India-China: భారత్, చైనాల మధ్య విమానాలు..అక్టోబర్ 26 నుంచి..

భారత్, చైనాల మధ్య తిరిగి రాకపోకలు ప్రారంభం అవనున్నాయి. అక్టోబర్ 26 నుంచి ఇరు దేశాల మధ్య ఫ్లైట్లు తిరుగుతాయని భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఐదేళ్ళ తర్వాత మళ్ళీ భారత్, చైనాల మధ్య డైరెక్ట్ గా విమానాలు తిరగనున్నాయి. 

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, బీజాపూర్ జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారి సంఖ్య 103గా ఉంది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటి

Ravana Dhahanana: రామ్‌లీలా మైదానంలో ఘనంగా రావణ దహనం

దేశ వ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా పండగ వేళ కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

INDORE : దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పది మంది మృతి

దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో జరిగిన అపశ్రుతిలో పది మంది భక్తులు చనిపోయారు.

Farming Business young Woman: క్యాప్సికం పంటతో లాభాల వరద.. ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న 25ఏళ్ల యువతి

మహారాష్ట్రలోని పూణేకు చెందిన ప్రణీత వామన్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసింది. కానీ మధ్యలోనే వదిలేసి తనకు ఉన్న పొలంలోనే క్యాప్సికం వ్యాపారం ప్రారంభించి కోట్లు సంపాదిస్తోంది. పాలిహౌస్, డిప్ ఇరిగేషన్ పద్ధతిలో వీటిని పండిస్తోంది.

Pakistan : POKలో కాల్పులు.. 12 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో భారీ అశాంతి తలెత్తింది. నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మరణించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్రమైన అల్లర్లలో ఇది ఒకటిగా ఉంది.

Fake QR Code Scam: ఎంతకు తెగించార్రా.. నకిలీ QR కోడ్ స్కామ్..పెట్రోల్ బంకులే టార్గెట్ !

ఈ స్కామ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వినియోగదారులను మోసం చేసి, డబ్బును పంపు యజమానులకు బదులుగా మోసగాళ్ల ఖాతాల్లోకి మళ్లించిన ఈ హై-టెక్ మోసాన్ని పోలీసులు ఛేదించారు.

Web Stories
web-story-logonew smartphones (7)వెబ్ స్టోరీస్

రియల్‌మీ ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. తగ్గేదే లే

web-story-logoimageవెబ్ స్టోరీస్

రప్పా రప్పా.. రూ.20వేల లోపు కిక్కిచ్చే 5జీ స్మార్ట్‌ఫోన్లు..

web-story-logoVivo V60e 5Gవెబ్ స్టోరీస్

వివో నుంచి 200MP కెమెరా ఫోన్‌ మావా.. ఫీచర్లు చూస్తే..!

web-story-logoavika gor marriage pic sevenవెబ్ స్టోరీస్

ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు చూశారా?

web-story-logokiwi Peelవెబ్ స్టోరీస్

కివి తొక్కలో అధిక పోషకాలు ఉన్నాయని తెలుసా..?

web-story-logoshriya pic twoవెబ్ స్టోరీస్

స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న శ్రియా! హాట్ ఫొటోలు వైరల్

web-story-logoWeight Loss Drinkవెబ్ స్టోరీస్

ఉదయాన్నే ఈ గంజి కప్పు తాగితే చాలు బరువు పరార్

web-story-logoMattress Offers6వెబ్ స్టోరీస్

రూ.2వేలకే బెస్ట్ బెడ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ అదిరిపోయింది.

web-story-logocuminవెబ్ స్టోరీస్

జీలకర్ర వల్ల హెల్త్‌కి అనర్థమని తెలుసా..?

web-story-logoBeetRoot Juiceవెబ్ స్టోరీస్

తక్కువ రక్తపోటు రోగి ఈ జ్యూస్‌ తాగితే విషమే

USA: అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు.. 8 లక్షల మంది ఉద్యోగులు ఔట్ ?

అమెరికాలో షట్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. H1 బీ వీసాల ప్రాసెసింగ్‌పై కూడా షట్‌డౌన్‌ ప్రభావం పడింది.

