Google: ఏఐకి సిద్ధంగా లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోండి.. గూగుల్ సంచలన ప్రకటన
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ కంపెనీ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ప్లాన్కు రెడీగా లేనివారు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని సూచనలు చేసింది.
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ కంపెనీ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ప్లాన్కు రెడీగా లేనివారు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని సూచనలు చేసింది.
బంగ్లాదేశ్లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రేపు (గురువారం) దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 300 పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో హైటెన్షన్ చోటుచేసుకుంది. స్థానిక CI ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో.. పోలింగ్ బూత్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్బూత్ వద్ద నానా హంగామా సృష్టించారు.
మున్సిపల్ పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం
లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాంతీయ అస్థిరతపై తీసుకుంటున్న చర్యలేమి లేవన్నారు. ప్రపంచం ఏఐ యుగంలోకి వెళ్తోందని.. ఏఐ వల్ల భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదముందని వ్యాఖ్యానించారు.
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారానికి సంబంధించి రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో ఈ కేసుపై ఎఫ్బీఐ విచారణ ప్రారంభించింది. అది మొదలైన రోజునే ఎప్స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత వారి అటెండెన్స్ నమోదు అవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. 10 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బదిలీల్లో సింగరేణి సంస్థకు కొత్త MDని నియమించింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. బుధవారం (నేడు) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
మన్సిపోల్స్ పోరులో అధికార పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోనుంది. తొలివెలుగు సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. బీఆర్ఎస్ 26, బీజేపీ 5, ఎంఐఎం 1 పురపాలికపై జెండా ఎగురవేయనున్నాయి.
హైదరాబాద్లో ఆక్రమణకు గురైన భూములను హైడ్రా విడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో రూ.1500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలను ఆక్రమణల నుంచి తాజాగా హైడ్రా రక్షించింది.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం నరవణె రాసిన ''ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'' పుస్తకం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నరవణె ఈ బుక్ వ్యవహారంపై మౌనం వీడారు.
/rtv/media/media_files/2026/02/11/telangana-municipal-election-polling-2026-02-11-10-35-05.jpeg)