Maoists : అడవిని వీడుతున్న అన్నలు..రేపు మరో 140 మంది లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో అగ్రనాయకుడు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఈరోజు లొంగిపోయారు. కాగా రేపు మరికొంతమంది లొంగుబాటుకు సిద్ధమయ్యారు.

''దేశంలో ఎవరికీ సామాజిక బాధ్యత లేదు.. అధ్వానమైన రోడ్లు, ఎక్కడ చూసినా చెత్తాచెదారం''.. కిరణ్ మజుందార్ షా పోస్ట్ వైరల్

ఇటీవల బయోకాన్ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తమ సంస్థ సందర్శనకు వచ్చిన ఓ విదేశీ వ్యక్తి చెప్పినట్లు రాసుకొచ్చారు.

Karnataka: భార్యకు అనారోగ్య సమస్యలు.. చెప్పకుండా పెళ్లి చేశారని..అనస్తీషియా ఇచ్చి...

భార్యకు అనారోగ్య సమస్యలున్న విషయాన్ని దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. వైద్య వృత్తినే ఆయుధంగా మలుచుకుని చికిత్స పేరుతో అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి భార్యను హత్య చేశాడు.ఈ కేసులో బాధితురాలు కూడా డాక్టర్‌ కావడం గమనార్హం.

BIG BREAKING: షాకింగ్.. ఆ రాష్ట్రంలో మంత్రులందరూ రాజీనామా

గుజరాత్‌లో శుక్రవారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్లలో 7 నుంచి 8 మంది మంత్రులకు మాత్రమే పదవులు దక్కుతాయని.. మిగతా వాళ్ల స్థానాల్లో కొత్తవారిని నియమించే ఛాన్స్ ఉంది.

Digital Arrest: డిజిటల్‌ అరెస్ట్‌కు మరో వ్యక్తి బలి.. రూ.58 కోట్ల సైబర్ మోసం

డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.

MAVOISTS SURRENDER : సాయుధపోరుకు ముగింపు...లొంగుబాటలో మావోయిస్టులు

కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టుల గుండెల్లో గుబులు మొదలైంది. వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ క్రమంలో మిగిలిన నేతలు ఒకరి తర్వాత ఒకరుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది.

Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్షపై సంచలన అప్‌డేట్

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్షపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమెకు విధించిన మరణశిక్షపై ప్రస్తుతం స్టే కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం గురువారం తెలిపింది.

Web Stories
web-story-logoDark circles under eyesవెబ్ స్టోరీస్

తక్కువ ఖర్చుతో కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ మాయం

web-story-logoBelly fatవెబ్ స్టోరీస్

బెల్లీ ఫ్యాట్‌తో ప్రాణాలకు ముప్పుని తెలుసా..?

web-story-logorakul pic twoవెబ్ స్టోరీస్

మినీ స్కర్ట్ లో రకుల్ హాట్ షో.. ఫొటోలు చూస్తే మతిపోతుంది!

web-story-logomodi at srisailam pic oneవెబ్ స్టోరీస్

శ్రీశైలం మల్లన్న గుడికి ప్రధాని మోదీ.. ఈ ఫొటోలు చూశారా!

web-story-logoHealth anxietyవెబ్ స్టోరీస్

ఇంటర్నెట్‌లో చూసి రోగాన్ని నిర్ధారించుకుంటున్నారా..?

web-story-logopepper and amlaవెబ్ స్టోరీస్

భారతీయ సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి వరమని తెలుసా..?

web-story-logoPriyanka Jawalkarవెబ్ స్టోరీస్

ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న ప్రియాంక

web-story-logotomatoesవెబ్ స్టోరీస్

వీరు టమోటా తింటే ఎంత ప్రమాదమో?

web-story-logoMuttonవెబ్ స్టోరీస్

మటన్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

web-story-logoMamra almondsవెబ్ స్టోరీస్

ఈ ఖరీదైన బాదం ధర, బెనిఫిట్స్ తెలుసా..?

No Talks: చమురు కొనుగోలుపై ప్రధాని మోదీ, ట్రంప్‌లు మాట్లాడుకోలేదు..కన్ఫార్మ్ చేసిన భారత్

రష్యా నుంచి చమురు కొనుగోళ్ళను ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే భారత్ మాత్రం వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదని..అలాంటి ప్రామిస్ లు ఏమీ చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

Kapil Sharmas Cafe: కపిల్ శర్మకు మరోసారి షాక్‌.. రెస్టారెంట్‌పై మూడోసారి కాల్పులు..

ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, షో హోస్ట్ కపిల్ శర్మ కెనడాలో ‘కప్స్ కేఫ్’ పేరిట ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఆ రెస్టారెంట్‌ను లారెన్స్ బిష్ణోయ్ క్రిమినల్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. గత కొన్ని నెలలనుంచి రెస్టారెంట్‌పై తరచుగా కాల్పులకు తెగబడుతోంది.

Pakistan-Afghanistan War: పాకిస్థాన్‌కు చావుదెబ్బ.. అఫ్హానిస్థాన్‌కు సపోర్ట్‌గా భారత్‌..

తాజాగా పాక్‌కు భారత్‌ మరో చావుదెబ్బ తీసింది. తాలిబన్లకు పూర్తిగా మద్దతిస్తామని పేర్కొంది. పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్షపై సంచలన అప్‌డేట్

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్షపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమెకు విధించిన మరణశిక్షపై ప్రస్తుతం స్టే కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం గురువారం తెలిపింది.

Pak-Afghanistan: మరో గాజాగా అఫ్ఘనిస్తాన్.. బయటపడ్డ పాక్ అసలు కుట్ర!

ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి అఫ్గాన్‌ స్థావరాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది.

Rahul Gandhi: మోదీ ట్రంప్‌కు భయపడ్డారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రధానీ మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలను అడుగుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ICMR: ఇండియన్స్ తీసుకునే ఫుడ్ వెరీ డేంజర్.. ICMR షాకింగ్ ప్రకటన!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారతీయులు తినే ఫుడ్‌ అనారోగ్యమని తెలిపింది. భారతీయులు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దేశంలో ఊబకాయం, మధుమేహం, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయని తెలిపింది.

Komatireddy Rajagopal Reddy : కొండా సురేఖ వివాదం వేళ.. కాంగ్రెస్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

"జన్మతః నేను కాంగ్రెస్ పార్టీ, పుట్టిన నాటి నుండి నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది,కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా..ఆస్తుల అమ్ముకొని పార్టీని బ్రతికించడానికి పనిచేసిన' అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి  సంచలన ప్రకటన చేశారు.

Hyderabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారం, డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయే ఘటనలు తరచుగా జరగుతున్నాయి. తాజాగా డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

BIG BREAKING: కొండా సురేఖ సంచలన ప్రకటన!

మీనాక్షి నటరాజన్, మహేష్‌ కుమార్ గౌడ్ తో తన ఇబ్బందులు చెప్పానని కొండా సురేఖ వెల్లడించారు. వారంతా కలిసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకువస్తానని తనకు చెప్పానన్నారు. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

MAVOISTS SURRENDER : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..మల్లోజుల బాటలోనే ఆశన్న.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?

 మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనతో పాటు చత్తీస్‌గఢ్‌లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని హోంమంత్రి అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

TG :   తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..అక్కడ మరో మూడు కాలేజీలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Konda Vs Revanth: కాంగ్రెస్‌లో ముదురుతున్న కొండా వివాదం.. మరికొద్ది గంటల్లో సంచలన ప్రకటన!

కాంగ్రెస్‌లో  కొండా సురేఖ వ్యవహారం ముదురుతోంది. కాగా ఈ రోజు సాయంత్రం కేబినెట్‌ భేటీ జరగగా దానికి కొండా సురేఖ హాజరుకాలేదు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా సురేఖ ఆమె కూతురు సుష్మిత భేటీ కావడం చర్చనీయంశంగా మారింది.

BIG BREAKING: సీఎం రేవంత్ కు కొండా సురేఖ మరో షాక్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మరో షాక్ ఇచ్చారు. ఈ రోజు జరుగుతున్న మంత్రి వర్గ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సురేఖ తప్పా మిగతా మంత్రులంతా కేబినెట్ మీటింగ్ కు హాజరైనట్లు తెలుస్తోంది. 

PM to CM: సీఎం చంద్రబాబు హిందీకి ప్రధాని మోదీ ఫిదా...ఎక్స్‌లో పోస్ట్

కర్నూలులో ఈవాళ జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు హిందీలో మాట్లాడారు. దీనికి ప్రధాని మోదీ ఫిదా అయిపోయారు. అందుకే ప్రత్యేకంగా దీని గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

PM Modi: థాంక్స్ సార్.. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ ఘన వీడ్కోలు!

నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులు, బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరారు. కర్నూలు విమానాశ్రయంలో మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Chandrababu:  రాయలసీమకు హైకోర్టు బెంచ్.. ఆ పరిశ్రమలు కూడా.. మోదీ మీటింగ్ లో చంద్రబాబు గుడ్ న్యూస్!

