Madvi Hidma : ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం.. ఎందుకు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ ?

అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత మాద్వి హిడ్మా హతం కావడంతో, దశాబ్దాలుగా భద్రతా బలగాలకు సింహస్వప్నంగా మారిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా అసాధారణమైన పోరాట వ్యూహాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

BIG BREAKING: మరోసారి ఢిల్లీలో బాంబు బెదిరింపులు

మరోసారి ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

DK Shivakumar : ఆ ప్రశ్న జ్యోతిష్యుడిని అడగండి..  డీకే శివకుమార్ ఫైర్!

కర్ణాటకలో సీఎం మార్పు, క్యాబినేట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో డిప్యూటీ సీఎం,  రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

BIG BREAKING: ఆత్మాహుతి దాడి అంటే బలిదానం..ఢిల్లీ పేలుళ్ళ ముందు ఉమర్ నబీ వీడియో..

ఢిల్లీ బాంబు పేలుళ్ళ ముఖ్యమైన నిందితుడు, ఉగ్రవాది ఉమర్ నబీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆత్మాహుతి కన్నా ముందు ఈ వీడియో రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో అతను ఆత్మాహుతి దాడి అంటే బలిదానం, పవిత్రమైనది అంటూ మాట్లాడాడు.

Bihar: బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పోటీ

బీహార్ కొత్త ప్రభుత్వం కోసం ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అవుతోంది. ఇందులో మంత్రులతో పాటూ స్పీకర్ పదవి కోసం కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. స్పీకర్ పదవి తమకే కావాలంటూ బీజేపీ పట్టుబట్టినట్లు సమాచారం.

Delhi Blast Update: హమాస్ తరహా దాడులకు ప్లాన్..ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ఉగ్రవాదులు ఢిల్లీ బాంబు పేలుడు కన్నా ముందు 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల తరహా ఇక్కడ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బూత్‌ లెవెల్‌ అధికారిగా (BLO) పనిచేస్తున్న అనీష్ జార్జ్‌(44) తీవ్రంగా పని ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Web Stories
web-story-logoPoco M7 5G (9)వెబ్ స్టోరీస్

Poco 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్..!

web-story-logoHonda Dio 110 (2)వెబ్ స్టోరీస్

వారెవ్వా.. రూ.69వేలకే హోండా స్కూటీ.. మైలేజ్ అదిరిపోయింది..!

web-story-logoPriyanka Chopra (2)వెబ్ స్టోరీస్

దేవ‌క‌న్య‌లా దేసి గర్ల్!.. ‘వారణాసి’ ఈవెంట్‌లో ప్రియాంక రాయల్ ఎంట్రీ

web-story-logosamosaవెబ్ స్టోరీస్

చలికాలంలో సమోసా తింటున్నారా..?

web-story-logoblack raisinsవెబ్ స్టోరీస్

వృద్ధాప్యంలో సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

web-story-logoCherry fruitsవెబ్ స్టోరీస్

పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డాలనుకుంటున్నారా..?

web-story-logoOnePlus 15 (2)వెబ్ స్టోరీస్

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

web-story-logomultani mittiవెబ్ స్టోరీస్

ముల్తానీ మట్టి బెనిఫిట్స్

web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

Gaza Peace Plan: ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక ముసాయిదాను అంగీకరించిన ఐక్యరాజ్యసమితి..

అమెరికా నేతృత్వంలోని గాజా శాంతి ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ ఆదేశం లభించింది . మరోవైపు హమాస్ తీర్మానాన్ని తోసిపుచ్చింది.

Bangla-Pak: యూనస్, ఆసిఫ్ మునీర్‌లు కలిసి భారత్ పై కుట్ర..అందుకే షేక హసీనాకు మరణశిక్ష?

ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్తాన్ మంచి దోస్తులయిపోయాయి. ఈ రెండూ కలిపి భారత్ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించారనే టాక్ వినిపిస్తోంది.

