Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఓ టక్కు బీభత్స సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.

Revanth reddy: ఇక మీదట హైదరాబాద్‌లో రోడ్లకు ఆ కంపెనీల పేర్లు. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

హైదరాబాద్‌లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే ట్రెండ్‌ మార్చి.. ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అత్యున్నత జీవ‌న ప్రమాణాలతో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిలపడమే త‌న మొదటి ప్రాధాన్యత అన్నారు.

Al-Falah University: అల్‌ఫలా యూనివర్సిటీ మరో బిగ్‌ షాక్.. సభ్యత్వం రద్దు

తాజాగా అల్‌ఫలా యూనివర్సిటీకి మరో బిగ్ షాక్‌ తగలింది. ది అసోసియేషన్ ఆఫ్‌ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU).. ఆ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది.

Major Terror Plot Foiled In Punjab: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..పోలీసుల అదుపులో 10 మంది?

శాంతియుతంగా ఉన్న మనదేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్‌లో మరో కుట్రకు ISI కుట్ర చేసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంజాబ్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.

Red Fort Bomb Blast:  ఢిల్లీ ఎర్రకోట బాంబ్‌ బ్లాస్ట్‌..ఆత్మహుతికి పాల్పడింది ఉమర్‌నే..

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపింది ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్ష ద్వారా నిర్ధారణ అయింది.

NIA: అల్‌ఫలా యూనివర్సిటీ.. రూమ్‌ నెంబర్ 13లో ఉగ్రకుట్రకు ప్లాన్

ఢిల్లీలో ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తులో రోజురోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్‌ఫలా యూనివర్సిటీకి చెందిన పలువురు వైద్యులు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్‌ వేసినట్లు తెలిసింది.

Chhattisgarh Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్‌..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అగ్రనేతలు?

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నవంబర్ 11న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆరుగురు నక్సలైట్లలో ఇద్దరు సీనియర్‌ నాయకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో సీనియర్‌ నేత పాపా రావు భార్య ఉర్మిళ, మరో నాయకుడు బుచ్చన్న ఉన్నట్లు అధికారులు దృవీకరించారు.

Web Stories
web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoWhite Radishవెబ్ స్టోరీస్

ముల్లంగి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

web-story-logowash faceవెబ్ స్టోరీస్

ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

web-story-logofennel seedsవెబ్ స్టోరీస్

ఎక్కువగా సోంపు తింటున్నారా?

web-story-logoBlack carrotsవెబ్ స్టోరీస్

నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్

web-story-logoPoori Tipsవెబ్ స్టోరీస్

క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

web-story-logoMotorola Edge 60 5G  (6)వెబ్ స్టోరీస్

మోటో ఎడ్జ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు మావా..!

web-story-logohoney face packవెబ్ స్టోరీస్

ముఖానికి తేనా రాయటం వల్ల లాభం ఉందా..?

Bangladesh: మళ్లీ లాక్‌డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్‌..

బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్‌ 17న తీర్పు రానుంది.

Pak Vs Ind: పాక్ బలుపు మాటలు.. భారత్‌తో యుద్ధానికి సై అన్న డిఫెన్స్ మినిస్టర్

పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.

BIG BREAKING: మరో బస్సు ప్రమాదం.. 37 మంది మృతి!

దక్షిణ పెరూలోని అరెక్విపా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంంది. లోయలో బస్సు పడిపోవడంతో 37 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు.

USA: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు...బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను అధికారికంగా ముగించడానికి ప్రతినిధుల సభ 222-209 ఆధిక్యంతో తీర్మానం ఆమోదించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్...వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 9.45 గంటలకు సంతకం చేశారు.

BREAKING: విషాదం.. పడవ బోల్తా.. 42 మంది గల్లంతు

లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగారని తెలిపారు.

Trump: మీకెంత మంది భార్యలు..సిరియా అధ్యక్షుడికి ట్రంప్ ప్రశ్న

రీసెంట్ గా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడిని మీ కెంత మంది భార్యలు అంటూ ట్రంప్ ప్రశ్నించిన వీడియో...ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Hyderabad : హైదరాబాద్‌ కాచిగూడలో కారు కలకలం. రైల్వే ట్రాక్‌ పై వదిలేసి...

