానున్నది. దీంతో లక్షలాదిగా శబరికి చేరుకున్న భక్తులతో శబరికొండలు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రగా శబరికి చేరుకుంటున్న భక్తుల అయ్యప్ప నామస్మరణతో పంచగిరులు మార్మోగుతున్నాయి.

Chips Packet: చిప్స్ ప్యాకెట్లో బొమ్మ.. కట్ చేస్తే కన్ను పోయింది.. ఈ వార్త తెలిస్తే ఇక చిప్స్‌ ముట్టుకోరు!

చిప్స్ ప్యాకెట్ పాపం ఓ పిల్లవాడి కళ్ళనే ఏకంగా పోగొట్టేలా చేసింది. ఒడిశాలో ఓ పిల్లాడు చిప్స్ ప్యాకెట్ లో దొరికిన బొమ్మను మంటల్లో వేయడంతో భారీ పేలుడు సంభవించి చిన్నారి అంధుడిగా మారిపోయాడు. 

Shaksgam Valley: పాక్‌-చైనా కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. సంచలన ప్రకటన!

 షక్సాగామ్‌ వ్యాలీపై భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌ చైనాకు బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాంతం తమ దేశంలోని భాగమేనని చైనా చేసిన వాదనను భారత్‌ మరోసారి ఖండించింది.

Union Budget 2026: ట్యాక్స్‌ నుంచి రియల్ ఎస్టేట్ వరకు.. ఈ బడ్జెట్ పై ఉన్న 10 టాప్ అంచనాలివే!

మరో 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సారి బడ్జెట్ లో యుతపై భారీ ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో కృత్రిమ మేథతో, గ్రీన్ ఎనర్జీలతో పాటూ పలు కీలక రంగాలను ప్రోత్సహిస్తారని చెబుతున్నారు. 

BIG BREAKING: విజయ్‌కు మరోసారి నోటీసులు పంపించిన సీబీఐ

కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.

Jana Nayagan: జననాయగన్‌ను బీజేపీ అడ్డుకుంటోంది: రాహుల్ గాంధీ

ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.

Nipah Virus: భారత్ లో నిఫా వైరస్ డేంజర్ బెల్స్.. ఎలా సోకుతుందో తెలుసా?

భారత్ లో నిఫా వైరస్ మళ్ళీ నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఇద్దరు నర్సులు దీని బారిన పడడంతో పశ్చిమ బెంగాల్ ఎయిమ్స్ హెచ్చరికలను జారీ చేసింది. అన్ని రాష్ట్ర ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేసింది. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Protests in Iran : ఇరాన్‌లో ఆగని హింస...బలవుతున్న సామాన్యులు..చలి కాచుకుంటున్న ట్రంప్‌

ఇరాన్‌లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వంపై విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు.

Trump: నిరసనలు కొనసాగించాలన్న ట్రంప్‌.., అంతర్జాతీయ భద్రతపై రష్యా ఆందోళన

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులను ఉరితీసే చర్యలకు పాల్పడితే అమెరికా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ట్రంప్ స్పందించారు.

Trump- Iran: నిరసనలు కొనసాగించండంటూ ట్రంప్ పోస్ట్..ఇరాన్ మరణాలు వేలల్లో అంటున్న నివేదికలు..

ఇరాన్ లో ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. నిరసనలు కొనసాగించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇరాన్ లో ఇప్పటి వరకు మరణాలు వందల్లో కాదు వేలల్లో సంభవించాయని స్థానిక వెబ్ సైట్ లు నివేదికలు వెలువరిస్తున్నాయి.

జర్మనీపై విరుచుకుపడ్డ ఇరాన్.. మానవ హక్కులపై మాట్లాడే హక్కు లేదంటూ వార్నింగ్

ఇరాన్ ప్రభుత్వం చివరి దశలో ఉందని జర్మన్ ఛాన్స్‌లర్‌ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందించారు. జర్మనీకి మానవ హక్కుల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు.

Layoffs: సంక్రాంతి వేళ బిగ్ షాక్.. ప్రముఖ కంపెనీలో భారీగా లే‎ఆఫ్‎లు

సోషల్ మీడియా దిగ్గజం ఫెస్‌బుక్‌ మాతృసంస్థ అయిన మెటా ఈ ఏడాది 1500 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ లేఆఫ్‌లు మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో జరగనున్నాయి.

Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కావాలి.. హిందూ సంఘాల డిమాండ్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్‌తో సమావేశమయ్యింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదనపు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేసింది.

AI Deal: గూగుల్, ఆపిల్ ఏఐ ఒప్పందం...భయపడుతున్న ఎలాన్ మస్క్

టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, ఆపిల్ మధ్య ఏఏఐకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఇది ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను భయపెడుతోంది. దీని వలన గూగుల్ కు గుత్తాధిపత్యం లభిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

15th Finance Commission funds : తెలంగాణకు కేంద్రం తీపి కబురు.. రూ. 2,500 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లకు శుభవార్త చెప్పింది. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రూ. 2,500 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లూ నిధులు లేక.. గ్రామ సమస్యలను తీర్చలేక సతమతవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్యను తీర్చనుంది.

