Womens ODI World Cup: స్మృతి మంధాన, జెమిమాకు వరాలజల్లు.. కోట్లు కురిపించిన సీఎం

ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో చారిత్రక విజయాన్ని సాధించిన భారత జట్టు ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తమ రాష్ట్ర క్రీడాకారిణులైన స్మృతి మంధానా, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లకు రూ.2.25 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు.

Priyanka Gandhi : మీరు సంతోషంగా పదవీ విరమణ చేయలేరు.. ఈసీ అధికారులపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ రెగాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు.

PM Modi: వందేమాత‌రం గేయంలో వాటిని తొలగించారు.. ప్రధాని మోదీ

వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంస్మరణ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విభజనకు సంబంధించిన కొన్ని చరణాలు ఆ గేయం నుంచి తొలగించినట్లు ఆరోపించారు.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం

ఇన్నాళ్లు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే తాజాగా విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందులోనూ దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

150 Years Of Vande Mataram: వందేమాతర గీతానికి 150 ఏళ్ళు. ఈరోజు దేశమంతా మార్మోగనున్న నినాదం

వందేమాతరం.. ఈ నినాదం కోట్లాది మంది భారతీయులను ఏకం చేసింది. స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపి బ్రిటీష్‌ పాలనకు చరమగీతం పాడడంలో కీలక పాత్ర పోషించింది. బంకించంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ జాతీయం గీతం స్వతంత్ర పోరాటంలో సమరశంఖమై గర్జించింది.

Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

తెలంగాణ మావోయిస్టు పార్టీ చేసిన కాల్పులు విరమణ ప్రకటన ఊహించని పరిణామమని పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు తూర్పు ప్రాంతీయ బ్యూరో ప్రతినిధి సింగల్‌ పేరుతో గురువారం ఓ లేఖ విడుదలైంది..తెలంగాణ మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించింది.

Bomb Threat Calls: బాంబులు పెట్టానంటూ బెదిరింపు కాల్స్‌.. కట్‌ చేస్తే విఫల ప్రేమికురాలు

ఓ యువతి తన ప్రేమ విఫలం కావడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అతని పేరిట పలు ఇంటర్నేట్‌ అకౌంట్లు సృష్టించింది.. వాటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెసేజ్ లు పంపింది. చివరికి కటకటాలపాలైంది.

Web Stories
web-story-logoBlack coffeeవెబ్ స్టోరీస్

ఈ డ్రింక్‌తో లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు పరార్

web-story-logoTurmeric water and milkవెబ్ స్టోరీస్

ఈ రెండు సరైన టైంలో తాగితే రెట్టింపు లాభాలని తెలుసా..?

web-story-logosleepవెబ్ స్టోరీస్

ఈ అలవాట్లే నిద్రకు ఆటంకాలు

web-story-logoCoffee (3)వెబ్ స్టోరీస్

నిజం రా బాబు.. కాఫీ వల్ల కలిగే నష్టాలు తెలిస్తే వెంటనే మానేస్తారు..!

web-story-logoHuawei Mate 70 Air (5)వెబ్ స్టోరీస్

మార్కెట్‌లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!

web-story-logosprouted  chickpeas vs peasవెబ్ స్టోరీస్

వీటిని తింటే శరీరానికి కావాల్సిన శక్తి

web-story-logoBlack Gramవెబ్ స్టోరీస్

పొట్టు మినపప్పుతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

web-story-logoDental health (1)వెబ్ స్టోరీస్

Dental health: ఈ ఐదు విషయాలు దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి..

web-story-logoMotorola Edge 70 (1)వెబ్ స్టోరీస్

మోటో నుంచి ఊరమాస్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు హైలైట్..!

web-story-logooffice work Stressవెబ్ స్టోరీస్

ఆఫీస్‌ పనితో ఒత్తిడికి లోనవుతున్నారా..?

Trump: ట్రంప్ బిగ్‌ షాక్‌.. డయాబెటీస్, ఒబెసిటి ఉంటే అమెరికాకు నో ఎంట్రీ

తాజాగా ట్రంప్ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి డయాబెటీస్, ఒబెసిటి లాంటి వ్యాధులతో బాధపడేవారు అమెరికాకు వెళ్లలేరు. వీళ్లు వీసాకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.

