Bihar Election Polling: బిహార్‌లో ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్

బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు 60.13 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా బెగుసరాయ్ జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Snake Bite: కాలుకు చుట్టుకున్న నాగుపాము.. కొరికి కొరికి ముక్కలు చేసిన యువకుడు

యూపీ రాష్ట్రం హర్దోయ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఊహించని పని చేశాడు. తనను కాటు వేసిన పామును నోటితో ముక్కలు ముక్కలు కొరికాడు. ఆపై హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ట్రీట్మెంట్ చేసి రక్షించారు. ఇంతకీ ఏం జరిగిందో అనే విషయానికొస్తే..

Viral Video: డిప్యూటీ సీఎంపై చెప్పులు, పేడ విసిరిన ప్రజలు.. వీడియో వైరల్!

లఖిసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేశారని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. తన కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ వంటివి విసిరారు. అక్కడితో ఆగకుండా రాళ్లతో కూడా దాడి చేశారని విజయ్ కుమార్ తెలిపారు.

Golden Silver Lizards : కంచిలో కలకలం.. ఆ బల్లుల తాపడాలు మార్చేశారా?

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురం వివాదంలో చిక్కుకుంది. కంచీపురంలోని వరదరాజ పెరుమాల్‌ ఆలయంలో ఉన్న బల్లుల విగ్రహాలకు ఉన్న బంగారు, వెండి తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది.

DMK: కోయంబత్తూరు గ్యాంగ్‌రేప్‌ ..  బాధితురాలిపై DMK ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

కోయంబత్తూర్‌లో ఇటీవల కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అధికార డీఎంకే కూటమిలోని మిత్రపక్ష ఎమ్మెల్యే ఈశ్వరన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Bihar Elections : ప్రశాంతంగా బిహార్‌ మొదటి దశ పోలింగ్..ఓటేసిన నితీష్

బిహార్‌ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.

Tamil Nadu: వాష్‌రూముల్లో రహస్య కెమెరాలు...పెట్టింది ఎవరో తెలిస్తే షాక్‌...

సెల్‌ఫోన్ల తయారీ కంపెనీలో పనిచేస్తూ అక్కడి హాస్టల్స్‌లో నివాసం ఉంటున్న మహిళల స్నానాల గదుల్లో ఓ మహిళ రహస్యకెమెరాలు పెట్టడం సంచలనంగా మారింది. అందులోని వీడియోలను విక్రయించి సొమ్ము చేసుకుంటూ నిచానికి పాల్పంది. ఈ విషయం తెలిసి పోలీసులే ముక్కుమీద వేలేసుకున్నారు.

Web Stories
web-story-logoCoffee (3)వెబ్ స్టోరీస్

నిజం రా బాబు.. కాఫీ వల్ల కలిగే నష్టాలు తెలిస్తే వెంటనే మానేస్తారు..!

web-story-logoHuawei Mate 70 Air (5)వెబ్ స్టోరీస్

మార్కెట్‌లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!

web-story-logosprouted  chickpeas vs peasవెబ్ స్టోరీస్

వీటిని తింటే శరీరానికి కావాల్సిన శక్తి

web-story-logoBlack Gramవెబ్ స్టోరీస్

పొట్టు మినపప్పుతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

web-story-logoDental health (1)వెబ్ స్టోరీస్

Dental health: ఈ ఐదు విషయాలు దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి..

web-story-logoMotorola Edge 70 (1)వెబ్ స్టోరీస్

మోటో నుంచి ఊరమాస్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు హైలైట్..!

web-story-logooffice work Stressవెబ్ స్టోరీస్

ఆఫీస్‌ పనితో ఒత్తిడికి లోనవుతున్నారా..?

web-story-logoTomato Seedsవెబ్ స్టోరీస్

ఈ గింజలు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా..?

web-story-logoBitter gourd juiceవెబ్ స్టోరీస్

ఆరోగ్యం కోసం కాకరకాయ రసం తప్పక తీసుకోవాలని తెలుసా..?

web-story-logoForest bathingవెబ్ స్టోరీస్

అడవి స్నానం ఎప్పుడైనా చేశారా..?

