🔴Ind-Pak War Live Updates: మళ్ళీ యుద్ధం.. బోర్డర్‌లో టెన్షన్ .. టెన్షన్ : లైవ్

భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడుల‌కు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్‌లో 15, పాక్‌లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.

author-image
By Lok Prakash
New Update
Ind-Pak War Live Updates

Ind-Pak War Live Updates

🔴Ind-Pak War Live Updates:

India Pakistan War 2025: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!

India Pakistan War 2025: భారత్- పాకిస్థాన్ మధ్య మళ్లీ తీవ్ర యుద్ధం మొదలైంది. ఈ యుద్ధానికి పాకిస్థాన్ కారణమైంది. రాత్రి నుంచి రెండు దేశాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భారత్ S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను అడ్డుకుంటోంది. ప్రస్తుతం ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ తెలిపింది.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

పాకిస్థాన్ చర్యలు.. 

పాకిస్థాన్ 50కి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. భారత్ S-400 సిస్టమ్ ద్వారా వాటిని అడ్డుకుంది. భారత్ లాహోర్‌లో బాంబు పేలుళ్లు జరిపి పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ ప్రధానంగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. 

Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

జోక్యం చేసుకునేది లేదు: జేడీ వాన్స్

అయితే, అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకునేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్- పాకిస్థాన్ రెండు అణ్వాయుధ దేశాలు కావడంతో, ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తెలిపారు. మరొకవైపు, తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

 Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

 Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఇప్పటివరకు జరిగింది ఇదే.. 

  • పాకిస్తాన్ జమ్మూ(Jammu) టార్గెట్‌గా డ్రోన్ దాడులు చేసింది. ఎయిర్‌పోర్ట్ సహా ఏడుచోట్ల భారీ పేలుళ్లుకు యత్నించింది. భారత సరిహద్దు గ్రామాలపై దాడులు జరిగాయి.
  • భారత్ ప్రతి దాడికి దిగి లాహోర్‌లో బాంబు పేలుళ్లు జరిపి, పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చింది.
  • పాక్ గత రాత్రి నుంచి ఇండియాలోని 15 నగరాలపై దాడులకు యత్నించింది.
  • భారత్ ప్రతి దాడి లో భాగంగా పాక్‌లోని 9 నగరాలపై దాడులు చేస్తోంది.
  • ప్రధానంగా లాహోర్(Lahore), సియోల్‌కోట్‌పై ఇండియన్ ఆర్మీ ప్రతిదాడికి దిగింది.
  • పాక్ దాడులన్నీ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లోనే జరుగుతున్నాయి.
  • భారత్ ప్రతీ దాడినీ S-400 సిస్టమ్ ద్వారా అడ్డుకుంటోంది.
  • ఇండియాలోని మిగతా నగరాల్లో హై అలర్ట్ ఉంది.
  • ఇప్పటికే పలు నగరాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
  • ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రాల సీఎంలు యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
  • May 09, 2025 21:48 IST

    BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

    భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ దాడులు మొదలయ్యాయి. జమ్మూ, సాంబ, పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. దీంతో యాక్టివ్‌లో ఉన్న భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ వాటిని కూల్చేసింది.

    Pakistan Attack
    Pakistan Attack

     



  • May 09, 2025 21:48 IST

    IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

    రాత్రి మాత్రమే వైమానిక దాడులు చేసేందుకు ప్రత్యేక కారణం ఉంది. పగటిపూట డ్రోన్లు, విమానాలను ఎలక్ట్రో-ఆప్టికల్ ద్వారా ఈజీగా గుర్తించొచ్చు. కానీ రాత్రి రాడర్ మాత్రమే పసిగడుతుంది. అది మిస్ అయితే ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనని మాజీ కల్నల్ దన్వీర్ చెప్పారు. 

     Operation Sindoor videos



  • May 09, 2025 21:46 IST

    IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

    భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచించాయి.

    IND-PAK War Work From Home
    IND-PAK War Work From Home

     



  • May 09, 2025 20:55 IST

    India Pakistan War 2025: మళ్లీ బాంబుల మోత



  • May 09, 2025 20:46 IST

    India Pakistan War 2025: పంజాబ్ పై రాకెట్ల వర్షం



  • May 09, 2025 20:44 IST

    India Pakistan War 2025: బ్లాస్ట్ శబ్ధం వినిపిస్తోంది.. కశ్మీర్ సీఎం



  • May 09, 2025 20:13 IST

    PM Modi High-Level Meet: త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ కీలక భేటీ

    భారత సరిహద్దుల్లో తలెత్తిన తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశ భద్రతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలకమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితులపై పూర్తి వివరాలను పరిశీలించారు.

    PM Modi High-Level Meet
    PM Modi High-Level Meet

     



  • May 09, 2025 20:12 IST

    CM Revanth: భారత్-పాక్ యుద్ధం.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక పిలుపు!

    భారత్-పాక్ యుద్ధం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నేల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇతర పార్టీల నాయకులు కూడా ముందుకు రావాలని సీఎం రేవంత్, భట్టివిక్రమార్క కోరారు. 

    Revanth



  • May 09, 2025 20:11 IST

    BIG BREAKING: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!

    పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు అంశంలో జోక్యం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ప్రపంచబ్యాంక్ ఖండించింది. ఈ అంశంలో తాము కలగజేసుకోవట్లేదని అధ్యక్షుడు అజయ్ బంగా స్పష్టం చేశారు. అర్థంలేని పుకార్లను నమొద్దని, ప్రపంచబ్యాక్ ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందన్నారు. 

    ind pak
    ind pak Photograph: (ind pak)

     



  • May 09, 2025 20:11 IST

    BIG BREAKING: మళ్లీ దాడులకు దిగిన పాక్!

    పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూనే ఉంది. ఉరి సెక్టార్‌లో మరోసారి దాడులకు పాల్పడింది. గొహల్లాన్ ప్రాంతంలో పాక్‌ కాల్పులకు పాల్పడింది.

    Pakistan Attacked in URI
    Pakistan Attacked in URI

     



  • May 09, 2025 19:25 IST

    BIG BREAKING: మళ్లీ దాడులకు దిగిన పాక్!

    పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూనే ఉంది. ఉరి సెక్టార్‌లో మరోసారి దాడులకు పాల్పడింది. గొహల్లాన్ ప్రాంతంలో పాక్‌ కాల్పులకు పాల్పడింది.

    BREAKING NEWS
    breaking news

     



  • May 09, 2025 19:24 IST

    Indian Armed Forces Salutes: ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ - వేర్వేరు సెల్యూట్ లు ఎందుకు ఉన్నాయో తెలుసా?

    భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేర్వేరు సెల్యూట్ విధానాన్ని పాటిస్తాయి. ఇవి వారి చరిత్ర, పని లోని పరిస్థితులు, గౌరవ సూచనలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి సెల్యూట్ శైలి వారి ప్రత్యేకతను, డిసిప్లిన్‌ను, అధికార గౌరవాన్ని తెలుపుతాయి.

    Indian Armed Forces Salutes
    Indian Armed Forces Salutes

     



  • May 09, 2025 19:12 IST

    తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు



  • May 09, 2025 18:57 IST

    BIG BREAKING: పాకిస్థాన్ దాడులు.. కేంద్రం సంచలన ప్రకటన

    గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్‌లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు.ఈరోజు జరిగే IMF సమావేశంలో పాకిస్థాన్‌కు సాయం చేయొద్దని కోరుతామన్నారు.

