ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష.. ఎందుకంటే?

11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. రాజస్తాన్‌కు చెందిన లడ్నన్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్, షాపురాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మనీష్ యాదవ్ లు ఉన్నారు.

Trump: యుద్ధాన్ని నేనే ఆపా.. ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన ప్రకటన

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి. రాత్రి ఆయనతో మాట్లాడి ట్రేడ్‌ డీల్‌ గురించి చర్చించానని'' ట్రంప్ తెలిపారు.

IndiGo Flight: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

ఢిల్లీ నుంచి రాయ్‌పూర్‌ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్‌ అయినా డోర్‌ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం, పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.

Air India Flight: తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్

ఎయిర్ ఇండియా ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విమాన ప్రమాదంలో మరణించిన అతని సోదరుడు అజయ్‌ అంత్యక్రియల్లో రమేష్ ఈరోజు పాల్గొన్నాడు. లండన్‌ నుంచి గుజరాత్‌ చేరుకున్న రమేష్‌ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.

FASTag annual pass : వాహనదారులకు గుడ్ న్యూస్..రూ.3వేలకే ఏడాదంత ట్రిప్స్

జాతీయ రహదారులపై ప్రయాణాన్ని ఈజీ చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ పై మరోక కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15, 2025 నుంచి వార్షికంగా ఫాస్టాగ్ పాస్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించింది.

Murder: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..గొంతుకోసి...

ప్రేమించినవాడు పెళ్లి చేసుకుంటానంటే నమ్మింది. అతనితో పాటు ఏడడుగులు నడవాలని ఆశపడింది. పెళ్లిపేరుతో బెంగళూరు నుంచి గోవాకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు.  ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Web Stories
web-story-logo HHVM Trailer వెబ్ స్టోరీస్

జూన్ 25న ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్!

web-story-logo Legender Facelift4 వెబ్ స్టోరీస్

రూ.65 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు హైక్లాస్!

web-story-logo Children strong వెబ్ స్టోరీస్

పిల్లలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ అలవాట్లు బెస్ట్

web-story-logo kidneys వెబ్ స్టోరీస్

కంటిలో ఈ లక్షణాలు కిడ్నీలకు ప్రమాదమా..?

web-story-logo Snake Repellent Plants వెబ్ స్టోరీస్

ఇంట్లో ఈ చెట్టు ఉంటే పాములు పరార్

web-story-logo Food poisoning tips వెబ్ స్టోరీస్

ఫుడ్‌ పాయిజనింగ్ కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

web-story-logo r mint water 2nd వెబ్ స్టోరీస్

పుదీనా నీటితో ఇన్ని ప్రయోజనాలా!

web-story-logo raja saab teaser photos 4 వెబ్ స్టోరీస్

Raja Saab టీజర్‌లో ప్రభాస్ లుక్స్ చూశారా? ఫిదా అయిపోతారు

web-story-logo iQOO Neo 10R7 వెబ్ స్టోరీస్

ఈ మొబైల్ డిస్కౌంట్ తెలిస్తే వెంటనే కొనెస్తారు..!

web-story-logo Tulsi face pack వెబ్ స్టోరీస్

తులసి చర్మ సంరక్షణను పెంచుతుందా..?

Advertisment

Trump: యుద్ధాన్ని నేనే ఆపా.. ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన ప్రకటన

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి. రాత్రి ఆయనతో మాట్లాడి ట్రేడ్‌ డీల్‌ గురించి చర్చించానని'' ట్రంప్ తెలిపారు.

Telangana: గర్భిణికి సిజేరియన్‌.. కడుపులోనే సూది మర్చిపోయిన వైద్యులు

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Israel: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు.

Islamic Revolution: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరాన్‌కు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1978-79లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు ఆ దేశం ఎలా ఉండేదో ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి.

Air India Flight: తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్

ఎయిర్ ఇండియా ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విమాన ప్రమాదంలో మరణించిన అతని సోదరుడు అజయ్‌ అంత్యక్రియల్లో రమేష్ ఈరోజు పాల్గొన్నాడు. లండన్‌ నుంచి గుజరాత్‌ చేరుకున్న రమేష్‌ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.

Iran: తగ్గేదే లే.. రక్తానికి రక్తమే సమాధానం.. ఇరాన్ సంచలన వార్నింగ్

ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు.

Advertisment

Telangana: దారుణం.. పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉద్యోగి (CA) ఆత్మహత్య చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

KTR letter to ACB: ఈ ఫార్ములా కేసులో ACBకి కేటీఆర్ లేఖ

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవారం ఏసీబీకి లేఖ రాశారు. విచారణలో పర్సనల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులకు పంపింది. ఏసీబీ అధికారుల నోటీసులకు కేటీఆర్ బదులుగా లేఖలో సమాధానం ఇచ్చారు.

Revanth Reddy: బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మా ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం తెలిపారు.

BREAKING: అఖిలపక్ష సమావేశం నుంచి BRS ఎంపీ వాకౌట్

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఎంపీల అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ వాకౌంట్ చేశారు. వద్దిరాజు రవిచంద్ర మీటింగ్‌లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Kavitha: కవిత సంచలన నిర్ణయం.. ‘స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకుంటాం’

తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని ఆమె హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్‌లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామపంచాయతీ ఎన్నికలకు పోతే ఒక్కో వార్డులో వందల కొద్దీ నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.

Kodali Nani : నేను హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నాను...అరెస్ట్‌పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

కొడాలి నాని కోల్‌కతా నుంచి కొలంబోకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న నాని తనకు పాన్‌, ఆదార్, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తప్ప పాస్‌పోర్టు లేదని స్పష్టం చేశారు.  

Advertisment

AP Crime: మర్మాంగాలు కోసి..కారుతో ఈడ్చుకెళ్లి.. వణుకుపుట్టిస్తున్న ఒంగోలు హత్య!

ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. విద్యా శాఖలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మర్రిపూడి బస్టాండ్‌ ప్రాంతంలో పడేసి వెళ్లారు.

Revanth Reddy: బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మా ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం తెలిపారు.

Buneti Chanakya: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A8 బూనేటి చాణక్య 2 తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. దీంతో ఈకేసులో టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయం ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్‌ బ్లాక్ మనీతో చాణక్య సినిమాలు తీశాడా అని అనుమానం వ్యక్తమతుంది.

Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ టీం బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు!

ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంపీలు సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు తదితరులతో కలిసి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించి.. నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఇదిగో ప్రూఫ్.. షర్మిల సంచలనం!

తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.

Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి

మాజీ సీఎం జగన్‌ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.

Advertisment

Zelio E Mobility: చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ మైలేజ్!

ప్రముఖ జెలియో-ఇ మొబిలిటీ కంపెనీ మరో లెజెండర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. బేస్ జెల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.65వేలు, లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.75,000, హైరేంజ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,000గా కంపెనీ నిర్ణయించింది.

Sukanya Samriddhi Yojana scheme: నెలకు రూ.2 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.11 లక్షలు.. ఎలాగంటే?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు లక్షల్లో డబ్బులు వస్తాయి. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్, 10 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అమ్మాయి పేరు మీద ఈ ఖాతాను తెరవొచ్చు. ఖాతా తెరిచిన 21 ఏళ్లకు పథకం మెచ్యూరిటీ అవుతుంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2