🔴Ind-Pak War Live Updates: మళ్ళీ యుద్ధం.. బోర్డర్లో టెన్షన్ .. టెన్షన్ : లైవ్
భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్లో 15, పాక్లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.
India Pakistan War 2025: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!
భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్లో 15, పాక్లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.
Schools Closed: భారత్ - పాక్ యుద్ధం ఎఫెక్ట్.. పాఠశాలలన్నీ బంద్
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూల్స్ మూతపడ్డాయి. గుర్గావ్, చండీగఢ్, జమ్మూకాశ్మీర్లోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను రెండురోజుల పాటు మూసివేశారు. ఆదేశాలు వచ్చేవరకు ఇవన్నీ క్లోజ్ అయ్యే ఉంటాయి.
దేవుడా జమ్మూను కాపాడు | Pakistan Attack On Jammu Airport Updates | Ind vs Pak War Live Updates | RTV
BIG BREAKING: ఉగ్రదాడి నిందితులపై సైన్యం కాల్పుల వర్షం
పహల్గాం దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు గుర్తించారు. అడవులలో ఒక మూలన ఉండటంతో వారిపై కాల్పులు కూడా జరిపారు. ఉగ్రవాదులు దగ్గరలోనే ఉన్నారని త్వరలోనే పట్టుకోనున్నట్లు ఓ సైనికాధికారి వెల్లడించారు.
Pahalgam Terror Attack : జమ్మూకాశ్మీర్లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు
టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు.
TG Govt : అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం హెల్ప్లైన్
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కశ్మీర్ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.