    Vikram Misri
    Vikram Misri

     



  • May 09, 2025 18:51 IST

    శాంషాబాద్ ఎయిర్పోర్టులో విస్తృతంగా తనిఖీలు



  • May 09, 2025 18:51 IST

    వైద్య సిబ్బందికి సెలవులు రద్దు



  • May 09, 2025 18:50 IST

    త్రివిధ దళాల అధినేతలో ప్రధాని మోదీ భేటీ



  • May 09, 2025 18:19 IST

    BIG BREAKING: 'శంషాబాద్ ఎయిర్పోర్టును పేల్చేస్తాం'

    శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబ్ పెట్టామంటూ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

    TELANGANA BREAKING



  • May 09, 2025 18:02 IST

    భారత్ పైకి 300-400 డ్రోన్లను పంపించిన పాక్



  • May 09, 2025 17:58 IST

    Vyomika Singh: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!

    భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనాలు. ఉద్యోగానికి ఎంపికైనప్పుడు 'నాన్న.. అమ్మకు చెప్పకు. ఆమె అంగీకరించదు'అని భయపడిన అమ్మాయి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచారు. సక్సెస్ స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి. 

    Wing Commander Vyomika Singh
    Wing Commander Vyomika Singh

     



  • May 09, 2025 16:22 IST

    ఉద్రిక్తతల వేళ ఫేక్ సమాచారం షేర్ చేయొద్దని కోరిన కేంద్రం



  • May 09, 2025 16:20 IST

    BIG BREAKING: అలెర్ట్.. ఢిల్లీలో మోగిన వార్ సైరన్..

    ఢిల్లీలో వార్ సైరన్ మోగింది. 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు సౌండ్ వినిపించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో రక్షణశాఖ సన్నద్ధత చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    War Siren in Delhi
    War Siren in Delhi

     



  • May 09, 2025 16:06 IST

    మురళీనాయక్ గురించి చెబుతూ మేనమామ భావోద్వేగం



  • May 09, 2025 15:58 IST

    India Pakistan War 2025: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!

    భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడుల‌కు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్‌లో 15, పాక్‌లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.

    India Pakistan War 2025
    India Pakistan War 2025

     



  • May 09, 2025 15:57 IST

    Govt Warns Media: ఆ వార్తలు ప్రచారం చేయకండి.. మీడియాకు కేంద్రం హెచ్చరిక

    దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు కవరేజీ చేసేటప్పుడు సంయమనం పాటించాలని మీడియా సంస్థలకు కేంద్ర రక్షణశాఖ సూచించింది. సమాచారాన్ని లీక్ చేస్తే భద్రతా దళాల ప్రాణాలకు ముప్పు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పింది.

    Government Warns Media Against Live Broadcasts of Military Operations
    Government Warns Media Against Live Broadcasts of Military Operations

     



  • May 09, 2025 15:56 IST

    Sofia Qureshi: ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!

    సోఫియా ఖురేషీ.. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.అయితే ఖురేషి ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ (PC) అవకాశం కల్పించాలని కల్నల్ చేసిన పోరాటంపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అభినందించింది. 

    sofia
    sofia Photograph: (sofia )

     



  • May 09, 2025 15:55 IST

    IND-PAK WAR: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO

    భారత్, పాక్ యుద్ధంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇక చాలు.. యుద్ధం ఆపండి'అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికోసం రెండు దేశాలు వెంటనే చర్చలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీడియో వైరల్ అవుతోంది.

    Mehbooba Mufti
    Mehbooba Mufti Photograph: (Mehbooba Mufti )
     



  • May 09, 2025 15:53 IST

    Dawood Ibrahim: పాకిస్థాన్ నుంచి పారిపోయిన దావూద్‌ ఇబ్రహీం..

    దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.

    Dawood Ibrahim
    Dawood Ibrahim

     



  • May 09, 2025 15:52 IST

    IND-PAK WAR: 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్!