Lucky Draw: దుబాయ్‌లో బిగ్‌ టికెట్‌ ఈ డ్రా: భారతీయుడికి పావుకేజీ బంగారం

ప్రతి మనిషికి అపుడపుడు అదృష్టం కలిచివస్తుంది.యూఏఈలో ఓ ప్రవాస భారతీయుడిని కూడా అలాగే అదృష్టం వరించింది. దుబాయ్‌లో బిగ్‌ టికెట్‌ ఈ డ్రాలో అతను పావుకేజీ బంగారం గెలుచుకున్నారు. తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్‌ కొన్నాడు. అయితే దానికి  జాక్‌పాట్ తగిలింది

Ind-Pak War: ట్రంప్ నోట మళ్ళీ అదే పాత పాట..ఈ సారి ఏకంగా 8 విమానాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటే పాటను పదే దే పాడుతూనే ఉన్నారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య వార్ ను తానే ఆపానని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నారు. తాజాగా తన వాదనను మళ్ళోకసారి చెప్పారు. అయితే ఈసారి విమానాల సంఖ్య ఎనిమిదికి పెంచారు.

USA: లాంగెస్ట్ షట్ డౌన్ దిశగా అమెరికా ప్రభుత్వం

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఇంకా కొనసాగుతోంది. అది మొదలై ఇప్పటికి 36 రోజులు అవుతోంది. ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో షట్ డౌన్ అమెరికాలోనే దీర్ఘమైనదిగా చరిత్ర నెలకొల్పింది.

BIG BREAKING : పాకిస్థాన్‌లో భూకంపం.. 240 కిలోమీటర్ల లోతులో!

పాకిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.

Pak-Afghan: ఆఫ్గాన్ తో చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం..పాక్ మంత్రి ఖ్వాజా

ఇస్తాంబుల్ లో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ ల మధ్య మళ్ళీ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో..చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు.

BIG BREAKING : న్యూయార్క్‌లో భారీ పేలుడు..  పేలిన కారు!

అమెరికాలోని న్యూయార్క్ నగరం, బ్రోంక్స్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఒక కారు పేలుడు సంఘటనలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఉండగా ఈ పేలుడు సంభవించింది.

Trump: కమ్యూనిజం vs కామన్ సెన్స్.. మామ్దానీ విజయంపై ట్రంప్ వ్యాఖ్య

న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మామ్దానీ విజయంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిజం vs కామన్ సెన్స్ గా ఆయన గెలుపు ను అభివర్ణించారు. మామ్దానీ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Maganti Sunitha: మాగంటి సునీతకు బిగ్ షాక్.. తల్లి సంచలన ప్రకటన

మాగంటి గోపీనాథ్ తల్లితో సునీతకు మాటలు లేవని, కనీసం పోటీ చేస్తున్న విషయం కూడా ఆమెకు తెలియదని తల్లి వెల్లడించింది. ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని గోపీనాథ్ తల్లి తెలిపింది. దీంతో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి లీగల్‌గా వెళ్తామని వెల్లడించింది.

Woman Suicide: ఎంతపని చేశావ్ తల్లి.. చీమలకు భయపడి ఉరేసుకున్న వివాహిత -తెలంగాణలో విషాదం

సాధారణంగా కొందరికి పాములంటే భయం, ఇంకొందరికి కప్పలు, తేల్లు అంటే భయం ఉంటుంది. వాటిని చూడగానే అమ్మో అంటూ పరుగులు పెడుతుంటారు. అయితే అదే భయం కొందరిలో ఫోబియాకి దారితీస్తుంది. దీని కారణంగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.

Bandi Sanjay: జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బండి సంజయ్‌కి బిగ్‌ షాక్..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్‌ ఎన్నికల సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు ఆయన బోరబండలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి రద్దు చేశారు. దీంతో పోలీసులపై బండి సంజయ్ మండిపడ్డారు. తాను బోరబండకు వచ్చితీరుతానని సవాల్ విసిరారు.

