Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ నేత ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ప్రకటించారు.
Mallikarjun Kharge: ‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ నేత మల్లిఖర్జున్ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్ అత్యవసర సమావేశం అయ్యారు.
1. भारतीय सशस्त्र बलों पर हम गर्व करते हैं, जिन्होंने ‘Operation Sindoor’ के तहत पाकिस्तान और PoK के आतंकी ठिकानों पर साहसिक और निर्णायक कार्रवाई करते हुए मुहंतोड़ जवाब दिया है। हम अपने जाँबाज़ सैनिकों के साहस, दृढ़ संकल्प और राष्ट्रभक्ति को सलाम करते हैं।
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖర్గే, రాహుల్ గాంధీ.. ‘ఆపరేషన్ సిందూర్'కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సాయుధ దళాలను చూస్తే గర్వంగా ఉంది. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడానికి అన్ని స్థాయిల్లో ఐక్యంగా ఉండాలి. దేశ రక్షణ, ఐక్యత, స్వేచ్ఛను కాపాడటానికి తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. సాయుధ దళాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది అని రాహుల్ గాంధీ తెలిపారు.
India has an unflinching National Policy against all forms of terrorism emanating from Pakistan and PoK.
We are extremely proud of our Indian Armed Forces who have stuck terror camps in Pakistan and PoK. We applaud their resolute resolve and courage.
Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ నేత ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ప్రకటించారు.
Kharge made sensational comments on Operation Sindoor
Mallikarjun Kharge: ‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ నేత మల్లిఖర్జున్ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై భారత్ సైన్యం చేపట్టిన చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్ అత్యవసర సమావేశం అయ్యారు.
Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖర్గే, రాహుల్ గాంధీ.. ‘ఆపరేషన్ సిందూర్'కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సాయుధ దళాలను చూస్తే గర్వంగా ఉంది. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడానికి అన్ని స్థాయిల్లో ఐక్యంగా ఉండాలి. దేశ రక్షణ, ఐక్యత, స్వేచ్ఛను కాపాడటానికి తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. సాయుధ దళాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది అని రాహుల్ గాంధీ తెలిపారు.
Also Read: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
mallikarjuna-kharge | Rahul Gandhi
🔴LIVE BREAKINGS: 11A సీటు మిస్టరీ.. విమాన ప్రమాదంలో ఒకడు కాదు ఇద్దరు బతికారు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics,. ట్రెండింగ్ | టాప్ స్టోరీస్ | వాతావరణం | రాజకీయాలు | జాబ్స్ | వైరల్ | టెక్నాలజీ | బిజినెస్ | సినిమా | స్పోర్ట్స్ | క్రైం | ఇంటర్నేషనల్ | నేషనల్ | తెలంగాణ | ఆంధ్రప్రదేశ్
Four Maoists killed : మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి
మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Manipur weapons operation : మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా400 ఆయుధాలు స్వాధీనం
మణిపూర్లో హింసను తగ్గించేందుకు పోలీసులు స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించారు. దీనిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
G7 Summit: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జూన్ 16,17న కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Air India Flight Crash: ఇంధనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్కు 8 షాకింగ్ కారణాలివే!
ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన మొత్తం విమాన ప్రమాదాల్లో 35 శాతం టేకాఫ్ టైంలోనే సంభవించాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Vijay Rupani : రెండుసార్లు టికెట్ రద్దు చేసుకుని..మూడోసారి మృత్యుముఖంలోకి..
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించిన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్