Indian Army Attack On Pakistan Headquarters | రక్తం పారుతూ పాక్ జవాన్లు | Rawalpindi Video | RTV
భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్లో 15, పాక్లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.
లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటల్లో చిక్కుకుంది.దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.