Sankranti gift : గ్రామ పంచాయతీలకు సంక్రాంతి కానుక.. రూ. 277 కోట్లు విడుదల

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad : చెట్టును ఢీకొట్టిన క్యాబ్‌... గర్భిణికి తీవ్రగాయాలు..అంబులెన్స్ కోసం కాల్ చేస్తే..

శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఏటీసీ రోటరీ వద్ద కారు ప్రమాదంలో ఐదు నెలల గర్భిణీ తేజస్విని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో, తోటి ప్రయాణికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Indira Devi Dhanrajgir:  ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర శర్మ జీవన సహచరి  ఇందిరాదేవి కన్నుమూత

ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌(96)హైదరాబాద్‌ గోషామహల్‌ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో కన్నుమూశారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. దక్షిణాదిలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన ధన్‌రాజ్‌గిర్‌ వారసురాలు ఇందిరాదేవి.

Kukatpally Fire Accident : కూకట్‌ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..గ్యాస్‌ సిలిండర్లు పేలి....

హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి  కూకట్‎పల్లి రాజీవ్ గాంధీ నగర్‎లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Mahesh Kumar Goud : కవితకు కాంగ్రెస్ పార్టీ లో నో ఎంట్రీ.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతుందని జరుగుతున్న ప్రచారం పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ  కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

NIA Raids : ఎన్‌ఐఏ సంచలనం...అనాథాశ్రమంలో సోదాలు

Gade Innaiah : మాజీ మావోయిస్టు సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆయన నిర్వహిస్తున్నమాఇల్లు అనాథశ్రమంలో ఈరోజు ఉదయం నుంచి NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Sankranti Cockfights : కోడి పందేలకు సర్వసిద్ధం...ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల ను తలపించేలా...

సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. కోడిపందేల కోసం ఇప్పటికే బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు తదితర  జిల్లాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను మరిపించేలా ఏర్పాట్లు చేశారు.

Kashibugga Temple: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. రూ.60 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. గుడి వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. రూ.60 లక్షలు విలువ చేసే ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు.

Bhogi Mantalu : భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఆ మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదో తెలుసా?

సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగిపండుగ అంటారు. ఆరోజు భోగిమంటలు వేస్తారు. ఆ మంటల్లో  పాత వస్తువులను వేస్తుంటారు. అయితే ఏయే వస్తువులు వేస్తారు? మంటల్లో ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా? భోగిమంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి?  అనేది చాలామందికి తెలియదు.

ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వీ సీ62 ను ప్రయోగించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన అన్వేష..అంతలోనే..

బాహుబలి రాకెట్‌ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త ఏడాది విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ ద్వారా ఈవోఎస్-ఎన్‌1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది.

Bhuma vs SV Families: ఆళ్లగడ్డలో మామ, కోడళ్ల సవాల్... సై అంటే సై అంటున్న భూమా, ఎస్వీ కుటుంబాలు

రెండు కుటుంబాల మధ్య నంద్యాల సహకార డైరీ చైర్మన్ పదవి చిచ్చు రేపుతోంది. బంధాల కన్న పదవే ముఖ్యమని కయ్యానికి దిగాయి. ఓ వైపు మామను కుర్చీ నుంచి దింపేందుకు కోడలు ప్రయత్నాలు.. మరో వైపు పీఠం చేజారి పోకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న మామ కోడలుపై ప్రత్యేక కథనం. 

Sankranti 2026: సంక్రాంతి సందడి.. సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతోంది.

Bandla Ganesh: సీఎం కోసం బండ్ల గణేష్ మెగా పాదయాత్ర.. డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుండి విడుదల కావాలని మొక్కుకున్న ఆయన తన మొక్కును తీర్చుకోవడానికి ఈ యాత్రను చేపడుతున్నారు.

Donald Trump: ఇరాన్‌‌ని టార్గెట్ చేస్తూ.. ఆ దేశాలపై ట్రంప్ మరోసారి టారీఫ్ బాంబు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన "టారిఫ్" అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు.

Stock Market: గంటలో అంతా తారుమారు..చివర్లో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్

ఎప్పటిలాగే భారీ నష్టాలతో మొదలై...రోజంతా అదే నష్టాల్లో కొనసాగింది భారత స్టాక్ మార్కెట్. కానీ చివరి గంటలో మాత్రం అంతా తారుమారు అయింది. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో చివరకు లాభాలతో ముగిసింది. 

The Groundbreaker: కన్వల్ రేఖి 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తక ఆవిష్కరణ

'TiE' కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2