/rtv/media/media_files/2025/05/16/Y5CXZiWQs2yvepQItz9E.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
BIG Breaking : సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన.. భర్తతో విడాకులు తీసుకుంటున్నా
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా ఆమె తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా ఆమె తన సోషల్ మీడియాలో వెల్లడించారు. 35 ఏళ్ల భారత సీనియర్ స్టార్ సైనా జూలై 13 ఆదివారం అర్థరాత్రి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. చాలా ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె తెలిపారు.
Also Read: నాగ్పూర్లో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి
India’s star shuttlers Saina Nehwal and Parupalli Kashyap announce separation after 7 years of marriage pic.twitter.com/ttZKcfagez
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 13, 2025
"జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన, చర్చల తర్వాత, కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాము" అని సైనా తన పోస్ట్లో పేర్కొన్నారు. అలాగే ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాల్సిందిగా కోరారు.
Also Read: టెక్సాస్లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
2018లో ప్రేమించి పెళ్లి
కాగా వీరిద్దరూ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు, అక్కడ ఇద్దరూ లెజెండరీ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు. ఇక్కడే వారిద్దరి ప్రేమకథ ప్రారంభమైంది. అయితే వారి విడిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియకపోయినా, కశ్యప్తో గడిపిన క్షణాలకు సైనా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
సైనా తన ఒలింపిక్ కాంస్య పతకం, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్తో ప్రపంచ ఐకాన్గా మారారు. కరణం మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ ఆమె. 2015లో, సైనా మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఆడింది.
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
ఇక కశ్యప్ ప్రపంచ టాప్ 10లోకి ప్రవేశించి 2014 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాన్ని సాధించాడు. 2024 ప్రారంభంలో తన క్రీడా జీవితాన్ని ముగించినప్పటి నుండి కశ్యప్ కోచింగ్ను ప్రారంభించాడు.
- Jul 14, 2025 21:43 IST
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి జగన్ సోదరుడు !
- Jul 14, 2025 21:23 IST
లార్డ్స్ టెస్ట్లో భారత్ ఘోర ఓటమి!
- Jul 14, 2025 21:03 IST
భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. 10 లక్షలమందికి ఉపాధి
- Jul 14, 2025 18:09 IST
వరంగల్ డాక్టర్ జీవితాన్ని బుగ్గిపాలు చేసిన బుట్టబొమ్మ.. ఇన్ఫ్లూయెన్సర్పై భర్త మోజు.. భార్య ఆత్మ*హత్య!
- Jul 14, 2025 17:13 IST
Kota Srinivasa Rao: ''చచ్చేదాక నటించాలి''.. కోట మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!
- Jul 14, 2025 16:49 IST
చీఫ్ జస్టిస్ గవాయ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Jul 14, 2025 16:39 IST
Wimbledon 2025: అల్కరాజ్ను ఓడించి.. వింబుల్డన్ కొత్త ఛాంపియన్గా సినర్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ స్టార్ జానిక్ సినర్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ను 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించాడు. దీంతో సినర్ తన మొదట వింబుల్డన్ గెలుచుకున్నాడు.
Jannik Sinner Living in my dream ❤️❤️❤️❤️ Thank you!!! 💜💚 @Wimbledonpic.twitter.com/CHINH6DyAU
— Jannik Sinner (@janniksin) July 13, 2025Congratulations @janniksin for your first Wimbledon 🏆! Very well deserved! 🤝🏻 Thank you everyone for your support! 💚 I feel at home and it’s really special to play here! 🫶🏻 See you all next year! pic.twitter.com/IRrftANFlm
— Carlos Alcaraz (@carlosalcaraz) July 13, 2025Jannik Sinner is a Wimbledon champion 🇮🇹
— Wimbledon (@Wimbledon) July 13, 2025
The world No.1 defeats Carlos Alcaraz 4-6, 6-4, 6-4, 6-4 to win the 2025 Gentlemen's Singles Trophy 🏆#Wimbledonpic.twitter.com/UMnwV4Fw78 - Jul 14, 2025 16:09 IST
ENG vs IND: లార్డ్స్లో ఛేజింగ్ ఖాయమే.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, టీమిండియా మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ వేదికలో భారత్ చివరిగా 1986లో విజయం సాధించింది. ఆ తర్వాత 1990, 2002లో భారత్ ఓటమి పాలైంది. ఈసారి ఇంగ్లాండ్ ఇచ్చిన 193 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందో లేదో చూడాలి.