కేంద్ర సహకారంతో రాష్ర్టానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని, త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ తో పాటు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సెమీ కండక్టర్ యూనిట్‌, క్వాంటం వ్యాలీ తదితర పరిశ్రమలు వచ్చాయన్నారు.

PM Modi  : కాంగ్రెస్‌ పాలనలో కారు చీకట్లు.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌..ప్రధాని నరేంద్రమోడీ

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు ఉండేవి. కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు కూడా ఉండేవి కావు. నేడు దేశంలో కరెంట్‌ లేని గ్రామం లేదని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ఆయన కర్నూలు జిల్లాలోని నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో పాల్గొన్నారు.

PM Modi: మల్లన్నకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన వంటి పూజలు మోదీ చేశారు.

Pitapuram Varma: పిఠాపురంలో వర్మను జీరోను చేశాం.. మంత్రి నారాయణ సంచలన ఆడియో!

ఇటీవల నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియోలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేశామని మంత్రి నారాయణ అన్నారు.

PM Modi: కర్నూలు చేరుకున్న ప్రధాని.. నేడు మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే

కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు తదితరులు ఘన స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు.

iPhone Diwali Offers: దివాళీ ధమాకా.. ఐఫోన్ 16 ప్రోపై బంపరాఫర్లు - ఫ్లిప్ కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ లో ఫుల్ గిరాకీ

పండుగ సీజన్‌లో ప్రజలను ఆకర్షించడానికి పలు ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనేక ఆఫర్‌లను ప్రకటించాయి. iPhone 16 Pro ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,04,999, క్రోమాలో రూ.113,490, విజయ్ సేల్స్‌లో రూ.1,14,900, రిలయన్స్ డిజిటల్‌లో రూ.1,19,900కు అందుబాటులో ఉంది.

Mobile Offers: వామ్మో.. 50mp ఫ్రంట్ కెమెరా స్మార్ట్ ఫోన్ పై రూ.4వేల భారీ తగ్గింపు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో Realme P4 Pro 5G చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22,999కు లిస్ట్ అయింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది.

New smartphone: రచ్చలేపిన కొత్త ఫోన్.. 200mp కెమెరా, 7,200 mAh బ్యాటరీతో పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు

హానర్ కంపెనీ తన Honor Magic 8, Honor Magic 8 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అజూర్ గ్లేజ్, స్నో వైట్, సన్‌రైజ్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. 

జియో దీపావళి ధమాకా: 60 రోజులు ఫ్రీ.. అన్‌లిమిటెడ్ డేటా, 11కి పైగా OTTలు, 1000కి పైగా టీవీ యాక్సెస్ పొందే అద్భుత అవకాశం

జియో దీపావళి ఆఫర్‌లో ప్రకటించింది. వినియోగదారులు 60 రోజుల ఉచిత JioHome ట్రయల్‌ను పొందుతారు. ఇందులో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, 1000+ టీవీ ఛానెల్స్, 11+ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం జియో సిమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

BSNL సంచలన ఆఫర్‌.. కేవలం ఒక్క రూపాయికే అన్‌లిమిటెడ్

BSNL మరోసారి సంచలన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కేవలం ఒక్క రూపాయికే సిమ్‌కార్డుతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తూ ఈ దీపావళికి కేవలం సిమ్ ను మాత్రమే కాకుండా, మెరుగైన కనెక్టివిటీకి ఒక ట్రయల్ ప్యాక్ ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది.

iQOO Z10R 5G : ధర తక్కువ ఫీచర్లెక్కువ.. 6500mAh బ్యాటరీ, 12GB RAM ఫోన్ ఊరమాస్!

ఐక్యూ కంపెనీ తన iQOO Z10R 5G స్మార్ట్ ఫోన్ ను రష్యాలో లాంచ్ చేసింది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 26,000, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 31,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ డీప్ బ్లాక్, టైటానియం షైన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Amazon Diwali Offers : చవక చవక.. ఐఫోన్ 15 వెరీ చీప్ - అమెజాన్ దివాళీ సేల్ లో వీటిపై 80% డిస్కౌంట్..

అమెజాన్ దివాళీ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, దీపావళి గిఫ్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్ లు లభిస్తాయి. అంతేకాకుండా HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగించి 10% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 31% తగ్గింపుతో iphone 15ను రూ.47,999కే లభిస్తుంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2