RAILONE APP: రైల్వే సూపర్‌ యాప్‌.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

భారతీయ రైల్వే ‘Railone app’ పేరుతో ఒక యాప్‌ను లాంచ్ చేసింది. దీనిద్వారా రిజర్వ్‌డ్/అన్‌రిజర్వ్‌డ్ టికెట్స్, ప్లాట్‌పార్మ్ టికెట్స్, ట్రైన్ ఎంక్వైరీ, PNR, ఫుడ్ డెలివరీ సహా మరెన్నో సేవలు పొందొచ్చు. ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంటో తెలుసుకుందాం.

Kolkata Gangrape Case: ‘కాలేజీ టూర్‌లో రేప్ చేశాడు’.. కోల్‌కతా గ్యాంగ్‌రేప్ ప్రధాన నిందితుడిపై మరో యువతి ఫిర్యాదు!

కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాపై మరో లా విద్యార్థిని సంచలన ఆరోపణలు చేసింది. కాలేజీ టూర్‌లో అతడు తనను వేధించాడని పేర్కొంది. తాను నిరాకరించినా తనను కొట్టి బెదిరించాడని తెలిపింది. బాధిత యువతి ఓ మీడియా ఛానెల్‌కు చెప్పింది. 

RS 14 Lakh VIP Number Plate: ఇదేం పిచ్చిరా బాబు.. స్కూటీ ధర రూ.1లక్ష.. నంబర్ ప్లేట్ రూ.14 లక్షలు

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి VIP రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశాడు. ఆ స్కూటీ ధర కేవలం రూ.1లక్ష మాత్రమే కావడం విశేషం. అతడు ఇంత డబ్బు పెట్టి ‘HP 21 C 0001’ అనే నెంబర్ ప్లేట్‌ను కొన్నాడు.

AGNI 5: పాక్, చైనాలకు బిగ్ షాక్.. ఇండియా మాస్టర్‌మైండ్ స్కెచ్

పాక్‌తో ఇటీవల ఏర్పడిన వివాదాల కారణంగా భారత్ యుద్ధం అంచల వరకూ వెళ్లింది. దీంతో ఇండియా రక్షణరంగంపై ఫోకస్ చేసింది. బంకర్ బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది.

Baba Ramdev: మనిషి ఆయుష్షు 150-200 ఏళ్లు: బాబా రాందేవ్‌

మనిషి ఆయుష్షుపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్ల కాదని.. కనీసం 150-200 వరకు ఉంటుందని పేర్కొన్నారు. నటి షఫాలీ జరివాలా ఆసస్మిక మరణం అనంతరం ఆయన ఇలా వ్యాఖ్యానించారు.

Crime: మూడేళ్లుగా సహజీవనం.. ప్రియురాలని చంపి.. మృతదేహంతోనే రెండ్రోజులు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో దారుణం జరిగింది. మూడున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టిని ప్రియుడు రెండ్రోజుల పాటు డెడ్‌బాడి పక్కనే పడుకున్నాడు.

Phone-tapping : పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్‌ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి  కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు.

Web Stories
web-story-logo Male Ear Piercing వెబ్ స్టోరీస్

అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే లాభాలున్నాయా..?

web-story-logo singer mangli bonalu pic eight వెబ్ స్టోరీస్

బొనమెత్తి అమ్మవారిలా దర్శనమిచ్చిన మంగ్లీ! ఎంత బాగుందో

web-story-logo Brain health వెబ్ స్టోరీస్

మెదడు ఆరోగ్యం కోసం బెస్ట్ ఫుడ్స్

web-story-logo Neck Pain వెబ్ స్టోరీస్

ఈ చిట్కా పాటిస్తే చిటికెలో ఆ నొప్పి పరార్

web-story-logo kiran abbavaram  k ramp project వెబ్ స్టోరీస్

K-Ramp తో అదరగొడుతున్న కిరణ్!

web-story-logo Peach Fruit వెబ్ స్టోరీస్

ఈ పండు తింటే ఊహించని లాభాలు

web-story-logo dandruff2 వెబ్ స్టోరీస్

చుండ్రుతో నరకం చూపిస్తోందా..?

web-story-logo Banana8 వెబ్ స్టోరీస్

అరటిపండుతో బీపీ నియంత్రణ

web-story-logo Dragonfruit6 వెబ్ స్టోరీస్

డ్రాగన్ ఫ్రూట్ తింటే అనేక లాభాలు

web-story-logo EyebrowsTips3 వెబ్ స్టోరీస్

ఐబ్రో షేప్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి

Advertisment

Turkey: ముంచుకొచ్చిన కార్చిచ్చు మంటలు.. 50వేల మంది..