హైదరాబాద్‌ కాచిగూడలో కారు కలకలం రేపింది.కాచిగూడ రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి కారు వదిలేసి వెళ్లిపోవడంతో స్థానికులు ఆందోళన గురయ్యారు. అగంతకుడు రైల్వే ట్రాక్‌ పైనే కారు వదిలి వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Crime: అయ్యో పాపం.. లిఫ్ట్‌ గుంతలో పడి వృద్ధుడు మృతి

హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్టలో విషాదం జరిగింది. లిఫ్ట్‌ గుంతలో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే. అబ్దుల్ బిన్ సయోద్ (69) అనే వ్యక్తి కూతురు చాంద్రయణగుట్టలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది.

Revanth reddy: ఇక మీదట హైదరాబాద్‌లో రోడ్లకు ఆ కంపెనీల పేర్లు. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

హైదరాబాద్‌లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే ట్రెండ్‌ మార్చి.. ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అత్యున్నత జీవ‌న ప్రమాణాలతో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిలపడమే త‌న మొదటి ప్రాధాన్యత అన్నారు.

Telangana: విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య

గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్‌ జరిగింది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు హాట్ కామెంట్స్

ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండు పార్టీలు రిగ్గింగ్ కు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.

TG TET Notification : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29తో ముగియనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Konda Surekha vs Nagarjuna : కొండా సురేఖకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు విత్ డ్రా!

మంత్రి కొండా సురేఖ, సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారు. దీంతో మంత్రి సురేఖపై నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన డిఫమేషన్ కేసును  నాగార్జున విత్ డ్రా చేసుకున్నాడు.

Pavan Kalyan: అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్

చిత్తూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ CM పవన్ వీడియో విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఏరియల్ సర్వేలో తేలిందని ఆయన కార్యాలయం వెల్లడించింది.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Air Pollution: వామ్మో.. వాయు కాలుష్యం..! ఈ సిటీలకు హై అలర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి!

విశాఖలో గాలి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఫార్మా పరిశ్రమలు, చలి వాతావరణం కారణంగా గాలిలో దుమ్ము, పొగ స్థాయులు పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యులు మాస్క్ ధరించాలి, ధూమపానం మానుకోవాలి, అవసరమైతే వ్యాక్సిన్‌లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో

ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి.. ఈ జిల్లాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Crime News: ఏపీలో కిడ్నీ రాకెట్‌.. ప్రాణం తీసిన దందా... రూ.8 లక్షలతో గుట్టు రట్టు!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ దందా గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్‌కు చెందిన యమున గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు రూ.8 లక్షలకు కిడ్నీ ఇవ్వడానికి డీలింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ ఆసుపత్రిలో సర్జరీ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది.

Moto G67 Power 5G: మోటో నుంచి పవర్ ఫోన్.. 50MP కెమెరా, 7,000 mAh బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా భారతదేశంలో Moto G67 Power 5Gని విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది.

Best Mileage Bikes: వెరీ చీపెస్ట్ బైక్.. రూ.55,100లకే 70కి.మీ పైగా మైలేజ్ - పరుగో పరుగు

మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీలోని ద్విచక్ర వాహనాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త కొత్త మోడళ్లలో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Amazon Mobile Offers: గూగుల్ ఫోన్ పై రూ.40వేల భారీ తగ్గింపు.. ఆఫర్ వదిలితే మళ్లీ రాదు బ్రో..!

అమెజాన్ లో గూగుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఫోన్ పై Amazonలో భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు సద్వినియోగం చేసుకోవచ్చు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Vivo Y500 Pro: వివో మావ కుమ్మేశాడు మచ్చా.. 200MP కెమెరాతో ఊరమాస్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

New Smartphone: రేసింగ్ బ్రాండ్ మొబైల్.. 200MP కెమెరా, 7,000mAhతో రప్పా రప్పా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన Realme GT 8 Pro Aston Martin F1 Edition సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రియల్‌మి GT 8 Pro మాదిరిగానే ఉన్నాయి. ఇది 16 GB RAM, 1 TB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల అయింది.

New Electric Scooter: రూ.64,999లకే ఎలక్ట్రిక్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 109 కి.మీ మైలేజ్

ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డబ్బు ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో తమ మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2