Ratan Tata కు సీరియస్.. క్లారిటీ!

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. వీటికి టాటా స్పందిస్తూ.. ఆరోగ్యం బాగానే ఉందని, వయస్సు దృష్ట్యా చెకప్‌ల కోసం ఆసుపత్రికి వెళ్లానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

దుర్గామాతపై స్వయంగా పాట రాసిన మోదీ.. వైరల్ అవుతోన్న వీడియో!

నవరాత్రుల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన దైవ భక్తిని చాటుకున్నారు. దుర్గామాతపై తాను రాసిన ‘ఆవతి కలే’ అనే సాంగ్‌ను మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?

శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు

Canada: కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Chennai: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య!

భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్‌ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. 100 మందికిపైగా గాయపడ్డారు.

IMD: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణతో పాటు కేరళ, యూపీ, బీహార్‌,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.

ఘోర ప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్‌తో కుటుంబం సజీవదహనం!

ముంబై చెంబూర్‌ ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏడుగురు కుటుంబసభ్యులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వారంతా గాఢనిద్రలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 

Web Stories
web-story-logo happy-children-playing-2024-09-22-15-46-35-utc (1) వెబ్ స్టోరీస్

పిల్లలకు ఇవి నేర్పించట్లేదా?

web-story-logo hairbusiness9 వెబ్ స్టోరీస్

మన దేశంలో జుట్టుతో జరిగే వ్యాపారం ఎంతో తెలుసా?

web-story-logo python9 వెబ్ స్టోరీస్

కొండచిలువ మనిషిని ఎన్ని గంటల్లో చంపగలదు?

web-story-logo pomogranet1 లైఫ్ స్టైల్

దానిమ్మ రోజూ తింటే ఏమవుతుంది..?

web-story-logo workinghours10 వెబ్ స్టోరీస్

ఈ దేశాల ప్రజలు పనిలో కాంప్రమైజ్‌ కారు

web-story-logo fighterjets2 వెబ్ స్టోరీస్

యుద్ధ విమానాలను అమ్మకానికి పెడతారా?

web-story-logo giving-the-gift-of-good-health-2024-01-18-17-54-39-utc (1) lifestyle

విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా?

web-story-logo prabhs_V_jpg--816x480-4g వెబ్ స్టోరీస్

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మూవీస్ ఇవే!

web-story-logo GZG3tn5XEAAvTNj వెబ్ స్టోరీస్

'దేవర' తో పాటూ ఫస్ట్ వీక్ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలివే!

web-story-logo Nabha Natesh y వెబ్ స్టోరీస్

కళ్ళజోడు నభా .. కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఫోజులు

Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు యూ-టర్న్

5 రోజుల భారత పర్యటన కోసం ఇండియాకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయులు సానుకూల సహకారాన్ని అందిస్తారు. భారతీయ పర్యాటకులకు తిరిగి స్వాగతం’’ అని అభ్యర్థించారు.

అక్టోబర్ రక్తపాతం.. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఏడాది యుద్ధన్మోదాన్ని చూపించే ఫొటోలు ఇవే!

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు.

Pak: ప్రియుడి కోసం 13 మంది కుటుంబ సభ్యులను చంపేసిన బాలిక!

పాక్‌ లోని సింధ్‌ ప్రావిన్స్‌ లో ఓ బాలిక తన ప్రేమకు అంగీకారం తెలపలేదని 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కుటుంబం మొత్తానికి గోధుమల్లో విషయం కలిపి చంపేసింది.

ఈ చేపల గుడ్లు కేజీ రూ.28.74 లక్షలు.. ఎందుకో తెలుసా?

కేవియర్ అనే చేపల గుడ్లు ఈ ప్రపంచంలోనే ఖరీదైనవి. ఇందులో అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అనే నాలుగు రకాల చేపలు ఉన్నాయి. అల్మాస్ చేపల గుడ్లు కిలో రూ. 28.74 లక్షలు ఉండగా.. మిగతా వాటి ధర రూ.20 లక్షల వరకు ఉంటుందట.

Karachi: విమానాశ్రయం వద్ద పేలుడు..ఇద్దరు మృతి!

కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్.. ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్ చైనాలో కియాన్‌జియాంగ్‌లోని సెంచురీ నగరంలో ఉంది. రీజెంట్ ఇంటర్నేషనల్‌గా పిలిచే ఈ అపార్ట్‌మెంట్‌లో దాదాపుగా 30 వేల మంది వరకు నివసించవచ్చు. 2013లో నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌లో అన్ని సదుపాయాలు ఉన్నాయి.

Canada: కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రోజొక్క తీరు.. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. నైవేద్యం ఇలా చేయండి

తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంతో కొలుస్తారు. రేపు 7వ రోజు అంటే వేపకాయల బతుకమ్మ. ఈ రోజున సకినాల పిండిని  వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

టీడీపీలో చేరబోతున్నాం.. చంద్రబాబును కలిసిన తర్వాత BRS నేతల సంచలన ప్రకటన!

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. ఈ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతోంది: శేఖర్ బాషా

జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత రద్దు కావడం వెనుక పెద్దల కుట్ర ఉందని శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ జైలు నుంచి బయటకు రాకుండా ఉండేందుకే కావాలనే కొందరు ప్రయత్నిస్తున్నారని బాషా ఆరోపించారు.

వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టులు.. మరో వారం రోజులే

రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 2050 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 

దానికోసం.. అత్తతో కలిసి అల్లుడు, చివరికి ఇలా దొరికారు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉద్మీర్‌గల్లీలో క్యామొళ్ల శంకర్ (50)తో అల్లుడు రవి ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. అనంతరం అత్త చిన్నమ్మతో కలసి మామను గొంతు నులిమి హత్య చేశాడు. కూతురికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు నిజం బయటపడింది.

పేదల జోలికి రావొద్దు.. కాంగ్రెస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ

పాతబస్తీలోని కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మొదటిసారి స్పందించారు. నిజమాబాద్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. పెదల జోలికి రావద్దని కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చారు. FTL పరిధిలో ఉన్న సచివాలయంతో లేని ఇబ్బంది పేదల ఇళ్లకి ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్‌!

రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది.

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ఎప్పుడంటే?

ఏపీ ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ క్రమంలో డ్రోన్ సమ్మిట్ లోగో, వెబ్‌సైట్‌ను పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ కార్యదర్శి సురేష్ కుమార్, డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ విజయవాడలో ఆవిష్కరించారు.

Garudaseva: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి?

తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌ లో..

శ్రీవారి సేవలో ప్రేమజంట దువ్వాడ, మాధురి.. వీడియో వైరల్

ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఓపెన్ అయిపోయారు. సన్నిహితులతో కలిసి తిరుమలలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఇద్దరూ కలిసి జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!

ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు

Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్‌!

రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది.

ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ

విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోవడంతో పాటు విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం.

ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్!

వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.

Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్‌!

రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది.

Business: పనికిరాని పెంకులతో లక్షల్లో ఆదాయం

ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్‌తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు.

బెస్ట్ మైలేజ్ కార్లు.. కేవలం రూ.6 లక్షల లోపే..!

బెస్ట్ మైలేజ్ కారు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. అందులో హ్యుందాయ్ ఎక్స్‌టర్, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి సెలెరియో, 2024 స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ వంటి కార్లను కేవలం రూ.6 లక్షల లోపు కొనుక్కోవచ్చు.

Infinix Zero Flip లాంచ్‌కి రెడీ.. ఎప్పుడంటే?

టెక్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్ తన లైనప్‌లో ఉన్న ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్‌ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి.

100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..!

రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి.

అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్‌లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు.

సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్‌ లాంచ్.. కేవలం రూ. 59,880కే..!

టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది.

తాజా కథనాలు
Image 1 Image 2
Gold Price