Election Commission: ఓట్ల చోరీ వివాదం.. ఎన్నికల సంఘం సంచలన ప్రకటన

ఈసీ, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడ్డాయని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈసీ మరో సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చడం, రెగ్యులరైజ్‌ చేసేందుకు గడిచిన ఆరు నెలల్లో 28 రకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

Jio- airtel: ఎయిర్‌టెల్‌ బిగ్‌ షాక్‌..1జీబీ ప్లాన్‌కు గుడ్‌ బై

ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌ టెల్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఎంట్రీలెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.249కు గుడ్‌ బై చెప్పేసింది. దీంతో బుధవారం అంటే ఆగస్టు 20 నుంచి ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ యూజర్లకు అందుబాటులో ఉండదన్న మాట.

MUMBAI MONO METRO : ముంబైలో మొరాయించిన మోనో మెట్రో..రైల్లోనే ప్రయాణీకులు

ముంబయిని వానలు ముంచేత్తాయి. దీంతో  పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో ముంబై జలమయమైంది. ఈ వర్షాల మూలంగా మోనో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మోనో మెట్రో రైలు మొరాయించింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో  మోనో మెట్రో రైలు ఆగిపోయింది.

CRPF: ఆ ఫేక్‌ యాప్‌తో జాగ్రత్తగా ఉండండి.. CRPF కీలక ఆదేశాలు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్ (CRPF) ఓ ఫేక్‌ యాప్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. CRPFకు చెందిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాన్ని అనుకరించేలా ఆ యాప్‌ ఉన్నట్లు చెప్పింది.

'నా భార్య బాధపడింది'.. వారానికి 90 గంటల పనిపై వెనక్కి తగ్గిన L&T సీఎండీ

ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవల వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.తాజాగా సుబ్రహ్మణ్యన్ ఈ విషయం గురించి మాట్లాడారు. గతంలో పనిగంటలపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

ISRO: ఇస్రో నుంచి మరో అద్భుతం.. త్వరలో 40 అంతస్తుల జంబో రాకెట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నుంచి మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఏకంగా 40 అంతస్తుల భవనంత ఎత్తు ఉండే భారీ రాకెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు.

Heavy Rains: ముంబయికి రెడ్ అలెర్ట్ .. 250 కి పైగా విమానాలు రద్దు?

భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబయి చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబయి లోని రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వర్షాలు వచ్చిన ప్రతిసారి ముంబయి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

Web Stories
web-story-logoKiwi Fruitవెబ్ స్టోరీస్

మంచి బ్యాక్టీరియా పెరగాలంటే ఈ పండు బెస్ట్

web-story-logoNon Veg Foodవెబ్ స్టోరీస్

నాన్ వెజ్ ఎక్కువగా తినే రాష్ట్రాలు తెలుసా..?

web-story-logoBroccoliవెబ్ స్టోరీస్

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఉందా..?

web-story-logoclimb the stairsవెబ్ స్టోరీస్

లిఫ్ట్‌ వదిలేసి ఈ అలవాటు ట్రై చేయండి

web-story-logoSnakebiteవెబ్ స్టోరీస్

ప్రాణం నిలబెట్టే మొక్కల గురించి విన్నరా..?

web-story-logoChicken Storage Tipsవెబ్ స్టోరీస్

ఉడికించిన చికెన్‌ను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచాలో తెలుసా..?

web-story-logoCinnamonHealthBenefits4వెబ్ స్టోరీస్

ఈ పొడి తింటే చాలు జబ్బులన్నీ మాయం

web-story-logoGuava Leavesవెబ్ స్టోరీస్

ఈ ఆకులు తింటే అద్భుతమైన బెనిఫిట్స్

web-story-logoIndependence Day 2025వెబ్ స్టోరీస్

ఈ మూడు రంగులు ఏ సందేశాన్ని ఇస్తుందో తెలుసా..?

web-story-logoBroccoliవెబ్ స్టోరీస్

బ్రోకలీ అమ్మాయిలు తింటే ఏమౌతుందో తెలుసా..?

Rishi Sunak: రిషి సునాక్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు.. కోర్టు సంచలన తీర్పు

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు జాత్యాహంకార హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన్ని బెదిరించిన 21 ఏళ్ల యువకుడికి అక్కడి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వివక్షతకు తావు లేదని పేర్కొంది

ఊచకోత.. 52 మందిని కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపేశారు

ఆఫ్రికాలోని కాంగో దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్‌ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు అక్కడి స్థానికులను ఊచకోత కోశారు. గొడ్డళ్లు, కత్తులతో 52 మందిని నరికి చంపేశారు.

Pakistani Muslims: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు

బ్రిటన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం యువకులు రెచ్చిపోయారు. భారతీయ ముస్లిం యువతులను వేధించారు. జాతీయ జెండా పట్టుకొని వీధుల్లో యువతులు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన పలువురు పాకిస్థానీయులు ఆ యవతులను దూషించారు.

Foreign Students In US: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?

అమెరికా ప్రభుత్వం 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో 4వేల మందిపై నేరారోపణల కారణంగా వీసాలు రద్దు చేశారు.

Ukraine Elections: శాంతి ఒప్పందం తరువాత ఎన్నికలు..జెలెన్ స్కీ

ఉక్రెయిన్ లో శాంతి పునరుద్ధరణ జరిగితే ఎన్నికలు నిర్వహిస్తామనని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ రోజు వైట్ హౌస్, ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. 

Zelenskyy: మళ్ళీ హాట్ టాపిక్ అయిన జెలెన్ స్కీ డ్రెస్..రిపోర్టర్ కు కౌంటర్ ఇచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డ్రెస్ ఈసారి కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. గతంలో టీ షర్ట్ వేసుకుని వచ్చిన జెలెన్...ఈసారి మంచి సూట్ వేసుకుని రావడమే దీనికి కారణం.  మొదటిసారి తనను అవమానించిన వారితోనే అద్బుతం అనిపించుకున్నారు.

Trump-Zelensky Meet: పుతిన్ సమావేశానికి హాడావుడి..నీరసంగా జెలెన్ స్కీ భేటీ.. ట్రంప్ తీరు

అసలు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు, ఎందుకు , ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. దానికి ఉదాహరణే పుతిన్, జెలెన్ స్కీలతో భేటీ. పుతిన్ కు రెడ్ కార్పెట్, బీ2 బాంబర్లతో స్వాగతం పలికి హడావుడి చేసిన ట్రంప్ జెలెన్ స్కీ తో సమావేశాన్ని మాత్రం సాదాసీదాగా జరిపించేశారు.

KTR : ఒక చెక్ డ్యూమ్ నిర్మించలేరు కానీ,కాళేశ్వరంపై విమర్శలా..కేటీఆర్‌ ఫైర్‌

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఒక చెక్‌ డ్యామ్‌ నిర్మించడం చేతకాదు కానీ, కాళేశ్వరంపై బురదజల్లే పనులు చేస్తారా అంటూ విమర్శించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. 

KCR HIGHCOURT : కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టుపై హైకోర్టుకు కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన కమిషన్‌ ఇచ్చిన నివేదికపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును కేసీఆర్‌ హైకోర్టులో సవాల్ చేశారు. రిపోర్ట్‌ అంతా తప్పుల తడక అని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Marwadi Go Back : తెలంగాణలో ఉధృతంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం

మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటోంది. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన మర్వాడీలు తెలంగాణ వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మార్వాడీ హఠావో తెలంగాణ బచావో పేరుతో ఈనెల 22న ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.

Electrocution: రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనపై హెచ్ ఆర్ సీ సీరియస్..వారికి నోటీసులు

రామంతపూర్ లో సోమవారం  తెల్లవారు జామున జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం  తెలిసిందే. ఈ వేడుకల్లో విద్యుత్ షాక్ కు గురై ఆరుగురు మృతి చెందిన  ఘటనపై మానవ హక్కుల సంఘం (హెచ్ ఆర్ సీ)  సీరియస్ అయింది. సుమోటోగా కేసు స్వీకరించింది.

TS ALERT : తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

KTR : తెలంగాణలో నెలరోజుల్లో 28 హత్యలు..శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్‌ సంచలన ఫోస్ట్

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలు పెరిగాయని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. కేవలం నెల రోజుల్లోనే 28 హత్యలు జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Former MP Ranjith Reddy : తెలంగాణలో ఐటీ రైడ్స్‌...మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు

చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు.ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాయి.

