India-UK: భారత్‌-యూకే మధ్య కీలక ఒప్పందం.. సుంకాలు తగ్గేది వాటిపైనే

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది.

Husband Killed Wife: వరకట్న వేధింపులు ?.. భార్యను చంపి మంచం కింద దాచిపెట్టిన భర్త

కర్ణాటకలోని బెలగావిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Prashant Kishor : మొదటి లిస్టులో డాక్టర్లు, లాయర్లు.. ప్రశాంత్ కిషోర్ స్కెచ్ ఏంటి?

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ సురాజ్ పార్టీ  51 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. మొదటి జాబితాలో, 16 శాతం మంది, 17 శాతం మంది అత్యంత వెనుకబడిన వర్గాలకు టికెట్లు కేటాయించారు.

Period Leave Policy: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. నెలలో ఒకరోజు మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవు ఇవ్వనున్నారు.

Karnataka : కర్ణాటకలో సీఎం మార్పు.. ముహుర్తం ఫిక్స్!

సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాల పదవీకాలం ఒప్పందం ముగియనున్నందున, ఆయన ప్రస్తుత మంత్రుల్లో 50 శాతం మందిని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం

CJI: 'షాక్ అయిపోయా'.. షూ దాడిపై తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్‌ గవాయ్

తనపై జరిగిన దాడిపై తాజాగా సీజేఐ బీఆర్ గవాయ్ స్పందించారు. ఆరోజు జరిగింది చూసి షాక్ అయిపోయానని అన్నారు. అలాగే ఆ ఘటనను 'మర్చిపోయిన ఛాప్టర్‌'గా అభివర్ణించారు.

Bihar Elections 2025: మోదీకి చిరాకు తెప్పిస్తున్న చిరాగ్..కూటమి పని ఖతమేనా?

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో  NDA కూటమిలో సీట్ల పంపకం చర్చలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Web Stories
web-story-logoRose Appleవెబ్ స్టోరీస్

ఈ పండు తింటే బెనిఫిట్స్ అధికమని తెలుసా..?

web-story-logoAppleవెబ్ స్టోరీస్

యాపిల్‌ తింటే ఈ సమస్యలు క్లియర్

web-story-logoeating fastవెబ్ స్టోరీస్

సెకన్ల వ్యవధిలోనే తినేస్తున్నారా?

web-story-logojaggeryవెబ్ స్టోరీస్

భోజనం తర్వాత బోలెడన్నీ బెనిఫిట్స్‌ కావాలా..?

web-story-logoinstagram views (5)టెక్నాలజీ

ఇన్‌స్టా వ్యూస్ పెరగాలంటే.. ఈ 10 సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే

web-story-logocustard appleవెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం తింటే డేంజర్

web-story-logokrithi shetty seven picవెబ్ స్టోరీస్

కృతి శెట్టి మైమరిపించే అందాలు.. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కొత్త ఫొటోలు

web-story-logoMoto G06 Power (6)వెబ్ స్టోరీస్

రూ.7,499లకే మోటో కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు హైలైట్..!

web-story-logosreeleela pic fiveవెబ్ స్టోరీస్

హాట్ ఫోజులతో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బ్యూటీ!

web-story-logodatesవెబ్ స్టోరీస్

వీరు ఖర్జురాలు తింటే యమ డేంజర్

Trump VS Nobel Prize: నోబెల్ బహుమతుల ప్రకటన..గాజా శాంతి కార్డు సక్సెస్...ట్రంప్ బిగ్ స్కెచ్

గత మూడు రోజులుగా నోబెల్ బహుమతులను ప్రకటిసతున్నారు. రేపు పీస్ అవార్డ్ విన్నర్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను నోబెల్ వరిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం అయింది. 

Trump-Modi: ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్..గాజా శాంతిపై అభినందనలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గాజా శాంతి ప్రణాళిక సక్సెస్ పై ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. భారత ప్రధాని మోదీ కూడా ట్రంప్ కు ఫోన్ చేసి మరీ అభినందించారని తెలుస్తోంది. 

India-UK: భారత్‌-యూకే మధ్య కీలక ఒప్పందం.. సుంకాలు తగ్గేది వాటిపైనే

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది.