Team India captain Shubman Gill scored a century in the second Test in England - Jul 14, 2025 15:14 IST
తిరుపతిలో రైళ్లలో మంటలు.. రెండు భోగీలు పూర్తి దగ్ధం
- Jul 14, 2025 14:44 IST
నిమిష ప్రియను కాపాడలేం.. కేంద్రం సంచలన ప్రకటన
జులై 16న కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. నిమిష ప్రియకు పడిన ఉరిశిక్ష ఆపేందుకు భారత్ వద్ద పెద్దగా ఎలాంటి మార్గాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది.
Centre to Supreme Court on Indian nurse Nimisha Priya's execution case in Yemen - Jul 14, 2025 14:26 IST
గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు
- Jul 14, 2025 13:55 IST
Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
- Jul 14, 2025 12:43 IST
Famous Celebrity Divorces: సైనా నెహ్వాల్, ఏఆర్ రెహమాన్, జయం రవితో పాటు.. ఇటీవల విడాకులు తీసుకున్న ప్రముఖులు వీరే!
- Jul 14, 2025 12:42 IST
Sperm Count Tips: స్పెర్మ్ కౌంట్ త్వరగా పెరగాలంటే ఈ జూస్ తాగండి.. వరదలా పారుతాయి!
- Jul 14, 2025 12:01 IST
After Sex Telugu Tips: సె*క్స్ తర్వాత ఈ పనులు ఖచ్చితంగా చెయ్యాలి.. లేదంటే చాలా డేంజర్!
- Jul 14, 2025 11:00 IST
Amalapuram : వైసీపీ వచ్చాక నీ అంతు చూస్తా.. సీఐకి మాజీ మంత్రి వార్నింగ్
- Jul 14, 2025 10:31 IST
Rangam Bhavishyavani: రక్తం కక్కుకొని చస్తారు.. బోనాలు రంగంలో అమ్మవారు ఉగ్రరూపం
- Jul 14, 2025 10:30 IST
BIG BREAKING: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి
ప్రముఖ నటి బి.సరోజాదేవి మృతి చెందారు. గతకొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. తాజాగా కన్ను మూశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం భాషల్లో నటించిన సరోజాదేవి.. దాదాపు 180కి పైగా సినిమాలు చేశారు. ఆమెకు 2009లో పద్మభూషణ అవార్డుతో కేంద్ర సత్కరించింది.
actress B.Saroja Devi passed away due to health issues - Jul 14, 2025 10:30 IST
Stunt Master Live Video: గాల్లో లేచిన కారు.. స్టంట్ మాస్టర్ లైవ్ డెడ్ - సంచలన వీడియో
- Jul 14, 2025 10:29 IST
AP CRIME: ఓరి పాపిస్టోడా.. ట్రాక్టర్ను అలా ఎలా ఎత్తుకెళ్లావ్ రా - ఏపీలో షాకింగ్ ఇన్సిడెంట్
- Jul 14, 2025 09:21 IST
Early Morning Tips: ఉదయం లేవగానే ఇలా చేస్తున్నారా?.. ఇవి తప్పక తెలుసుకోండి!
- Jul 14, 2025 09:20 IST
ఆ యాంగిల్లో రన్నింగ్ బైక్పై రెచ్చిపోయిన ప్రేమ జంట (VIDEO)
- Jul 14, 2025 09:19 IST
MLC తీన్మార్ మల్లన్న, కవితపై పోలీస్ కేసు నమోదు
- Jul 14, 2025 09:18 IST
New Ration Cards: 11ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
- Jul 14, 2025 07:58 IST
IND vs ENG : గంటలోనే ఆరు వికెట్లు తీస్తాం.. ఇండియాను ఓడిస్తాం : ఇంగ్లాండ్ కోచ్ సవాల్
- Jul 14, 2025 07:44 IST
TG Crime : వాయిస్ ఛేంజర్ మిషన్తో ఆడగొంతుగా మాట్లాడి.. సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు!
- Jul 14, 2025 07:43 IST
BIG BREAKING: టేకాఫ్ అయిన క్షణాల్లోనే మరో విమానం బ్లాస్ట్
- Jul 14, 2025 07:43 IST
Model San Rachel Died: షాకింగ్ న్యూస్.. మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ సాన్ రాచెల్ సూసైడ్..
- Jul 14, 2025 07:02 IST
Girl Suicide: ‘నా జీవితం నాకు అసహ్యంగా మారింది’.. 6 రోజులుగా మిస్సింగ్.. చివరికి..
ఆరు రోజులుగా అదృశ్యమైన త్రిపురకు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహా దేబ్నాథ్ (19) మృతదేహం ఆదివారం యమునా నదిలో లభ్యమైంది. ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య లేఖ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Missing Delhi University student found dead in Yamuna River after 6 days - Jul 14, 2025 07:02 IST
Annamayya Lorry Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
- Jul 14, 2025 06:56 IST
Director Rajamouli : ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!