/rtv/media/media_files/2025/04/30/yEf5V8X9fE0CcNJS6aB7.jpg)
India vs Pakistan
Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!
పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది.
/rtv/media/media_files/2025/04/29/3hXJFD8m2ERtYAlQ1W8Y.jpg)
పహల్గామ్ దాడి వెనుక కచ్చితంగా పాకిస్తాన్ సైన్యం హస్తం ఉంది అంటున్నాయి భారత దర్యాప్తు బృందాలు. పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తమ దర్యాప్తులో తేలింది అంటూ ప్రూవ్స్ చూపిస్తున్నారు. అయితే అతను ప్రస్తుతం ఉగ్రవాదిగా మారిపోయాడని...పాక్ కు చెందిన లష్కరే తోయిబాతో కలిపి పని చేస్తున్నాడని చెప్పారు. టీఆర్ఎఫ్ మాస్టర్ మైండ్లు హషీమ్ ను ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ కాశ్మీర్ దాడికి పంపించారని తెలిపాయి.
ఇది కూడా చూడండి: Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
పక్కా ఆధారాలు లభించాయి..
కాశ్మీర్ లో ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం అక్కడి స్థానికులను వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మందికి హషీమ్ మూసా తెలుసు. ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కాశ్మీరీలు ధృవీకరించారని దర్యాప్తు బృందాలు తెలిపాయి. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పని చేసిన మూసా తరువాత లష్కరేలోకి సహాయకారిగా వచ్చి..కరడుకట్టిన ఉగ్రవాదిగా మారాడని దర్యాప్తు బృందాల్ో అధికారి ఒకరు తెలిపారు. దీన్ని బట్టి పాక్ సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుబంధాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ ప్రకటన
పహల్గాంకు చేరుకునేందుకు ఉగ్రవాదులు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేశారు. దాడులు జరిపేందుకు కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు నడుచుకుంటూ వచ్చారని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఇదంతా చేయాలంటే ఉగ్రవాదులకు కఠిన శిక్షణ అవసరం. పాక్ పారా కమాండోలు ఈ రకమైన శిక్షణ పొందుతారు. వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్ ఆపరేషన్లలో దిట్టలు. వీరు శారీరకంగా, మానసికంగా బలోపేతం అయేందుకు ట్రైన్ చేస్తారు. అత్యాధునిక ఆయుధాలు, చేతులతో పోరాటం వంటివి నేర్పిస్తారు. దాడిలో పాల్గొన్న హషీమ్, మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్భట్, అర్బాజ్ మిర్ కూడా ఇటువంటి శిక్షణ పొందారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం శాయశక్తులా ప్రయత్నిస్తోందని దర్యాప్తు బృందాలు తెలిపాయి. ఇప్పటికే నాలుగుసార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారని చెప్పారు.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
Pahalgam terror attack 2025
-
Apr 30, 2025 20:11 IST
యుద్ధానికి సిద్ధమవుతోన్న పాకిస్తాన్
--- యుద్ధానికి సిద్ధమవుతోన్న పాకిస్తాన్
--- బోర్డర్లో హై అలర్ట్ ప్రకటించిన పాకిస్తాన్
--- ఇప్పటికే బంకర్లలో భారత సరిహద్దు గ్రామాల ప్రజలు
--- 24 గంటల్లో భారత్ దాడి చేసే అవకాశం ఉందని...
--- పాకిస్తాన్ను హెచ్చరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు -
Apr 30, 2025 20:10 IST
మోదీ కుల గణన నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలతో కులగణన కూడా చేస్తామని ప్రకటించడంతో రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నారు. అలాగే 50 శాతం ఉన్న రిజర్వేషన్ను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు.
-
Apr 30, 2025 18:58 IST
Central cabinet Meeting: పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే కేంద్ర కేబినెట్ మీటింగ్
బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణన్ ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
Apr 30, 2025 18:57 IST
POK: భారత్ పీవోకేను స్వాధీనం చేసుకోవాలి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. కశ్మీర్ వివాదానికి స్వస్తి పలకాలంటే భారత్ పీవోకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవలన్నారు. ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.
Full Article -
Apr 30, 2025 18:56 IST
పాకిస్తాన్ - ఇండియా మధ్య హైటెన్షన్ వాతావరణం
- పాకిస్తాన్ సరిహద్దులోకి 4 ఇండియన్ రాఫెల్ విమానాలు
- కొద్దిసేపు LOC వెంట పెట్రోలింగ్ నిర్వహించిన రాఫెల్
- రాఫెల్ యుద్ధ విమానాలు చూసి పాక్ ఆర్మీ అలర్ట్
- మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం
- ఈ మేరకు పాకిస్తాన్కు చెందిన జియో న్యూస్ మీడియాలో కథనం
- ఇండియా నిఘా డ్రోన్లు సైతం LOCలో సంచరించినట్లు కథనం
- సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా..
- గిల్గిట్, POKకు అన్ని విమానాలు రద్దు చేసిన పాకిస్తాన్ ఎయిర్లైన్స్
- ఎయిర్ఫోర్స్ను అలర్ట్ చేసిన పాకిస్తాన్
-
Apr 30, 2025 17:24 IST
బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రిసెస్టెన్స్ ఫ్రంట్ (TRF) తీవ్రవాదులే అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి మాత్రం లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హఫీజ్కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అతడు పాకిస్థాన్లోని ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగానే ఉన్నట్లు సమాచారం.
-
Apr 30, 2025 17:24 IST
CM Siddaramaiah : 'పాకిస్తాన్ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!
పాకిస్తాన్కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
-
Apr 30, 2025 13:49 IST
BIG BREAKING: పాక్ తో యుద్ధం.. భారత్ మరో సంచలన నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్ అలోక్ జోషీని ఛైర్మన్గా నియమించింది.ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
Central Govt Revamps National Security Advisory Board After Pahalgam Attack -
Apr 30, 2025 13:48 IST
Pahalgam Attack: కేంద్రం సంచలనం.. పహల్గాం ఉగ్రదాడి వీడియో విడుదల !
-
Apr 30, 2025 13:46 IST
జాతీయభద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరణకిరించిన భారత ప్రభుత్వం..
చైర్మన్ గా..R&AW మాజీ చీఫ్ అలోక్ జోషి
సభ్యులుగా
- ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా (మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్)
- జనరల్ ఎకె సింగ్(మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్)
- రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా
- బి వెంకటేష్ వర్మ (రిటైర్డ్ IFS)
- రాజీవ్ రంజన్ వర్మ(రిటైర్డ్ IPS)
- మన్మోహన్ సింగ్(రిటైర్డ్ IPS)
-
Apr 30, 2025 13:38 IST
మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై ప్రెస్మీట్
-
Apr 30, 2025 13:38 IST
ముగిసిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం
-
Apr 30, 2025 13:13 IST
BIG BREAKING: పాక్కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
-
Apr 30, 2025 13:13 IST
Mariyam Nawaz: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Apr 30, 2025 13:12 IST
BIG BREAKING: భారత్ పై మరో ఉగ్రదాడికి కుట్ర!
-
Apr 30, 2025 11:55 IST
Pahalgam Attack: వీసాల రద్దుతో భారత్ నుంచి పాక్ కు వెళ్లిపోతున్న అక్కడి పౌరులు
Attari-Wagah border: 59 Pakistanis being deported from Kashmir ask, 'how will punishing us punish Pak?'#PahalgamTerroristAttack #IndiaPakistan #Deportations pic.twitter.com/Iu1lvJxPVy
— Deccan Chronicle (@DeccanChronicle) April 30, 2025 -
Apr 30, 2025 11:24 IST
Pahalgam Attack: ఆ టెర్రరిస్టుల వళ్ల మాకు ఇబ్బందులు.. వీసాల రద్దుతో పాక్ కు వెళ్లిపోతున్న వారి ఆందోళన
#WATCH | Attari, Punjab: Mufzala, a Pakistani national returning to Pakistan via Attari Border, says, "I am from Muzaffarabad and I got married in Baramulla 6 years ago. Both my kids were born here. We were staying here legally through a long-term Visa. We have been filing our… pic.twitter.com/C2yRTMxsiK
— ANI (@ANI) April 30, 2025 -
Apr 30, 2025 11:19 IST
Pahalgam Attack: పహల్గామ్ దాడికి ముందు సోషల్ మీడియాలో ఉగ్రవాదుల పోస్ట్ లు...తుపాకీ కావాలంటూ..
-
Apr 30, 2025 11:18 IST
BREAKING: రాసి పెట్టుకోండి.. మరో 24 గంటల్లో భారత్-పాక్ యుద్ధం ప్రారంభం
-
Apr 30, 2025 11:18 IST
BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్
-
Apr 30, 2025 11:15 IST
సరిహద్దుల్లో భద్రతా చర్యలపై సమీక్షించనున్న కేంద్ర మంత్రులు
-
Apr 30, 2025 11:14 IST
ప్రధాని నివాసానికి చేరుకున్న హోమంత్రి అమిత్ షా
#WATCH | Delhi: Union Home Minister Amit Shah reaches 7 LKM, Prime Minister Narendra Modi's residence. pic.twitter.com/gvtHRtVa8S
— ANI (@ANI) April 30, 2025 -
Apr 30, 2025 11:12 IST
పాకిస్తాన్ పై భారత్ ఆర్థిక యుద్ధం
పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ లోన్ పై భారత్ అభ్యంతరం
-
Apr 30, 2025 10:06 IST
భారత్- పాక్ యుద్ధానికి సమయం ఆసన్నం
-- 24 గంటల్లో ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత్ దాడి
-- 24 నుంచి 36 గంటల్లో భారత్ దాడి చేయబోతోందని..
-- స్వయంగా ప్రకటించిన పాక్ సమాచార మంత్రి తరార్
-- భారత్ దాడిపై తమకు ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉందన్న పాక్ మంత్రి
-- అర్ధరాత్రి 12.30 గంటలకు పాకిస్తాన్ అత్యవసర సమావేశం
-- దాదాపు 2.30 గంటల పాటు పాక్ ఎమర్జెన్సీ మీటింగ్ -
Apr 30, 2025 10:04 IST
J&K: ఒకవైపు నీతి కబుర్లు...మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు..ఈరోజు కూడా..
