Viral News: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. షాక్ అయిన బంధువులు!

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడితే ఆ సంబరమే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లయిన తొలిరాత్రే వధువు తల్లి కావడంతో ఇరు కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.

Compensation: ట్రైన్ లేట్.. విద్యార్థిని లైఫ్ సెట్: రూ. 9 లక్షల భారీ పరిహారం!

ఎటువంటి సరైన కారణం లేకుండా రైలు ఆలస్యం చేయడం 'సేవా లోపం' కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సమృద్ధికి కలిగిన మానసిక వేదనను, నష్టపోయిన కాలాన్ని గుర్తించిన కమిషన్.. రూ.9.10 లక్షల పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది.

Mother of all deals: ఇక ఇండియాని ఎవరూ ఆపలేరు.. 18ఏళ్ల చర్చలు నేడు పట్టాలెక్కనున్నాయ్!

భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ ప్రతినిధులు 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు.

బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందుయేతరులపై నిషేధం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఆలయాల్లోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది.

పేషెంట్ ప్రాణాలు తీసిన అంబులెన్స్.. డోర్లు జామ్ అయి రోగి లోపలే మృతి

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్.. సాంకేతిక లోపంతో యమపాశంగా మారింది. అంబులెన్స్ తలుపులు రాకపోవడంతో రోగి లోపలే చిక్కుకుపోయి, చివరికి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో వెలుగుచూసింది.

pahalgam terror attack: రియల్ హీరోకు అవార్డు.. టూరిస్టులను కాపాడి అమరుడై

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించిన ధైర్య సాహస పురస్కారాలలో ఒక సామాన్య పౌరుడి అసమాన త్యాగం అందరినీ కంటతడి పెట్టించింది. పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన సయీద్ ఆదిల్ హుస్సేన్ షా సాహసగాథపై ప్రత్యేక కథనం:

అంతరిక్షంలో ఇండియా సొంత ఇల్లు.. నేరుగా BAS నుంచి చంద్రుడి మీదకే!

అంతరిక్ష రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్, మరో చారిత్రాత్మక మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. 'గగన్‌యాన్' మిషన్‌తో  భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా, అక్కడ శాశ్వతంగా ఇండియా 'స్పేస్ స్టేషన్'ను ఏర్పాటు చేసేందుకు ఇస్రో రంగం సిద్ధం చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

India-EU Trade Deal: ఇండియా-ఈయూ మధ్య చారిత్రాత్మక ట్రేడ్ డీల్.. ఈ రంగాల వారికి భారీగా లాభం

భారత్-యురోపియన్ యూనియన్ (EU) మధ్య 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరు పక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై(FTA) సంతకాలు చేశాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధాని మోదీ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌'గా పేర్కొన్నారు.

Nipah Virus: హై అలెర్ట్.. మళ్లీ భారత్‌లో నిపా వైరస్‌ కలకలం

భారత్‌లో నిపా వైరల్‌ మరోసారి కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు 100 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే ఆసియాలో పలు ఎయిర్‌పోర్టులకు హై అలెర్ట్ జారీ చేశారు.

Mexico football pitch: మెక్సికోలో నరమేధం: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం.. 11 మంది మృతి

మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్, నేర ముఠాల ఆధిపత్య పోరు మరోసారి రక్తపాతానికి దారితీసింది. ఆదివారం (జనవరి 25, 2026) సాయంత్రం సెంట్రల్ మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Mother of all deals: ఇక ఇండియాని ఎవరూ ఆపలేరు.. 18ఏళ్ల చర్చలు నేడు పట్టాలెక్కనున్నాయ్!

భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ ప్రతినిధులు 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు.

అమెరికాని పగబట్టిన ప్రకృతి.. మంచుతుపానులో 30 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టింది. గత రెండు రోజులుగా అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మంగళవారం ఉదయం నాటికి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

Winter storm: అమెరికా అస్తవ్యస్తం.. 34 రాష్ట్రాల్లో కరెంట్ లేదు, బయటకు వెళ్లలేని పరిస్థితి!

అమెరికాని మంచుతుపాను ముంచెత్తుతోంది. గడ్డకట్టే చలి, భీకరమైన మంచు తుఫాను ధాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. 34 రాష్ట్రాల్లో ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

H-1B Visa: అమెరికా వీసా ఆశలపై నీళ్లు.. భారతీయులకు 18 నెలల నిరీక్షణ తప్పదా?

అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో చేదు వార్త ఎదురైంది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్‌మెంట్ బ్యాక్‌లాగ్స్ కారణంగా H-1B వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

Telangana Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..ఎన్నికలు ఎపుడంటే?

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నగారా మోగింది. సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా (జీహెచ్ఎంసీ పరిధి మినహా) ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

Wings India-2026 : హాట్టహాసంగా వింగ్స్ ఇండియా 2026..కనువిందు చేయనున్న విమానాల విన్యాసాలు

హైదరాబాద్ బేగంపేట ఎయిర్ ఫోర్ట్‌ అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్ధమైంది. వింగ్స్‌ ఇండియా 2026 పేరుతో నిర్వహించనున్న అతిపెద్ద పౌరవిమానయాన ప్రదర్శనకు బేగంపేట వేదికైంది. జనవరి 28 నుండి 31 వరకు జరిగే వేడుకల కోసం వివిధ దేశాలకు చెందిన విమానాలు బేగంపేటకు చేరుకున్నాయి.