BREAKING: మరో ఘోర విమాన ప్రమాదం.. స్పాట్‌లోనే 20 మంది..?

ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వేపై జారిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైంది.

Sheikh Hasina: పెళ్ళి రోజునే మరణశిక్ష..నవంబర్ 17 షేక్ హసీనాకు స్పెషల్ డే

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది.  మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. ఆమె వివాహ వార్షికోత్సవం నాడే హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడటం గమనార్హం.

BREAKING: విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

వియత్నాం ఆర్థిక రాజధాని హో చి మిన్‌లో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. 50 మంది మృతి!

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి 50 మంది మరణించినట్లు సమాచారం. మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులు ప్రస్తుత తాత్కాలిక ప్రధాని అయిన యూనస్ మద్దతుదారుల మధ్య ఈ హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.

India-US: ముగింపుదశకు చేరుకున్న అమెరికా-భారత్ వాణిజ్య డీల్..టారిఫ్ లపై కూడా తగ్గింపు?

అమెరికా, భారత్ ల మధ్య ట్రేడ్ డీల్ లోని మొదటి దశ ముగింపుకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. తొందరలోనే దానిని ప్రకటిస్తారని..దీని తర్వాత సుంకాలపై కూడా 50 శాతం తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

iBomma Ravi: ఐబొమ్మ రవి టాలెంట్ సూపర్.. అతడ్ని వాడుకోండయ్యా - శివాజీ ప్రశంసలు..!

ఇమ్మడి రవి.. ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వినిపిస్తోంది. ‘ibomma’, ‘bappam’ వంటి పైరసీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి కొత్త కొత్త సినిమాలను అందులో అప్లోడ్ చేసి.. తెలుగు సినీ ఇండస్ర్టీకి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడు.

జూబ్లీహిల్స్ లో BJP ఓటమికి కారణం వాళ్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు!

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ అభ్యర్థిని చివరివరకు ప్రకటించకపోవడం అనేదే పెద్ద మైనస్ అన్నారు.

TG Girl Kidnap: పోలీసులకు చుక్కలు చూపించిన ఏడో తరగతి బాలిక.. స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఏం చేసిందంటే?

‘‘అమ్మా నన్ను ఎవరో కిడ్నాప్ చేయాలని చూశారు. స్కూల్‌కి వెళ్తుండగా కారులో వచ్చి నన్ను బలవంతంగా లోపలకి ఎక్కించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారి నుంచి తప్పించుకుని వచ్చేశాను.’’ అంటూ ఏడో తరగతి విద్యార్థిని తన తల్లి దండ్రులకు చెప్పింది.

BIG BREAKING: డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి.

BREAKING: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.

Saudi Arabia Bus Accident: వణుకుపుట్టించే వీడియోలు.. సౌదీ బస్సు ప్రమాదం విజువల్స్ చూశారా..

సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. భారతీయులతో నిండిన ఒక బస్సు మక్కా నుండి మదీనాకు ప్రయాణించిన సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో సెకన్ల వ్యవధిలో వెంటనే మంటలు అంటుకుని బస్సు మొత్తం కాలి బూడిదైంది.

Viral Video: రిపోర్టర్‌పై బాలయ్య ఫైర్.. వీడియో వైరల్!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు నేడు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి దగ్గరకు రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Vijayawada : విజయవాడలో మావోయిస్టుల కలకలం!

విజయవాడ సమీపంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలో సుమారు 10 మంది మావోయిస్టులు రహస్యంగా సమావేశమయ్యారనే విశ్వసనీయ సమాచారం NSG అధికారులకు అందింది.

Guntur : మంటకలిసిన మానవత్వం.. ప్రాణం పోతున్న పట్టించుకోలే.. ఏం మనుషులురా!

కళ్ల ముందు మనిషి ప్రాణం పోతున్నా, ప్రాణాల కోసం మనిషి విలవిల్లాడుతుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప.. సహయం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు..ఇలాంటి జనాన్ని చూసి నేటి సమాజం కచ్చితంగా తలదించుకోవాల్సిందే.

