షాకింగ్.. హెల్మెట్ ధరించలేదని.. రూ.21 లక్షల జరిమానా
ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.
ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనకోడలు, నటి, ప్రొడ్యూసర్ మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్గా వెండితెరపై మెరిసేందుకు రెడీ అయింది.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. 300 క్వింటాళ్ల పత్తి మంటల్లో కాలిపోయింది. తన పంట కాలిపోవడాన్ని చూసి రైతు పడిన ఆవేదన అందర్ని కంటతడి పెట్టిస్తోంది.
APలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాములను ఆయన ఇవాళ పరిశీలించారు.
ఐదేళ్ల క్రితం రేవంత్పై ఈడీ కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడి సర్వే చేసింది గామా AI సంస్థ. డివిజన్ల వారిగా ఎక్కడ ఎవరి బలం ఎంత ఉందో స్పష్టంగా అంచనా వేసింది ఈ సర్వే సంస్థ. 10రోజులు 92 ప్రాంతాల్లో 6,532 మంది అభిప్రాయాలు AI టెక్నాలజీతో సేకరించారు.
అత్యాచారాలు, హత్యలు చేసిన ఖైదీలకు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 20 మందిని మహిళలను రేప్ చేసి, హత్యలు చేసిన ఓ దోషి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అంటే ఇప్పటివరకు ఎంతో మందికి రాయలసీమ ప్రాంతంలోని ఒక ముఖ్య పట్టణంగా మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో రెండవ మైసూరు దసరాగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణంలోని.. దసరా ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
మధ్యప్రదేశ్లో కొందరు చిన్నారులకు న్యూస్పేపర్లో మధ్యాహ్నం భోజనం వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో స్పందించారు. ఈ వీడియోను పోస్టు చేసి.. తన హృదయం ముక్కలైందని రాసుకొచ్చారు.
బీహార్లో రెండో దశ ఎన్నికలు నవంబర్ 11న జరగనున్న నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ నియోజకవర్గంలోని ఓ చెత్త కుప్పలో పెద్ద సంఖ్యలో VVPAT స్లిప్స్ కనిపించాయి.
హైదరాబాద్ CP సజ్జనార్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ సమయంలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు కూడా వైన్ షాపులు మూసేయాలన్నారు.
రాజమౌళి - మహేష్ బాబు మూవీ 'గ్లోబ్ ట్రాటర్'కి ఇద్దరు ప్రొడ్యూసర్లు కలసి పని చేస్తున్నారు. KL నారాయణ సీనియర్ అనుభవంతో, SS కార్తికేయ కొత్త దృష్టితో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ ఫస్ట్ రివీల్ కానుంది.