Missile Attack: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

జమ్ము కశ్మీర్‌కు భారీ ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలొ ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.

New Update
V BREAKING

జమ్ము కశ్మీర్‌కు భారీ ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలొ ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. యాంటీ మిస్సైల్ తో సమర్థవంతంగా పాక్ అటాక్‌ను ఎదుర్కొన్నట్లు సమాచారం. జైసల్మేర్‌లో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోయి కాల్పులు జరిపుతుంది. దానికి భారత బలగాలు ధీటుగా సమాధానం చెబుతున్నాయి.

Also Read :  నూతన పోప్ గా రాబర్ట్ ప్రవోస్ట్

Also Read :  పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

Missile Attack On Jammu And Kashmir

Also Read :  పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Also Read :  కొత్త రేషన్ కార్డులు కావాలా?.. వాట్సాప్‌లో ఇలా చేస్తే చాలు

S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ తో పాక్ వదిలిన క్షిపణులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధీటుగా ఎదుర్కొంది.

jammu | jammu kashmir attack | india pak war | big-missile-attack

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు