సొంత S-400తో ఉక్రెయిన్ చేతిలో దెబ్బతిన్న రష్యా.. మరి ఇండియా పాక్ని ఎలా చిత్తు చేసిందంటే?
రష్యా సొంత టెక్నాలజీ S-400 ఎయిర్ డిఫెన్స్తో ఉక్రెయిన్ని ఓడించలేక పోయింది. గతనెలలో S-400ని వాడి ఇండియా పాక్ క్షిపణులు, డ్రోన్లు దాడులను తిప్పికొట్టింది. రష్యా S-400ని ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోయింది. ఇండియా మాత్రం పాక్ దాడులను మట్టికరిపించింది.
S-400 VS S-500: పాక్ను పరిగెత్తించిన S-400.. ఇక S-500 వస్తే చుక్కలే.. దాని సత్తా ఏంటో తెలుసా?
భారత సైన్యం వాటిని పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది .దీనికి కారణం మనకు పటిష్ఠమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటమే. భారత్ త్వరలో S-500 ను కూడా కొనుగోలు చేయనుంది. S-400, S500 మధ్య తేడాలు ఈ ఆర్టికల్లో చూడండి.
IND-PAK WAR: భారత్పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!
భారత్-పాక్ యుద్ధ సమయంలో చైనా మన దేశంపై విషం కక్కుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్ను పాక్ జేఎఫ్-17 ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400ను ధ్వంసం చేయలేదని, ఫేక్ న్యూస్ను నమ్మవద్దని భారత సైన్యం తెలిపింది.
🔴Ind-Pak War Live Updates: మళ్ళీ యుద్ధం.. బోర్డర్లో టెన్షన్ .. టెన్షన్ : లైవ్
భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్లో 15, పాక్లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.
India Pakistan War 2025: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!
భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్లో 15, పాక్లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.
S-400 Defence System: దాయాదిని మట్టి కరిపించిన S-400 డిఫెన్స్ సిస్టమ్.. దీని వేగం ఎంతంటే?
దేశంలోని ప్రధాన నగరాలపై పాక్ దాడులకు పాల్పడగా భారత్ వాటిని S-400 డిఫెన్స్ సిస్టమ్తో తిప్పికొట్టింది. రష్యా తయారు చేసిన ఈ సిస్టమ్ 17000 కి.మీ వేగంతో పనిచేస్తుంది. 400 కి.మీ వరకు ఉన్న శత్రుదాడులను గుర్తించి అన్ని కోణాల్లో వచ్చిన క్షిపణులను నాశనం చేస్తుంది.
Jammu Airport Attack: జమ్మూ లో దుమ్ము దులుపుతున్న భారత్ ఆర్మీ.. 8 మిస్సైళ్లను పేల్చేసిన S- 400
జమ్ము సివిల్ ఎయిర్పోర్ట్, సాంబ, ఆర్ఎస్పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్ సిస్టమ్తో ఈ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది.
/rtv/media/media_files/2025/05/17/FO0W4lRHwcIMaYqweTKC.jpg)
/rtv/media/media_files/2025/05/12/PT7X6epf3Kvbc4n3j45Z.jpg)
/rtv/media/media_files/2025/05/09/wG2uRZ4UvGrUV2A4ArEt.jpg)
/rtv/media/media_files/2025/05/09/V1kCjnkYt1nekTywm4aE.jpg)
/rtv/media/media_files/2025/05/09/MZbxjPj4vMKLni2zqk1J.jpg)
/rtv/media/media_files/2025/05/08/onfFGkp2kvMX0muprCcs.jpg)