ఇంటర్నేషనల్ BRICS: పుతిన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్! బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్లో తెలిపారు. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gangavva : బిగ్ బాస్ షోలో గంగవ్వకు గుండెపోటుపై కీలక ప్రకటన బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ గుండెపోటుకు గురైందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని 'మై విలేజ్ షో' సభ్యుడు అంజిమామ స్పష్టతనిచ్చారు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా.. అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. By Anil Kumar 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమిత్షాకు కోల్కతా జూ.డాక్టర్ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ? కోల్కతా జూ.డాక్టర్ హత్యాచార కేసులో ఇంతవరకూ న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ కుంటంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణంలో ఉన్న భవం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బ్రిజ్ భూషణ్ బెడ్పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్ ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ తన ఆటోబయోగ్రఫీకి సంబంధించి ఓ బుక్ను విడుదల చేశారు. 2012లో కజకిస్థాన్లోని ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ జరిగిన సమయంలో బ్రిజ్ భూషణ్ తనను హోటల్ రూమ్లో లైంగికంగా వేధించినట్లు అందులో పేర్కొన్నారు. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 90 రోజుల స్పెషల్ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్ హైదరాబాద్లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్తో ప్రతీ మ్యాన్హోల్ను కూడా క్లీన్ చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nayanthara: ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నయనతార ఎమోషనల్ పోస్ట్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన 'నేను రౌడీనే' చిత్రం విడుదలై 9 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నయనతార తన సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. భర్త విఘ్నేశ్కు థ్యాంక్స్ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందన్నారు. By Anil Kumar 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రైతుకు తెలీకుండానే రూ.20 లక్షల లోన్.. బ్యాంకుకెళ్లి చూస్తే? ఓ రైతుకు తెలియకుండానే అతడి పేరుతో బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. ఏడు బ్యాంకుల్లో రైతు పేరుతో రూ.20 లక్షలు లోన్ తీసుకున్నారు. బాధితుడు పంట రుణం కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Anil Kumar 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
BRICS: పుతిన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్! ఇంటర్నేషనల్ By B Aravind బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్లో తెలిపారు. ఇంకా చదవండి
అమిత్షాకు కోల్కతా జూ.డాక్టర్ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ? నేషనల్ By B Aravind కోల్కతా జూ.డాక్టర్ హత్యాచార కేసులో ఇంతవరకూ న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ కుంటంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చదవండి
నిర్మాణంలో ఉండగా కూలిన భవనం.. శిథిలాల కింద 17 మంది నేషనల్ By B Aravind బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణంలో ఉన్న భవం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చదవండి
బ్రిజ్ భూషణ్ బెడ్పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్ నేషనల్ By B Aravind ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ తన ఆటోబయోగ్రఫీకి సంబంధించి ఓ బుక్ను విడుదల చేశారు. 2012లో కజకిస్థాన్లోని ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ జరిగిన సమయంలో బ్రిజ్ భూషణ్ తనను హోటల్ రూమ్లో లైంగికంగా వేధించినట్లు అందులో పేర్కొన్నారు. ఇంకా చదవండి
వక్ఫ్ బోర్డ్ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్ను పగలగొట్టిన టీఎంసీ నేత నేషనల్ By B Aravind ఢిల్లీలోని వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్ బాటిల్ను పగలగొట్టాడు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి. ఇంకా చదవండి
బ్రిక్స్ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇంటర్నేషనల్ By B Aravind అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా చదవండి
లారెన్స్ బిష్ణోయ్ను ఎన్కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు.. నేషనల్ By B Aravind బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది. ఇంకా చదవండి
BRICS: పుతిన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్! ఇంటర్నేషనల్ By B Aravind బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్లో తెలిపారు. ఇంకా చదవండి
బ్రిక్స్ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఇంటర్నేషనల్ By B Aravind అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా చదవండి
