BRICS: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!

బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్‌లో తెలిపారు.

అమిత్‌షాకు కోల్‌కతా జూ.డాక్టర్‌ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ?

కోల్‌కతా జూ.డాక్టర్ హత్యాచార కేసులో ఇంతవరకూ న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ కుంటంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణంలో ఉన్న భవం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బ్రిజ్ భూషణ్ బెడ్‌పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్

ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ తన ఆటోబయోగ్రఫీకి సంబంధించి ఓ బుక్‌ను విడుదల చేశారు. 2012లో కజకిస్థాన్‌లోని ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌ జరిగిన సమయంలో బ్రిజ్ భూషణ్‌ తనను హోటల్ రూమ్‌లో లైంగికంగా వేధించినట్లు అందులో పేర్కొన్నారు.

వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత

ఢిల్లీలోని వక్ఫ్‌ బోర్డ్‌ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్‌ బాటిల్‌ను పగలగొట్టాడు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి.

బ్రిక్స్‌ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..

అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది.

లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు..

బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్‌కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది.

Web Stories
web-story-logo priya 2 వెబ్ స్టోరీస్

చీరలో ప్రియాంక మోహన్ మ్యాజిక్!

web-story-logo nagalla 5 వెబ్ స్టోరీస్

'పొట్టేలు' తో వచ్చేస్తున్న బుజ్జమ్మ.. చీరలో అదుర్స్

web-story-logo Yoga2 వెబ్ స్టోరీస్

జ్ఞాపకశక్తి, మేధస్సు పెంచే యోగాసనాలు

web-story-logo Coriander7 వెబ్ స్టోరీస్

ఇలా చేస్తే ఇంట్లో కొత్తిమీర బాగా పెరుగుతుంది

web-story-logo JulietRose1 వెబ్ స్టోరీస్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు

web-story-logo hjgfd వెబ్ స్టోరీస్

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు ఇవే!

web-story-logo neha వెబ్ స్టోరీస్

రెడ్ డ్రెస్ లో నేహా హాట్ లుక్స్ !

web-story-logo sonia7 వెబ్ స్టోరీస్

రెట్రో లుక్ లో బిగ్ బాస్ ఫేమ్ సోనియా హొయలు

web-story-logo raw-sweet-potatoes-organic-yam-the-farm-food-bl-2023-11-27-05-36-02-utc (1) వెబ్ స్టోరీస్

చిలగడ దుంపతో ఈ సమస్యలన్నీ పరార్

web-story-logo OnePlus 13, వెబ్ స్టోరీస్

కేకలు పెట్టించే వన్‌ప్లస్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో వచ్చేస్తోంది..

Advertisment

BRICS: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!

బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్‌లో తెలిపారు.

బ్రిక్స్‌ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..

అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 100 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు.

Maldives వెళ్లాలనుకునే.. భారత యాత్రికులకు గుడ్ న్యూస్

ఇకపై మాల్దీవుల్లో భారత్ యూపీఐ ప్రారంభించాలని ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సమయంలో దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Air India: నవంబర్‌ 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు!

ఎయిర్‌ ఇండియా విమానాల్లో నవంబర్‌ 1 నుంచి 19 మధ్య తేదీల్లో ప్రయాణించొద్దని, ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరికలు చేశాడు.భారత్ లో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌ ఉగ్రవాదుల ఘాతుకం.. ఇండియా డాక్టర్‌ను క్రూరంగా చంపేశారు..!

జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఆదివారం రెచ్చిపోయారు. ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులను హతమార్చారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిందని తెలుస్తోంది.

విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్

దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ మహిళల కప్‌లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 32 పరుగులతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. తొలిసారిగా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది.

Advertisment

మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే?

గ్రూప్-1 పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు జరిగిన General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. నిన్న నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

T-Congress: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షి రాష్ట్రంలో సమాంతర పాలన నడిస్తున్నారంటూ వార్తా కథనాలు రావడం సంచలనంగా మారింది. ఆమె లక్షల రూపాయలు అద్దె కలిగిన భవనాల్లో ఉంటున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి.

DANA Cyclone: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే!

దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే.

90 రోజుల స్పెషల్‌ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్‌

హైదరాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్‌ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో ప్రతీ మ్యాన్‌హోల్‌ను కూడా క్లీన్ చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

రైతుకు తెలీకుండానే రూ.20 లక్షల లోన్.. బ్యాంకుకెళ్లి చూస్తే?