Viveka murder case : వివేకా కేసులో బిగ్‌ట్విస్ట్‌.. కుమార్తె, అల్లుడిపై కేసులను క్వాష్‌ చేసిన సుప్రీం కోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

Rain Alert: ముంచుకొస్తున్న వాయుగుండం.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

పశ్చిమ  బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఈరోజు ఉదయం ఒడిశా- ఉత్తర కోస్తా సమీపంలోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటింది. వాయుగుండం ప్రభావం వల్ల ఈరోజు కూడా  ఏపీలో భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు  వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

CM Chandrababu: మంగళగిరిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు మంగళవారం పీ4 అమలు కార్యక్రమాన్ని ఆగస్టు 19న ప్రారంభించారు. ఇప్పటికే పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు.

MP Sana Satish Birthday : మంత్రి లోకేష్ సమక్షంలో ఎంపీ సానా సతీష్ బర్త్ డే వేడుకలు

ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.

Nandamuri Family: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి.

Road Accident: లవర్ ను దింపేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా.. స్పాట్ లోనే ఇద్దరూ!

మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు.   పీఎంపాలెం పోలీసుస్టేషన్‌ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం..  జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్‌ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు.  

రాహుల్ సిప్లిగంజ్ - హరణ్య రెడ్డి ఎంగేజ్మెంట్-PHOTOS

ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ - హరణ్య రెడ్డిల నిశ్చితార్థంపై యువతి బాబాయి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. అధికారికంగా నిశ్చితార్థం వివరాలు ప్రకటిస్తూ తన ఎక్స్ హ్యాండిల్ లో ఫోటోలు పోస్ట్ చేశారు.

Stock markets: ఫుల్ జోష్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు.. 1000 పాయింట్లకుపైగా లాభం

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 పాయింట్ల మార్క్ దక్కించుకోగా, సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రభుత్వ సంస్కరణలు, ముఖ్యంగా జీఎస్టీలో రాబోయే మార్పులపై అంచనాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది.

Best Saving Schemes for Women: లెస్ రిస్క్.. మోర్ సోవింగ్.. 60 ఏళ్ల మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఇవే!

60 ఏళ్లు దాటిన మహిళలు బెస్ట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎన్‌సీడీలలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

WhatsApp Web: వాట్సాప్ వెబ్ వాడొద్దు.. కేంద్రం వార్నింగ్!

వాట్సాప్‌ అనేది మనిషి జీవితంలో కీలకంగా మారింది. ప్రపంచంలో అత్యధికమంది వాడే  మెసేజింగ్‌ యాప్‌గా అవతరించింది. అయితే వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.  

Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు

మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వరుసగా ఛార్జీలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇది మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. దీని బట్టి వినియోగదారుడిపై రూ.14 అదనపు భారం పడనుంది. 

Oracle Lay offs: ఏఐ ఎఫెక్ట్‌కి బలి అవుతున్న ఉద్యోగులు.. ఒరాకిల్‌లో భారీగా కోత!

ఒరాకిల్ కంపెనీలో క్లౌడ్ విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలను లక్ష్యం చేసుకుని లే ఆఫ్‌లు ప్రకటించింది. సియాటెల్ ఆఫీసులో మొత్తం 400 మంది ఉన్నారు. వీరిలో 161 మందిని తొలగించినట్లు వాషింగ్టన్ రాష్ట్ర ఉద్యోగ భద్రతా విభాగానికి సంబంధించిన ఫైలింగ్‌లో తెలిపింది.

HDFC కస్టమర్లకు బిగ్ షాక్..  భారీగా పెరిగిన మినిమం బ్యాలెన్స్ !

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన  కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది.  మినిమం బ్యాలెన్స్ ను భారీగా పెంచేసింది. ఇప్పటివరకు రూ. 10 వేలుగా ఉన్న  మినిమం బ్యాలెన్స్ ను ఏకంగా రూ. 25 వేలకు పెంచుతున్నట్లుగా కీలక ప్రకటన చేసింది.

ICICI Bank: దుమ్మెత్తి పోసిన ఖాతాదారులు.. వెనక్కు తగ్గిన ICICI బ్యాంక్!

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.15000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.7500 మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని ఐసీఐసీఐ నిర్ణయం తీసుకుంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2