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 100 మంది మృతి ఇంటర్నేషనల్ By B Aravind లెబనాన్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ భారీ అపార్ట్మెంట్పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో క్షణాల్లోనే ఆ భారీ భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో 100 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 200 మంది గాయాలపాలయ్యారు. ఇంకా చదవండి
Maldives వెళ్లాలనుకునే.. భారత యాత్రికులకు గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ By Kusuma ఇకపై మాల్దీవుల్లో భారత్ యూపీఐ ప్రారంభించాలని ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సమయంలో దీనిపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా చదవండి
Air India: నవంబర్ 1-19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు! ఇంటర్నేషనల్ By Bhavana ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్ 1 నుంచి 19 మధ్య తేదీల్లో ప్రయాణించొద్దని, ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరికలు చేశాడు.భారత్ లో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చదవండి
పాకిస్థాన్ ఉగ్రవాదుల ఘాతుకం.. ఇండియా డాక్టర్ను క్రూరంగా చంపేశారు..! ఇంటర్నేషనల్ By Seetha Ram జమ్మూకశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఆదివారం రెచ్చిపోయారు. ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులను హతమార్చారు. పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిందని తెలుస్తోంది. ఇంకా చదవండి
విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ స్పోర్ట్స్ By Kusuma దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ మహిళల కప్లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 32 పరుగులతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. తొలిసారిగా ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. ఇంకా చదవండి
మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే? జాబ్స్ By Nikhil గ్రూప్-1 పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు జరిగిన General Essay ఎగ్జామ్ కు 69.4 శాతం అభ్యర్థులు హాజరైనట్లు TGPSC ప్రకటనలో పేర్కొంది. నిన్న నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంకా చదవండి
T-Congress: కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు తెలంగాణ By Nikhil తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి రాష్ట్రంలో సమాంతర పాలన నడిస్తున్నారంటూ వార్తా కథనాలు రావడం సంచలనంగా మారింది. ఆమె లక్షల రూపాయలు అద్దె కలిగిన భవనాల్లో ఉంటున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇంకా చదవండి
DANA Cyclone: దూసుకొస్తున్న దానా తుపాన్.. 37 రైళ్లు రద్దు..లిస్ట్ ఇదే! తెలంగాణ By Nikhil దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే. ఇంకా చదవండి
90 రోజుల స్పెషల్ డ్రైవ్.. త్వరలోనే ఆ సమస్యలకు చెక్ తెలంగాణ By B Aravind హైదరాబాద్లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్తో ప్రతీ మ్యాన్హోల్ను కూడా క్లీన్ చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
రైతుకు తెలీకుండానే రూ.20 లక్షల లోన్.. బ్యాంకుకెళ్లి చూస్తే? క్రైం By Anil Kumar ఓ రైతుకు తెలియకుండానే అతడి పేరుతో బ్యాంకు లోన్లు తీసుకున్నారు. ఆధార్ కార్డులో ఫోటో మార్చి, పాన్ కార్డు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. ఏడు బ్యాంకుల్లో రైతు పేరుతో రూ.20 లక్షలు లోన్ తీసుకున్నారు. బాధితుడు పంట రుణం కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా చదవండి
Telangana: ‘బ్యాడ్ టచ్’ అవగాహనలో అటెండర్ దుశ్చర్య తెలంగాణ By Bhavana యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో బాలసదన్ లో బాలికలకు బ్యాడ్ టచ్ అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డీఎల్ఏస్ఏ సెక్రటరీతో పాటు వచ్చిన అటెండర్ వెంకటరెడ్డి.. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంకా చదవండి
మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..! తెలంగాణ By V.J Reddy TG: మూసీ నిర్వాసితులకు ORR వెంట ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
నెవ్వర్ బిఫోర్.. అమరావతిలో అదిరిపోయే డ్రోన్ షో-LIVE ఆంధ్రప్రదేశ్ By B Aravind ఏపీలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభమైంది. మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇంకా చదవండి
AP CID : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు ఆంధ్రప్రదేశ్ By Nikhil ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీఐడీ విచారణ నిర్వహిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టలరీలలో సోదాలు చేస్తోంది సీఐడీ. లిక్కర్ అమ్మకాలు, సరఫరా, ధరలపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇంకా చదవండి
Kurnool మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను ఎలా వేధించారంటే? ఆంధ్రప్రదేశ్ By Vijaya Nimma కర్నూలు మెడికల్ కాలేజీలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు. ఇంకా చదవండి
డ్రోన్ మార్కెట్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్, వారికిదే ఛాలెంజ్: చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ By Seetha Ram అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్ విసరబోతున్నామని అన్నారు. అలాగే విజిబుల్ పోలీసింగ్ తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడేలా చేస్తామని ఇంకా చదవండి
Agniveer: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే? ఆంధ్రప్రదేశ్ By Seetha Ram ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఇంకా చదవండి
Nagarjuna: నాగార్జునకు తప్పిన ప్రమాదం! సినిమా By V.J Reddy హీరో నాగార్జునకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఓ ప్రైవేట్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కొరకు విమానంలో అనంతపురం వెళ్తున్న నాగార్జున వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కాగా ఆయన వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు! ఆంధ్రప్రదేశ్ By Bhavana వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇంకా చదవండి
Vivo S20: వివో నుంచి కిక్కిచ్చే స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు హైలైట్! బిజినెస్ By Seetha Ram టెక్ బ్రాండ్ వివో త్వరలో మరో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. Vivo S19కి సక్సెసర్గా త్వరలో Vivo S20 ఫోన్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ ఫోన్ ఓ సర్టిఫికేషన్ లో దర్శనమిచ్చింది. దీంతో ఈ స్పెసిఫికేషన్లను లీక్ అయ్యాయి ఇంకా చదవండి
Silver Price: కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు! బిజినెస్ By Bhavana హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 80,500 కు చేరగా...కిలో వెండి తొలిసారిగా రూ. లక్ష ను అధిగమించింది. అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర 2739 డాలర్లకు, వెండి ధర 34.05 డాలర్లకు చేరింది. ఇంకా చదవండి
Smartphones: ఇదేం స్మార్ట్ ఫోన్ వాడకంరా బాబూ! బిజినెస్ By Nikhil మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు విపరీతంగా పెరిగిపోయారు. పదేళ్లలో ఒక్క ఇండియాలోనే 4.1 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు తయారైనట్టు అంచనా. 2014లో 18,900 కోట్ల విలువైన ఫోన్లు తయారీ కాగా, ఈ ఏడాది నాటికి 4,10,000 కోట్లకు చేరింది. ఇంకా చదవండి
వన్ప్లస్ దూసుకొచ్చేస్తుంది.. లాంచ్ డేట్ ఖరారు, ఫీచర్లు అదుర్స్ బిజినెస్ By Seetha Ram OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. చైనాలో అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలకు లాంచ్ ఈవెంట్ను నిర్వహిస్తుండగా.. ఆ ఈవెంట్లో OnePlus 13ను లాంచ్ చేయనుంది. తాజాగా దీని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇంకా చదవండి
Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం బిజినెస్ By Kusuma అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 81,577.88 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,915 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇంకా చదవండి
Flipkart న్యూ సేల్.. ఐఫోన్ 15 ఇంత చీపా.. ఆఫర్లే ఆఫర్లు మావా! బిజినెస్ By Seetha Ram ఫ్లిప్కార్ట్ మరో కొత్త సేల్ ప్రకటించింది. బిగ్ దీపావళి 2024 సేల్ను అక్టోబర్ 21 నుంచి ప్రారంభించనుంది. అదే సమయంలో Flipakrt Plus లేదా VIP కస్టమర్లకు అక్టోబర్ 20న అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ సేల్లో ఐఫోన్ 15ను రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది. ఇంకా చదవండి
130 కి.మీ రేంజ్ ఇచ్చే స్కూటర్పై కళ్లు చెదిరే ప్రయోజనాలు..! బిజినెస్ By Seetha Ram వార్డ్విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థ తన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం పండుగ సీజన్ ఆఫర్లను విడుదల చేసింది. జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దాదాపు రూ .30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇంకా చదవండి
Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! ఆంధ్రప్రదేశ్ By srinivas విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా చదవండి
Cricket: క్రికెట్కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! స్పోర్ట్స్ By Bhavana వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి general By Archana హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇంకా చదవండి
హైదరాబాద్లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! general By Vijaya Nimma హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇంకా చదవండి
Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్... general By Manogna alamuru గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి
Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం సినిమా By V.J Reddy వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చదవండి
Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చదవండి