Rahul Gandhi: సాఫ్ట్‌వేర్లు వాడి ఓట్లు దొంగిలించారన్న రాహుల్ గాంధీ.. స్పందించిన ఈసీ

ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత మరోసారి విరుచుకుపడ్డారు. సాఫ్ట్‌వేర్లు వాడి మరీ ఓట్లు తొలగిస్తున్నారని బీజేపీ, ఈసీపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. అదంతా అసత్య ప్రచారమంటూ స్పష్టం చేసింది.

షాకింగ్ వీడియో: జస్ట్ మిస్.. ప్రాణాలతో బయటపడ్డ BJP ఎంపీ

BJP ఎంపీ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన పర్యటనలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ సన్నివేశాన్ని ఎంపీతో ఉన్న సిబ్బంది వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

PM Modi: నేపాల్ తాత్కాలిక ప్రధానికి మోదీ ఫోన్.. ఎందుకంటే?

నరేంద్ర మోడీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో ఫోన్‌లో మాట్లాడారు. నేపాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడానికి భారత్ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.

Boeing: బోయింగ్‌ కంపెనీకి బిగ్‌షాక్.. విమాన ప్రమాదంపై కేసు

ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు బిగ్‌ షాక్ తగలింది. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లలో నాలుగు బాధిత కుటుంబాలు ఆ కంపెనీపై మంగళవారం అమెరికాలో దావా వేశాయి.

శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయం.. హైకోర్టు దర్యాప్తుకి ఆదేశం

శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాల నుంచి దాదాపు 4.54 కిలోల బంగారం మాయమైన వ్యవహారంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఆలయ పవిత్రతను, పారదర్శకతను దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

BIG BREAKING : సీఎం బంపరాఫర్.. డిగ్రీ చదివితే అకౌంట్లోకి రూ.24 వేలు!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు.  'ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ్ భట్టా యోజన' కింద గ్రాడ్యుయేట్ డిగ్రీలు పొందిన నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు.

Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగించారు  ..ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ఓటు చోరీపై హైడ్రోజన్‌ బాంబ్‌ పేలుస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా దీనిపై మీడియా ముందుకు వచ్చారు. ఈసీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

Web Stories
web-story-logoRoti Unhealthyవెబ్ స్టోరీస్

చపాతీలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..?

web-story-logoturmeric waterవెబ్ స్టోరీస్

ఆరోగ్యం కోసం పసుపు నీరు తాగుతున్నారా..?

web-story-logoMoringaవెబ్ స్టోరీస్

మునగతో అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా..?

web-story-logoMango peel face packవెబ్ స్టోరీస్

మామిడి తొక్కతో అందమైన చర్మం

web-story-logoimage (35)వెబ్ స్టోరీస్

Vivo Y31 5G - Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ గురూ..!

web-story-logoimage (16)వెబ్ స్టోరీస్

Oppo F31 5G Series నుంచి మూడు ఫోన్లు అదిరిపోయాయ్ మచ్చా

web-story-logopexels-cottonbro-6941123వెబ్ స్టోరీస్

రాత్రి నిద్రపట్టకపోవడానికి అసలైన రీజన్ ఇదే..!

web-story-logoBread as Breakfastవెబ్ స్టోరీస్

బ్రెడ్‌ను బ్రేక్‌ ఫాస్ట్‌గా తింటే బాడీకి అనేక నష్టాలు

web-story-logoNeem face packవెబ్ స్టోరీస్

ఈ ఆకుల ఫేస్‌ ప్యాక్‌తో నిగనిగలాడే అందం

web-story-logodry prawnsవెబ్ స్టోరీస్

ఎండిన రొయ్యల వల్ల ఎన్నో లాభాలున్నాయి

PM Modi: నేపాల్ తాత్కాలిక ప్రధానికి మోదీ ఫోన్.. ఎందుకంటే?

నరేంద్ర మోడీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో ఫోన్‌లో మాట్లాడారు. నేపాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడానికి భారత్ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.

