షాకింగ్.. హెల్మెట్‌ ధరించలేదని.. రూ.21 లక్షల జరిమానా

ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్‌ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్‌ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.

రైలుని ఢీకొట్టిన గద్ద.. లోకోపైలట్‌కు గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వేగంగా వచ్చిన ఓ గద్ద రైలు ముందు భాగాన్ని ఢీకొట్టింది. బారాముల్లా-బనిహాల్ మార్గంలో వెళ్తున్న లోకోమోటివ్ రైలును వేగంగా దూసుకొచ్చిన ఒక భారీ గద్ద ఢీకొట్టింది. ఈ అనూహ్య ఘటనలో రైలు లోకో పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Bengaluru Jail: 20 మందిని రేప్‌ చేసి, హత్యలు చేసిన ఖైదీకి జైల్లో సకల సౌకర్యాలు.. VIDEO

అత్యాచారాలు, హత్యలు చేసిన ఖైదీలకు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 20 మందిని మహిళలను రేప్‌ చేసి, హత్యలు చేసిన ఓ దోషి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు.

Mid Day Meals: విద్యార్థులకు పేపర్లో మధ్యాహ్న భోజనం.. స్పందించిన రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్‌లో కొందరు చిన్నారులకు న్యూస్‌పేపర్‌లో మధ్యాహ్నం భోజనం వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో స్పందించారు. ఈ వీడియోను పోస్టు చేసి.. తన హృదయం ముక్కలైందని రాసుకొచ్చారు.

Bihar Elections: బీహార్ ఎన్నికల్లో కలకలం.. రోడ్లపై VVPAT స్లిప్స్‌.. VIDEO

బీహార్‌లో రెండో దశ ఎన్నికలు నవంబర్ 11న జరగనున్న నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్‌ జిల్లా సరైరంజన్ నియోజకవర్గంలోని ఓ చెత్త కుప్పలో పెద్ద సంఖ్యలో VVPAT స్లిప్స్‌ కనిపించాయి.

ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్

1980లో పాకిస్తాన్‌లోని కీలకమైన కహూటా అణు కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి వైమానిక దాడి చేయాలనుకున్నాయని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

PM Modi: విద్యార్థులకు మేం లాప్‌టాప్‌లు ఇస్తే.. వాళ్లు రివాల్వార్లు ఇస్తున్నారు.. ఆర్జేడీపై విరుచుకుపడ్డ మోదీ

బీహార్‌లోని సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీహార్‌ విద్యార్థులకు మేము ల్యాప్‌టాప్‌లు ఇందిస్తే వాళ్లు రివల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్డేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Web Stories
web-story-logoBlack coffeeవెబ్ స్టోరీస్

ఈ డ్రింక్‌తో లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు పరార్

web-story-logoTurmeric water and milkవెబ్ స్టోరీస్

ఈ రెండు సరైన టైంలో తాగితే రెట్టింపు లాభాలని తెలుసా..?

web-story-logosleepవెబ్ స్టోరీస్

ఈ అలవాట్లే నిద్రకు ఆటంకాలు

web-story-logoCoffee (3)వెబ్ స్టోరీస్

నిజం రా బాబు.. కాఫీ వల్ల కలిగే నష్టాలు తెలిస్తే వెంటనే మానేస్తారు..!

web-story-logoHuawei Mate 70 Air (5)వెబ్ స్టోరీస్

మార్కెట్‌లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!

web-story-logosprouted  chickpeas vs peasవెబ్ స్టోరీస్

వీటిని తింటే శరీరానికి కావాల్సిన శక్తి

web-story-logoBlack Gramవెబ్ స్టోరీస్

పొట్టు మినపప్పుతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

web-story-logoDental health (1)వెబ్ స్టోరీస్

Dental health: ఈ ఐదు విషయాలు దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి..

web-story-logoMotorola Edge 70 (1)వెబ్ స్టోరీస్

మోటో నుంచి ఊరమాస్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు హైలైట్..!

web-story-logooffice work Stressవెబ్ స్టోరీస్

ఆఫీస్‌ పనితో ఒత్తిడికి లోనవుతున్నారా..?

Taliban Warns Pakistan: పాకిస్తాన్‌తో తాలిబన్లు యుద్ధానికి సిద్ధం

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన కీలక శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌కు యుద్ధ హెచ్చరికలు జారీ చేసింది.

ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్

1980లో పాకిస్తాన్‌లోని కీలకమైన కహూటా అణు కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి వైమానిక దాడి చేయాలనుకున్నాయని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

H-1B visa: హెచ్‌-1బీ దుర్వినియోగంపై ట్రంప్ ‘ఫైర్‌వాల్‌’.. వారిపై 175 కేసులు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన తర్వాత విదేశీ కార్మికుల మూలంగా హెచ్‌-1బీ వీసా దుర్వినియోగమవుతుందని ఆరోపించిన విషయం తెలిసిందే. హెచ్‌-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికా ఉద్యోగాలన్నీ విదేశీ కార్మికులతో నిండిపోతున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Mark Zuckerberg: అనుమతి లేకుండా ఇంట్లో రహస్య స్కూల్..ఏంటి జుకర్ మామా ఈ పనులు..

మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ స్కూల్ ను ఆయన ఇంటి నుంచి వేరే స్థలానికి మార్చారు. 

USA: వైట్ హౌస్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి..గంటసేపు ఆగిపోయిన ట్రంప్ మీటింగ్

వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.

Zohran Mamdani: రూ.200 కోట్లు, 26 మంది బిలియనీర్ల స్కెచ్..అయినా జోహ్రాన్ గెలుపు..

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ సూపర్ విక్టరీ సాధించారు. అయితే ఇతను గెలవకూడదని అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ న్యూయార్క్ సంపన్నులు అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. దీని కోసం 26 మంది బిలయనీర్లు రూ. 200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు.

Shamshabad Airpor : శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన

దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి.

బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ.. పాటని అవమానిస్తూ యువకులు రీల్స్.. ACF ఆగ్రహం

వలస జీవుల కన్నీటి గాథను ఆవిష్కరించిన చారిత్రక గీతం 'అమ్మ పయిలం తల్లి మాయమ్మ' ను సోషల్ మీడియాలో కొందరు యువకులు రీల్స్ రూపంలో అత్యంత వ్యంగ్యంగా, అసభ్యంగా చిత్రీకరించడంపై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తీవ్రంగా మండిపడింది. ఈ చర్యను అరుణోదయ తీవ్రంగా ఖండించింది. 

Cotton: కాలిబుడిదైన 300 క్వింటాళ్ల పత్తి.. కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు ఆవేదన

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. 300 క్వింటాళ్ల పత్తి మంటల్లో కాలిపోయింది. తన పంట కాలిపోవడాన్ని చూసి రైతు పడిన ఆవేదన అందర్ని కంటతడి పెట్టిస్తోంది.

Pawan Kalyan: మీ తాటతీస్తాం.. వాళ్లకు పవన్ కళ్యాణ్ లాస్ట్ వార్నింగ్

APలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాములను ఆయన ఇవాళ పరిశీలించారు.

BIG BREAKING: 'డిప్యూటీ సీఎం భట్టి నివాసంలో ఈడీ రైడ్స్'

ఐదేళ్ల క్రితం రేవంత్‌పై ఈడీ కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీహార్‌ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయని ఆరోపించారు.

BIG BREAKING: జూబ్లీహిల్స్‌పై AI సంచలన సర్వే.. గెలిచేది ఎవరో తెలుసా?

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడి సర్వే చేసింది గామా AI సంస్థ. డివిజన్ల వారిగా ఎక్కడ ఎవరి బలం ఎంత ఉందో స్పష్టంగా అంచనా వేసింది ఈ సర్వే సంస్థ. 10రోజులు 92 ప్రాంతాల్లో 6,532 మంది అభిప్రాయాలు AI టెక్నాలజీతో సేకరించారు.

జూబ్లీహిల్స్ ప్రజలకు CP సజ్జనార్ హెచ్చరిక.. ఈ టైంలో ఆంక్షలు

హైదరాబాద్ CP సజ్జనార్ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌ సమయంలో ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు కూడా వైన్ షాపులు మూసేయాలన్నారు.

BIG BREAKING: ఆ మసీదులను నేనొచ్చి కూల్చుతా.. 48 గంటలే టైం.. బండి సంజయ్ సంచలన సవాల్!