Google: గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. మళ్లీ లేఆఫ్‌లు

ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో్ లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్‌ మరోసారి లేఆఫ్స్‌ ప్రకటించింది.

iPhone : ఆపిల్ ఐఫోన్, ఐపాడ్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

యాపిల్, ఐఫోన్ లాంటివి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనడం అంటే కష్టమే.  చాలామందికి రోజువారి సంపాదనే సరిపోదు. అలాంటిది లక్షలు పోసి మరి ఇలాంటి ఖరీదైన ఫోన్లు కొనాలంటే చాలా కష్టతరమనే చెప్పాలి.

H-1B Visa: ట్రంప్ పిచ్చి చేష్టలు.. భారతీయులకు దెబ్బ మీద దెబ్బ

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా చాలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్ హెచ్ 1బీ వీసాల మీద కూడా పడనుందని తెలుస్తోంది. కొన్నాళ్ళ పాటూ వీసాల ప్రాసెసింగ్ నిలిచిపోనుంది.  

Shut Down: యూఎస్ షట్ డౌన్ ఎఫెక్ట్..వారానికి 15 బిలియన్ డాలర్లు..43 వేలమంది నిరుద్యోగులు..

అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. నిధుల బిల్లుల విషయంలో సెనేట్లు ఏకభిప్రాయనికి రాకపోవడంతో షట్ డౌన్ ప్రారంభం అయింది. దీంతో అత్యవసర సేవల మిహా ప్రభుత్వ సేవలన్నీ నిలిచిపోయాయి. దీని వలన అమెరికాకు తీరని నష్టం ఏర్పడనుందని తెలుస్తోంది. 

BIG BREAKING: న్యూ యార్క్ లో ఘోర ప్రమాదం...ఎయిర్ పోర్ట్ లో ఢీకొన్న రెండు విమానాలు

న్యూ యార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ రెండు డెల్టా విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. విమానాలకు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

GAZA: గ్రెటా థెన్ బర్గ్ ను అరెస్ట్ చేసిన ఇజ్రాయెల్ ఫోర్స్..గాజాలో సహాయం అందిస్తుండగా..

గాజా స్ట్రిప్ లో మానవతా సాయం అందించడానికి ప్రయత్నించిన నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇందులో స్వీడిష్ మానవతావాది గ్రెటా థన్ బర్గ్ కూడా ఉన్నారు. ఆమెతో పాటూ మరి కొంత మందిని ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకుంది. 

Weather Update: ముంచుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం వల్ల శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Dasara 2025: మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఫొటోలు చూసేయండి!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Wife Killed Husband: తెలంగాణలో సంచలనం.. తాగొచ్చిన భర్తను కర్రతో కొట్టి హతమార్చిన భార్య

మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్‌ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Ponnala Lakshmaiah: KCRకు బిగ్‌షాక్.. BRSను వీడనున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య!

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు పార్టీని వీడుతున్నారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

Dasara Offers: మందు బాబులకు పిచ్చేక్కించే ఆఫర్.. కూపన్ కొంటే గోట్, కాటన్ బీర్లు ఫ్రీ.. ఎక్కడంటే?

జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో ఓ వ్యాపారి లక్కీ డ్రా పేరుతో కొన్ని ఆఫర్లు ప్రకటించాడు. రూ.150 చెల్లించి కూపన్ కొనుగోలు చేస్తే గెలిస్తే బహుమతులు ఇస్తానని తెలిపాడు. ఫస్ట్ గెలిచిన వారికి మేక, రెండో స్థానంలో కాటన్ బీర్లు, మూడో ప్లేస్‌ వారి ఫుల్ బాటిల్ ఇస్తారు.

Dasara 2025: దసరా బంపరాఫర్.. హైదరాబాద్ లో మటన్ కేవలం రూ.400.. ఏ ఏరియాలో అంటే?

