Telangana: విషాదం.. బహ్రెయిన్లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
గల్ఫ్కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
గల్ఫ్కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
తాజాగా అల్ఫలా యూనివర్సిటీకి మరో బిగ్ షాక్ తగలింది. ది అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU).. ఆ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
శాంతియుతంగా ఉన్న మనదేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్లో మరో కుట్రకు ISI కుట్ర చేసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంజాబ్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.
బంగ్లాదేశ్లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపింది ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్ష ద్వారా నిర్ధారణ అయింది.
ఢిల్లీలో ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తులో రోజురోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్ఫలా యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్ వేసినట్లు తెలిసింది.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఆరుగురు నక్సలైట్లలో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో సీనియర్ నేత పాపా రావు భార్య ఉర్మిళ, మరో నాయకుడు బుచ్చన్న ఉన్నట్లు అధికారులు దృవీకరించారు.
పశ్చిమ బెంగాల్లో పార్టీ మారిన టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్కు బిగ్ తగిలింది. కోల్కతా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా మూడు కార్లు లభ్యం కాగా.. బ్రెజా కారు ఆచూకి కనిపించలేదు. అయితే తాజాగా అధికారులు ఆ కారును కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే గుర్తించారు.
డాక్టర్ పేషెంట్ నాడి పట్టుకొని జబ్బు ఏంటో చెప్పగలడు.. కానీ ఓటరు నాడి పట్టుకొని ఓ పార్టీ గెలుస్తోందో చెప్పడం కష్టం. అయినా సరే ఫలితాలు రాకముందే ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో కచ్చితంగా చెప్పగలం అని అంటూ కొన్ని సర్వే సంస్థలు అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఉన్న ఓ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పేలుడు జరిగిన సమయంలో దుకాణంపై మోచేతి పడింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ శరీర భాగం మృతి చెందిన వారిలో ఎవరిదని తెలుసుకోనున్నారు.