BIG BREAKING: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఖతం!

సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

BIG BREAKING : ఏపీలో భీకర ఎన్‌కౌంటర్‌..  ఆరుగురు మావోయిస్టుల మృతి!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Cyber Crime: ఏపీ MLA భార్య డిజిటల్ అరెస్ట్.. కోటి 70 లక్షలు దోచేసిన కేటుగాళ్లు - చివరికి..!

సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, డబ్బున్న వృద్ధులనే టార్గెట్‌గా పెట్టుకుని సైబర్ క్రిమినల్స్ సర్వం దోచేస్తున్నారు. ఇందులో సెలబ్రెటీలు, రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఫ్యామిలీ సైబర్ వలలో చిక్కుకుని రూ.1.70 కోట్లు పోగొట్టుకుంది.

Cognizant: ఉద్యోగులపై కాగ్నిజెంట్ స్పై.. 5 నిమిషాలు ఖాళీగా ఉంటే.. జాబ్ పోయినట్లే?

ఐటీ ఉద్యోగులు ఎంత సమయం పని చేస్తున్నారు? ఎంత సమయం ఖాళీగా ఉంటున్నారని కనిపెట్టడానికి కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులపై ఓ కన్ను వేసింది. ఈ క్రమంలోనే కొత్త మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తోంది.

Gold Rates: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1740 తగ్గి.. రూ.1,23,660గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1600 తగ్గి రూ.1,13,350గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

Post office Scheme: అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసాారిగా రూ.20 లక్షలు.. ఎలాగంటే?

పోస్టాఫీసులో ఉండే పథకాల్లో కిసాన్ వికాస్ పత్రా (KVP) ఒకటి. ఈ పథకం ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇందులో పెట్టిన డబ్బు ఒక నిర్దిష్ట కాలంలో రెట్టింపు అవుతుంది.

Best 110cc Scooty: చౌకైన 110cc స్కూటీలు.. 50కి.మీ మైలేజ్- ధర తక్కువ ఫీచర్లెక్కువ..!

భారతదేశంలో 110cc స్కూటీలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇవి తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన రైడింగ్, ఇంధన సామర్థ్యం కారణంగా బాగా ప్రజాదరణ పొందాయి. అందువల్ల భారత మార్కెట్‌లో అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే బెస్ట్ 110cc స్కూటీల గురించి తెలుసుకుందాం.

Mobile Offers: 5G స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్.. ఈ ఆఫర్లతో చిటికెలో కొనేయొచ్చు మావా..!

మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా పెరిగిపోయింది. కొందరి చేతిలో ఒకటి నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో కొత్త కొత్త కంపెనీలు తమ మోడళ్లలో అధునాతన ఫీచర్లు అందించి రిలీజ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Scooty Offers: స్కూటీ మస్తుంది మచ్చా.. రూ.69,096 లకే అదిరిపోయే మైలేజ్ - ఫీచర్లు మైండ్ బ్లోయింగ్

హోండా యాక్టివాకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. మరో స్కూటర్ Honda Dio 110 పై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర కారణంగా వాహన ప్రియులు ఈ స్కూటర్‌ను ఇష్టపడుతున్నారు.

Adulterated Petrol: బంక్‌లో పెట్రొల్ కొట్టిస్తున్నారా..? అయితే ఒక్క క్షణం..! ఇది తెలుసుకోండి.

పెట్రోల్ బంక్‌లో కల్తీ ఉందో లేదో మీటర్‌లో కనిపించే డెన్సిటీ ద్వారా గుర్తించవచ్చు. పెట్రోల్ డెన్సిటీ 0.730-0.780, డీజిల్ 0.820-0.860 మధ్యలో లేకపోతే కల్తీ ఉన్నట్టు. కల్తీ ఇంధనం వాడితే ఇంజన్‌కు నష్టం. కనుక డెన్సిటీ చెక్ చేసి పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2