తెలంగాణలో  పండగయినా, పెళ్లయినా, చుట్టాలొచ్చినా మాంసం లేనిదే  ముద్ద దిగదు. కానీ కిలోమాంసం రూ..1000 పెట్టి కొనాలంటే మధ్యతరగతి వారికి తలకు మించిన భారమే. అయితే హైదరాబాద్ లోని కొన్ని మేకల మండిలు తక్కువ ధరకు మాంసం అమ్ముతూ మాంసం ప్రియులను ఆకర్షిస్తున్నాయి.

BIG BREAKING: సూర్యాపేట టైగర్ ఇకలేరు.. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

Weather Update: ముంచుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏపీతో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం వల్ల శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

APకి భారీ తుపాను ముప్పు.. తెలంగాణలో ఇక 10 రోజులు వర్షాలే

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు భారీ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

'పేదల సేవలో' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు-PHOTOS

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తి గ్రామంలో ఈ రోజు నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు పింఛను అందజేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Andhra Pradesh: సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణకై లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి లు ఈ కమిటీలో ఉన్నారు. సోష‌ల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది.

AP Tirupathi: శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఇక తిరుపతి వెల్లడం మరింత ఈజీ!

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది.

Crime news: ప్రియుడితో భర్తను చంపించి..రోడ్డుప్రమాదంగా చిత్రీకరించింది..చివరికి ఏమయిందంటే?

ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. హత్య అని అనుమానం రాకుండా ఉండేందుకు  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అది హత్యగా తేలడంతో కటకటాలపాలయింది. గుంటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది.

Google: గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. మళ్లీ లేఆఫ్‌లు

ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో్ లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్‌ మరోసారి లేఆఫ్స్‌ ప్రకటించింది.

Farming Business young Woman: క్యాప్సికం పంటతో లాభాల వరద.. ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న 25ఏళ్ల యువతి

మహారాష్ట్రలోని పూణేకు చెందిన ప్రణీత వామన్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసింది. కానీ మధ్యలోనే వదిలేసి తనకు ఉన్న పొలంలోనే క్యాప్సికం వ్యాపారం ప్రారంభించి కోట్లు సంపాదిస్తోంది. పాలిహౌస్, డిప్ ఇరిగేషన్ పద్ధతిలో వీటిని పండిస్తోంది.

Flipkart Offers: ఇవాళే లాస్ట్.. ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలపై భారీ ఆఫర్లు..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నేటితో ఆఫర్లు ముగుస్తున్నాయి. మొబైల్స్, టీవీలపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఆఖరి నిమిషంలో బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోండి

మైక్రోసాఫ్ట్‌కి కొత్త CEO ఎవరో తెలుసా?

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిసినెస్ యూనిట్‌కు జడ్సన్ అల్థాఫ్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ విజయవంతంగా ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Under 20k 5g Smartphones: బెస్ట్ వర్మా బెస్ట్.. రూ.20వేలలోపు కళ్లు చెదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు.. మళ్లీ దొరకవు!

దేశీయ మార్కెట్‌లో రూ.20వేల లోపు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Moto G96 5G, Tecno Pova 7 Pro 5G, Samsung Galaxy M36 5G, Tecno Pova Curve 5G, Alcatel V3 Ultra 5G, CMF Phone 2 Pro వంటి మోడల్స్ కేవలం రూ.20వేలలోపే లభిస్తున్నాయి.

Tablet Offers: 8,000mAh బ్యాటరీ, 8GB RAM ట్యాబ్‌పై రూ.6వేల భారీ తగ్గింపు.. !

అమెజాన్ సేల్‌లో OnePlus Pad Go (8GB+128GB)పై భారీ ఆఫర్ ఉంది. దీని ధర రూ.19,999 ఉండగా ఇప్పుడు రూ.16,999కి తగ్గింది. అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంట్, SBI క్రెడిట్ కార్డ్‌పై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత రూ.13,999కి లభిస్తుంది.

Roshni Nadar: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఈమెనే.. ఆస్తి ఎంతో తెలుసా?

భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా HCL టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తాజాగా విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, ఆమె కుటుంబ సంపద రూ.2.84 లక్షల కోట్లుగా నమోదైంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2