Delhi Car blast Big update : ఢిల్లీ పేలుడు ఘటన .. అనుమానిత కారు దొరికింది

ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎర్రకోట పార్కింగ్‌ సమీపంలో పేలిపోయిన ఐ20 కారు నడిపిన నిందితుడి పేరుతో మరో కారు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాన్ని హరియాణాలో గుర్తించారు.

Delhi car blast: ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాద చర్యే..కేంద్రం సంచలన ప్రకటన

ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది.

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం  జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) అని దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్ తో దీనివెనుక మహిళా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.

Al Falah University : ఎర్రకోట బాంబ్‌ బ్లాస్ట్‌.. అల్‌-ఫలాహ్‌లో మరో వైద్యుడు మిస్సింగ్‌..?

ఎర్రకోట పేలుడు ఘటనతో హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ అయిన నిసార్ ఉల్‌ హసన్ కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది.

Bomb Threat: బిగ్ న్యూస్.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ సహా 5 విమానాశ్రయాలకు బెదిరింపు కాల్స్

వారణాసికి వెళ్లాల్సిన ఒక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే విమానాన్ని నిలిపివేశారు. అనంతరం అత్యవసర భద్రతా చర్యలను చేపట్టారు.

BIG BREAKING: బీహార్‌ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్.. ఆ పార్టీదే విజయం కానీ...

బీహార్‌లో అధికార కూటమికే జనం మళ్లీ పట్టం కట్టారని పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లను దాటే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. అయితే యాక్సిస్‌ మైఇండియా ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం ఎంజీబీకి 100కు పైగా సీట్లు లభిస్తాయని చెబుతోంది.

Drone chase: పెళ్ళిలో గొడవ..వరుడిపై దాడి.. నిందితులను వెంటాడిన డ్రోన్‌

మహారాష్ట్రలోని అమ్‌రావతి  బద్నేరా రోడ్‌లో ఉన్న ఒక ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి జరుగుతోంది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న  సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి మండపంలో ఉన్న వరుడిని ఒక వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. కానీ, అతన్ని డ్రోన్ వెంబడించింది.

Web Stories
web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoWhite Radishవెబ్ స్టోరీస్

ముల్లంగి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

web-story-logowash faceవెబ్ స్టోరీస్

ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

web-story-logofennel seedsవెబ్ స్టోరీస్

ఎక్కువగా సోంపు తింటున్నారా?

web-story-logoBlack carrotsవెబ్ స్టోరీస్

నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్

web-story-logoPoori Tipsవెబ్ స్టోరీస్

క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

web-story-logoMotorola Edge 60 5G  (6)వెబ్ స్టోరీస్

మోటో ఎడ్జ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు మావా..!

web-story-logohoney face packవెబ్ స్టోరీస్

ముఖానికి తేనా రాయటం వల్ల లాభం ఉందా..?

U.S. Embassy : టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంధ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా , పాక్‌లో జరిగితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై యూఎస్‌ ఎంబసీ ట్వీట్‌ చేసింది.

Plane Crash: లైవ్ వీడియో.. విమానం కూలి 20 మంది మృతి

టర్కీ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ మిలిటరీ కార్గో విమానం నేలకూలింది. జార్జియాలోని కఖేటి ప్రాంతంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో విమాన సిబ్బందితో సహా విమానంలో ఉన్న 20 మంది టర్కిష్ సైనిక సిబ్బంది మరణించారు.

BREAKING: చైనాలో కుప్పకూలిన హాంగ్కీ బ్రిడ్జి.. స్పాట్‌లోనే..?

చైనాలో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. 758 మీటర్ల పొడవైన హాంగ్కీ వంతెనను కొన్ని రోజుల కిందటే ప్రారంభించారు. కానీ ఇంజనీరింగ్ల వైఫల్యం వల్ల ఆ వంతెనలో ముందు భాగం కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టంజరగలేదు.

Pakistan: ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబ్ బ్లాస్ట్ ల వెనుక పాక్ ఆర్మీ..పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆరోపణ

ఢిల్లీ, ఇస్లామాబాద్ కారు బాంబ్ బ్లాస్ట్ ల వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉందని ఆ దేశ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ చెబుతున్నారు. రెండు సిటీల్లోనూ ఆత్మాహుతి బాంబర్లను ఆర్మీనే నియమించదని ఆరోపించారు.

Pakistan PM: మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. 12 మంది చావుకు కారణం వారే!

పాక్ రాజధాని ఇస్లామాబాద్‌‌లో మంగళవారం బ్లాస్ట్ జరిగింది. ఈ దాడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎటువంటి ఆధారాలు లేకుండానే భారతదేశంపై నింద మోపారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయపడ్డారు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Explosion: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. స్పాట్‌లో ఆరుగురు..