Nobel Prize 2025: సాహిత్యంలో నోబెల్ బహుమతి.. ఈసారి ఎవరంటే ?

ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై దక్కించుకున్నారు. ప్రళయాల మధ్య కూడా కళ శక్తిని చూపించిన ఆయన రచనలకు గాను ఈ అత్యున్నత గౌరవం దక్కినట్లు స్వీడిష్ అకాడమీ పేర్కొంది.

UK Prime Minister Keir Starmer: బ్రిటన్ ప్రధాని రాకతో.. భారత్‌కు లాభమేంటో తెలుసా?

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. అయితే స్టార్మర్ ముంబైలోని వైఆర్‌ఎఫ్‌ స్టూడియోను సందర్శించారు. దీంతో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌తో సహా భారతీయ నిర్మాణ సంస్థలు యూకేలోని అన్ని ప్రదేశాలలో సినిమాల్ని చిత్రీకరిస్తాయని వెల్లడించారు.

చైనా యువతితో అమెరికా రాయబారి ప్రేమాయణం.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం

చైనాలో అమెరికా రాయబారి హనీట్రాప్ కలకలం రేపింది. చైనా యువతితో లైంగిక సంబంధం పెట్టుకున్న అమెరికా దౌత్యవేత్తపై ట్రంప్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. సదరు రాయబారిని పదవి నుంచి తప్పించింది. భద్రతా కారణాల దృష్ట్యా తొలగించబడిన దౌత్యవేత్త పేరు వెల్లడించలేదు. 

Top Universities: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి

ప్రపంచ అగ్ర యూనివర్శిటీ జాబితాలో ఈసారి భారత్ కు చోటు దక్కలేదు. పధ్నాలుగేళ్ళల్లో మొట్టమొదటిసారిగా ఒక్క ఇండియన్ యూనివర్శిటీ కూడా టాప్ ర్యాకింగ్ సంపాదించుకోలేకపోయింది. 

Fraud: వైసీపీ నేత పేరు చెప్పి రూ.18 కోట్ల మోసం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరు చెప్పి విద్య అనే మహిళ మమ్మల్ని మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.18 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.

Telangana Elections : హైకోర్టు స్టే.. ఎన్నికలకు రేవంత్ సర్కార్ ముందు 3 ఆప్షన్లు

ఆ క్రమంలో రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ప్రస్తుతం రేవంత్‌ ప్రభుత్వం ముందు 3 అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంలో సవాల్ చేయడం..  ఒకవేళ సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది.

Bonthu Rammohan : జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్.. బొంతు రామ్మోహన్‌ షాకింగ్ రియాక్షన్ !

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్‌ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలపై ఆయన స్పందించారు.  జూబ్లీహిల్స్‌ బైపోల్‌ బరిలో తాను లేనన్న ఆయన..  బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవమని అన్నారు.

Drugs: హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. జీడిమెట్ల పరిధిలో 220 కేజీల ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Jubilee Hills By Elections 2025: బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్?

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్లు పెంచి తీరుతాం.. మా నెక్ట్స్ స్టెప్ ఇదే.. మంత్రి పొన్నం సంచలన ప్రకటన!

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించామన్నారు.

Fraud: వైసీపీ నేత పేరు చెప్పి రూ.18 కోట్ల మోసం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరు చెప్పి విద్య అనే మహిళ మమ్మల్ని మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.18 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.

YS Jagan : చంద్రబాబుతో  చేతులు కలిపిన స్పీకర్ తలదించుకోవాలి : జగన్

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు

BREAKING: అనకాపల్లిలో జగన్ పర్యటన ఫుల్ రూట్ మ్యాప్ ఇదే!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ముందుగా జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత 18 షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చారు. రూల్స్ అతిక్రమించే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీజీపీకు జగన్ హెచ్చరించారు.

Mohan Babu: మోహన్‌బాబుకు బిగ్‌ షాక్‌... విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా

నటుడు మంచు మోహన్‌బాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది.తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి  ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే  ఆరోపణలు వచ్చాయి.

AP Crime: అయ్యో బిడ్డా.. అలిగిన కొడుకుకు రూ.3 లక్షలతో బైక్.. 2 రోజులకే యాక్సిడెంట్లో స్పాట్ డెడ్!

విశాఖపట్నంలోని సిరిపురం వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొని హరీష్ అనే యువకుడికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Big breaking:   నెల్లూరులో జంట హత్యలు.. రంగంలోకి పోలీసు జాగిలాలు

నెల్లూరు నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్కు‌ ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకలను దారుణంగా హత్య చేశారు. యువకులను  హత్య చేసి మృత దేహాలను కాలువలో పడేశారు.

TDP leaders suspend: కల్తీ లిక్కర్ స్కాం‌లో TDP లీడర్ల సస్పెండ్

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ  నాయకులు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. దాసరిపల్లి జయచంద్రరెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ సస్పెండ్‌ చేసింది. ఈమేరకు ఓ లేఖ విడుదల చేశారు.

Forbes List: మరోసారి అపర కుభేరుడిగా ముకేశ్ అంబానీ.. ఆస్తి తెలుస్తే షాక్!

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్  ప్రకారం, అంబానీ $105 బిలియన్ల నికర సంపదతో ఇండియాలోనే ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

October Upcoming Mobiles: ఈ నెలలో ఫోన్ల జాతరే.. ఒకటి కాదు రెండు కాదు - మొత్తం ఎన్నంటే..!

ఈ అక్టోబర్లో చాలా కంపెనీలు తమ ఫోన్లను భారత మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. iQOO 15, OnePlus 15, Vivo X300 Pro, Xiaomi 17, Realme 15 Pro 5G మొబైల్స్ వస్తున్నాయి. ఇవి చాలా వరకు 7,000mAh బ్యాటరీలు, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి

Stock Market: డిసెంబర్7 నుంచి మారనున్న స్టాక్ మార్కెట్ ..బ్లాక్ డీల్స్ కు కొత్త రూల్స్

డిసెంబర్ 7, 2025 నుంచి స్టాక్ మార్కెట్ రూల్స్ మారుతున్నాయి. బ్లాక్ డీల్స్ ను మరింత కఠినతరం చేస్తూ సెబీ పెద్ద మార్పును చేసింది. కనీస ఆర్డర్ ను 10 కోట్ల నుంచి 25 కు పెంచారు. 

Flipkart Mobile Offers: వాయమ్మో ఇవేం ఆఫర్లరా బాబు.. ఐఫోన్, శాంసంగ్, వివో, మోటో ఫోన్లపై బంపర్‌ డిస్కౌంట్లు..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 రూ.51,999, Galaxy S24 FE రూ.29,999, Motorola Edge 60 Fusion రూ.18,999, Vivo T4 5G రూ.18,799, Realme P4 5G రూ.14,999 కు లభిస్తుంది.

Bank Loans: కస్టమర్ల వెంటపడి లోన్లు ఇస్తున్న బ్యాంకులు.. దీని వెనుక పెద్ద ప్లానే ఉంది కదా!

కస్టమర్లు వెంట పడి బ్యాంకులు లోన్ ఇవ్వడం వెనుక పెద్ద స్కామ్ ఉందని నిపుణులు అంటున్నారు. ఫిక్సిడ్ డిపాజిట్ల కింద కట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీకి బ్యాంకులు కస్తమర్లకు ఇస్తుంది. అందుకే అడగకపోయినా లోన్లు ఇస్తాయి.

Mobile Offers: యాహూ.. సగం ధరకే Samsung AI స్మార్ట్‌ఫోన్ మచ్చా.. రచ్చలేపిన కొత్త ఆఫర్..!

అమెజాన్‌ సేల్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Galaxy S24 FE 5G AI Phone రూ.29,999, A55 5G రూ.23,999, M56 5G రూ.24,999, A17 5G రూ.22,299, A36 5G రూ.28,499, A26 5G రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు.

Arattai: అరట్టై సంచలనం.. కోటి దాటేసిన డౌన్‌లోడ్‌లు

వాట్సాప్‌కు పోటీగా జోహో సంస్థ అరట్టై అనే స్వదేశీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత శుక్రవారం గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు 75 లక్షలు ఉండేది. ఇప్పుడు కోటీ దాటింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2