BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ దాడులు మొదలయ్యాయి. జమ్మూ, సాంబ, పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. దీంతో యాక్టివ్‌లో ఉన్న భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ వాటిని కూల్చేసింది.

New Update

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ దాడులు మొదలయ్యాయి. చీకటి పడటంతో సరిహద్దుల్లో పాక్ కాల్పులకు పాల్పడుతోంది. జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌,యూరీ, కుప్వారా, పూంఛ్ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు యత్నిస్తోంది. దీంతో యాక్టివ్‌లో ఉన్న భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ వాటిని కూల్చేసింది. జమ్మూకశ్మీర్, పంజాబ్‌, రాజస్థాన్, గుజారాత్‌లో అధికారులు హై అలెర్ట్‌ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. బ్లాక్‌అవుట్ కూడా విధించారు. ప్రజందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచనలు చేశారు. మళ్లీ 7 ప్రాంతాల్లో పాకిస్తాన్ సెకండ్ అటాక్‌కు యత్నించింది. జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా దీనిపై ట్వీట్ చేశారు. తనకు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు