ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ తో ఆస్తి గొడవలు లేవు.. ఆమెకు అన్న అంటే పిచ్చి.. షర్మిల భర్త అనిల్ సంచలన వ్యాఖ్యలు జగన్ తో తమకు ఆస్తి గొడవలు లేవని.. ఉంటే ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టేదని ఆమె భర్త అనిల్ అన్నారు. షర్మిలకు అన్న అంటే పిచ్చి అని.. అన్న కోసమే ఆమె పాదయాత్ర చేసిందన్నారు. విజయమ్మకు కూడా బాధితురాలేనన్నారు. By Nikhil 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Viral Video: గుంతల రోడ్డుపై యముడి లాంగ్జంప్ పోటీలు కర్నాటకలోని ఉడిపి-మల్పే రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో యముడు, చిత్రగుప్తుడి వేషంలో గుంతల రోడ్డుపై లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇలాంటి టపాసులను మాత్రమే కొనండి.. లేదంటే ప్రమాదాలు తప్పవు! దీపావళి రోజున టపాసులను పేల్చేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి కొన్ని సురక్షితమైన చర్యలు తీసుకోవాలి. బాణాసంచా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli: 'SSMB29' పనులు మొదలెట్టిన రాజమౌళి.. ఫోటో షేర్ చేస్తూ రాజమౌళి 'SSMB29' మూవీ కోసం లొకేషన్స్ వెతుకుతున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్ చేసిన రాజమౌళి.. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ వైరలవుతోంది. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Viswam: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'విశ్వం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' ఓటీటీలోకి రాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్ 1న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్టీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: ఇంట్లో కుమారుడి డెడ్బాడీ.. చూపు లేని ఈ తల్లిదండ్రుల బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు! కన్న బిడ్డ చనిపోయాడని తెలియక మూడు రోజులు మృతదేహంతోనే గడిపారు అంధ తల్లిదండ్రులు. కొడుకు బయటకు వెళ్లాడని ఎదురుచూస్తూ ఇంట్లోనే ఆకలితో అలమటించిపోయారు. ఈ హృదయవిదారక ఘటన నాగోల్ డివిజన్ పరిధిలోని బ్లైండ్ కాలనీలో చోటుచేసుకుంది. By Archana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ గట్ బ్యాక్టీరియా అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో వివిధ రకాలు ఉంటాయి ఆహారాన్ని గట్ మైక్రోబయోమ్లు జీర్ణం చేస్తాయి. గట్ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇంత అందగా ఉందేంటి.. రాశీ ఖన్నా దీపావళి మెరుపులు టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ ఫొటోలను పంచుకుంది. ఈ అందమైన ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ డైపర్లతో పిల్లలకు దొడ్డికాళ్లు వస్తాయా? డైపర్లు వాడటం వల్ల దొడ్డి కాళ్లు వచ్చే ఛాన్స్ ప్రమాదమంటున్నారు నిపుణులు. డైపర్లు వాడేప్పుడు జాగ్రత్తలు పాటించాలని, చౌకగా వచ్చే డైపర్లు అస్సలు వాడొద్దని హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్లేప్పుడే పిల్లలకు డైపర్లు వేయాలి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda : మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..? విజయ్ దేవర కొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండకు తరుణ్భాస్కర్ ఓ కథ వినిపించాడట. దానికి విజయ్ కూడా ఓకే చెప్పాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పాడైన దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి? పాడైన దంతాలు అనేది సాధారణ సమస్య. పాడైన దంతాలను రోజుకు రెండు సార్లు బ్రష్ చేసి శుభ్రం చేసుకోవాలి. నిలుపు, పసుపు, తెలుపు, మచ్చలు దంతక్షయ లక్షణాలు. శీతల పానీయాలు, కేక్లు, స్వీట్లు తినొద్దు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Running: 10 నిమిషాల రన్నింగ్తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం ప్రతిరోజూ10 నిమిషాలు పరుగెత్తడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, గుండె, నిద్ర వంటి సమస్యలు తగ్గుతాయి. రన్నింగ్ వల్ల మెదడులో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల చేసి మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. రన్నింగ్ ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel: మా సినిమా కూడా సంక్రాతికే..కానీ? 'తండేల్' రిలీజ్ పై డైరెక్టర్ అప్డేట్ డైరెక్టర్ చందూ మొండేటి ‘తండేల్' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.' జనవరిలో రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే ఉంది. సంక్రాంతికి రామ్చరణ్, వెంకటేశ్ సినిమాలు వస్తే.. ఈ సినిమా కొంచెం వాయిదా పడుతుంది..' అని చెప్పుకొచ్చారు. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! TG: బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు మధ్య పంచాయితీ నడుస్తోందని అన్నారు బండి సంజయ్. ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు. అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ను ఎవరు పట్టించుకుంటారు? అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వదలము అని హెచ్చరించారు. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: మద్యం షాపులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్! AP: మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఒకవేళ రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్, తరువాత కూడా తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పొట్టు పొట్టు కొట్టుకున్న లాయర్లు, జడ్జి.. పోలీసుల ఎంట్రీతో (వీడియో) నేషనల్ By Seetha Ram యూపీ ఘజియాబాద్ జిల్లా కోర్టులో రచ్చ జరిగింది. ఓ బెయిల్ పిటిషన్ విషయంలో జడ్జి, లాయర్ మధ్య గొడవతో వివాదం మొదలైంది. గొడవ పెద్దది కావడంతో పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. లాయర్లపై లాఠీఛార్జ్ చేశారు. ఈ గొడవలో పలువురు లాయర్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
చంపేస్తామంటూ.. బాబా సిద్దిఖీ కుమారుడికి బెదిరింపులు నేషనల్ By Kusuma బాబా సిద్ధిఖీ కుమారుడు జీశాన్కి చంపేస్తామంటే బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని దుండగులు కార్యాలయానికి కాల్ చేసి జీశాన్ను చంపేస్తామంటూ బెదిరించనట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
Jammu Kashmir: కశ్మీర్ లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నం...! నేషనల్ By Bhavana పాకిస్థాన్లోని ఉగ్రవాదుల మాస్టర్లు, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఉగ్రవాదుల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారాలు అందుతునే ఉన్నాయి. లాంచింగ్ ప్యాడ్లో 150 నుండి 200 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఇంకా చదవండి
Tamilanadu: ఆ గ్రామంలో దెయ్యాలు..వెళ్లాలంటే హాడల్! నేషనల్ By Bhavana తమిళనాడు, ట్యూటికోరిన్ జిల్లాలో మీనాక్షిపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక్కొక్కరుగా వరుసపెట్టి చనిపోయారు. దీంతో ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్లండి.. ఇంకా చదవండి
కేరళ సీఎం కాన్వాయ్కు ఘోర ప్రమాదం నేషనల్ By V.J Reddy కేరళ సీఎంకు పెను ప్రమాదం తప్పింది. అయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రోడ్డు దాటుతున్న మహిళను కాపాడే ప్రయత్నంలో పైలెట్ వెహికల్ సడన్ బ్రేక్తో సీఎం కాన్వాయ్లోని వాహనాలన్నీ ఒకదానితో మరోటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేవు. ఇంకా చదవండి
బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు! నేషనల్ By V.J Reddy దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు గత 15 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 62 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా (21), ఇండిగో (21), విస్తారా (20) విమానాలు బాంబు హెచ్చరికలను ఎదుర్కొన్నాయి. ఇంకా చదవండి
చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్ నేషనల్ By B Aravind చైనా గత కొతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం నెలకొనడంతో 2023లో 14,808 కిండర్ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అలాగే 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడినట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
ఇజ్రాయెల్ కొత్త స్కెచ్.. ఇదే జరిగితే యుద్ధం తప్పదా? ఇంటర్నేషనల్ By Kusuma ఇటీవల ఇరాన్పై దాడులు చేసిన ఇజ్రాయెల్ కొత్త స్కెచ్తో మరోసారి భీకర దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇంటిపై దాడి వెనుక ఇరాన్ హస్తముందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి దాడులకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
బ్యాలెట్ డ్రాప్ బాక్స్లకు నిప్పు.. మూడు దగ్ధం ఇంటర్నేషనల్ By Kusuma అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొందరు దుండగులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్లకు మంటలు అంటించగా.. మూడు బాక్స్లు ధ్వంసమయ్యాయి. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ పోటీ చేస్తున్నారు. ఇంకా చదవండి
Nara Lokesh:మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ ఇంటర్నేషనల్ By Bhavana మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్కు సాంకేతిక సహకారం అందించాలని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను మంత్రి నారా లోకేష్ కోరారు ఇంకా చదవండి
భారతీయ అమెరికన్లతో.. వైట్హౌస్లో బైడెన్ దీపావళి వేడుకలు ఇంటర్నేషనల్ By Kusuma అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస్లో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. తన సతీమణి జిల్ బైడెన్తో పాటు ఇండో అమెరికన్లతో కలిసి వైట్ హౌస్లోని బ్లూ రూమ్లో దీపం వెలిగించి దీపావళి వేడుకలను నిర్వహించారు. ఇంకా చదవండి
US Elections: అమెరికాలో ఆ పార్టీ ఓట్లు ట్రంప్ కే! ఇంటర్నేషనల్ By Bhavana ట్రంప్ , డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి కమల హారిస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్లో ఈ ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇంకా చదవండి
CPIM: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే! ఇంటర్నేషనల్ By Bhavana వెస్ట్ బెంగాల్ లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్య పై ఓ మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని తెలిపారు. ఇంకా చదవండి
Iran: ఖమేనీ ఎక్స్ అకౌంట్ సస్పెండ్.. వార్నింగ్ ఇవ్వడమే కారణమా? ఇంటర్నేషనల్ By Kusuma ఇరాన్పై దాడి నేపథ్యంలో సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్కు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో చూపిస్తామని ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేయడంతో.. ఖమేనీ అకౌంట్ను ఎక్స్ సస్పెండ్ చేసింది. ఇంకా చదవండి
Revanth Reddy: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం తెలంగాణ By Nikhil కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని తన అభిమతమన్నారు. ఇందుకోసం ఆయన కొడుకునే వాడానన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో అనేక కీలక విషయాలను వెళ్లడించారు. ఇంకా చదవండి
Siddipet: దారుణం.. స్కూల్లోకి తీసుకెళ్లి టెన్త్క్లాస్ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్! తెలంగాణ By Seetha Ram సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్పై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. సాయంత్రం టైమ్లో స్కూల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. వారిలో ఒకరు మైనర్. ఇంకా చదవండి
Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షలు కొట్టేశాడు, తీరా చూస్తే! తెలంగాణ By Seetha Ram కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని విడతల వారీగా డబ్బులు కట్టించుకున్నాడు. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు వారికి ఇచ్చాడు. తీరా వారు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఉండటంతో షాక్ అయ్యారు. ఇంకా చదవండి
Bandi Sanjay: KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ By V.J Reddy TG: బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు మధ్య పంచాయితీ నడుస్తోందని అన్నారు బండి సంజయ్. ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు. అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ను ఎవరు పట్టించుకుంటారు? అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వదలము అని హెచ్చరించారు. ఇంకా చదవండి
Revanth Reddy: 'రేవంత్ను చంపేందుకు కుట్ర' తెలంగాణ By V.J Reddy TG: కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జన్వాడ ఫాంహౌస్ వాస్తవాలు బయటపెట్టినందుకు నాడు ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డిని 40 రోజులు జైల్లో వేసి.. అండర్ట్రయల్ ముద్దాయిగా ఉంచి.. చంపాలని చూశారని ఆరోపించారు. ఇంకా చదవండి
BREAKING: టీడీపీలోకి బాబుమోహన్! తెలంగాణ By V.J Reddy TG: మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్ టీడీపీలో చేరారు. తాను ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇంకా చదవండి
Medigadda Barrage: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు! తెలంగాణ By V.J Reddy TG: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగిందని విజిలెన్స్ నివేదిక తేల్చింది. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే దానికి నష్టం జరిగిందని పేర్కొంది. 2019లోనే ఈ బ్యారేజి డ్యామేజీ అయినట్లు తెలిపింది. ఇంకా చదవండి
YS Jagan: జగన్ తో ఆస్తి గొడవలు లేవు.. ఆమెకు అన్న అంటే పిచ్చి.. షర్మిల భర్త అనిల్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ By Nikhil జగన్ తో తమకు ఆస్తి గొడవలు లేవని.. ఉంటే ఏపీలోనే షర్మిల పార్టీ పెట్టేదని ఆమె భర్త అనిల్ అన్నారు. షర్మిలకు అన్న అంటే పిచ్చి అని.. అన్న కోసమే ఆమె పాదయాత్ర చేసిందన్నారు. విజయమ్మకు కూడా బాధితురాలేనన్నారు. ఇంకా చదవండి
Chandrababu: మద్యం షాపులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఒకవేళ రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్, తరువాత కూడా తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు. ఇంకా చదవండి
BREAKING: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. ఆయనతో పాటు మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంకా చదవండి
Deputy Collectors: ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ! ఆంధ్రప్రదేశ్ By Bhavana ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 32 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా చదవండి
