డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Putin: భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లో ల్యాండ్ అయిన ఆయనకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే. 

Maoist Letter: హిడ్మాది భూటకపు ఎన్‌కౌంటర్‌...మావోయిస్టు పార్టీ కీలక లేఖ

మావోయిస్టు  పార్టీ కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ఆ పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది.  హిడ్మాది ముమ్మాటికి భూటకపు ఎన్‌కౌంటరే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) వికల్ప్ పేరిట లేఖను విడుదల చేసింది.

IndiGo: కొనసాగుతున్న ఇండిగో విమానాల ఆలస్యం..ప్రయాణీకుల ఇబ్బందులు

దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఇంకా కొనసాగుతోంది. నిన్న ఏకంగా 100కు పైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సంస్థకు చెందిన ప్రతి మూడు విమానాల్లో రెండు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారు.

IndiGo:  దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు

పలు సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణ పరిస్థుతుల మూలంగా  దేశవ్యాప్తంగా బుధవారం విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన  ఇండిగో.. 100కు పైగా విమానాలను రద్దు చేయడం గమనార్హం.

Putin Tour: ఈరోజు నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ ఇండియాలో పర్యటించనున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించింది. ఇలాంటి తరుణంలో పుతిన్‌కు భారత్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Teacher Recruitment Scam: టీచర్ల నియామక కుంభకోణం కేసు.. హైకోర్టు సంచలన తీర్పు

పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక స్కామ్‌ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని స్పష్టం చేసింది.

Web Stories
web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

web-story-logoSoupవెబ్ స్టోరీస్

వేడి సూప్ తాగేటప్పుడు ఈ తప్పులు చెయకండి

web-story-logoCracked heelsవెబ్ స్టోరీస్

ఖర్చు లేకుండా పగిలిన కాలి మడమలు తగ్గాలా..?

web-story-logoOnion Black Streaksవెబ్ స్టోరీస్

నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తింటే ప్రమాదమా..?

web-story-logoCustard Appleవెబ్ స్టోరీస్

ఈ టిప్స్‌తో సీతాఫలం తీపి, రుచిని గుర్తించవచ్చు

Putin: పుతిన్ ఆరోగ్య రహస్యం.. ఆయన ఏం తింటారో తెలుసా ?

పుతిన్‌కు ఫిట్‌నెస్‌ కోసం సరైన డైట్‌ను ఫాలో అవుతారు. అందుకే ఆయన 73 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా కనిపిస్తారు. మరి పుతిన్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Putin: భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లో ల్యాండ్ అయిన ఆయనకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే. 

Putin: అమ్మో.. పుతిన్ ప్రయాణించే విమానానికి ఇంత సెక్యూరిటీ ఉంటుందా ! తెలిస్తే షాక్ అయిపోతారు

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో భారత్‌కు రానున్నారు. ఆయన రాకతో దేశంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి పుతిన్ వస్తున్న శైలీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన విమానాల సముదాయంలో రెండు విమానాలు ఒకేలా ఉన్నాయి.

Trump: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్.. మరింత కఠినంగా వెట్టింగ్ రూల్స్

ఇటీవల అమెరికా H1 బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ యంత్రాంగం వెట్టింగ్‌ రూల్స్‌ను మరింత కఠినతరం చేసేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

Putin: భార్యతో విడాకులు, ముగ్గురు అక్రమ సంతానం.. పుతిన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

పుతిన్‌ భారత్‌కు రానున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే పుతిన్ తన వ్యక్తిగత, కుటుంబ వివరాలను చాలాకాలం పాటు మీడియాకు దూరంగా ఉంచారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Pakistan: అప్పుల ఊబిలో పాకిస్తాన్..రుణాలు చెల్లించేందుకు ఎయిర్ లైన్స్ అమ్మకం

పైన పటారం, లోన లొటారం అన్న సామెత్ పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. పైకి బింకాలు పోయే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీన్ని నుంచి గట్టెక్కేందుకు తన ఎయిర్ లైన్స్ పీఐఏను అమ్మాలని డిసైడ్ అయింది.

Putin Net Worth: సముద్రం మీద సీక్రెట్ బిల్డింగ్, కోట లాంటి రైలు.. పుతిన్ ఆస్తి ఎంతో తెలుసా?

ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత శక్తిమంతుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఈయన అత్యంత ధనవంతుడు కూడా. పుతిన్ జీవనశైలి చాలా కాస్ట్లీగా ఉంటుందని అంటారు. సోషల్ మీడియాలో దొరికిన సమాచారం ప్రకారం ఆయన సంపద వివరాలు ఇలా ఉన్నాయి.

BIG BREAKING: పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు సంచలన ప్రకటన

రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Telangana: ఆదిలాబాద్‌కు త్వరలో ఎయిర్‌పోర్టు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించారు.

Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి బిగ్‌షాక్‌..కొడుకు కంపెనీపై కేసు

గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నం.245/19లో సతీశ్‌షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమిలోకి ప్రవేశించిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యక్తులు అక్కడి గోశాలను  ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది.

Panchayat Elections : సర్పంచ్‌ ఎన్నికల్లో కోతుల పంచాయతీ...కోతుల పట్టుకో..ఓటు తీసుకో

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వింత డిమాండ్ ముందుకు వచ్చింది. రోడ్లు, డ్రైనేజీల సంగతేమో గానీ.. కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని జనం అంటున్నారు.  కొంతమంది అభ్యర్థులైతే తమను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామనిప్రచారం చేస్తున్నారు.

Kokapet Lands: మరోసారి రికార్డు ధరలు పలికిన కోకాపేట భూములు.. రూ.వెయ్యి కోట్ల ఆదాయం

హైదరాబాద్‌లోని కోకాపేట నియోపోలిస్‌ భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. బుధవారం మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది. ప్లాట్‌ నెంబర్ 19, 20లో ఉన్న 8.04 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. దీంతో HMDAకు రూ.వెయ్యి కోట్ల లాభం చేకూరింది.

CM Revanth: త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

BIG BREAKING: కొత్తగూడెంలో బాంబుల కలకలం.. సీఎం పర్యటన తెల్లారే..!

భద్రాద్రి కొత్తగూడెం రెల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్‌ మొదటి ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లని సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో భారీ శబ్దం వచ్చింది.

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Scrub typhus : ఏపీలో స్క్రబ్‌ టైఫస్ డేంజర్‌ బెల్స్‌..వింత వ్యాధితో ప్రజల్లో టెన్షన్‌..టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్‌. ఇప్పటికే స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో పలువురు మృతి చెందారు.

Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలపై పవన్‌ నిఘా..ఎందుకో తెలిస్తే షాక్‌

21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో 10 మందిపై భూ ఆక్రమణలు, ఇసుక, మైనింగ్ దందాలు, మద్యం వ్యవహారాల ఫిర్యాదులున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఆ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పవన్ కల్యాణ్ రహస్యంగా వారి పనితీరుపై నిఘా పెట్టారట.

Real Estate Scam: అధిక వడ్డీ ఆశ చూపి రూ. 300 కోట్లు కొట్టేశారు!

పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి, 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, ఆ గడువు ముగియగానే పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు రూ.8 లక్షలు నగదు ఇస్తామని మోసానికి పాల్పడింది.

జగన్ హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు రూ.222 కోట్లు.. సంచలన విషయాలు లీక్ చేసిన TDP

 మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.

Panchayat Elections: గ్రామాల్లో హామీల హోరు..  ఏకగ్రీవాల జోరు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో స్కూల్‌,  ఆలయాలు ఇతర నిర్మాణాలు చేస్తామని, గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో పలు గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.

Crime News :  తిరుపతిలో మృతదేహాలు కలకలం...!

తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు సమీపంలోని ఓ ఇంటిలో మూడు మృతదేహాలు బయటపడడంతో కలకలం చెలరేగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాలలో కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను సోమవారం గుర్తించారు.

డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Ray-Ban AI Glasses: రే-బ్యాన్ మెటా (Gen 2) AI గ్లాసెస్ భారత్‌లో లాంచ్.

రే-బ్యాన్ మెటా (జెన్ 2) AI గ్లాసెస్ భారత్‌లో ₹39,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యాయి. 3K వీడియో రికార్డింగ్, 12MP కెమెరా, 8 గంటల బ్యాటరీ, కన్‌వర్సేషన్ ఫోకస్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. హెడ్‌లైనర్, స్కైలర్ శైలీలలో మూడు కొత్త కలర్స్‌లో లభ్యం కానున్నాయి.

Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.

Govt App: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్డ్‌గా అందించాలని సూచనలు చేసింది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  

iPhone 17 లవర్స్ కు భారీ షాక్..! మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

టిప్‌స్టర్ సమాచారం ప్రకారం iPhone 17 ధర భారత్‌లో త్వరలో రూ. 7,000 వరకు పెరగవచ్చు. అధిక డిమాండ్, తక్కువ స్టాక్, మెమరీ చిప్ ధరల పెరుగుదల ఇవే ప్రధాన కారణాలు. ప్రస్తుతం రూ. 82,900 ఉన్న బేస్ మోడల్ ధర రూ. 89,900కి చేరవచ్చు.

Stock Market: పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్..రికార్డ్ స్థాయిలో నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 85,700 మార్క్‌ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. ఈరోజు ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి.

Lakshmi Mittal: బ్రిటన్‌కు బిగ్ షాక్.. దేశం విడిచి వెళ్లనున్న అత్యంత ధనవంతుడు

భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్ బ్రిటన్‌ దేశం వదిలివెళ్లారు. సూపర్ రిచ్‌లపై భారీగా పన్నులు విధించడానికి లేబర్ పార్టీ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో ఆయన యూకేను వీడి దుబాయ్‌కు మకాం మార్చినట్లు తెలుస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2