NCRTC కీలక నిర్ణయం.. ఇకనుంచి రైళ్లలో కూడా వేడుకలు

సాధారణంగా రైళ్లను ప్రయాణాల కోసమే వినియోగిస్తుంటారు. కానీ ఇకనుంచి రైళ్లలో కూడా ప్రైవేటు వేడుకలు చేసుకోవచ్చు. తాజాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ (NCRTC) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Maoist Party: మావోయిస్టు పార్టీ బిగ్ షాక్.. లొంగిపోయిన మరో 37 మంది మావోయిస్టులు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు.

Amazon Layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్‌.. అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్ గత నెలలో 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థలో ఉన్న దాదాపు అన్ని విభాగాలపై లేఆఫ్స్‌ ప్రభావం పడింది.

Delhi Blast: రెండేళ్ల నుంచే ఉగ్రదాడులకు ప్లాన్.. పేలుళ్ల కేసులో సంచలన నిజాలు

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023లోనే బాంబు దాడులకు ప్లాన్ వేసినట్లు విచారణలో తేలిందని పలు జాతీయ మీడియాలు కథనాలు వెల్లడించాయి.

Quick commerce: భారతీయులలో పెరుగుతున్న ఊబకాయం..అంతా ఫుడ్ డెలివరీ వల్లనే..

కోవిడ్ తర్వాత ఇండియాలో ఫుడ్ డెలివరీ యాప్ లు, క్విక్ కామర్స్ బాగా ఊపందుకున్నాయి. ప్రతీవారికి స్విగ్గీ, జొమాటోలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇది చాలా మందికి హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు దీని వల్లనే భారతీయుల్లో ఊబకాయం పెరిగిపోయిందని డబ్ల్యూహెచ్ వో చెబుతోంది.

Sanitation worker : ఆ పారిశుద్ధ్య కార్మికురాలు  కోట్లాది హృదయాలను గెలుచుకుంది.

అంజుమానే..ఓ పారిశుద్ధ్య కార్మికురాలు.. పూణే లోని సదాశివపేటలో పనిచేస్తుంది. ఇటీవల ఆమె చేసిన పని అందరి హృదయాలను హత్తుకుంది. అంజు మానే తనకు దొరికిన రూ. 10 లక్షలతో  కూడిన బ్యాగ్ ను బాధితులకు  తిరిగి ఇవ్వడం ద్వారా హృదయాలను గెలుచుకుంది

MH: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..గుండెపోటుతో వాహనాలపైకి దూసుకెళ్ళిన కారు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయి పక్కనున్న బైక్ ల మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాందోల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Web Stories
web-story-logobottle gourd juiceవెబ్ స్టోరీస్

ఆన‌ప‌కాయ‌ జ్యూస్‌తో అంతులేని ప్రయోజనాలు

web-story-logoTaro Rootవెబ్ స్టోరీస్

చ‌ర్మ క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని ఈ దుంప‌లు నివారిస్తుందని తెలుసా..?

web-story-logoChia Seedsవెబ్ స్టోరీస్

చలిలోనూ చర్మం యవ్వనంగా, సాఫ్ట్‌గా కావలా..?

web-story-logoRealme GT 8 Pro (10)వెబ్ స్టోరీస్

200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్ ఊరమాస్..!

web-story-logoFluవెబ్ స్టోరీస్

చలిలో ఫ్లూ సమస్యకి ఈ జాగ్రత్తలు తెలుసుకోండి

web-story-logosleepవెబ్ స్టోరీస్

ఆరోగ్యంగా ఉండాలంటే 5 గంటలు నిద్ర చాలట..?

web-story-logoCrack Coconut Tipsవెబ్ స్టోరీస్

ఈ చిట్కాలతో కొబ్బరికాయ పగలగొట్టడం సింపుల్

web-story-logojuiceవెబ్ స్టోరీస్

రోజూ ఏ జ్యూస్‌లు తాగాలో తెలుసా..?

web-story-logookraవెబ్ స్టోరీస్

ఈ కాయల నీరు తాగితే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

web-story-logoMan Periodsవెబ్ స్టోరీస్

ఏంటీ పురుషులకు పీరియడ్స్ పేయిన్‌ వస్తుందా..?