Chevella : చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. 25 మందిపై కేసు!

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.  ధర్నాలో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు చేసింది. దాదాపు 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

land dispute: కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు

రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ  ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

Hyderabad Drug Bust: హైదరాబాద్‌‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు..ఓవర్ డోస్ తో యువకుడు...

తెలంగాణను డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. తాజాగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Compensation : ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా పటేలా .. బోరున ఏడ్చేసిన తండ్రి!

చేవెళ్ల బస్సులో ప్రాణాలు కోల్పోయిన తాండూరుకు చెందిన ప్రమాద బాధితులు తనూష, సాయిప్రియ, నందిని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పరిహారం అందజేశారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

Gautam Reddy :  వైసీపీ నేత గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం!

వైసీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్‌రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా..  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

BIG BREAKING : మరో ప్రమాదం... మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం

ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.  

Tirupati: ఛీ ఛీ.. ఇద్దరు మైనర్ బాలుల బట్టలిప్పి.. బ్లూ ఫ్లిమ్స్ చూపించి.. వాచ్‌మెన్ లైంగిక దాడి!

తిరుపతిలో ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్‌మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

Chittoor Crime: వారంలో ఇద్దరు.. సీతమ్స్ కాలేజీలో విద్యార్థుల సూ**సైడ్ కలకలం

చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్ధుల సూసైడ్ కలకలం రేపుతోంది. కేవలం వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Teacher : పాఠాలు చెప్పకుండా ఇదేం పని పంతులమ్మ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు ఇచ్చి.. విచారణకు ఆదేశించారు.

Jagan Convoy: మాజీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం!

జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం,  గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Best Mileage Bikes: తోపు భయ్యా.. రూ.56 వేల బడ్జెట్‌లో 75 కి.మీ మైలేజీ అందించే టాప్ బైక్‌లు..!

ప్రస్తుతం చాలా మంది టూ వీలర్లపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో బైక్‌లకు డిమాండ్ పెరిగింది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర ప్రదేశాలకు పనుల నిమిత్తం పోయేవారు ఎక్కువగా టూ వీలర్లనే ఉపయోగిస్తున్నారు.

Recharge Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్ల జేబుకు చిల్లు.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ 10 శాతం రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇవి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సామాన్యులపై మరింత భారం పెరగనుంది.

New Smartphone: నాలుగు కెమెరాలతో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఊరమాస్..!

హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. కిరిన్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ 16GB వరకు RAMని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Investment Plans: బంగారం vs సిప్.. ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలో మీకు తెలుసా?

అబ్బాయిలు ఎక్కువగా సిప్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మహిళలు మాత్రం బంగారం బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు కొనడం వంటివి చేస్తారు. అయితే ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయో మరి ఈ స్టోరీలో చూద్దాం. 

Mobile Offers: రూ.20వేల లోపు కళ్లుచెదిరే మొబైల్స్.. చూస్తే వెంటనే కొనేస్తారు భయ్యా..!

స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లు తరచూ దర్శనమిస్తున్నాయి. అందువల్ల మీరు కూడా ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.20వేల లోపు కొనుక్కోవాలని అనుకుంటే ఇదే సరైన సమయం. ఆన్‌లైన్‌లో లభించే బెస్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Washing Machine Offers: ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లపై అమెజాన్ కొత్త సేల్.. సగం ధరకే కొనేయొచ్చు మావా..!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ వరుస ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దసరా, దీపావళి వంటి పండుగల నేపథ్యంలో అనేక ప్రొడెక్టులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందించి వినియోగదారులను అట్రాక్ట్ చేసింది. అయితే ఈ సేల్స్ ఇటీవల ముగిశాయి.

Stock Market: దుమ్ము రేపుతున్న 10 స్టాక్స్...లాభాల్లో స్టాక్ మార్కెట్

నిన్నటి వరకు సాగిన నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 83,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 70 పాయింట్లు పెరిగి 25,600 వద్ద ట్రేడవుతోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2