ఓ రైతుకు తెలియకుండానే అతడి పేరుతో బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. ఏడు బ్యాంకుల్లో రైతు పేరుతో రూ.20 లక్షలు లోన్ తీసుకున్నారు. బాధితుడు పంట రుణం కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Telangana: ‘బ్యాడ్‌ టచ్‌’ అవగాహనలో అటెండర్‌ దుశ్చర్య

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో బాలసదన్‌ లో బాలికలకు బ్యాడ్‌ టచ్‌ అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డీఎల్‌ఏస్‌ఏ సెక్రటరీతో పాటు వచ్చిన అటెండర్‌ వెంకటరెడ్డి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!

TG: మూసీ నిర్వాసితులకు ORR వెంట ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment

నెవ్వర్ బిఫోర్.. అమరావతిలో అదిరిపోయే డ్రోన్ షో-LIVE

ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది.

AP CID : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీఐడీ విచారణ నిర్వహిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టలరీలలో సోదాలు చేస్తోంది సీఐడీ. లిక్కర్ అమ్మకాలు, సరఫరా, ధరలపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.

Kurnool మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను ఎలా వేధించారంటే?

కర్నూలు మెడికల్‌ కాలేజీలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్‌ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు.

డ్రోన్ మార్కెట్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్, వారికిదే ఛాలెంజ్: చంద్రబాబు

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్ విసరబోతున్నామని అన్నారు. అలాగే విజిబుల్ పోలీసింగ్ తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడేలా చేస్తామని

Agniveer: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే?

ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

Nagarjuna: నాగార్జునకు తప్పిన ప్రమాదం!

హీరో నాగార్జునకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఓ ప్రైవేట్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కొరకు విమానంలో అనంతపురం వెళ్తున్న నాగార్జున వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కాగా ఆయన వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

AP: టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌..పరీక్షా విధానంలో మార్పులు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్‌ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.

Advertisment

Vivo S20: వివో నుంచి కిక్కిచ్చే స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు హైలైట్!

టెక్ బ్రాండ్ వివో త్వరలో మరో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. Vivo S19కి సక్సెసర్‌గా త్వరలో Vivo S20 ఫోన్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ ఫోన్ ఓ సర్టిఫికేషన్ లో దర్శనమిచ్చింది. దీంతో ఈ స్పెసిఫికేషన్లను లీక్ అయ్యాయి

Silver Price: కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 80,500 కు చేరగా...కిలో వెండి తొలిసారిగా రూ. లక్ష ను అధిగమించింది. అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర 2739 డాలర్లకు, వెండి ధర 34.05 డాలర్లకు చేరింది.

Smartphones: ఇదేం స్మార్ట్ ఫోన్ వాడకంరా బాబూ!

మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు విపరీతంగా పెరిగిపోయారు. పదేళ్లలో ఒక్క ఇండియాలోనే 4.1 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు తయారైనట్టు అంచనా. 2014లో 18,900 కోట్ల విలువైన ఫోన్లు తయారీ కాగా, ఈ ఏడాది నాటికి 4,10,000 కోట్లకు చేరింది.

వన్‌ప్లస్ దూసుకొచ్చేస్తుంది.. లాంచ్ డేట్ ఖరారు, ఫీచర్లు అదుర్స్

OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. చైనాలో అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలకు లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా.. ఆ ఈవెంట్‌లో OnePlus 13ను లాంచ్ చేయనుంది. తాజాగా దీని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 81,577.88 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,915 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Flipkart న్యూ సేల్.. ఐఫోన్ 15 ఇంత చీపా.. ఆఫర్లే ఆఫర్లు మావా!

ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్ ప్రకటించింది. బిగ్ దీపావళి 2024 సేల్‌‌ను అక్టోబర్ 21 నుంచి ప్రారంభించనుంది. అదే సమయంలో Flipakrt Plus లేదా VIP కస్టమర్లకు అక్టోబర్ 20న అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ సేల్‌లో ఐఫోన్ 15ను రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది.

130 కి.మీ రేంజ్ ఇచ్చే స్కూటర్‌పై కళ్లు చెదిరే ప్రయోజనాలు..!

వార్డ్​విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ తన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం పండుగ సీజన్ ఆఫర్లను విడుదల చేసింది. జాయ్​ ఈ-బైక్​ మిహోస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దాదాపు రూ .30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

Advertisment

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Gold Price