యూరప్‌లో వేసవి ప్రారంభం కావడంతో ప్రాన్స్, టర్కీ దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్‌వేవ్ కారణంగా టర్కీలో కార్చిచ్చులు చెలరేగడంతో 50,000 మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్రాన్స్‌లలో కూడా కార్చిచ్చు సంభవించింది.

Tanzania Bus Crash: రెండు బస్సులు ఢీ.. మంటల్లో కాలిబూడిదైన 40 మంది ప్రయాణికులు

టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కిలిమంజారో ప్రాంతంలోని మోషి-టాంగా రహదారిపై చోటుచేసుకుంది. 

Portugal Roll Cloud: భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? -షాకింగ్ వీడియోస్

పోర్చుగల్‌లోని ఒక బీచ్‌లో ఎత్తైన సముద్ర కెరటాన్ని పోలి ఉన్న మేఘాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో చాలా మంది స్నానాలు చేస్తున్న సమయంలో మేఘాలు ఒక్కసారిగా సముద్ర కెరటాన్ని తలపించాయి. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

AGNI 5: పాక్, చైనాలకు బిగ్ షాక్.. ఇండియా మాస్టర్‌మైండ్ స్కెచ్

పాక్‌తో ఇటీవల ఏర్పడిన వివాదాల కారణంగా భారత్ యుద్ధం అంచల వరకూ వెళ్లింది. దీంతో ఇండియా రక్షణరంగంపై ఫోకస్ చేసింది. బంకర్ బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది.

Thailand PM: సీమాంతర ఘర్షణలు.. ఆ దేశ ప్రధానిపై వేటు

థాయ్‌లాండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిపై వేటు పడింది. థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్డు మంగళవారం ప్రధానమంత్రి పెటంగటార్న్‌ షినవత్రాపై సస్పెన్షన్ విధించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

Elon Musk America Party: అది జరిగితే మరిసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్‌ మస్క్

బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా మస్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం వస్తే మరుసటి రోజే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.

Xi Jinping: చైనా సైన్యంలో తిరుగుబాటు? జిన్ పింగ్ మిస్సింగ్?

చైనా సైన్యంలోని అధికారులు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్‌పింగ్‌ ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యారు. ఆయనపై తిరుగుబాటు మొదలైనట్లు ప్రచారం నడుస్తోంది.

Advertisment

TG Crime : పాకిస్థాన్‌ నటినంటూ పరిచయం.. రూ.21.74 లక్షల టోకరా

పాకిస్థాన్ నటి పర్వరీష్‌ షా చిత్రాలను డీపీగా పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని అమాయకులను మోసం చేస్తున్నారు ఇద్దరు కిలాడీలు. నమ్మించి వారి వద్ద లక్షలు కొట్టేస్తున్నారు. అలా ఒక యువకుడిని మోసం చేసి రూ.21.74లక్షలు కోట్టేసిన ఘటన కలకలం సృష్టించింది

TG New Ration Cards: తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?

ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు.

TG Crime: ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాలో విషాదం చోటు చేసుకుంది.పరశురాం అనే వ్యక్తి కుమారుడు సందీప్ మృతి చెందాగా కూతురు సింధు తీవ్రంగా గాయలతో మంచానికే పరిమితమైంది. ఇవన్నీ మానసికంగా కృంగి తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

MLA Raja Singh: హరీష్ రావు నుంచి ఫోన్.. ఆ పార్టీలో చేరబోతున్నా.. రాజాసింగ్ సంచలన ప్రకటన!

బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు.

BIG BREAKING: వల్లభనేని వంశీకి బెయిల్.. రేపే విడుదల!

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్‌ లభించింది. నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో రేపు జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. 

Etala Rajender: ఈటల రాజేందర్‌కు BJP అధ్యక్ష పదవి ఇందుకే ఇవ్వలేదు.. కారణం కవిత, కాళేశ్వరమే

బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ ఎన్నికవుతారని ప్రచారం జరిగింది. కానీ, కవిత బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వ్యాఖ్యలు, కాళేశ్వరం ప్రాజక్ట్‌పై ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ కారణంగా ఈటలకు ఆ ఛాన్స్ దక్కలేదు. ఈటలకు బీజేపీ పగ్గాలు అందినట్టే అంది.. చేజారిపోయాయి.