AP: మా భూములు మాకిచ్చేయండి..! ఆంధ్రప్రదేశ్ By Bhavana సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం వైఎస్ కుటుంబం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది.ఆనాడు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని..ఏర్పాటు చేయకపోగా తమకు ఉపాధి కూడా కల్పించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి
Nara Lokesh:మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ ఇంటర్నేషనల్ By Bhavana మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్కు సాంకేతిక సహకారం అందించాలని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను మంత్రి నారా లోకేష్ కోరారు ఇంకా చదవండి
TDP VS Janasena: ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన మధ్య వార్ ఆంధ్రప్రదేశ్ By Bhavana ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత పెట్టిన వీడియో కూటమి నేతల మధ్య మంట పెట్టింది.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదో చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. ఇంకా చదవండి
ధంతేరాస్ ధమాకా.. వేల కోట్లలో అమ్ముడైన బంగారం, వెండి.. ఎంతంటే? బిజినెస్ By Seetha Ram ధన్తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ.20,000 కోట్ల విలువైన బంగారం, రూ.2,500 కోట్ల విలువైన వెండి అమ్ముడు పోయిందని CAIT ప్రధాన కార్యదర్శి చాందినీ చౌక్కి చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇంకా చదవండి
ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ బిజినెస్ By Kusuma ధంతేరాస్ సందర్భంగా కొన్ని డెలివరీ సంస్థలు బంగారం, వెండిని క్విక్ డెలివరీ చేయనున్నాయి. బిగ్ బాస్కెట్, స్విగ్గీ, బ్లింక్ఇట్, ఇన్స్టా మార్ట్ కేవలం 10 నిమిషాల్లోనే బంగారం, వెండి కాయిన్లను డెలివరీ చేయనున్నాయి. ఇంకా చదవండి
దీపావళి ఆఫర్.. iPhone 15 వెరీ చీప్.. వెంటనే కొనేస్తారేమో..! బిజినెస్ By Seetha Ram ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం బిగ్ దివాళీ సేల్ 2024 కొనసాగుతోంది. ఈ సేల్లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో రూ.20 వేల కంటే తక్కువకే కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
Diwali 2024: దీవాళీ ఆఫర్స్ అదిరిపోయాయ్ మచ్చా.. 5జీ ఫోన్లు వెరీ చీప్! బిజినెస్ By Seetha Ram ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ ఫ్లిప్కార్ట్ దీపావళి సందర్భంగా కొత్త సేల్ ప్రకటించింది. బిగ్ దివాళీ సేల్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్లో 5జీ స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఇతర ప్రీమియం ఫోన్లను సైతం భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా చదవండి
Gold Price: బంగారం కొనే వారికి నిజమైన దీపావళి..ఎంత తగ్గిందో తెలుసా! బిజినెస్ By Bhavana ఈ దీపావళికి బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే వార్త. బంగారం ధర ఏకంగా 490 రూపాయలు కిందకి దిగి..24 క్యారెట్ల బంగారం79,800 రూపాయలుగా ఉంది. ఇంకా చదవండి
Stock Market: లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు బిజినెస్ By Kusuma దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 350 పాయింట్ల వద్ద లాభంతో, నిఫ్టీ 24,250 దగ్గర మొదలైంది. అయితే డాలర్తో రూపాయి మారకం 84.08 దగ్గర ప్రారంభమైంది. ఇంకా చదవండి
అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్గా.. బిజినెస్ By Kusuma దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ బ్యాంక్గా నిలిచింది. ఈ విషయాన్ని అమెరికా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ ఏడాది అత్యుత్తమ బ్యాంక్గా ఎస్బీఐ అని ప్రకటించింది. ఇంకా చదవండి
Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! ఆంధ్రప్రదేశ్ By srinivas విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా చదవండి
Cricket: క్రికెట్కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! స్పోర్ట్స్ By Bhavana వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి general By Archana హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇంకా చదవండి
హైదరాబాద్లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! general By Vijaya Nimma హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇంకా చదవండి
Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్... general By Manogna alamuru గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి
Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం సినిమా By V.J Reddy వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చదవండి
Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చదవండి