ఇంటర్నేషనల్ ‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా! తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీజేపీకి మద్దతుగా కేజ్రీవాల్ ప్రచారం.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే తాను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ అన్నారు. దీనికి మోదీ సిద్ధంగా ఉన్నారా అంటూ ‘జనతా కీ అదాలత్’ బహిరంగ సభలో సవాల్ విసిరారు. హరియాణా, జమ్మూకశ్మీర్లో బీజేపీ పతనం ఖాయమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ! సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి తిరుపతికి లక్ష ఆవులు.. ఉచితంగా ఇస్తానంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు! తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదం వేళ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యికి చెక్ పెట్టాలంటే తిరుమలకు సొంత డైయిరీ ఉండాలని, ఇందుకోసం వెయ్యి ఆవులను ఉచితంగా ఇస్తానన్నాడు. లక్ష ఆవులను సమకూర్చే బాధ్యత తీసుకుంటానన్నారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్! నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. కస్టమర్ల కోసం మరో 600 కొత్త శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర.. మరో 13 మందికి ప్రకటన! తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 జిల్లాలకు ఛైర్మన్లను నియమించింది. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: కేసీఆర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు! TG: కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులోపేర్కొన్నారు. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి.. రేవంత్ సంచలన ప్రకటన! సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity: ఊబకాయం ఉంటే ఈ తీవ్రమైన వ్యాధులు తప్పవు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం ఏర్పడుతుంది. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bathukamma: అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా? అలిగిన బతుకమ్మకు సంబంధించి కథ నుంచి ప్రచారంలో ఉంది. దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించారని, బండాసురుడిని, చండను సంహరించాక రాక్షస సంహారం చేసిన అమ్మవార్లు బాగా అలసిపోయారట. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beetroot Juice: బీట్రూట్, ఉసిరి జ్యూస్తో ఊబకాయం ఉండదు ఉసిరి, బీట్రూట్ జ్యూస్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసాన్ని రోజూ తాగడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. రక్తపోటు, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే బీట్రూట్ జ్యూస్ తాగితే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దసరా కానుకగా ఓటీటీలో అక్షయ్ కుమార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే? అక్షయ్ కుమార్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఖేల్ ఖేల్ మే'. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Love Tips: మీ మాజీ లవర్ వెంటపడుతుంటే ఇలా చేయండి.. తిక్క కుదురుతుంది! ప్రస్తుత జనరేషన్ వారు బంధాలకి, బంధుత్వాలకి, ప్రేమలకి అంతగా విలువ ఇవ్వడం లేదు. ప్రేమలో కొంతకాలం తర్వాత విడిపోయినాక మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ లవ్ మీద ప్రేమ పుడుతుంది. అలాంటి వాళ్లను దూరం పెడితే జీవితం సంతోషంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ AI: పరిశ్రమల్లో పెరిగిన ఏఐ వాడకం.. ఉద్యోగ భద్రత డౌటేనా..? దేశంలో AI-ఆధారిత స్టార్టప్లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు పరిశ్రమల్లో ఏఐ వాడకం పెరిగింది. సమయం, ఖర్చు, ఉత్పత్తిని పెంచుకోవడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ కారణంగా దాదాపు 50శాతం సమయం ఆదా అవుతుంది. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cancer: క్యాన్సర్ వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి క్యాన్సర్ మాత్రమే కాకుండా ఏ వ్యాధి రావడానికి ముందైనా మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి ప్రారంభారానికి ముందే నోటిలో పుండ్లు, నాలుకపై మచ్చలు, కడుపు సంబంధింత సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. నేషనల్ By B Aravind రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. ఇంకా చదవండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్ నుంచి కొత్త రైలు ప్రారంభం తెలంగాణ By B Aravind సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇంకా చదవండి
సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్టు.. రూ.1.64 కోట్లు స్వాధీనం తెలంగాణ By B Aravind దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇంకా చదవండి
ఆపరేషన్ భేడియా సక్సెస్.. ఆరో తోడేలును మట్టుబెట్టిన గ్రామస్థులు నేషనల్ By B Aravind ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లాలో గత కొన్ని నెలలుగా తోడేళ్ల భయం నెలకొంది. మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఇప్పటివరకు ఐదు తోడేళ్లు పట్టబడగా.. శనివారం ఆరో తోడేలును కూడా గ్రామస్థులు మట్టుబెట్టారు. దీంతో ఆపరేషన్ భేడియా సక్సెస్ అయ్యింది. ఇంకా చదవండి
దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం నేషనల్ By B Aravind మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే కుటంబంలో ఏడుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా చదవండి
ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి నేషనల్ By B Aravind మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్గారో హిల్స్ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంకా చదవండి
మరో దారుణం.. అనుమానాస్పద స్థితిలో 10ఏళ్ల బాలిక మృతి నేషనల్ By Seetha Ram బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్కు వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక ఒంటి నిండా గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇంకా చదవండి
‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా! ఇంటర్నేషనల్ By srinivas తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు. ఇంకా చదవండి
ఇరాన్ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ By V.J Reddy ఇరాన్కు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిలీ ఖానీని ఇజ్రాయెల్ హతం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇంకా చదవండి
మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 24 మంది మృతి! ఇంటర్నేషనల్ By Kusuma ఇజ్రాయెల్ దళాలు తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై దాడి చేయగా దాదాపుగా 24 మంది మరణించారు. మసీదులో జీవిస్తున్న నిరాశ్రయులైన ప్రజలపై ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
లెబనాన్లో బాంబుల మోత.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ By B Aravind పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా బీరుట్ దక్షిణ ప్రాంతంలో డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో లెబనాన్ పౌరులు మృతి చెందారు. ఇంకా చదవండి
Africa: ఆఫ్రికాలో ఉగ్రఘాతకం..గంట వ్యవధిలో 600 మంది ఊచకోత ఇంటర్నేషనల్ By Manogna alamuru ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. గంట వ్యవధిలోనే 600మందిని ఊచకోత కోశారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్ల మీద వచ్చి కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చేశారు. ఇంకా చదవండి
Kamala haris: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్! ఇంటర్నేషనల్ By Bhavana కమలా హారిస్ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్ ఆగిపోవడంతో ఒకే పదాన్ని రిపీట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇంకా చదవండి
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి ! ఇంటర్నేషనల్ By B Aravind హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత అల్ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
మూసీపై వెనక్కి తగ్గేదే లేదు.. సీఎం రేవంత్ సంచలనం తెలంగాణ By V.J Reddy TG: మూసీపై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మూసీ మురికిని ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా? అని ప్రతిపక్షాలను నిలదీశారు. ఇంకా చదవండి
ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ! తెలంగాణ By V.J Reddy సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర.. మరో 13 మందికి ప్రకటన! తెలంగాణ By V.J Reddy తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 జిల్లాలకు ఛైర్మన్లను నియమించింది. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా చదవండి
BREAKING: కేసీఆర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు! తెలంగాణ By V.J Reddy TG: కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులోపేర్కొన్నారు. ఇంకా చదవండి
తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. నేషనల్ By B Aravind రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. ఇంకా చదవండి
CM Revanth: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి.. రేవంత్ సంచలన ప్రకటన! తెలంగాణ By Nikhil సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. ఇంకా చదవండి
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. సర్కార్ కొత్త స్కీమ్! తెలంగాణ By B Aravind గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నీటి వినియోగదారులకు మెట్రోవాటర్ గుడ్న్యూస్ చెప్పింది. నల్లా బిల్లుల బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించకుండానే వన్టైం సెటిల్మెంట్ (OTS) చేసుకునేలా అవకాశం ఇచ్చింది. ఇంకా చదవండి
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై మోదీతో చర్చించనున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్మాల్ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇంకా చదవండి
అమెరికా నుంచి రప్పించి.. సినిమా లెవెల్లో కిడ్నాప్ క్రైం By Kusuma విశాఖకు చెందిన జమీనా అనే యువతికి మనోహర్ అనే ఎన్ఆర్ఐ ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. పక్కా ప్లాన్ తో అతడిని అమెరికా నుంచి రప్పించిన ఆ యువతి మత్తు డ్రింక్ ఇచ్చి సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసుకుంది. అనంతరం బెదిరించి కిడ్నాప్ కూడా చేయగా.. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఇంకా చదవండి
ఎన్కౌంటర్తో ఉలిక్కిపడ్డ సిక్కోలు జిల్లా క్రైం By Kusuma ఛత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్తో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోటబొమ్మాళిలోని జీయన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు 43 ఏళ్ల క్రితం మావోయిస్టు దళంలో చేరాడు. పార్టీ సెంట్రల్ మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంకా చదవండి
లలితా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో.. నాలుగోరోజు అమ్మవారు దర్శనం లైఫ్ స్టైల్ By Kusuma విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇంకా చదవండి
తిరుమల ప్రసాదంలో జెర్రీ.. టీటీడీ కీలక ప్రకటన! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: భక్తుడు తింటున్న అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. వేడి పెరుగు అన్నంలో ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య అని పేర్కొంది. దీనిని భక్తులు ఎవరు నమ్మొద్దని కోరింది. ఇంకా చదవండి
Business: పనికిరాని పెంకులతో లక్షల్లో ఆదాయం బిజినెస్ By Vijaya Nimma ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు. ఇంకా చదవండి
బెస్ట్ మైలేజ్ కార్లు.. కేవలం రూ.6 లక్షల లోపే..! బిజినెస్ By Seetha Ram బెస్ట్ మైలేజ్ కారు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అందులో హ్యుందాయ్ ఎక్స్టర్, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి సెలెరియో, 2024 స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి కార్లను కేవలం రూ.6 లక్షల లోపు కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
Infinix Zero Flip లాంచ్కి రెడీ.. ఎప్పుడంటే? బిజినెస్ By Seetha Ram టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన లైనప్లో ఉన్న ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి. ఇంకా చదవండి
100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..! బిజినెస్ By Seetha Ram రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి. ఇంకా చదవండి
అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు! బిజినెస్ By Seetha Ram అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్ లాంచ్.. కేవలం రూ. 59,880కే..! బిజినెస్ By Seetha Ram టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది. ఇంకా చదవండి
బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు బిజినెస్ By Seetha Ram అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో పలు ఫోన్లు కేవలం రూ.10,000 లోపే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రెడ్ మి, మోటో, ఇన్ ఫినిక్స్, పోకో, ఐటెల్ వంటి 5జీ ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి