/rtv/media/media_files/2025/07/14/annaayya-lorry-accident-2025-07-14-07-00-19.jpg)
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెడ్డిపల్లె గ్రామంలోని చెరువు కట్టపై లారీ బోల్తా పడిన విషాద ఘటనలో తొమ్మిది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రగాయాలు పాలైయ్యారు. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మామిడికాయల లోడ్తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలు అని తెలుస్తోంది. లారీ కింద పలువురు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం
— Telugu Feed (@Telugufeedsite) July 13, 2025
ఓబులవారీపల్లి మండలం రెడ్డివారిపల్లి చెరువు వద్ద బోల్తా పడిన మామిడి లారీ
లారీలో ఉన్న కూలీల దుర్మరణం
మొత్తం 18మంది లారీలో ఉండగా 6గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం
లారీ కింద చిక్కుకున్న పలువురు కూలీలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు… pic.twitter.com/RM3PFWt2aC