B.V. Pattabhiram: వ్యక్తిత్వ వికాస నిపుణులు బి.వి.పట్టాభిరామ్ కన్నుమూత!

ప్రముఖ పర్సనాలిటీ డెవెలప్మెంట్ నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హిప్నాటిస్టు, మెజీషియన్ గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు.

Advertisment

IndiGo flight: హైదరాబాద్ వచ్చే విమానంలో సాంకేతిక లోపం.. భయంతో 222 మంది ప్రయాణికులు

బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 222 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

AP Home Minister Anita: అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత

తన ఆహారంలో బొద్దింక వచ్చిందన్న ప్రచారంపై ఏపీ హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. తన భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని.. దానిని వైసీపీ భోజనంలో బొద్దింక ఉందని తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఫేక్ వార్తలను ప్రచారం చేస్తుందని ఫైరయ్యారు.

Terrorists Arrest: ఏపీలో టెర్రరిస్టుల కలకలం.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

ఏపీలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వారిని అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం)గా గుర్తించారు.

AP Crime: ఏపీలో సెల్ ఫోన్ గొడవ.. దారుణంగా హత్య చేసిన తాగుబోతు

కాకినాడ జిల్లా గడ్డిపేటలో దారుణ హత్య కలకలం రేపుతోంది. వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన సహచరుడి గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు బీహార్‌ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్‌ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. అక్కడ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Ap Crime News: NTR జిల్లాలో దారుణం.. కొడుకును చెక్కతో కొట్టి చంపిన తండ్రి

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు వెంకటనారాయణ (35)ను కన్న తండ్రి చెక్క ముక్కతో కొట్టి హతమార్చాడు. సోమవారం రాత్రి ఫుల్‌గా తాగొచ్చి తల్లిదండ్రులపై దాడిచేయడంతో తండ్రి చంపేశాడు.

AP Home Minister Anita: ఏపీ హోంమంత్రి అనిత‌కు షాక్‌... ఏకంగా తన భోజనంలో బొద్దింక

హాస్టల్‌లో వసతులు తెలుసుకుని, అక్కడి పరిస్థితులు, భోజనం పరిశీలించడానికి వెళ్లిన ఏపీ హోమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్‌లోనే బొద్దింక వచ్చింది.

Advertisment

Railway: ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే!

ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్‌బుకింగ్‌ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. 

July Month New Rules: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

జూలై 1వ తేదీ నుంచి యుపీఐ ఛార్జ్, కొత్త పాన్ కార్డులకు ఆధార్ కార్డు, తత్కాల్ టికెట్ బుకింగ్‌లో రూల్స్ మారనున్నాయి. కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే జనన ధృవీకరణ పత్రం, ఆధార్ వెరిఫికేషన్ ఉంటేనే జరుగుతుంది. 

Flight Offers: ఈ ఒక్క రోజే అదిరిపోయే ఆఫర్.. ఫ్లైట్ టికెట్ కేవలం రూ.1,499 మాత్రమే!

ఇండిగో సంస్థ మాన్సూన్ సేల్‌ను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపు ఉంది. తక్కువ ధరలకే ప్రయాణికులు వన్ వే టికెట్లను పొందవచ్చు. దేశీయ విమాన టికెట్ల ధరలు రూ.1,499 నుంచి ప్రారంభం అవుతాయి. 

TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వారికి బీమా సదుపాయం!

తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న  భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించాలని భావిస్తోంది.

Stock market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ చివరికి 303 పాయింట్ల లాభంతో 84,058.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.80 పాయింట్ల లాభంతో 25,637.80 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి.

Upcoming Cars: సింగిల్ ఛార్జింగ్.. 500 కి.మీ మైలేజ్‌తో 2 కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఈ ఏడాది మారుతి సుజుకి తన e-Vitara, టాటా మోటార్స్ తన సియెర్రా EVని తీసుకురానున్నాయి. ఈ రెండు మోడల్స్ 500 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ అందించనున్నాయి. సియెర్రా EV ప్రారంభ ధర రూ.20 లక్షలు ఉండగా.. మారుతి E-Vitara ధర రూ.17 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2