PM Modi: జీ20 శిఖరాగ్ర సమావేశం.. ప్రధాని మోదీ కీలక ప్రతిపాదనలు

సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

China: చైనా మరో అద్భుతం.. సముద్రంలో తెలియాడే ఆర్టిఫిషియల్ ఐలాండ్.. దీని ప్రత్యేకత ఇదే !

టెక్నాలజీ రంగంలో చైనా రోజురోజుకు దూసుకుపోతోంది. ఎల్లప్పుడూ వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా చైనా చేపట్టిన మరో ప్రయోగం సంచలనం రేపుతోంది. ఈసారి ఏకంగా ఓ ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్‌ను నిర్మిస్తోంది.

Nobel Peace Prize: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహితకు బిగ్ షాక్‌.. అవార్డు తీసుకుంటే నేరమే

ఈ ఏడాది  వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆమె ఈ బహుమతి తీసుకునేందుకు  వెనెజువెలా దాటి వెళ్తే.. పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటర్నీ జనరల్‌ ప్రకటించారు.

Trump: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు ట్రంప్ 28 సూత్రాల ప్రణాళిక..వారంలోగా ఒప్పుకోవాలని జెలెన్ స్కీపై ఒత్తిడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 సూత్రాల శాంతి ప్రణాళికను రూపొందించారు. దీనికి ఉక్రెయిన్ వారం రోజుల్లోగా అంగీకరించాలని గడువు కూడా విధించారు.అయితే ఈ ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని జెలెన్ స్కీ అంటున్నారు.

Trump: తుస్సుమన్న ట్రంప్‌ టారిఫ్‌లు.. అమెరికా సీబీవో సంచలన ప్రకటన

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాకు లాభం చేకూరిందని ట్రంప్‌ కూడా గొప్పలు చెప్పుకున్నారు. కానీ అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది.

అప్పట్లో భుట్టో.. ఇప్పుడు షేక్ హసీనా.. ఇద్దరు ప్రధానులకు ఉరిశిక్ష, ఒకే పరిస్థితి

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యూనల్‌(ITC) కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. గతంలో పాకిస్థాన్‌కు ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా పనిచేసిన జుల్ఫికర్ అలీ భుట్టో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.

BIG BREAKING: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 15 మంది మృతి చెందారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌లో ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Maoist Party: మావోయిస్టు పార్టీ బిగ్ షాక్.. లొంగిపోయిన మరో 37 మంది మావోయిస్టులు

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు.

Party Defection Law : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రభుత్వాలకు భరోసా నిస్తోందా?

ఒక పార్టీలో గెలవడం, మరో పార్టీలో చేరడం. పార్టీ అధికారం కోల్పోతుందంటే అధికార పార్టీలో చేరడం ఇవన్నీప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీసే చర్యలు. వీటిని అరికట్టేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలకు స్థిరత్వాన్నిచేకూర్చేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని తీసుకొచ్చారు.

Telangana Finance Commission Funds : పంచాయతీలకు ఎన్నికలు జరిగేనా? నిధులు వచ్చేనా?

తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలన కాలం ముగిసి చాలాకాలం అవుతోంది. ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఎన్నికలు నిర్వహించ లేక పోతుంది. దీంతో కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మార్చిలోపు నిర్వహించకపోతే రూ.మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం ఉంది.

BREAKING: పంచాయతీ ఎన్నికలపై మరో కీలక అప్‌డేట్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది.

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్...ఆ రిజర్వేషన్లలోనూ బీసీలకు అవకాశం

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. 42 శాతం పై కోర్టు అభ్యంతరంతో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన 18 శాతం జనరల్ కేటాగిరిలో బీసీలకు కేటాయించనుంది.

Mulugu Police: తవ్వకాల్లో దొరికిన బంగారం..నాదంటే నాదని ఫైట్‌..చివరికి ఏం జరిగిందంటే?

గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దాన్ని పంచుకునే క్రమంలో వారి మధ్య బిగ్‌ ఫైట్‌ నెలకొంది. దాంతో ఆ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు.

Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఆయుధాలు వీడే యోచనలో మరికొందరు ముఖ్యులు!

అగ్రనేతలే ఆయుధాలు వీడుతుండటంతో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది. నాలుగున్నర దశాబ్ధాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మావోయిస్టు ఉద్యమం గడచిన ఏడాది కాలంగా ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయింది. దీంతో పలువురు లొంగుబాట పడుతున్నారు.

