Leopard : రైతుపై దాడి ఆపై ఈడ్చుకెళ్లిన చిరుత..సగం తిని....

మహారాష్ట్రలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ రైతుపై దాడి చేసిన చిరుత అతన్ని ఈడ్చుకెళ్లింది.  పశువులను మేపేందుకు తన పొలానికి వెళ్లిన రైతును అప్పటికే అక్కడ మాటువేసిన చిరుతపులి డిచేసి అతన్ని లాక్కెళ్లింది. అడవిలో గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది.

Narendra Modi : డొనాల్డ్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ!

గాజాలో సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ కీలక పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

Daughter And Fathers Bond : చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..

ఓ యువతి తండ్రి మీద ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.

Train Acccident: షాకింగ్‌ వీడియో.. బైక్‌ తో ట్రాక్‌ దాటుతుండగా జారిపడిన యువకుడు..ఇంతలోనే..

ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌తో ట్రాక్‌ దాటుతున్న ఓ యువకుడు ట్రాక్‌ పై జారిపడడంతో..రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

RSS నుంచి లైంగిక వేధింపులు.. IT ఉద్యోగి సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

కేరళలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన ఐటీ ఉద్యోగి అనంతు అజి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అనంతు అజీ ఒసిడి, ఆందోళన, భయాందోళనలు సహా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వర్గాలు తెలిపాయి

BIG BREAKING ఎన్నికల వేళ నితీష్ కుమార్ కు కోలుకోలేని దెబ్బ!

ఎన్నికల వేళ.. సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, నితీష్‌ కు అత్యంత సన్నిహితుడు  జై కుమార్ సింగ్ జేడీయూకు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Cough Syrup Tragedy: దగ్గుమందు మరణాలు.. కంపెనీకి బిగ్ షాక్...

పిల్లల్లో దగ్గును తగ్గించాల్సిన దగ్గుమందు ఏకంగా ప్రాణాలు తీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.‘కోల్డ్‌రిఫ్‌’ అనే దగ్గు మందు మూలంగా మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Web Stories
web-story-logosaffron milkవెబ్ స్టోరీస్

కుంకుమపువ్వు పాలు లాభాలు తెలుసా..?

web-story-logoSagoవెబ్ స్టోరీస్

ఈ బియ్యం ఎగబడి ఎందుకు తింటారో తెలుసా..?

web-story-logoramyaవెబ్ స్టోరీస్

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ఆరుగురు వైల్డ్ కార్డ్స్ వీళ్ళే! ఈ ముగ్గురితో రచ్చ రచ్చే

web-story-logoSprouted potatoవెబ్ స్టోరీస్

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే మరణిస్తారా..?

web-story-logoprisonerవెబ్ స్టోరీస్

ఖైదీని చివరి కోరిక ఎందుకు అడుగుతారో తెలుసా..?

web-story-logodragon fruitవెబ్ స్టోరీస్

డ్రాగన్ ఫ్రూట్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్

web-story-logoSandalwood Face Maskవెబ్ స్టోరీస్

ఏ చర్మ సమస్య ఉన్నా ఈ పొడితో దూరం

web-story-logoPapaya leaf juiceవెబ్ స్టోరీస్

ఈ జ్యూస్‌ తాగితే సమస్యలన్నీ పరార్

web-story-logoTooth Brushవెబ్ స్టోరీస్

ఇది మార్చకపోతే దంతాల పని అయిపోయినట్లే

web-story-logoCoconuts Are Banned On Flightsవెబ్ స్టోరీస్

ఈ పదార్ధం విమానంలో తీసుకెళ్లదని తెలుసా..?

Donald Trump : ఇజ్రాయెల్ పార్లమెంట్లో డొనాల్డ్ ట్రంప్‌కు దిమ్మ తిరిగే షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు నిరసన సెగ తగిలింది. ట్రంప్  ప్రసంగిస్తుండగా..  ఇద్దరు పార్లమెంటు సభ్యులు దూకుడుగా ప్రవర్తించి, ఆ ప్రసంగానికి అంతరాయం కలిగించారు.

Trump In Israel: ట్రంప్‌కు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌ కనేసేట్‌ స్టాండింగ్‌ ఓవేషన్‌

ఇజ్రాయెల్‌ హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్‌ కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఇజ్రాయెల్‌ లో అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్‌ చట్టసభ కనేసేట్‌ ఆయనకు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చి గౌరవించింది.

Pakistan: తగలబడుతున్న పాక్‌..పోలీస్‌ కాల్పుల్లో పలువురు మృతి

లాహోర్‌లో యాంటీ ఇజ్రాయెల్ ఆందోళన హింసాత్మకంగా మారింది. టీఎల్‌పీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెహ్రీక్ ఈ ల‌బ్బాయిక్ పాకిస్థాన్ మ‌ద్దతుదారుల‌పై పాక్ భ‌ద్రతాద‌ళాలు విరుచుకుప‌డ్డాయి.

Nobel Prize 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నోబెల్ ప్రకటించింది.

Pakistan Woman: నేపాల్ జైలు నుంచి తప్పించుకుని భారత్ లోకి పాక్ మహిళ.. ఆమె లక్ష్యం ఏంటి?

దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్ సరిహద్దు పట్టణం నుండి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పాకిస్తాన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె నేపాల్ జైలు నుంచి పారిపోయినట్లు సమాచారం. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలుస్తోంది.

Israel-Hamas: రెండేళ్ల తర్వాత బందీలకు విడుదల.. హమాస్ చెర నుంచి విముక్తి!

దాదాపుగా రెండేళ్ల నుంచి హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారికి నేడు విముక్తి కలిగింది. మొదటి దశలో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఏడుగురిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. రెండేళ్ల పాటు బందీలుగా ఉంటూ ఇప్పుడు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు సంతోష పడుతున్నారు.

