BIG BREAKING: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు

ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఇండిగో అంతరాయంపై రంగంలోకి దిగిన కేంద్రం.. CEO పీటర్ ఎల్బర్స్ తొలగింపు ?

విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. కేంద్రం ఆ సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.  

India-Russia Agreements: భారత్-రష్యా మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే.. !

పుతిన్ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Modi-Putin: భగవద్గీత, అస్సాం టీ, వెండి గుర్రం.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన విలువైన బహుమతులు ఇవే !

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్‌కు ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకమైన, విలువైన బహుమతులను అందించారు.

IndiGo Effect: విమాన ప్రయాణికులకు ఉపశమనం.. రైళ్లలో 116 అదనపు కోచ్‌లు

గడచిన నాలుగైదు రోజులుగా దేశంలో ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇతర విమానాల ప్రయాణాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఇండియన్‌ రైల్వే రంగలోకి దిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 37 రైళ్లకు ఏకంగా 116 అదనపు కోచ్‌లను జోడించింది.

Vladimir Putin's Luxury Watch : పుతిన్‌కి చేతికి మొసలి తోలు గడియారం; ధర వింటే షాక్ అవుతారు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారతదేశంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆయన ఢిల్లీలో ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు వాచీలంటే ఇష్టమట. అందులోనూ అత్యంత ముఖ్యమైంది మొసలి తోలు గడియారం.

Babri Masjid : కూల్చివేత నుండి రామాలయం నిర్మాణం వరకు... అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేతకు 33 ఏళ్లు

డిసెంబర్ 6, 1992న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారతదేశ రాజకీయ, సామాజిక నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది. సంవత్సరాల విచారణల తర్వాత, సుప్రీంకోర్టు చివరకు 2019లో తన తీర్పును వెలువరించింది. న్యాయ పోరాటం చివరకు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

India-Russia Agreements: భారత్-రష్యా మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే.. !

పుతిన్ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Modi-Putin: భగవద్గీత, అస్సాం టీ, వెండి గుర్రం.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన విలువైన బహుమతులు ఇవే !

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్‌కు ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకమైన, విలువైన బహుమతులను అందించారు.

Vladimir Putin's Luxury Watch : పుతిన్‌కి చేతికి మొసలి తోలు గడియారం; ధర వింటే షాక్ అవుతారు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారతదేశంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన ఆయన ఢిల్లీలో ప్రధానితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు వాచీలంటే ఇష్టమట. అందులోనూ అత్యంత ముఖ్యమైంది మొసలి తోలు గడియారం.

India-Putin-Pakistan: అందుకే పుతిన్ మన దగ్గరికి రాడు.. సొంత దేశం పరువు తీస్తున్న పాకిస్తానీలు!

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక పాకిస్థానీల్లో నిరాశను నింపింది. పుతిన్ ఎప్పుడూ తమ దేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు.  ఏముందని మన దగ్గర పుతిన్ రావడానికి అని మరోవైపు పాకిస్తాన్ జర్నలిస్టులే తమ దేశ పరువును తీసుకుంటున్నారు. 

India-Russia: రష్యాతో భారత్ స్ట్రాంగ్ బంధం..అసలెప్పుడు మొదలైందీ స్నేహం?

భారత్ సైన్యంలో దాదాపు 60 శాతం అంతకంటే ఎక్కువ ఆయుధాలు రష్యన్ కు చెందినవే అని తెలుస్తోంది. మొదటి నుంచీ ఇండియా మిగా అన్ని దేశాల కంటే రష్యాతోనే ఎక్కువ స్నేహంగా ఉంటోంది. అసలెప్పుడు మొదలైందీ ఫ్రెండ్షిప్...పూర్తి వివరాలు కింది ఆర్టికల్ లో...

Pak-Afghan: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ కాల్పులు..విఫలమైన కాల్పులు విరమణ

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సరిహద్దులో కాల్పులు జరిగాయి. అయితే ఇవి ఎవరు మొదలుపెట్టారన్నది మాత్రం తెలియడం లేదు. పాక్ , ఆఫ్ఘాన్ లు రెండు నువ్వంటే నువ్వని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.

FIFA Peace Prize : డొనాల్డ్‌ ట్రంప్‌నకు తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’..చెలరేగిన రాజకీయ దుమారం

అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా సమాఖ్య(FIFA) ఫిఫా సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి ప్రకటించింది. అయితే దీనిపై రాజకీయ దుమారం రేగింది. వాషింగ్టన్‌ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో 2026 ఫిఫా ఫుట్‌బాల్‌ పోటీలో ఈ బహుమతి ప్రకటించింది.