Elon Musk: టెస్లాలో మస్క్ కు వన్ ట్రిలియన్ ప్యాకేజ్..ఆనందంతో రోబోతో ఎలాన్ డాన్స్

టెస్లాలో కొత్త మార్పులు జరిగాయి. అందులోని వాటాదారులకు వేతన ప్యాకేజీలను ఆమోదించారు. ఇందులో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు ఒక ట్రిలియన్ ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మస్క్ రోబోలతో కలిసి డాన్స్ చేశారు.

Donald Trump : ప్రపంచాన్ని 150 సార్లు  పేల్చేయగలం : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రష్యా, చైనా వద్ద పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు. కానీ మావద్ద వాటికంటే ఎక్కువ ఉన్నాయి. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ భూమిని 150 సార్లు పేల్చేయగలం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nurse : నర్స్ ఘోరం: పని భారం తగ్గించుకోవడానికి 10 మంది రోగులను చంపేశాడు!

కేవలం తన పని భారం తగ్గించుకోవడం కోసం ఒక నర్సు ఏకంగా 10 మంది రోగులను చంపేసిన సంచలన ఘటన పశ్చిమ జర్మనీలో వెలుగు చూసింది.  ఈ ఘటన పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చింది.

Pakistan: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో పాక్ ప్రభుత్వం..రాజ్యాంగ సవరణకు యోచన

పాకిస్తాన్ పై తన పట్టు మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ ఆసిమ్ మునీర్. ఆయనకు అనుకూలంగా పాక్ ప్రభుత్వం రాజ్యాంగాన్నే సవరించాలని యోచిస్తోంది.

USA: ఇప్పటి వరకు 80 వేల వీసాలు రద్దు..అక్రమ వలసలపై అమెరికా ఉక్కుపాదం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి బాధ్యత చేపట్టిన దగ్గర నుంచీ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. చాలా మందిని దేశం నుంచి బయటకు పంపేశారు. దాంతో పాటూ ఇప్పటి వరకు 80 వేల వీసాలను రద్దు చేసినట్టు తెలుస్తోంది.

UAE Lottery: లాటరీలో రూ.240కోట్లు.. అప్పుడే ఇండియాకు రానంటున్న అనిల్‌ బొల్లా..ఎందుకంటే?

లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎవరిని కరుణిస్తుందో తెలియదు. అలాంటిదే ఓ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. తల్లి సెంటిమెంట్‌తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్‌ కొంటే.. ఏకంగా రూ.240 కోట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

BREAKING: కేటీఆర్‌, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ మరోసారి కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందిందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు

Cyber Crime: సైబర్‌ క్రైమ్‌ కలకలం.. ఒక్క నెలలో 55 మంది అరెస్టు

సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్‌ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.

MP Arvind : నా మీద హై కమాండ్‌కు ఫిర్యాదు చేయకండి..ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్

జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ బీజేపీలో ఉన్న అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావును ఉద్దేశించి బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేసిన కామెంట్స్‌ తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి.

BREAKING: తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. జనగామ నుంచి ఉప్పల్‌ వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్‌ను దాటి మరో రూట్‌లోకి దూసుకొచ్చింది.

Hyderabad: హ్యాష్ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు

ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన డ్రగ్స్ విక్రయం ఆగడం లేదు. తాజాగా మియాపూర్ అల్విన్ కాలనీవద్ద హ్యాష్ఆయిల్‌ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా‌కు చెందిన సోనియా అనే మహిళ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు.

BIG BREAKING: తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం.. కీలక మహిళా నేత మృతి!

జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ తెంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం నెలకొంది. మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గుండెపోటుతో మరణించారు. నల్గొండలోని తన నివాసంలో ఆమె ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురి కాగా.. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Telangana : భట్టికి షాక్.. డిప్యూటీగా మహేష్ కుమార్ గౌడ్ .. ఆ మంత్రులు ఔట్!

తెలంగాణ మంత్రులకు బిగ్‌షాక్..  త్వరలో కేబినెట్‌లో కీలక మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది.  ప్రమాదంలో పలువురు కీలక మంత్రుల పదవులు ఉన్నట్లుగా సమాచారం. పనితీరు సరిగా లేని మంత్రులను అధిష్టానం తొలగించనుందని తెలుస్తోంది.

Cricketer Sri Charani: తెలుగు బిడ్డ.. క్రికెటర్ శ్రీ చరణికి CM చంద్రబాబు బంపరాఫర్.. రూ.2.5 కోట్ల నగదు, గ్రూప్-1 జాబ్..

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా ప్లేయర్ అయిన తెలుగమ్మాయి శ్రీ చరణికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇల్లు నిర్మాణం కోసం కడపలో 1000 చ.గ. స్థలం కేటాయించారు.

BIG BREAKING: కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక మలుపు.. బస్సు యజమాని వేమూరి అరెస్టు

కర్నూలు బస్సు ప్రమాదంలో A2గా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇటీవల కర్నూలు హైవేపై బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Weather Update: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ జిల్లాల్లోనే..!

ప్రస్తుతం చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలోని బేల ప్రాంతంలో నమోదైంది. 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Viral News: నిజాయితీకి మారు పేరంటే నువ్వే అన్న.. మరిచిన 12 తులాల బంగారం ఇచ్చిన ఆటో డ్రైవర్

నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురం ఆటోలో 12 తులాలు ఉండే బంగారం బ్యాగ్‌ను మరిచిపోయారు. ఆ ఆటోడ్రైవర్ వాటిని పోలీసులకు అందజేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Gautam Reddy :  వైసీపీ నేత గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం!

వైసీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్‌రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా..  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

BIG BREAKING : మరో ప్రమాదం... మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం

ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.  

Tirupati: ఛీ ఛీ.. ఇద్దరు మైనర్ బాలుల బట్టలిప్పి.. బ్లూ ఫ్లిమ్స్ చూపించి.. వాచ్‌మెన్ లైంగిక దాడి!

తిరుపతిలో ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్‌మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Mobile Offers: రూ.25వేల లోపు కిర్రాక్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ధర, ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

రూ.25వేల లోపు ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. ఇదే సరైన సమయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Realme, Poco, Vivo, Nothing, OnePlus కంపెనీలు మిడ్ రేంజ్‌లో అధునాత స్పెసిఫికేషన్‌లతో ఫోన్‌లను అందిస్తున్నాయి. 

Toyota recall: ఈ కార్లు కొన్నవారికి బిగ్ షాక్.. 10 లక్షల కార్లు రీకాల్

టయోటా కంపెనీ తన 10 లక్షల కార్లను రీకాల్ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖలో.. టయోటా, లెక్సస్, సుబారు బ్రాండ్‌లలో సుమారు 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది. 

Flipkart Mobile Offers: కెవ్ కేక.. రూ.3,749కే రివర్స్ ఛార్జింగ్ మొబైల్.. వాటర్‌ఫ్రూప్ కూడా..!

ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో చంపేస్తోంది. ఇటీవల దసరా, దీపావళి సందర్భంగా పలు సేల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంది. అనేక వస్తువులపై భారీ తగ్గింపులు అందించి అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందించింది.

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లతో భారత స్టాక్ మార్కెట్ ఢమాల్..సెన్సెక్స్, నిఫ్టీ క్రాష్

నిన్న కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్ళీ డమాల్ అన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత మార్కెట్ల వరకూ అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి.

Best Mileage Bikes: తోపు భయ్యా.. రూ.56 వేల బడ్జెట్‌లో 75 కి.మీ మైలేజీ అందించే టాప్ బైక్‌లు..!

ప్రస్తుతం చాలా మంది టూ వీలర్లపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో బైక్‌లకు డిమాండ్ పెరిగింది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర ప్రదేశాలకు పనుల నిమిత్తం పోయేవారు ఎక్కువగా టూ వీలర్లనే ఉపయోగిస్తున్నారు.

Recharge Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్ల జేబుకు చిల్లు.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ 10 శాతం రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇవి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సామాన్యులపై మరింత భారం పెరగనుంది.

New Smartphone: నాలుగు కెమెరాలతో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఊరమాస్..!

హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. కిరిన్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ 16GB వరకు RAMని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2