ఎన్నికల్లో అభ్యర్థుల సంచలన హామీలు.. ఓటేస్తే కారు, ల్యాండ్, థాయ్‌లాండ్‌ ట్రిప్

మరో మూడు వారాల్లో పూణే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బరిలోగి దిగిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గిఫ్టులు, ఉచితాలు ఆఫర్లు చేస్తున్నారు.

Vaikuntha ekadashi 2025: వైకుంఠ ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు?

ధనుర్మాసం..వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.  ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.

పదో అంతస్తు నుంచి పడి ప్రాణాలతో బయటపడ్డాడు.. వీడియో వైరల్

గుజరాత్‌లోని సూరత్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదో అంతస్తు నుంచి కిందకి పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

PAN-Aadhaar Link: డిసెంబరు 31 డెడ్‌లైన్‌.. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే..?

ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలన్నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరి. నకిలీ పాన్‌లను నిరోధించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) దీన్ని తప్పనిసరి చేసింది.

'నా వీర్యం వాడుకోండి, ఖర్చులు భరిస్తా'.. టెలిగ్రాం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.

Unnao Rape Case: ఉన్నావ్‌ రేప్ కేసులో ఊహించని మలుపులు.. అసలేం జరిగిందో తెలుసా ?

2017 జూన్ 4న దేశ చరిత్రలోనే అత్యంత దారుణం జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఓ మైనర్ దళిత బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్‌ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Nalgonda Maoist : ఒడిశా ఎన్‌ కౌంటర్‌..పాకా హనుమంత్‌  నేపథ్యమిదే...

ఒడిశాలోని కందమాల్‌ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే ఉన్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

BIG BREAKING: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ యువకుడిని కొట్టి చంపిన స్థానికలు

బంగ్లాదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. దీపు చంద్రదాస్ హత్య ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపడం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి

Sheik Hasina: షేక్‌ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో కీలక మార్పులు..

బంగ్లాదేశ్‌లో గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసందే. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన మలుపుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Cambodia Hindu Deity Statue Demolition : థాయ్-కంబోడియా సరిహద్దు వివాదం.. హిందూ దేవుడి విగ్రహం కూల్చివేత

కంబోడియా - థాయ్‌లాండ్‌ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం కూల్చివేతల వరకు వెళ్లింది. థాయ్‌ సైన్యం కంబోడియాలోని ఓ హిందూ దేవుడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రజలు హిందూ, బౌద్ధ దేవుళ్లను పూజిస్తారు. నాగరిక వారసత్వంలో ఇదో భాగంగా ఉంది.

Bangladesh: బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా.. కారణం ఇదేనా..?

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ (ముఖ్య సలహాదారు) ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్‌కు ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఎండీ ఖుదా బక్ష్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు.

Thai Army: విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేసిన థాయ్ సైనికులు.. ఇండియా వార్నింగ్

కంబోడియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు గత కొద్దికాలంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన 'అన్ సెస్'లో విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికలు కూల్చివేయడం వివాదాస్పదమైంది.

Dating: డేటింగ్‌ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్

పెళ్లి చేసుకోండి.. పిల్లలు కనండి అంటోంది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు డేటింగ్‌కి వెళ్తే రూ.30వేలు ఇస్తోంది. యువత పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షల నుంచి 30లక్షల వరకు ప్రోత్సాహం కూడా అందిస్తోంది. ఇదొక్కటే కాదు ఇలాంటి బంపరాఫర్లు చాలా దేశాలు ఇస్తున్నాయి.

Oxford: ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ డిబేట్..అదరగొట్టిన ఇండియన్‌ స్టూడెంట్‌

ఒక భారతీయ విద్యార్థి ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీలో చదువుతూ తన దేశ మూలాలను మరిచిపోకుండా దేశ గొప్పతనాన్ని డిబేట్‌లో ప్రస్తావించడం అందరినీ ఆకట్టుకుంది. యూనివర్సిటీలో జరిగిన యూనియన్‌ డిబేట్‌ సందర్భంగా ఆయన చేసిన స్పీచ్‌  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

TGSRTC : నిరుద్యోగులకు శుభవార్త..ఆర్టీసీలో ఉద్యోగాలు

TGSRTC లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Crime News : కరీంనగర్‌లో దారుణం..యువకుడిని ప్రేమించిందని పురుగుల మందు పోసి..

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. శివరామ్ పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ బాలిక అదే గ్రామా నికి చెందిన పెళ్లయిన యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయమై తమ పరువు పోతుందని తల్లిదండ్రులు ఆమెకు విషమిచ్చి చంపారు.

Crime News : సంగారెడ్డి తెల్లాపూర్‌లో కలకలం..తల్లి,కొడుకు దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో తల్లి, కుమారుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Bandi Sanjay : హైదరాబాద్ లో 60వేల రోహింగ్యాలు..బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ లో దాదాపు 60 వేల రోహింగ్యాలున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు.

Drunk driving Hyderabad: మందుబాబులకు గుడ్ న్యూస్..కానీ జర ఫైలం..

వచ్చేది న్యూఇయర్‌...కొత్త సంవత్సరం అనగానే మందు, విందు ఎంజాయ్‌ చేద్దామనుకుంటారు. అందుకే తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం విక్రయాలను డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది ప్రభుత్వం. 

KTR: 2028లో కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

KTR : రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలి...కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించారని, అయినా రేవంత్‌ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సీఎం నిర్వాకంతో ఇవాళ జమ్మన్న అనే రైతు గుండె పగిలి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

YS Jagan: జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ ర‌ద్దు!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈరోజు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో ఉండాలనుకున్న ఆయన, అనారోగ్యం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారు.

Tirupati: వెంకన్న బంగారం మాయం...విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది.

AP Government : గర్భిణులకు ఏపీ సర్కారు న్యూఇయర్ గిఫ్ట్...ఇక ఆ ఇబ్బంది నుంచి విముక్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గర్భిణులకు ఇది ఎంతగానో ఉపకరించే విషయం. రాష్ట్రంలోని గర్భిణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP Crime: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య!

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర ఒకరిని, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్‌ప్లాంట్‌ దగ్గర మరొకరిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. వీళ్లిద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో ఈ హత్యలు దుమారం రేపుతున్నాయి.

Cyber Crimes: ఏడాదిలో రూ.751.40 కోట్లు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నట్లు గణంకాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఏకంగా రూ.756.40 కోట్లు కాజేశారు.

Temperatures: ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.

Andhra Pradesh: చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇంతపెద్ద తీర ప్రాంతంలో ఎంతో విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. ఇవి దేశ రక్షణ, సెమికండక్టర్‌ రంగంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఏఐతో కోడింగ్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్‌ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.

Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో రికార్డులు.. వారం రోజుల్లో మల్టీబ్యాగర్..!

Meesho షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వారం రోజుల్లోనే మల్టీబ్యాగర్‌ స్థాయికి చేరింది. ఐపీఓ ధర రూ.111 నుంచి రూ.233.50కి చేరగా, UBS 'బై' రేటింగ్ ఇచ్చింది. యూజర్ బేస్ పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం భవిష్యత్తులో లాభాలకు దోహదపడనున్నాయి.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2