    ఇండో-పాక్ యుద్ధంవేళ గుజరాత్ మాజీ సీఎం బల్వంతరాయ్ మెహతా ఘటన తెరపైకొచ్చింది. 1965 యుద్ధ సమయంలో మిథాపూర్‌ సందర్శన కోసం వెళ్తుండగా పాక్ ఆర్మీ తప్పుడు అంచనాతో ఆయన విమానాన్ని పేల్చివేసింది. దీంతో ఆయన భార్య, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది చనిపోయారు. 

    pak atck
    pak atck Photograph: (pak atck)

     



  • May 09, 2025 15:48 IST

    రద్దైన ఫ్లైట్ల వివరాలు



  • May 09, 2025 15:40 IST

    ఆపరేషన్ సిందూర్ కారణంగా రద్దు చేయబడిన ఐపీఎల్ వారం తర్వాత నిర్వహించే ఛాన్స్



  • May 09, 2025 15:34 IST

    మురళీ నాయక్ వీర మరణాన్ని జాతి మరచిపోదు

    Jawan Murali Nayak



  • May 09, 2025 15:33 IST

    Pakistan: ''మా ప్రధాని పిరికివాడు''.. పాకిస్థాన్ ఎంపీ ఫైర్

    భారత్-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. గురువారం ఓ పాకిస్థాన్ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ షెహబాద్‌ షరీఫ్ పిరికివాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Pakistan MP rips apart PM Shehbaz Sharif, calls him coward
    Pakistan MP rips apart PM Shehbaz Sharif, calls him coward

     



  • May 09, 2025 15:29 IST

    క్షేత్రస్థాయిలో బలగాలతో సమీక్ష నిర్వహిస్తున్న కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా



  • May 09, 2025 15:28 IST

    జమ్ము, కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఆర్మీ



  • May 09, 2025 15:19 IST

    యూరీలో ఆర్మీ సిబ్బందితో లెఫ్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భేటీ



  • May 09, 2025 14:43 IST

    జవాన్‌ మురళీనాయక్‌ కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

    • మురళి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
    • అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా



  • May 09, 2025 14:06 IST

    IND-PAK WAR: మే 9 అంటే పాక్‌కు భయం.. ఎందుకో తెలుసా?

    మే 9 అంటే పాకిస్థాన్‌కు వణుకు పుడుతోంది. ఎందుకంటే 2023 మే 9న పాక్ మాజీ ప్రధాని అరెస్టుతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో పాక్‌కు రెండు బిలియన్ల పాకిస్థానీ రుపాయల నష్టం వాటిల్లింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి రావడంతో పాకిస్థాన్ భయపడుతోంది.

    Pakistan Black Day
    Pakistan Black Day

     



  • May 09, 2025 14:05 IST

    IND PAK WAR 2025 : సైన్యం ఉగ్రవాదులు చెట్టాపట్టాల్‌...పాక్‌ బండారం బట్టబయలు

    ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బహిర్గతమైంది. దీన్ని ఆధారాలతో  ప్రపంచం ముందుంచింది భారత్‌. ఆపరేషన్‌ సిందూర్‌లో మరణించిన తీవ్రవాదులకు పాక్‌ సైన్యం, ఉగ్రవాదులు సంయుక్తంగా నివాళులు అర్పిస్తున్న వీడియోలను బయటపెట్టింది. 

    Pakistan Army pays tribute to terrorists
    Pakistan Army pays tribute to terrorists

     



  • May 09, 2025 13:39 IST

    Operation Sindoor: నాన్న జమ్మూలో ఉన్నారు.. రాత్రి ఫోన్ లో ఏమ్మన్నారంటే? సమయ్ రైనా ఎమోషనల్ పోస్ట్

    బాలీవుడ్ కమెడియన్ సమయ్ రైనా జమ్మూలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రి కోసం ఎమోషనల్ అయ్యారు. నిన్న రాత్రి జమ్మూ నుంచి నాన్న కాల్ చేశారు. అక్కడ పరిస్థితులన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. ఆయన గొంతు వినగానే నాలోని కలవరం అంతా పోయింది అంటూ పోస్ట్ పెట్టారు.