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్‌ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు. 

Enforcement Teams : రవాణాశాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్..మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు గాను  రవాణాశాఖలోఎన్ ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

TPCC President Mahesh Goud : తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే...టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ సంచలనం

తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు.

Vemulawada : రాజన్న ఆలయంలో మొక్కులు బంద్.. LED స్క్రీన్ పైనే రాజేశుని దర్శనం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మొక్కులు బందయ్యాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ తెల్లవారుజాము నుంచి దర్శనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

TPCC: మంత్రి పదవి అక్కర్లేదు..సంతోషంగా ఉన్నా..టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్దికి తనకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని. పీసీసీ అధ్యక్షుడిగా తను సంతోషంగా ఉన్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులతో తనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Hanumakonda Hens: 2 వేల నాటుకోళ్లు వదిలేసిన అగంతకులు..ఎందుకో తెలిస్తే షాక్..

నవంబర్ 8న.. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు వేల నాటు కోళ్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని అగంతకులు గ్రామంలోని  రహదారిపై నాటుకోళ్లను వదిలేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే అలా వదిలేసినట్టు తెలుస్తోంది.

Crime News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లి కొడుకు బలవన్మరణం.. కారణమిదే!

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ గౌడ్ అనే వ్యక్తికి తల్లిదండ్రులు ఈ నెల 13వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుండగా ఇంతలోనే ఆ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Hyderabad : జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సంచలనం..  గాలిపటాలతో ఆరు డ్రోన్లు ధ్వంసం!

దేశంలోనే తొలిసారిగాఎన్నికల్లో అక్రమాలను పర్యవేక్షించడానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మోహరించిన ఆరు నిఘా డ్రోన్లను  గుర్తుతెలియని దుండగులు గాలిపటాలను ఉపయోగించి కూల్చివేయడం సంచలనం సృష్టించింది.

Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో

ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి.. ఈ జిల్లాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Crime News: ఏపీలో కిడ్నీ రాకెట్‌.. ప్రాణం తీసిన దందా... రూ.8 లక్షలతో గుట్టు రట్టు!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ దందా గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్‌కు చెందిన యమున గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు రూ.8 లక్షలకు కిడ్నీ ఇవ్వడానికి డీలింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ ఆసుపత్రిలో సర్జరీ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది.

CBI కోర్టు అక్రమాస్తుల కేసులో YS జగన్‌కు చుక్కెదురు

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నవంబర్ 21లోపు వ్యక్తిగా హాజరవుతానని కోర్టుకు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో కోర్టులో ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది.

BIG BREAKING: నెల్లూరులో లారీ బీభత్సం.. ముగ్గురు దుర్మరణం! (వీడియో)

నెల్లూరు జిల్లాల్లో లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో రోడ్డుపక్కన వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవగా.. ఆరుగురు మృతి చెందారు. చింతారెడ్డిపాలెం సర్కిల్ దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

visakhapatnam : ఎంత పనిచేశావ్‌ శ్యామలా.. పెళ్లైన ఏడాదికే!

వివాహమై ఏడాది కూడా తిరగకముందే కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గోపాలపట్నం పరిధిలోని జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

AP BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు యువకులు మరణించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Moto G67 Power 5G: మోటో నుంచి పవర్ ఫోన్.. 50MP కెమెరా, 7,000 mAh బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా భారతదేశంలో Moto G67 Power 5Gని విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది.

Best Mileage Bikes: వెరీ చీపెస్ట్ బైక్.. రూ.55,100లకే 70కి.మీ పైగా మైలేజ్ - పరుగో పరుగు

మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీలోని ద్విచక్ర వాహనాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త కొత్త మోడళ్లలో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Amazon Mobile Offers: గూగుల్ ఫోన్ పై రూ.40వేల భారీ తగ్గింపు.. ఆఫర్ వదిలితే మళ్లీ రాదు బ్రో..!

అమెజాన్ లో గూగుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఫోన్ పై Amazonలో భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు సద్వినియోగం చేసుకోవచ్చు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Vivo Y500 Pro: వివో మావ కుమ్మేశాడు మచ్చా.. 200MP కెమెరాతో ఊరమాస్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

New Smartphone: రేసింగ్ బ్రాండ్ మొబైల్.. 200MP కెమెరా, 7,000mAhతో రప్పా రప్పా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన Realme GT 8 Pro Aston Martin F1 Edition సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రియల్‌మి GT 8 Pro మాదిరిగానే ఉన్నాయి. ఇది 16 GB RAM, 1 TB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల అయింది.

New Electric Scooter: రూ.64,999లకే ఎలక్ట్రిక్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 109 కి.మీ మైలేజ్

ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డబ్బు ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో తమ మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2