Crime: ప్రియురాలు కోసం ఆత్మహత్య యత్నం.. ఆసుపత్రిలో చేర్చిన భార్య

అతనికి పెళ్లయి ఒక పాప కూడా ఉంది. అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు ఆమెను తీసుకెళ్లారు. మనస్థాపంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని భార్య ఆసుపత్రిలో చేర్చింది.

Road Accident : మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కు ప్రమాదం..స్పాట్‌లో 6 గురు..

ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ రోజు ఉదయం  విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఈ  ప్రమాదం చోటు చేసుకుంది.

Maoist leaders : పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ , రాజిరెడ్డి..కోర్టులో సంచలన పిటిషన్‌

మావోయిస్ట్ అగ్ర నేతలు, పార్టీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Visakhapatnam: విశాఖలో సంచలనం..పుట్టిన బిడ్డను ముక్కలుగా నరికి కల్వర్టులో..

విశాఖలో ఘోరం వెలుగు చూసింది. ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు  హత్య చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. అనంతరం ఆ భాగాలను  కల్వర్టులో పడేశారు.

Operation "Sagar Kavach" : పోలీసుల అదుపులో హిడ్మా అనుచరుడు..మావోయిస్టుల కోసం ఆఫరేషన్‌ "సాగర్ కవచ్'

కోనసీమజిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివిసరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా  మారింది. అతడిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.

Cyclone : ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీకి మరోసారి తుపాను ప్రమాదం పొంచి ఉంది.. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని వివరించింది.

Train Accident: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

విశాఖపట్నం పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనుల సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి, పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది.

Croma Black Friday Sale: ఖతర్నాక్ ఆఫర్ మామ.. iPhone Airపై భారీ డిస్కౌంట్..!

క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో iPhone Air ధర ₹54,900కి తగ్గింది. ఇది అత్యంత సన్నని iPhone, ప్రో పెర్ఫార్మన్స్, 6.5" డిస్‌ప్లే, 2x జూమ్ వంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అయితే ఒకే రియర్ కెమెరా ఉండటం, బ్యాటరీ తక్కువగా ఉండటం మైనస్. కొనేముందు ఇవి గుర్తుంచుకోవాలి.

Gold And Silver: గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ప్రియులకు శుభవార్త. ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి దాదాపు 600 రూ. తగ్గింది. వెండి అయితే ఏకంగా 3 వేలు తగ్గింది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం ధర 1, 24, 260గా ఉంది.

Tv Offers: 65 అంగుళాల పెద్ద టీవీ.. కుమ్మేసిన ఆఫర్లు - మిస్సైతే మళ్లీ కొనలేరు..!

మీ ఇంట్లో ఒక మంచి క్లారిటీ, క్వాలిటీ కలిగిన పెద్ద టీవీని కొనుక్కోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఇది మీ కోసమే. అమెజాన్‌లో 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై ఉత్తమ డీల్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా ఈ టీవీ ధరను మరింత తగ్గించుకోవచ్చు.

Realme GT 8 Pro: వాటర్ ప్రూఫ్ మొబైల్.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో ఫీచర్లు కుమ్మేశాయి..!

రియల్‌మీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ Realme GT 8 Pro, డ్రీమ్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో 6.79 అంగుళాల QHD+ AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ను ఇన్‌స్టాల్ చేసింది.

Sundar Pichai: AIని గుడ్డిగా నమ్మకండి.. సుందర్ పిచాయ్‌ హెచ్చరిక

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కీలక ప్రకటన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) చెప్పే ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మోద్దని హెచ్చరించారు. అంతేకాదు ఏఐ పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Moto G57 Power: మోటో నుంచి మరో సూపర్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో రెడీ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా త్వరలో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Moto G57 Powerను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. Moto G57 Power ఇటీవల ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయింది.

Geyser Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. గీజర్ వాడుతున్నారా? వీటి గురించి వెంటనే తెలుసుకోండి..!

శీతాకాలం వచ్చేసింది. చాలా మంది ఉదయం లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే భయపడుతున్నారు. దీంతో గ్యాస్ లేదా వాటర్ హీటర్, గీజర్ వంటివి ఉపయోగించి వేడి నీళ్లతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే చాలా ఇళ్లలో వాటర్ గీజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2