Explainer: భారీగా విమానాలు నడుపుతున్నా.. భారత విమానయాన సంస్థలు ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నాయి?

ఇండియాలో తిరిగినన్ని విమానాలు చాలా దేశాల్లో తిరగవు. ఇక్కడ గగనతలం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయినా కూడా భారత్ విమానయాన సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి?

Indian Railways: ప్రయాణీకులకు బిగ్ షాక్.. ఛార్జీల మోత

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఆధునిక సదుపాయాల కల్పన సాకుగా చూపుతూ భారతీయ రైల్వే ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏసీ (AC) క్లాస్ ప్రయాణికులపై ఈ భారం ఎక్కువగా పడనుంది.

Job: సీఎం బురఖా లాగాడని.. మహిళా డాక్టర్‌కు నెలకు రూ.3 లక్షలు ఆఫర్

బీహార్ CM నితీష్ కుమార్ ఇటీవల మహిళా డాక్టర్ బురఖా లాగిన ఘటన దేశవ్యాప్తంగా వివాదస్పమైంది. ఆయుష్ డాక్టర్‌ అపాయిట్‌మెంట్ లెటర్ తీసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ నుస్రత్ పర్వీన్ డిసెంబర్ 20 విధుల్లో చేరాల్సి ఉండగా, ఆమె విధులకు హాజరుకాకపోవడం గమనార్హం.

తెలంగాణలో SIR.. వణుకుతున్న పార్టీలు.. ఆ 50 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీలకు వణుకు పట్టుకుంది. ఎందుకంటే త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రారంభం కానుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తై లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం.

ISRO ఖాతాలో మరో విజయం.. గగన్‌యాన్ పారాచూట్‌ టెస్ట్ సక్సెస్

ఇస్రో 'గగన్‌యాన్' మిషన్ దిశగా మరో కీలక విజయాన్ని అందుకుంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే 'క్రూ మాడ్యూల్' వేగాన్ని తగ్గించి, దానిని సురక్షితంగా ల్యాండ్ చేసే డ్రోగ్ పారాచూట్‌ల క్వాలిఫికేషన్ టెస్ట్‌ ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.

Bribery case: ఆర్మీలో అవినీతి తిమింగళం.. లెఫ్టినెంట్ కల్నల్ ఇంట్లో భారీగా కరెన్సీ కట్టలు

ఇండియన్ ఆర్మీలో అవినీతి తిమింగళం బయటపడింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ ముడుపుల కేసులో సిబిఐకి చిక్కారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

PM Modi Helicopter: ప్రధాని మోదీకి తప్పిన ప్రమాదం..గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్

పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌పై ల్యాండ్ కాలేకపోయింది. చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

USA Visas: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్లు..నానాపాట్లు పడుతున్న హెచ్1 వీసాదారులు..

సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు అంతకంతకూ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. దీనివలన ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో తెలియక సతమతమవుతున్నారు.

Osman Hadi: హాదీ మరణం దేశానికి తీరని లోటు... భావోద్వేగానికి గురైన యూనస్

బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన యువ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణంతో ఆ దేశం అట్టుడుకుతోంది. భారత వ్యతిరేకిగా, షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందిన హాదీ.. తుపాకీ కాల్పుల గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Epstein Files: ట్రంప్ ఫొటోలు మాయం.. రాత్రికి రాత్రే 16 ఫైళ్లు తొలగింపు

అమెరికాను వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన పత్రాల్లోని 16 కీలక ఫైళ్లు అకస్మాత్తుగా మాయం కావడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

Water Bomb: పక్క దేశాలను భయపెడుతున్న చైనా త్రీగోర్జెస్ ఆనకట్ట.. ఆందోళనలో భారత్

చైనా తన దేశంలో ఉన్న యార్లుంగ్ త్సాంగ్పోపై అతి పెద్ద డ్యామ్ ను నిర్మిస్తోంది. దీని ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ ఆనకట్ట పక్క దేశాలకు ముఖ్యంగా భారత్ కు ఆందోళనకరంగా మారింది.

Epstein Files: కొత్త ఎపిస్టీన్ ఫైల్స్... బయటపడ్డ బిల్ గేట్స్, మైఖేల్ జాక్సన్ ఫోటోలు

ఎపిస్టీన్ ఫైల్స్ అమెరికాను ఎంతలా కుదిపేస్తున్నయో తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు కొత్త పత్రాలను విడుదల చేశారు. ఈ పత్రాలలో నోమ్ చోమ్‌స్కీ, బిల్ గేట్స్, మైఖేల్ జాక్సన్ వంటి వారి ఫోటోలు ఉన్నాయి.

Modi Oman Tour: పాక్ ప్యాంట్ తడుస్తోంది.. మోదీ ఒమన్‌ టూర్ వెనుక సంచలన వ్యూహం.. ఏంటో తెలుసా?

జోర్డాన్, ఒమన్ దేశాలతో భారత్ స్నేహంతో పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోతోంది. ముస్లిం దేశాలతో భారత్ బంధం బలపడుతుండడం పాక్ కు ఆందోళన కలిగిస్తోంది. ముస్లిం ప్రపంచంలో భారత ప్రధానికి ఇంతలా ఘన స్వాగతం లభించడంతో కుళ్ళుకుంటోంది.

Google: అమెరికాను వదిలి వెళ్ళకండి.. ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక

టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడప్పుడే ఎవరూ అమెరికా వదిలి వెళ్ళవద్దని చెప్పింది. వీసా ఇంటర్వ్యూలు అక్టోబర్ కు పోస్ట్ పోన్ అవుతుండడంతో..ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని కంపెనీ గట్టిగా హెచ్చరించింది.

Minister Uttam: పాలమూరు, దిండి ప్రాజెక్టుు ఎందుకు పూర్తి చేయలేదు..మంత్రి ఉత్తమ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ, దిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

KCR: నిన్నటి వరకు ఓ కథ..రేపటి నుంచి మరో కథ..ఐ యామ్ బ్యాక్ అంటున్న కేసీఆర్

ఇవాల్టి వరకు ఒక కథ..రేపటి నుంచి మరో కథ అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తెలంగాణలో ప్రభుత్వం ఉందో, నిద్రపోతోందో తెలియదు అని విమర్శించారు. ఇకపై నుంచి యుద్ధమే అంటూ హెచ్చరించారు.

BIG BREAKING: రేవంత్ సర్కార్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతోందని..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కావాలని తనను బద్నాం చేస్తోందని ఆరోపించారు. 

తెలంగాణలో SIR.. వణుకుతున్న పార్టీలు.. ఆ 50 లక్షల ఓట్లు ఔట్?

తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక కూడా పార్టీలకు వణుకు పట్టుకుంది. ఎందుకంటే త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రారంభం కానుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తై లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం.

Temperatures: ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.

Weather Update: తెలంగాణను గజ గజ వణికిస్తున్న చలి.. మరో మూడు రోజుల పాటు ఈ జిల్లాల ప్రజలకు చుక్కలే!

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇంకా రాబోయే మూడు రోజుల పాటు చలి తీవ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Telangana Crime News: పాల్వంచ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చీరతో భర్త గొంతు నులిమి చంపిన భార్య!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన హరినాథ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మొదట ఆత్మహత్యగా భావించినా.. హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. భార్య తన ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం చేసిందని పోలీసులు తెలిపారు.

Temperatures: ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.

Andhra Pradesh: చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇంతపెద్ద తీర ప్రాంతంలో ఎంతో విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. ఇవి దేశ రక్షణ, సెమికండక్టర్‌ రంగంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

Coastal Region: ఆంధ్రాతీరం భారత్‌కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే!

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న తీరప్రాంత ఇసుకలో లభించే అరుదైన ఖనిజాలు, ఇండియా క్లీన్ ఎనర్జీ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభించే మోనజైట్, ఇల్మెనైట్, రూటిల్ వంటి ఖనిజాలు కేవలం సాధారణ ఇసుక కాదు.

Sharmila Birthday: షర్మిలకు కూటమి నేతల బర్త్ డే విషెస్.. జగన్ ఎందుకు దూరంగా..?

2019 వరకు వైఎస్ జగన్-షర్మిల మధ్య బలమైన అనుబంధం ఉండేది. కానీ ఆస్తి వివాదాల తర్వాత జగన్ తన సోదరికి పబ్లిక్‌గా శుభాకాంక్షలు కూడా తెలుపడం మానేశాడు. షర్మిల జన్మదినాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాత్రమే అభినందించారు. జగన్ మాత్రం స్పందించలేదు.

Wonderla in Visakhapatnam: విశాఖకు వండర్‌లా.. తిరుపతికి ఇమాజికా..! ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో భారీ ప్రాజెక్టులు

విశాఖలో 50 ఎకరాల వండర్‌లా అమ్యూజ్‌మెంట్ పార్క్, తిరుపతిలో 20 ఎకరాల ఇమాజికా వరల్డ్ ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో 209 పర్యాటక ప్రాజెక్టులుగా రూ.28,977 కోట్లు పెట్టుబడి లభించింది. కొత్త హోటళ్లు, ఉద్యోగాలు సృష్టిస్తూ పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Annavaram Temple: అన్నవరంలో వైభవంగా 'మెట్లోత్సవం'

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభ సందర్భంగా మెట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లతో గ్రామోత్సవం నిర్వహించి మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటారు.

TTD Divine Plantation Project: టీటీడీ కొత్త ప్రయత్నం.. దేశంలోనే తొలి 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్.

టీటీడీ దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాలను పెంచి భవిష్యత్తులో ఆలయ ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు. ఇది ఆగమ సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబనను కలిపిన ప్రాజెక్ట్.

Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో రికార్డులు.. వారం రోజుల్లో మల్టీబ్యాగర్..!

Meesho షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వారం రోజుల్లోనే మల్టీబ్యాగర్‌ స్థాయికి చేరింది. ఐపీఓ ధర రూ.111 నుంచి రూ.233.50కి చేరగా, UBS 'బై' రేటింగ్ ఇచ్చింది. యూజర్ బేస్ పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం భవిష్యత్తులో లాభాలకు దోహదపడనున్నాయి.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Anant Ambani: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్‌ అంబానీ రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

Indian Market: రూపాయి @ 91..మళ్ళీ భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం దీని విలువ డాలర్ కు 91 రూ. చేరుకుంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ మళ్ళీ ఈరోజు భారీ నష్టాలను చవి చూసింది. నిఫ్టీ 26 వేల దిగువకు పడిపోయింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2