Boeing: బోయింగ్‌ కంపెనీకి బిగ్‌షాక్.. విమాన ప్రమాదంపై కేసు

ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు బిగ్‌ షాక్ తగలింది. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లలో నాలుగు బాధిత కుటుంబాలు ఆ కంపెనీపై మంగళవారం అమెరికాలో దావా వేశాయి.

Trump: క్యాపిటల్‌ భవనం ముందు ట్రంప్ విగ్రహం.. చేతిలో బిట్‌కాయిన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఆ దేశ క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చేతిలో బిట్‌ కాయిన్‌ పట్టుకుని ఉన్నట్లు ఆ విగ్రహాన్ని రూపొందించారు.

Japanese Health Secret: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?

జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య దాదాపుగా లక్షకు చేరువైనట్లు తెలుస్తోంది. అయితే మరి వీరి హెల్త్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Pak-Saudi: ఒక్కటవుతున్న పాక్, సౌదీ అరేబియా...భారత్ ఎదుట బిగ్ సవాల్

భారత్ నుంచి కాపాడుకునేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాలలో దేనిపైనైనా దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.

BIG BREAKING: బాంగ్లాదేశ్ లో మరో తిరుగుబాటు.. డేంజర్ లో యూనస్ సర్కార్!

బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి.  అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి.  కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.

US : అమెరికాలో కాల్పులు.. ముగ్గురు పోలీసులు స్పాట్ డెడ్

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  యార్క్ కౌంటీలోని కోడొరస్ టౌన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది.

Weather Update: మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల మరికొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

TG Crime: వనపర్తిలో ఆటోను తొక్కేసిన లారీ.. ఇద్దరు స్పాట్ డెడ్.. షాకింగ్ వీడియో!

వనపర్తి జిల్లా రాయికల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయికల్ రైస్ మిల్ దగ్గర ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో కీలక భేటీ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ని హాలీవుడ్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్మికుల కోసం ఆరోగ్య బీమా, శిక్షణ కార్యక్రమాలు, గద్దర్ అవార్డులు పునరుద్ధరణ, చిన్న చిత్రాలకు మద్దతు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.

HYD Crime: మహిళా డాక్టర్ ప్రాణం తీసిన సైబర్ నేరగాళ్లు.. హైదరాబాద్‌లో దారుణం!

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని 76 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. మోసపోయినందుకు తీవ్ర మానసిక వేదనకు గురై ఆమె గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

Telangana : ప్రాణం తీసిన యూరియా.. బైకుపై ఆశతో వెళ్తుండగా!

యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఒక్క బస్తా అయినా దొరుకితే చాలు అనే ఎంతో ఆశగా వెళుతుండగా అనుకోని ప్రమాదంలో ఓ రైతు భార్య చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాల్‌రావ్‌పేటలో జరిగింది.

BIG BREAKING: ఆరోగ్య శ్రీ సేవలు మళ్లీ ప్రారంభం..

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగతున్నాయని అధికారులు వెల్లడించారు. 87 శాతం ఆస్పత్రుల్లోని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Breaking: ఏడీఈ అంబేడ్కర్‌కు మరో షాక్‌.. స్నేహితుడి ఇంట్లో అక్రమాస్తులు గుర్తించిన ACB

విద్యుత్‌ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్న అంబేద్కర్ స్నేహితుడు, చేవేళ్ల ఏడీఈ రాజేశ్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రూ.17 లక్షల నగదు, స్థిరాస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Weather Update: మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల మరికొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

AP NEWS: చదువుకోమని మందలించినందుకు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు! బుడ్డోడు చేసిన పనికి షాక్

చదువుకోమని మందలించినందుకు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ బుడ్డోడు! ఈ ఆసక్తికర ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో జరిగింది. గులాబీతోట ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో ఒంటరి జీవితం సాగిస్తోంది.

