'నా వీర్యం వాడుకోండి, ఖర్చులు భరిస్తా'.. టెలిగ్రాం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.
రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించవచ్చని మిథున్ చక్రవర్తి తెలిపారు. అయితే అధికారిక ప్రకటన లేదు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం వేసవి తర్వాత విడుదల కానుంది.
2017 జూన్ 4న దేశ చరిత్రలోనే అత్యంత దారుణం జరిగింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఓ మైనర్ దళిత బాలికను ఎమ్మెల్యే అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బంగ్లాదేశ్లో గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసందే. ఆ తర్వాత బంగ్లాదేశ్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన మలుపుల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
కంబోడియా - థాయ్లాండ్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం కూల్చివేతల వరకు వెళ్లింది. థాయ్ సైన్యం కంబోడియాలోని ఓ హిందూ దేవుడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రజలు హిందూ, బౌద్ధ దేవుళ్లను పూజిస్తారు. నాగరిక వారసత్వంలో ఇదో భాగంగా ఉంది.
హారర్ హిట్ ముంజ్యాతో పేరు తెచ్చుకున్న నటి శార్వరి తన కొత్త వైట్ టూ పీస్ లుక్తో ఆకట్టుకుంది. సింపుల్, కంఫర్ట్ స్టైల్తో త్వరలో మరిన్ని కొత్త సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే ఉన్నారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఒడిశాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా ఐదుగురు మృతి చెందారు. గణేష్ పై కోటికి పైగా రివార్డు ఉంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ శుభాకాంక్షలు చెబుతూ ‘స్పిరిట్’ సినిమాపై ఆసక్తి పెంచాడు. ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కొత్త లుక్లో కనిపించనున్నారు, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదల కానుంది. క్రిస్మస్ సందర్భంగా ‘రాజే యువరాజే’ పాట ప్రోమోను విడుదల చేసి అభిమానులకు మ్యూజికల్ సర్ప్రైజ్ ఇచ్చారు.
ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయకూడదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పర్యావరణంపై మైనింగ్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ICFREని కేంద్రం కోరింది.