Asia Cup: అండర్ 19 ఆసియా కప్ పాకిస్తాన్ దే..తేలిపోయిన టీమ్ ఇండియా
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది.
సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు అంతకంతకూ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. దీనివలన ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో తెలియక సతమతమవుతున్నారు.
ఇండియాలో తిరిగినన్ని విమానాలు చాలా దేశాల్లో తిరగవు. ఇక్కడ గగనతలం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయినా కూడా భారత్ విమానయాన సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి?
బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతోందని..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కావాలని తనను బద్నాం చేస్తోందని ఆరోపించారు.
వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ తన బ్రౌజర్ లేదా మరో డివైజ్కు సీక్రెట్గా లింక్ చేసుకోవడాన్ని ఘోస్ట్ పేయిరింగ్ అంటారు. దీంతో మీ మెసేజ్లు, ఫోటోలు, కాల్స్ అన్నీ హ్యాకర్కు కనిపిస్తాయి, కానీ మీ ఫోన్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు హ్యాక్ అయ్యారని గుర్తించడం కష్టం.
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఆధునిక సదుపాయాల కల్పన సాకుగా చూపుతూ భారతీయ రైల్వే ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏసీ (AC) క్లాస్ ప్రయాణికులపై ఈ భారం ఎక్కువగా పడనుంది.
తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీలకు వణుకు పట్టుకుంది. ఎందుకంటే త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రారంభం కానుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తై లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం.
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.
అమెరికాను వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన పత్రాల్లోని 16 కీలక ఫైళ్లు అకస్మాత్తుగా మాయం కావడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
ఇస్రో 'గగన్యాన్' మిషన్ దిశగా మరో కీలక విజయాన్ని అందుకుంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే 'క్రూ మాడ్యూల్' వేగాన్ని తగ్గించి, దానిని సురక్షితంగా ల్యాండ్ చేసే డ్రోగ్ పారాచూట్ల క్వాలిఫికేషన్ టెస్ట్ ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్పుర్ హెలిప్యాడ్పై ల్యాండ్ కాలేకపోయింది. చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
కిందటి నెలలో కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చాయి. దీంతో ఉద్యోగుల జీతం, శాలరీ స్లిప్, అపాయింట్మెంట్ వంటివి మారనున్నాయి. ఆ వివరాలు కింది ఆర్టికల్ లో చూడండి..
చైనా తన దేశంలో ఉన్న యార్లుంగ్ త్సాంగ్పోపై అతి పెద్ద డ్యామ్ ను నిర్మిస్తోంది. దీని ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ఆనకట్ట పక్క దేశాలకు ముఖ్యంగా భారత్ కు ఆందోళనకరంగా మారింది.
ఎపిస్టీన్ ఫైల్స్ అమెరికాను ఎంతలా కుదిపేస్తున్నయో తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు కొత్త పత్రాలను విడుదల చేశారు. ఈ పత్రాలలో నోమ్ చోమ్స్కీ, బిల్ గేట్స్, మైఖేల్ జాక్సన్ వంటి వారి ఫోటోలు ఉన్నాయి.
జోర్డాన్, ఒమన్ దేశాలతో భారత్ స్నేహంతో పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోతోంది. ముస్లిం దేశాలతో భారత్ బంధం బలపడుతుండడం పాక్ కు ఆందోళన కలిగిస్తోంది. ముస్లిం ప్రపంచంలో భారత ప్రధానికి ఇంతలా ఘన స్వాగతం లభించడంతో కుళ్ళుకుంటోంది.
టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడప్పుడే ఎవరూ అమెరికా వదిలి వెళ్ళవద్దని చెప్పింది. వీసా ఇంటర్వ్యూలు అక్టోబర్ కు పోస్ట్ పోన్ అవుతుండడంతో..ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని కంపెనీ గట్టిగా హెచ్చరించింది.