Gummadi Narsaiah: ప్రజల మనిషి.. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌ ప్రారంభోత్సవం..

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్‌ సినిమా త్వరలో రానుంది. ఈ క్రమంలోనే శనివారం పాల్వంచలో ఆయన బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Panchayat Elections : గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు...నగరవాసుల కోసం వేట

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు తమ ప్రచారంతో ఓరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల దృష్టి గ్రామాల నుంచి వలస వెళ్లి నగరాల్లో జీవిస్తున్న వారిపై పడింది. వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానావస్థలు పడుతున్నారు.

Hyderabad : డేంజర్ లో హైదరాబాద్‌.. పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ?

హైదరాబాద్ కు డేంజర్ పొంచి ఉంది. త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీగా మారనుందా అనే భయాన్ని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది గాలి నాణ్యత తగ్గింది. ఈ ఏడాది 337 రోజుల్లో  110 రోజుల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది.

Real Estate Kokapet: కోకాపేట భూముల వేలంలో ధరల రికార్డ్.. 7 ప్లాట్లకు..రూ.3862.8 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ప్లాట్ల వేలంతో రూ.3,862 కోట్ల ఆదాయం సమకూరింది. కోకాపేటలోని భూములను నాలుగు విడతల్లో విక్రయించడంతో ఈమేరకు రాబడి వచ్చింది. అటు తెల్లాపూర్ కూడా ఐటీ హబ్‌కు సమీపంగా ఉండటంతో మరో కోకాపేటగా ఎదగడం ఖాయమంటున్నారు. 

కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధరలు.. HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్‌లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.

BIG BREAKING: పంచాయతీ ఎన్నికలు.. రంగంలోకి కేసీఆర్‌

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్‌లను తన ఫామ్‌ హౌస్‌కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్‌,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.

Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Kalasha Jyothi : ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం..వేలాదిగా తరలివచ్చిన భక్తులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షలలో అత్యంత కీలకమైన కలశజ్యోతుల ఉత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా సాగింది.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు కలశ జ్యోతులను సమర్పించారు.

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Scrub typhus : ఏపీలో స్క్రబ్‌ టైఫస్ డేంజర్‌ బెల్స్‌..వింత వ్యాధితో ప్రజల్లో టెన్షన్‌..టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్‌. ఇప్పటికే స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో పలువురు మృతి చెందారు.

Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలపై పవన్‌ నిఘా..ఎందుకో తెలిస్తే షాక్‌

21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో 10 మందిపై భూ ఆక్రమణలు, ఇసుక, మైనింగ్ దందాలు, మద్యం వ్యవహారాల ఫిర్యాదులున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఆ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పవన్ కల్యాణ్ రహస్యంగా వారి పనితీరుపై నిఘా పెట్టారట.

Real Estate Scam: అధిక వడ్డీ ఆశ చూపి రూ. 300 కోట్లు కొట్టేశారు!

పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి, 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, ఆ గడువు ముగియగానే పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు రూ.8 లక్షలు నగదు ఇస్తామని మోసానికి పాల్పడింది.

జగన్ హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు రూ.222 కోట్లు.. సంచలన విషయాలు లీక్ చేసిన TDP

 మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.

Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Ray-Ban AI Glasses: రే-బ్యాన్ మెటా (Gen 2) AI గ్లాసెస్ భారత్‌లో లాంచ్.

రే-బ్యాన్ మెటా (జెన్ 2) AI గ్లాసెస్ భారత్‌లో ₹39,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యాయి. 3K వీడియో రికార్డింగ్, 12MP కెమెరా, 8 గంటల బ్యాటరీ, కన్‌వర్సేషన్ ఫోకస్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. హెడ్‌లైనర్, స్కైలర్ శైలీలలో మూడు కొత్త కలర్స్‌లో లభ్యం కానున్నాయి.

Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.

Govt App: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్డ్‌గా అందించాలని సూచనలు చేసింది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  

iPhone 17 లవర్స్ కు భారీ షాక్..! మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

టిప్‌స్టర్ సమాచారం ప్రకారం iPhone 17 ధర భారత్‌లో త్వరలో రూ. 7,000 వరకు పెరగవచ్చు. అధిక డిమాండ్, తక్కువ స్టాక్, మెమరీ చిప్ ధరల పెరుగుదల ఇవే ప్రధాన కారణాలు. ప్రస్తుతం రూ. 82,900 ఉన్న బేస్ మోడల్ ధర రూ. 89,900కి చేరవచ్చు.

Stock Market: పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్..రికార్డ్ స్థాయిలో నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 85,700 మార్క్‌ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. ఈరోజు ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2