    Samay Raina comedian youtuber
    Samay Raina comedian youtuber

     



  • May 09, 2025 13:28 IST

    IND-PAK WAR: మళ్లీ పని చేయని చైనా రక్షణ వ్యవస్థ.. పాకిస్తాన్ నవ్వుల పాలు!

    ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ చైనా ఆయుధాలతో భారత్‌పై దాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ వీటిని తిప్పికొట్టింది. అత్యుత్తమ ఆయుధాలు అయిన JF-17, F-16, HQ-9 లను ఉపయోగించిన భారత్‌ను పాక్ ఢీకొట్టలేకపోయింది. దీంతో పాక్ మళ్లీ నవ్వుల పాలైంది.

    Read More



  • May 09, 2025 13:24 IST

    జమ్ము కాశ్మీర్లో జరుగుతున్న యుద్ధభూమిలో గోరంట్ల మండలానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ మృతి



  • May 09, 2025 13:07 IST

    Ind-Pak War : రక్తదానాలకు సిద్ధంగా ఉండండి...దేశపౌరులకు పిలుపునిచ్చిన FAIMA

    దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చింది. వైద్యులు, వైద్య సంస్థలు, ఇతర సామాజిక సంస్థలు వెంటనే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

    Get ready for blood donations
    Get ready for blood donations

     



  • May 09, 2025 12:49 IST

    జమ్మూ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి

    జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్‌ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందినట్లు సమాచారం అందింది. మృతి చెందిన జవాన్‌ ను మురళీ నాయక్‌గా గుర్తించారు. మురళీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా కల్లి తండా గా పోలీసులు పేర్కొన్నారు.

    Army jawan died
    Army jawan died

     



  • May 09, 2025 12:38 IST

    ఇట్స్ అఫీషియల్.. IPL 2025 రద్దు

    ఐపీఎల్ 2025 సీజన్ పై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌ను వాయిదా వేసింది. పరిస్థితులు సర్దుమనిగేంత వరకు నిరవదికంగా వాయిదా వేసింది. ఇదే విషయాన్ని బీసీసీఐ అఫీషియల్‌గా తెలిపింది.

    IPL 2025 postpone



  • May 09, 2025 12:37 IST

    జమ్మూలో ఏడుగురు ఉగ్రవాదులను లేపేసిన BSF

    జమ్మూలో ఏడుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం అయ్యారు. అర్ధరాత్రి సాంబా జిల్లాలోని సరిహద్దును దాటి మన దేశంలో చొరబాటుకు ప్రయత్నించారు. BSF నిఘా వ్యవస్థ వారిని కనిపెట్టి ఖతం చేసింది. ఉగ్రవాదులకు పాక్ రేంజర్లు మద్దతు పలికి బీఎస్ఎఫ్‌పై కాల్పులు జరిపారు.

    BSF kills seven terrorists in Jammu



  • May 09, 2025 12:23 IST

    జమ్మూలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ మురళి నాయక్ కు చంద్రబాబు నివాళి



  • May 09, 2025 12:23 IST

    పంజాబ్ లో హోషియార్‌పూర్ లో పాకిస్తాన్ మిస్సైల్ శకలాలు కనుగొన్న పోలీసులు



  • May 09, 2025 12:21 IST

    తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద భజరంగ్ దళ్ ప్రత్యేక పూజలు 

    అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించిన భజరంగ్ దళ్ సభ్యులు 

    ఇండియన్ ఆర్మీ క్షేమంగా ఉండాలని పూజలు 

    పాకిస్తాన్ గ్లోబల్ మ్యాప్ లో లేకుండా కనుమరుగు అవడం ఖాయం అంటూ పూజలు 



  • May 09, 2025 12:18 IST

    భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో IPL నిరవదిక వాయిదా



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు