Drowning: తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
బీహార్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార NDA కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేయనుంది. జేడీయూ కూడా 101 స్థానాల్లో బరిలోకి దిగనుంది.
70వ ఫిల్మ్ ఫెయిర్ వేడుక గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ తారలు, ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య చేయడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హౌజ్ లోకి 6 వైల్డ్ కార్డ్స్ నిఖిల్ నాయర్, నటి అయేషా , శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా తో పాటు ఫుల్ కాంట్రవర్షియల్ దివ్వెల మాధురి, చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య ఎంట్రీ
పోకో F7 5G మోడల్ కూడా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. దీనికి 7,550mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉంది. స్నాప్డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 50MP ప్రధాన కెమెరా, ప్రీమియం మెటల్, గ్లాస్ డిజైన్ కూడా ఉంది.
70వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డుల వేడుక అహ్మదాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ‘లాపతా లేడీస్’ చిత్రం ఏకంగా 13 కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకొని సత్తా చాటింది.
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు.
'మార్కో' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మలయాళ ప్రముఖ నిర్మాణ సంస్థ క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'RDX' ఫేమ్ మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ హీరోగా 'కట్టలన్' సినిమాను తెరకెక్కిస్తోంది.
ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాట్స్మన్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో మహిళల వన్డేల్లో 1000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా తన పేరును నమోదు చేసుకుంది.
'లైగర్' సినిమాతో భారీ డిజాస్టర్ చవిచూసిన పూరి జగన్నాథ్.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్నారు. '#పూరి సేతుపతి' వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.