AP CRIME: నెల్లూరులో ఘోరం.. ఏడేళ్ల బాలుడిని గొంతు నులిమి.. చంపింది వాళ్లేనా?

నెలూరు జిల్లా నాయుడుపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటకృష్ణ, తులసి దంపతుల చిన్నారి లోకేశ్ (7) ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతునులిమి హత్య చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టారు.

OG Movie Tickets: ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్!

పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచినట్లు తెలిపింది.

AP Crime: ఏపీలో విషాదం.. రూ.50 వేలు అప్పిచ్చి ఆత్మహత్య చేసుకున్న భార్య, కొడుకు

పల్నాడు జిల్లా దారుణం జరిగింది. రూ.50 వేల అప్పు వివాదం భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారి తీశాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

AP Crime : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షలు కొట్టేశారు!

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నిరుద్యోగులనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు..  మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు కొట్టేశారు.

BIG BREAKING: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!

నెల్లూరు జిల్లా సంగం మండలం పెరామన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై  టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కొంతదూరం కారును లాకెళ్లింది. ఈ ప్రమాదంలో  కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు. 

Smart Phone: 13MP రియర్ కెమెరాతో రూ.7 వేల లోపే అదిరిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

మార్కెట్‌లోకి ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరకే ఈ మొబైల్ వస్తోంది. అయితే 13MP కెమెరాతో ఉన్న ఈ మొబైల్ 3GB RAM వేరియంట్ ధర రూ.6,399 కాగా, 4GB RAM వేరియంట్ ధర రూ.6,899గా ఉంది.

stock market: అమెరికా వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. లాభాల్లో దేశీయ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాల బాట పట్టాయి. అమెరికా ఫెడ్ రేట్ల కోత,  ఆ దేశంతో వాణిజ్య చర్చలు మార్కెట్లో ఊపును తీసుకొచ్చాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 83,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 25,400 వద్ద ఉంది.

Redmi 15R 5G : వర్త్ వర్మ వర్త్.. 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ అదిరింది..!

Redmi 15R 5G స్మార్ట్‌ఫోన్ తాజాగా చైనాలో లాంచ్ అయింది. దీని 4GB RAM + 128GB వేరియంట్ రూ.13,000 ప్రారంభ ధరతో లాంచ్ అయంది. టాప్ వేరియంట్ 12GB RAM + 256GB ధర రూ.28,000గా కంపెనీ నిర్ణయించింది. 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

RBI New Rules: ఆర్‌బీఐ న్యూ రూల్స్.. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు బిగ్ అలర్ట్

సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

Mobile Offers: రచ్చ రంబోలా.. మడత ఫోన్‌పై రూ.82వేల భారీ డిస్కౌంట్ - AMAZONలో అరాచకమైన ఆఫర్..!

అమెజాన్‌లో Samsung Galaxy Z Fold 6 5Gపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ అసలు ధర రూ.1,64,999 కాగా, ప్రస్తుతం రూ.40వేల తగ్గింపుతో రూ.1,24,999కే లిస్ట్ అయింది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.42,350 వరకు తగ్గింపు పొందవచ్చు.

IPhone 17 Series Price In India: ఐఫోన్ 17 సిరీస్‌ సేల్ రెడీ.. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు - ఇండియాలో ధర ఎంతంటే?

ఆపిల్ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 19 నుండి భారత మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుండి మొదలయ్యాయి. వీటిని ఆపిల్ అధికారిక సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో కూడా కొనుక్కోవచ్చు.

Flipkart Mobile Offers: కిక్కిచ్చే మొబైల్ ఆఫర్లు.. రివర్స్ ఛార్జింగ్, 6,550mAh బ్యాటరీ ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాసూ..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Poco X7 Pro 5G రూ. 19,999 కు లభిస్తుంది. Nothing Phone (3a) Pro రూ.24,999కి, CMF Phone 2 Pro రూ.14,999కి కొనుక్కోవచ్చు. వీటిలో రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2