Bengaluru : పట్టపగలే దారుణం.. కారు బోనెట్పై కిలోమీటరు ఈడ్చుకెళ్లాడు
పాత విమానాశ్రయం రోడ్డు వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు బోనెట్పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
పాత విమానాశ్రయం రోడ్డు వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు బోనెట్పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.
భారత గగనతలానికి ఇప్పుడు మరింత పటిష్టమైన రక్షణ దొరకబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలను ఏకంగా 114 సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం సాంకేతిక లోపం వల్ల కాకుండా, ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగా ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేయడంతో జరిగిందని ఇటాలియన్ పత్రిక కథనం వెల్లడించింది. అయితే తుది నివేదిక ఇంకా వెలువడలేదు.
70వ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2026 నామినేషన్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 21న జరిగే ఈ వేడుకలో 2024లో విడుదలైన తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పోటీపడుతున్నాయి. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, నటి సహా ఇతర కేటగిరీల్లో టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొదటిసారి కెమెరా ముందు నిలిచిన రోజు కలిగిన ఆనందం, ఆత్రుతను గుర్తుచేసుకున్నారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.