Road Accident : వరంగల్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న డాక్టర్‌ మృతి

వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు ఎస్‌.మమతారాణి మృతి చెందింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన మమత వరంగల్ హంటర్‌రోడ్డులోని ఫాదర్‌ కొలంబో ఆస్పత్రిలో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో పనిచేస్తున్నారు.  

సంతోష్ రావు రేవంత్ రెడ్డి సీక్రెట్ ఏజెంట్.. SIT విచారణ వేళ కవిత సంచలన ఆరోపణలు!

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోడుకు వరుస అయ్యే సంతోష్ రావుని ఆమె దయ్యంతో పోలుస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ALERT: నేటి నుంచే రాష్ట్రంలో అమలులోకి ఎన్నికల కోడ్.. పుర'పోరుకు షెడ్యులు ప్రకటన!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మీడియా సమావేశంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

BIG BREAKING: హైకమాండ్ సీరియస్.. మంత్రుల సీక్రెట్ మీటింగ్.. కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు!

పరిస్థితులు అదుపు తప్పకముందే చక్కదిద్దాలని హైకమాండ్ భావిస్తోంది. బొగ్గు స్కామ్‌తో పాటు HILT స్కామ్ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులను ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు సమాచారం.

BIG BREAKING: తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్.. BRS గూటికి కీలక నేత

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సోమవారం(జనవరి 26) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ నాయకత్వానికి పంపిన ఆయన, తిరిగి BRS గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.

Akira Nandan:  కోర్టుకెక్కిన డిప్యూటీ సీఎం కొడుకు..కోర్టు ఏం చేసిందంటే?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఓ సినిమా మూలంగా తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు.

Arava Sreedhar: పెళ్లి చేసుకుంటా..విడాకులు ఇచ్చేయ్‌..వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగిని శ్రీధర్‌ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది.

Sathya Sai District: సత్యసాయి జిల్లాలో ఘోరం..వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి,బిడ్డ దుర్మరణం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని పద్మావతి ఆసుపత్రిలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంకారణంగా తల్లి, బిడ్డ మృతి చెందారు. బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సరైన సమయంలో వైద్యులు స్పందించక పోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

BIG BREAKING: కావేరి ట్రావెల్స్ బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. పాండిచేరి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వి. కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు టిడ్కో హౌస్ సమీపంలో బస్సు అదుపుతప్పి ఢీవైడర్‌‌ని ఢీకొట్టి.. రాంగ్ రూట్‌లోకి వెళ్లింది.

Republic Day 2026: అమరావతిలో తొలిసారి ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. రాయపూడి వద్ద పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. 13 వేల మందికి సీటింగ్, భారీ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేక వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు.

Nandyal : గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ మృతి

నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Kurnool : ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సీన్..  ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్!

రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది.  ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు.

online protest: ఇండియాలో 1.2 కోట్ల మంది ఆన్‌లైన్ సమ్మె.. స్విగ్గీ, జోమోటో, జెప్టో సర్వీసులు బంద్!

గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పిలుపుతో నేడు దేశవ్యాప్త ఆన్‌లైన్ సమ్మె నిర్వహించారు. ఫిబ్రవరి 3న కూడా మరో సారి సమ్మెకు దిగనున్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్‌లలో లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నిరసనలో పాల్గొన్నారు.

Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.10 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి షాకిస్తూ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల బంగారం ధరలు సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తున్నాయి.

Prestige Cooker : ఇంటింటికీ ప్రెస్టీజ్..  కిచెన్ మోఘల్ కు పద్మశ్రీ!

ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్‌ను ఇంటింటి పేరుగా మార్చిన టీటీకే (TTK) గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత టీటీ జగన్నాథన్ ను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది.

Amazon Layoffs : మళ్లీ లేఆఫ్స్.. అమెజాన్ లో 14 వేల మంది ఉద్యోగులు ఔట్!

కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది.

Today Gold Rate Hyderabad :  చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఒక్కరోజులోనే రూ. 5 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ రోజు తగ్గుతూ మరో రోజూ పెరుగుతూ అసలు ఇప్పుడు బంగారం కొనలా వద్దా అనే డైలామాలో పడిపోయేలా చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు ఏకంగా రూ. 5 వేలు పెరిగింది.

Viral news: అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ !

అనంత్ అంబానీ కోసం తయారు చేసిన ఒక 'ట్రిబ్యూట్ వాచ్' ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.12.5 కోట్లు) ఉంటుందని అంచనా. దీని డయల్ లోపల అనంత్ అంబానీని పోలి ఉన్న చిన్న బొమ్మ ఉంటుంది.

Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారత్ పై చాలా ఎక్కువగా పడుతోంది. వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ లు స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. దీని కారణంగా నిన్న ఒక్క రోజే బీఎస్ఈ, ఎన్ఎసీఈ ల్లో రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2