దీని పేరు వింటుంటే పాకిస్థాన్‌కి వణుకు.. అదే ‘అర్జున్ Mk-1A’

పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ అర్జున్ యుద్ధ ట్యాంక్‌ల గురించి వణుకుపడుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అర్జున్ Mk-1A ట్యాంక్ ఇప్పుడు రక్షణ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. 2021లో కేంద్ర ప్రభుత్వం 118 ట్యాంకుల కోసం రూ.7,523 కోట్ల ఆర్డర్‌ ఇచ్చింది.

నెహ్రూకు ఎవరికి లెటర్స్ రాశారో తెలుసా.. వాటిలో ఏంముందో తెలిస్తే షాక్!

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన చారిత్రక పత్రాలు, లేఖలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పత్రాలు ఏ ఒక్క కుటుంబానికో లేదా వ్యక్తికో చెందిన ప్రైవేటు ఆస్తి కాదని, ఇవి దేశ వారసత్వ సంపద అని స్పష్టం చేసింది.

రైల్వే ప్రయాణికులకు షాక్: అదనపు లగేజీకి ఇక భారీ ఛార్జీలు!

భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

First Miss India: భారత తొలి మిస్‌ ఇండియా కాస్టెలినో కన్నుమూత

భారత మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె 81 ఏళ్ళు.

Railways: ఇక నుంచి పది గంటల ముందే ఛార్ట్..రైల్వే కీలక నిర్ణయం

ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టికెట్ రిజర్వేషన్ చార్ట్ షెడ్యూల్ ను పది గంటల ముందే ఖరారు చేయాలని నిర్ణయించింది. 

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Terror Alert: భారత్ లోనూ సిడ్నీ తరహా దాడులు ..నిఘా వర్గాల హెచ్చరిక

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రవాదులుజరిపిన కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగుల్చాయి. ఇలాంటి దాడులు భారత్ లోనూ జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు కాచుకుని కూర్చొన్నాయని చెబుతున్నాయి. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. అఫ్ఘనిస్థాన్ వాటర్ వార్‌కు బలి!

పొరుగు దేశం పాకిస్థాన్‌కు అఫ్ఘానిస్తాన్‌ తాలిబన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. 2 దేశాల మధ్య ప్రవహించే కునార్ నదిపై భారీ డ్యామ్‌ల నిర్మాణానికి తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయం పాకిస్థాన్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.

Pak-Afghan: పాక్ పై తాలిబాన్ల ప్రతీకారం..కునార్ నదిపై ప్రాజెక్టు

సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది. 

Bangladesh: షేక్ హసీనాను అప్పగించండి.. రెచ్చిపోతున్న బంగ్లాదేశ్‌ తీవ్రవాదులు, రాయబార కార్యాలయంపై దాడులు

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడి భారత హైకమిషన్ సమీపంలో ఛాందసవాదులు నిరసనలకు దిగారు. హసీనాకు ఆశ్రయం ఇచ్చే భారత్‌ను విచ్ఛిన్నం చేయండి అంటూ నినాదాలు చేశారు.

India-Bangla: బంగ్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు..ఢాకాలో వీసా కేంద్రాన్ని మూసివేసిన ఇండియా

బంగ్లాదేశ్ కు సంబంధించి భాత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాలో వీసా దరఖాస్తు కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లా నేతల బెదిరింపు నేపథ్యంలో..భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది. 

Imran Khan: మా నాన్నను జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు.. ఇమ్రాన్ ఖాన్ కొడుకులు తీవ్ర ఆవేదన

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రెండేళ్లకు పైగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కొడుకులు ఖాసీం, సులేమాన్‌ ఖాన్‌లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రితో మాట్లాడి చాలా నెలలు అయినట్లు వాపోయారు.

Canda: కెనడా వెళ్లేవారికి అలెర్ట్.. పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు

కెనడాలో పౌరసత్వానికి సంచలన అప్‌డేట్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం దీనికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు పౌరసత్వం అందించే అవకాశాన్ని ఇచ్చింది.

Hyderabad Terrorist: ఆస్ట్రేలియా ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ టెర్రరిస్ట్.. షాకింగ్ విషయాలు

సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని టోలిచౌకీ (అల్హస్నత్ కాలనీ) నివాసి. ఇతని సోదరుడు స్థానికంగా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోనే బి.కామ్ పూర్తి చేసిన సాజిద్, 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఉద్యోగ వేటలో ఆస్ట్రేలియాకు వెళ్లాడు.

జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు.. BC రిజర్వేషన్‌పై రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే!

పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ. ఇదే వేడిలో మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తోంది. అన్నీ కుదిరితే 2026 జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే.. దాని కోసం బీసీ రిజర్వేషన్ అంశం పరిశీలిస్తోంది.

Telangana Election results: సర్పంచ్‌ల లెక్కలివే.. పార్టీల వారీగా గెలుపు గుర్రాలు!

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిసాయి. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్‌, 3,502 స్థానాల్లో BRS గెలుపొందింది. బీజేపీ 688.. ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు.

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా.. ఎందుకో తెలుసా?

దాదాపు 2 దశాబ్దాలుగా పెండింగ్‌ పిటిషన్లపై సమాధానం దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా గతంలో జారీ చేసిన GO 45పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana: ముగిసిన తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు.

TG: పల్లెపోరు..మూడో దశలోనూ కాంగ్రెస్ దే హవా

తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఈ రోజు చివరి విడత పోలింగ్ జరిగింది. ఈ మూడో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధించారు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు.

BIG BREAKING: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన తీర్పు

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై కీలక తీర్పు వెలువరింది. అయిదుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు.

BREAKING: మూడో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం..

తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

Annavaram Temple: అన్నవరంలో వైభవంగా 'మెట్లోత్సవం'

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభ సందర్భంగా మెట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లతో గ్రామోత్సవం నిర్వహించి మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటారు.

TTD Divine Plantation Project: టీటీడీ కొత్త ప్రయత్నం.. దేశంలోనే తొలి 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్.

టీటీడీ దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాలను పెంచి భవిష్యత్తులో ఆలయ ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు. ఇది ఆగమ సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబనను కలిపిన ప్రాజెక్ట్.

AP CRIME : ఎంతకు తెగించార్ర..ఇంటర్‌ బాలికను డ్రగ్స్‌కు బానిసను చేసి..ఆపై రోజు..

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసం పొవడం సర్వసాధారణమైంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేయడం యువకులకూ పరిపాటైంది. తమ చేతికి చిక్కిన బాలకలకు మత్తుపదార్థాలు అలవాటు చేసి యువకులు వారి జీవితంతో ఆడుకుంటున్నారు.

Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్‌లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడుస్తాయి.

AP CRIME: ఏపీలో పెను విషాదం.. తండ్రి ఆటో కింద పడి కూతురు స్పాట్ డెడ్!

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న సునీత విద్యార్థిని దురదృష్టవశాత్తు తండ్రి నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Panchayat Elections : ఏపీలో సర్పంచ్‌ ఎన్నికలు..విజయమే లక్ష్యంగా కూటమి మాస్టర్‌ ప్లాన్‌

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్‌ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. ఏపీలో ఎప్పుడంటే..?

దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Anant Ambani: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్‌ అంబానీ రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

Indian Market: రూపాయి @ 91..మళ్ళీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం దీని విలువ డాలర్ కు 91 రూ. చేరుకుంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ మళ్ళీ ఈరోజు భారీ నష్టాలను చవి చూసింది. నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2