BREAKING: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Jubileehills By Elections 2025:  మైత్రివనం దగ్గర అనుమానస్పదకారు..అందులో రూ.25 లక్షలు..ఎవరివంటే?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజువారి  తనిఖీల్లో భాగంగా అమీర్‌పేట మైత్రివనం దగ్గర చేసిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.25 లక్షల నగదును స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది.

Telangana HC : తెలంగాణలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్‌

అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు. పాలసీలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా దరఖాస్తు ఫీజు, రిజర్వేషన్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది.

Ramchander Rao : పార్టీ నేతలకు బీజేపీ చీఫ్ రామ్‌చందర్‌ రావు వార్నింగ్

పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ రామ్‌చందర్‌ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గురించి మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

Election Commission:  కాంగ్రెస్‌ ఓటు చోరీ...ఎన్నికల సంఘానికి కేటీఆర్‌ ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్కే భవన్‌లో  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి గత నెలలో రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. బాధితుడు ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Jubileehills By Elections 2025: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్.. తెరపైకి విక్రమ్ గౌడ్?

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్‌లో నామినేషన్ల జోరు...తొలిరోజు ఎంతమంది వేశారో తెలుసా?

మాగంటి గోపినాథ్‌ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్‌ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచే నామినేషన్ల సందడి నెలకొంది. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

MLA Bojjala Sudhir Reddy : రాయుడు హత్య కేసు...ఎమ్మెల్యే బొజ్జల సంచలన కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్యకేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ కేసుపై కచ్చితంగా ఎంక్వైరీ చేయించాలన్నారు.

Vinutha Kotaa : డ్రైవర్ రాయుడు హత్యకేసుపై వినుత సంచలన వీడియో!

డ్రైవర్ రాయుడు హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీకాళహస్తి జనసేన సస్పెండెడ్  నేత కోట వినుత అన్నారు. ఈ మేరకు ఆమె చెన్నై నుంచి ఓ సెల్ఫీ వీడియో చేశారు. ఈ కేసులో  క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకు వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Drowning: తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

Vinutha Kotaa : బెడ్రూంలో కెమెరాలు పెట్టి దొరికిపోయా.. రాయుడు కేసులో బిగ్‌ ట్విస్ట్‌

జనసేన మాజీ నేత వినూత డ్రైవర్‌ రాయుడు కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రాయుడు షాకింగ్‌ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు రాయుడు.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి ముందే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 21వ విడుతకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. దీపావళి ముందుగానే లేకపోతే అక్టోబర్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Amazon Offer: ఆఫరండీ బాబు.. రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు!

లావా కంపెనీ Lava Bold N1 5G స్మార్ట్ ఫోన్‌ ఈ దీపావళి అమెజాన్ ఆఫర్‌లో వస్తుంది. ఈ ఫోన్ ధర ఆఫర్‌లో మీకు రూ.6,999లకు లభిస్తుంది. అదే మీరు అమెజాన్ సేల్ నుంచి HDFC బ్యాంక్ డెబిట్, డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో తీసుకుంటే రూ.6,300లకు లభిస్తుంది.

Flipkart Diwali Offer: దీపావళికి బెస్ట్ డీల్స్.. 7550mAh​ బ్యాటరీ.. 50MP కెమెరాతో కళ్లు చెదిరే ఫీచర్లతో మొబైల్స్!

పోకో F7 5G మోడల్ కూడా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. దీనికి 7,550mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, ప్రీమియం మెటల్, గ్లాస్ డిజైన్ కూడా ఉంది. 

Flipkart Diwali Offer: కేవలం రూ. 35 వేలకే ఐఫోన్ 16.. ఈ దీపావళికి ఇంతకు మించిన ఆఫర్ లేదు బ్రో!

దీపావళి పండుగ సేల్‌లో ఐఫోన్ 16 పై మరోసారి గొప్ప డీల్ వచ్చింది. రూ.57,999 ఉన్న మొబైల్‌కి SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే పాత ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది.

Gold: ఈ బంగారం కేవలం రూ.10 వేలే.. వెంటనే ఆ ఆభరణాలు చేయించుకోండి!

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షలు ఉంది. అదే 9 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40 వేలు ఉంది. అదే మీరు 9 క్యారెట్ల బంగారంతో నగలు చేయించుకుంటే చాలా తక్కువ ధరకే అద్భుతమైన నగలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Best Investment scheme: బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. 5 ఏళ్లలో రూ.36 లక్షలు.. ఎలాగంటే?

పోస్టాఫీస్ ఆర్డీలో నెలకు కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేసినా చాలు. భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు తగ్గినట్లే. అయితే ఇందులో ఇంతే కట్టాలని గరిష్ట పరిమితి అయితే లేదు. మీరు ప్రతీ నెల కట్టే డబ్బు మీకు ఐదేళ్ల తర్వాత వడ్డీతో వస్తుంది.

Postal Insurance : పోస్టాఫీస్ అద్భుతమైన స్కీమ్ .. రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షలు

కరోనా చాలా మంది జీవితాలను మార్చేసింది. వైరస్ విజృంభణ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీమా తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్నారు.

Diwali Amazon Offers: దీపావళికి అమెజాన్ పిచ్చెక్కించే ఆఫర్.. కేవలం రూ.500లకే కత్తిలాంటి ఇయర్ బడ్స్!

దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్‌లో తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఇయర్ బడ్స్ లభిస్తున్నాయి. ఫాస్ట్రాక్ ఎఫ్‌పాడ్స్ ఎఫ్‌ఎక్స్101, మివి డ్యుయోపాడ్స్ మ్యాక్స్ టీడబ్ల్యూఎస్, మివి డ్యుయోపాడ్స్ ఐ2 రూ.500 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2