Bengaluru : పట్టపగలే దారుణం..  కారు బోనెట్‌పై కిలోమీటరు ఈడ్చుకెళ్లాడు

పాత విమానాశ్రయం రోడ్డు  వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు బోనెట్‌పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి

Maharashtra : మాస్‌ కాపీయింగ్‌.. 17 మంది టీచర్లపై కేసు

పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు అధికారులు పెట్టిన డ్రోన్ కెమెరా.. షాకింగ్ నిజాలను బయటపెట్టింది. చౌసాలాలోని ఒక పరీక్షా కేంద్రంలో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతుండగా డ్రోన్ విజువల్స్ ఆధారంగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

India: కేంద్రం సంచలనం.. 114 యుద్ధ విమానాలకు గ్రీన్ సిగ్నల్!

భారత గగనతలానికి ఇప్పుడు మరింత పటిష్టమైన రక్షణ దొరకబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలను ఏకంగా 114 సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

America India Trade Deal: మోడీ ఫ్రెండ్స్ కోసమే ఒప్పందం.. ఇండియాకు నష్టాలేనన్న రాహుల్ గాంధీ

అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొందరు కార్పొరేట్ ఫ్రెండ్స్ కోసమే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిందని ఆయన ఆరోపించారు.

Ahmedabad Plane Crash Report: ఎయిర్ ఇండియా ప్రమాదం సంచలన రిపోర్ట్.. పైలట్ కావాలనే ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేశాడా..?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం సాంకేతిక లోపం వల్ల కాకుండా, ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగా ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేయడంతో జరిగిందని ఇటాలియన్ పత్రిక కథనం వెల్లడించింది. అయితే తుది నివేదిక ఇంకా వెలువడలేదు.

కాన్పూర్ లంబోర్గిని యాక్సిడెంట్.. టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా అరెస్ట్!

ఓవర్ స్పీడ్‌తో ఓ లంబోర్గిని కారు దూసుకొచ్చి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. టొబాకో బిజినెస్ మ్యాన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పార్లమెంట్‌లో నరవణే బుక్ వివాదం.. పెంగ్విన్‌ పబ్లిషర్‌కు నోటీసులు

ఇండియన్ ఆర్మీ మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే అటోబయోగ్రఫీ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ పుస్తకానికి సంబంధించి ప్రముఖ ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’కు ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ నోటీసులు జారీ చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Jaahnavi Kandula : జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం!

అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొని మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు ఒక కీలక ముగింపు లభించింది. జాహ్నవి మరణానికి గానూ ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల (సుమారు ₹262 కోట్లు) భారీ పరిహారం చెల్లించేందుకు సీటెల్ నగరం అంగీకరించింది.

America India Trade Deal: మోడీ ఫ్రెండ్స్ కోసమే ఒప్పందం.. ఇండియాకు నష్టాలేనన్న రాహుల్ గాంధీ

అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొందరు కార్పొరేట్ ఫ్రెండ్స్ కోసమే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిందని ఆయన ఆరోపించారు.

Bangladesh: నేడు చారిత్రాత్మక ఎన్నికలు.. తారిఖ్ రెహమాన్ లక్ తేల్చనున్న ఓటర్లు!

బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది. ఆరోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సుదీర్ఘకాలం పాలించిన షేక్ హసీనా ప్రభుత్వం పతనమై అవామీ లీగ్ పోటీలో లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి.

WhatsApp Ban: రష్యాలో వాట్సాప్ బ్లాక్.. MAX యాప్‌తో పుతిన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే!

రష్యాలో వాట్సాప్‌పై పుతిన్ సర్కార్ పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. విదేశీ యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ టెక్నాలజీ ప్రోత్సహించడానికి రష్యా తన స్వదేశీ యాప్ మ్యాక్స్‌ను అధికారికంగా రంగంలోకి దించింది.

బ్రిటిష్ చట్టసభలోకి తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజు అరుదైన గౌరవంతో రికార్డ్

బ్రిటన్ రాజకీయాల్లో ఓ భారతీయుడు, ముఖ్యంగా తెలుగువాడు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లైఫ్ పీర్‌గా తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు బాధ్యతలు స్వీకరించారు.

స్కూల్లో 9 మందిని కాల్చి చంపిన ట్రాన్స్‌జెండర్ యువతి.. ఎందుకో తెలుసా?

కెనడాలోని ఓ సెకండరీ స్కూల్లో ట్రాన్స్‌జెండర్ రక్తపాతం సృష్టించింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం టంబ్లర్ రిడ్జ్ పట్టణంలో ఫిబ్రవరి 10న ఘోర విషాదం చోటుచేసుకుంది. 18ఏళ్ల ట్రాన్స్‌జెండర్ యువతి జరిపిన కాల్పుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

దౌత్యం Vs దండయాత్ర.. యుద్ధానికి సిద్ధమైన అమెరికా?

ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైనా దాడులు చేసేందుకు లేదా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సిద్ధమవుతోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే, మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Telangana : రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు ఇక పండగే..  15 రోజుల్లోనే కొత్త హెల్త్ స్కీమ్!

తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయిస్, టీచర్లు,  రిటైర్డ్ ఎంప్లాయిస్ అందరికీ గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కొత్త హెల్త్ స్కీమ్‌ను వచ్చే 15 రోజుల్లోనే స్టార్ట్ చేయాలని తెలంగాణ సర్కార్ ఫిక్స్ అయింది.

CM Revanth Reddy : తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి : సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!

సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. . ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్‌చాట్ లో మాట్లాడిన ఆయన, తన రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర పరిపాలనపై ధీమా వ్యక్తం చేశారు.

Jagga Reddy: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బిగ్ షాక్.. కేసు నమోదు!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

GHMC : మహానగరం మూడు కార్పొరేషన్లు..మీ ఏరియా ఇప్పుడు ఏ కార్పొరేషన్లో ఉందంటే?

హైదరాబాద్ నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది.

బ్రిటిష్ చట్టసభలోకి తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజు అరుదైన గౌరవంతో రికార్డ్

బ్రిటన్ రాజకీయాల్లో ఓ భారతీయుడు, ముఖ్యంగా తెలుగువాడు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ అయిన యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లైఫ్ పీర్‌గా తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు బాధ్యతలు స్వీకరించారు.

BIG BREAKING: సింగరేణి ఎండీపై వేటు.. కొత్త సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌..రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

సింగ‌రేణి సంస్థ సీఎండీగా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్‌మెంట్ శాఖలో కార్యదర్శిగా సేవలందించిన జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసింది.

RTV Survey: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీయే.. RTV సంచలన సర్వే

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో గెలవనున్నట్లు RTV సంస్థ తమ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. కాంగ్రెస్ 87 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.

Ambati Rambabu : అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్‌..ఆయనపై మరో పీటీ వారెంట్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించినప్పటికీ మరో పీటీ వారెంట్‌ జారీ కావడం సంచలనంగా మారింది. సత్తెనపల్లి పోలీసులు ఆయనపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో ఈ వారెంట్ వేయడం గమనార్హం. దీంతో ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

PM Kisan : రైతులకు గుడ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్ సమ్మాన్‌ పై అదిరిపోయే అప్డేట్!

పేద రైతులకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో కేంద్ర  ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీమ్‌ పై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 22వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధులను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Ambati Rambabu : మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్... బెయిల్ మంజూరు

మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్‌ 12న నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. ఆయనకు రూ.10 వేలతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

AP అసెంబ్లీలో వైసీపీకి బిగ్ షాక్.. ఇక నుంచి అసెంబ్లీలోపలికి వస్తేనే లెక్క!

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత వారి అటెండెన్స్ నమోదు అవుతుంది.

రెండు అరటిపళ్లు తెచ్చిన గొడవ.. కాలేజీలో సీరినయర్స్, జూనియర్స్ మధ్య రాళ్ల యుద్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నాగార్జున సాగర్‌లోని APRJC కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం రణరంగానికి దారితీసింది. విద్యార్థులు రాళ్లు విసురుకుంటూ దాడులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Smuggling : ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్.. గుట్టురట్టు చేసిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు యంత్రాంగం మరో భారీ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించింది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లె తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

AP Politics : పాలిటిక్స్ లోకి యువరక్తం...వారసులొస్తున్నారు

ఏపీ రాజకీయాల్లో పాత నాయకులు తప్పుకొని తమ వారసుల ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. కొందరు పూర్తిగా సైడ్ అయిపోయి తమసీట్లను వారసులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మరికొందరు తాము పవర్ లో ఉండగానే తమ వాళ్లను రాజకీయాల్లో నిలదొక్కుకునేలా స్కెచ్ గీస్తున్నారు.

మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Postal Life Insurance: అదిరిపోయే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఇక పిల్లల చదువులకు టెన్షనే లేదు!

తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే అద్భుతమైన 'పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 'గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్' ద్వారా ప్రయోజనాలను కల్పిస్తోంది.

Gold And Silver: బంగారం, వెండి ప్రియులకు షాక్‌.. మళ్లీ ధరలకు రెక్కలు

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 5 శాతం వరకు పెరిగింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ(MCX)లో కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం మేర పెరిగి రూ.2,61,745కు చేరింది.

Human city on the Moon: చంద్రుడిపై ఫస్ట్ నగరం.. ఎలన్ మస్క్ కీలక ప్రకటన

రాబోయే 10 ఏళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే టార్గెట్ అని ఎలోన్ మస్క్ అన్నారు. ఇందుకోసం ఆయన పెద్ద ప్లాన్ వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఎలోన్ మస్క్ చంద్రుడుపై హ్యూమన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అమెరికా - భారత్ ఒప్పందంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయ్

భారత్, అమెరికా ఒప్పందంపై కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారతీయ ఎగుమతిదారులకు అగ్రరాజ్యంలో భారీ మార్కెట్ లభిస్తుందని, మన రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2