గోదావరిఖని యంత్రాంగానికి 48 గంటల సమయమిస్తున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఆలోపు పునర్నిర్మించాలన్నారు. లేకపోతే దారికి అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

BREAKING: ఘోర విషాదం.. పిల్లలతో కలిసి తల్లి సూసైడ్

తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్‌ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్‌(2)గా గుర్తించారు.

Pawan Kalyan: మీ తాటతీస్తాం.. వాళ్లకు పవన్ కళ్యాణ్ లాస్ట్ వార్నింగ్

APలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాములను ఆయన ఇవాళ పరిశీలించారు.

Proddatur Dasara Documentary: ఓటీటీలోకి అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఇప్పుడే చూసేయండి..!

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అంటే ఇప్పటివరకు ఎంతో మందికి రాయలసీమ ప్రాంతంలోని ఒక ముఖ్య పట్టణంగా మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో రెండవ మైసూరు దసరాగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణంలోని.. దసరా ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

BIG BREAKING: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌..

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఏకంగా 48 ఎమ్మెల్యేలపై సీరియస్‌ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: ఆర్మీ డ్రెస్‌లో అడవిలోకి దిగిన ‘కొమరం పులి’

AP రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తాజాగా తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు అడవిలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు.

YS Viveka : వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. ఇద్దరు పోలీసులపై కేసు!

వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, అప్పటి సీబీఐ అధికారి రామ్‌సింగ్‌లపై గతంలో తప్పుడు కేసులు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులపై (విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్సై రామకృష్ణారెడ్డి) తాజాగా కేసు నమోదు చేశారు.

Crime News: కాకినాడలో ఘోరప్రమాదం.. అదుపుతప్పిన కారు.. స్పాట్‌లో పదిమంది

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.

New Smartphone: ఒప్పో నుంచి ఊరమాస్ ఫోన్లు.. 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో హైలైట్ ఫీచర్లు..!

Oppo Find X9 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ తాజాగా వెల్లడించింది. ఇది నవంబర్ 18న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇందులో రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుంది. Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ స్మార్ట్‌ఫోన్‌లలోని కెమెరాలు కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ చెబుతోంది.

Cheapest Recharge Plans: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 2500GB డేటా, 600కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఫ్రీ..!

BSNL దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించింది. తన 25 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘సిల్వర్ జూబ్లీ FTTH బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్’ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా డేటా, OTT, లైవ్ టీవీల ప్రయోజనాలు పొందుతారు. 

Vivo X100 Pro : తస్సాదియ్యా.. వివో ఫోన్‌పై రూ.40వేల భారీ తగ్గింపు - బెస్ట్ కెమెరా ఫోన్ అదిరింది..!

VIVO X100 Pro 5G విడుదలైనప్పటి నుండి మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో 16GB RAM, AMOLED స్క్రీన్, Zeiss బ్రాండింగ్‌తో కూడిన 50MP ట్రిపుల్ కెమెరా, 5400mAh బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు VIVO X100 Pro 5G ఫోన్‌ను Amazonలో భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు.

Mobile Offers: రూ.25వేల లోపు కిర్రాక్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ధర, ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

రూ.25వేల లోపు ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. ఇదే సరైన సమయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Realme, Poco, Vivo, Nothing, OnePlus కంపెనీలు మిడ్ రేంజ్‌లో అధునాత స్పెసిఫికేషన్‌లతో ఫోన్‌లను అందిస్తున్నాయి. 

Toyota recall: ఈ కార్లు కొన్నవారికి బిగ్ షాక్.. 10 లక్షల కార్లు రీకాల్

టయోటా కంపెనీ తన 10 లక్షల కార్లను రీకాల్ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖలో.. టయోటా, లెక్సస్, సుబారు బ్రాండ్‌లలో సుమారు 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది. 

Flipkart Mobile Offers: కెవ్ కేక.. రూ.3,749కే రివర్స్ ఛార్జింగ్ మొబైల్.. వాటర్‌ఫ్రూప్ కూడా..!

ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో చంపేస్తోంది. ఇటీవల దసరా, దీపావళి సందర్భంగా పలు సేల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంది. అనేక వస్తువులపై భారీ తగ్గింపులు అందించి అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందించింది.

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లతో భారత స్టాక్ మార్కెట్ ఢమాల్..సెన్సెక్స్, నిఫ్టీ క్రాష్

నిన్న కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్ళీ డమాల్ అన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత మార్కెట్ల వరకూ అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2