-
Apr 30, 2025 08:58 IST
J&K: ఒకవైపు నీతి కబుర్లు...మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు..ఈరోజు కూడా..
-
Apr 30, 2025 08:03 IST
Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ
-
Apr 30, 2025 08:03 IST
Pahalgam Attack: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్
-
Apr 30, 2025 06:59 IST
Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం
-
Apr 29, 2025 21:47 IST
Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!
-
Apr 29, 2025 19:31 IST
Modi headless: మోదీ తల తీసిన ఫొటో షేర్ చేసిన పాకిస్తాన్.. కాంగ్రెస్ ఏం చేసిందంటే..?
-
Apr 29, 2025 18:52 IST
Indian Army: పాకిస్థాన్కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !
పాకిస్థాన్లో ఉన్న అణుస్థావరాలే లక్ష్యంగా భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఆ దేశంలో న్యూక్లియర్ స్థావరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. కరాచీ, చస్మా, లాహోర్, సర్గోదా, రావల్పిండిలో పాక్ న్యూక్లియర్ స్థావరాలు గుర్తించినట్లు సమాచారం.
India likely to Attack on Pakistan with help of Israel Technology -
Apr 29, 2025 18:20 IST
Pakistan: పాకిస్థాన్ దొంగబుద్ధి.. భారత్పై సైబర్ దాడికి యత్నం..
-
Apr 29, 2025 18:20 IST
Narendra Modi : పాక్ పని ఖతం.. మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం!
-
Apr 29, 2025 17:34 IST
Pahalgam terror attack: ఉగ్రదాడిపై కొత్త అనుమానం రేపిన UP సీఎం యోగి
-
Apr 29, 2025 17:33 IST
Pakistan Zindabad : పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడని కొట్టి చంపేశారు.. ఎక్కడంటే?
-
Apr 29, 2025 16:25 IST
AAP MLA : వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరం... ఆప్ ఎమ్మెల్యే కీలక కామెంట్స్!
-
Apr 29, 2025 16:11 IST
పాకిస్తాన్కు మరో బిగ్ షాక్.. ఇటుగా విమానం ఎగిరితే పేల్చపడేస్తాం!
-
Apr 29, 2025 16:10 IST
BSF jawan : మీ బుద్ది మారులేదు కదరా.. BSF జవాన్ ను అడ్డం పెట్టుకుని పాక్ ఆర్మీ దొంగదెబ్బ!
-
Apr 29, 2025 16:10 IST
వామ్మో భారత్తో పెట్టుకోం.. పాకిస్తాన్ నుంచి టర్కీ ఫ్లైట్ పరుగో పరుగు..!
-
Apr 29, 2025 15:13 IST
Eknath Shinde : రక్తానికి రక్తంతోనే ప్రతీకారం... ఆ నా కొడుకులను మోడీ వదలడు.. ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్
-
Apr 29, 2025 15:12 IST
BIG BREAKING: భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. స్పాట్లో 200 మంది టెర్రరిస్టులు!
-
Apr 29, 2025 14:33 IST
PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
-
Apr 29, 2025 14:20 IST
-- భారత్తో యుద్ధానికి సిద్ధమైన పాకిస్తాన్
- భారత్ సరిహద్దుల్లోకి పాక్ యుద్ధ ట్యాంకర్లు
- 40 లక్షల మంది రిటైర్డ్ ఆర్మీ జవాన్లు..
- వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు
- భారత్తో యుద్ధ భయంతో 4500 మంది..
- ఆర్మీ అధికారులు, సైనికుల రాజీనామాలు
- 10-15ఏళ్లుగా పాక్ ఆర్మీలోకి చేరని యువత
- ఇండియన్ ఆర్మీ ర్యాంక్-4, పాక్ ర్యాంక్-12
- తగినంత బలం లేకపోవడంతో రిటైర్డ్ జవాన్లకు కబురు
- చైనా అండ చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్తాన్
-
Apr 29, 2025 13:53 IST
పహల్గామ్ అమరులకు డిప్యూటీ సీఎం పవన్ ఘన నివాళి
-
Apr 29, 2025 13:51 IST
యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ
-
Apr 29, 2025 13:25 IST
పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
#BREAKING
— Rishabh Goel (@RishGoel) April 29, 2025
India has banned @X accounts of various #Pakistani Journalists affiliated with the #Pakistan ISPR and ISI for spreading #FakeNews and Disinformation.
Some of these journalists are still being employed by Indian Media orgs.#PakistanBehindPahalgam #fakenews #Pakistan pic.twitter.com/MCJ3adLAdV -
Apr 29, 2025 13:06 IST
హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
-
Apr 29, 2025 11:55 IST
ఏపీలో ఎన్ కౌంటర్.. హోరాహోరీగా కాల్పులు!
-
Apr 29, 2025 11:31 IST
పాకిస్థానీయులకు నేడే చివరిరోజు