ఆంధ్రప్రదేశ్ Garudaseva: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి? తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రోజొక్క తీరు.. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. నైవేద్యం ఇలా చేయండి తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంతో కొలుస్తారు. రేపు 7వ రోజు అంటే వేపకాయల బతుకమ్మ. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. By Archana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business లాభాలతో మొదలై నష్టాలు.. ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే? గత ఐదు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈరోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ డిమాండ్ రోజురోజుకు తగ్గడంతో షేర్లు తగ్గుతూనే ఉన్నాయి. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ టీడీపీలో చేరబోతున్నాం.. చంద్రబాబును కలిసిన తర్వాత BRS నేతల సంచలన ప్రకటన! మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. ఈ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. By Nikhil 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మన దేశంలో జుట్టుతో జరిగే వ్యాపారం ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా రూ.22, 500 కోట్ల జుట్టు వ్యాపారం నడుస్తోంది. జుట్టు వ్యాపారం 1840లో ప్రారంభమైంది. చైనా, మలేసియా, థాయ్లాండ్కు మన దేశం నుంచి జుట్టు పంపిస్తారు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ratan Tata కు సీరియస్.. క్లారిటీ! ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. వీటికి టాటా స్పందిస్తూ.. ఆరోగ్యం బాగానే ఉందని, వయస్సు దృష్ట్యా చెకప్ల కోసం ఆసుపత్రికి వెళ్లానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కొండచిలువ మనిషిని ఎన్ని గంటల్లో చంపగలదు? ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాముల్లో పైథాన్ ఒకటి. రెటిక్యులేటెడ్ పైథాన్ నిమిషంలో మనిషిని చంపగలదు. ఈ కొండచిలువ మనిషి చనిపోయే వరకు వదలదు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఆర్థరైటిస్ను తగ్గించే సూపర్ 7 ఫుడ్స్ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఈ సూపర్ ఫుడ్స్ను డైట్లో చేర్చుకోవాలి. సాల్మన్ ఫిష్, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, ఆకు కూరలు, బెర్రీలు, గింజలను డైలీ తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలన్ని పరార్ అయిపోతాయి. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు! ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు By Bhavana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Ratan Tata కు సీరియస్.. క్లారిటీ! నేషనల్ By Kusuma ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. వీటికి టాటా స్పందిస్తూ.. ఆరోగ్యం బాగానే ఉందని, వయస్సు దృష్ట్యా చెకప్ల కోసం ఆసుపత్రికి వెళ్లానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇంకా చదవండి
దుర్గామాతపై స్వయంగా పాట రాసిన మోదీ.. వైరల్ అవుతోన్న వీడియో! నేషనల్ By Seetha Ram నవరాత్రుల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన దైవ భక్తిని చాటుకున్నారు. దుర్గామాతపై తాను రాసిన ‘ఆవతి కలే’ అనే సాంగ్ను మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇంకా చదవండి
Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే? నేషనల్ By Bhavana శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు ఇంకా చదవండి
Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు! ఇంటర్నేషనల్ By Bhavana కెనడాలోని బ్రాంప్టన్లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా చదవండి
Chennai: మెరీనా బీచ్లో తొక్కిసలాట.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య! నేషనల్ By Bhavana భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. 100 మందికిపైగా గాయపడ్డారు. ఇంకా చదవండి
IMD: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..! నేషనల్ By Bhavana తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణతో పాటు కేరళ, యూపీ, బీహార్,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఇంకా చదవండి
ఘోర ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్తో కుటుంబం సజీవదహనం! నేషనల్ By srinivas ముంబై చెంబూర్ ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు కుటుంబసభ్యులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వారంతా గాఢనిద్రలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంకా చదవండి
Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు యూ-టర్న్ ఇంటర్నేషనల్ By Bhavana 5 రోజుల భారత పర్యటన కోసం ఇండియాకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయులు సానుకూల సహకారాన్ని అందిస్తారు. భారతీయ పర్యాటకులకు తిరిగి స్వాగతం’’ అని అభ్యర్థించారు. ఇంకా చదవండి
అక్టోబర్ రక్తపాతం.. ఇజ్రాయెల్-హమాస్ ఏడాది యుద్ధన్మోదాన్ని చూపించే ఫొటోలు ఇవే! ఇంటర్నేషనల్ By Archana ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చదవండి
Pak: ప్రియుడి కోసం 13 మంది కుటుంబ సభ్యులను చంపేసిన బాలిక! ఇంటర్నేషనల్ By Bhavana పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఓ బాలిక తన ప్రేమకు అంగీకారం తెలపలేదని 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కుటుంబం మొత్తానికి గోధుమల్లో విషయం కలిపి చంపేసింది. ఇంకా చదవండి
ఈ చేపల గుడ్లు కేజీ రూ.28.74 లక్షలు.. ఎందుకో తెలుసా? lifestyle By Kusuma కేవియర్ అనే చేపల గుడ్లు ఈ ప్రపంచంలోనే ఖరీదైనవి. ఇందులో అల్మాస్, బెలూగా, ఎసియేటర్, సెవ్రుగ అనే నాలుగు రకాల చేపలు ఉన్నాయి. అల్మాస్ చేపల గుడ్లు కిలో రూ. 28.74 లక్షలు ఉండగా.. మిగతా వాటి ధర రూ.20 లక్షల వరకు ఉంటుందట. ఇంకా చదవండి
Karachi: విమానాశ్రయం వద్ద పేలుడు..ఇద్దరు మృతి! ఇంటర్నేషనల్ By Bhavana కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. ఇంకా చదవండి
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్.. ఎక్కడుందో తెలుసా? ఇంటర్నేషనల్ By Kusuma ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్మెంట్ చైనాలో కియాన్జియాంగ్లోని సెంచురీ నగరంలో ఉంది. రీజెంట్ ఇంటర్నేషనల్గా పిలిచే ఈ అపార్ట్మెంట్లో దాదాపుగా 30 వేల మంది వరకు నివసించవచ్చు. 2013లో నిర్మించిన ఈ అపార్ట్మెంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా చదవండి
Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు! ఇంటర్నేషనల్ By Bhavana కెనడాలోని బ్రాంప్టన్లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా చదవండి
రోజొక్క తీరు.. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. నైవేద్యం ఇలా చేయండి తెలంగాణ By Archana తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంతో కొలుస్తారు. రేపు 7వ రోజు అంటే వేపకాయల బతుకమ్మ. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా చదవండి
టీడీపీలో చేరబోతున్నాం.. చంద్రబాబును కలిసిన తర్వాత BRS నేతల సంచలన ప్రకటన! తెలంగాణ By Nikhil మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. ఈ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఇంకా చదవండి
జానీ మాస్టర్ కేసు వెనుక కుట్ర జరుగుతోంది: శేఖర్ బాషా సినిమా By Kusuma జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత రద్దు కావడం వెనుక పెద్దల కుట్ర ఉందని శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ జైలు నుంచి బయటకు రాకుండా ఉండేందుకే కావాలనే కొందరు ప్రయత్నిస్తున్నారని బాషా ఆరోపించారు. ఇంకా చదవండి
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టులు.. మరో వారం రోజులే జాబ్స్ By Seetha Ram రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 2050 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇంకా చదవండి
దానికోసం.. అత్తతో కలిసి అల్లుడు, చివరికి ఇలా దొరికారు తెలంగాణ By Seetha Ram నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీలో క్యామొళ్ల శంకర్ (50)తో అల్లుడు రవి ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. అనంతరం అత్త చిన్నమ్మతో కలసి మామను గొంతు నులిమి హత్య చేశాడు. కూతురికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు నిజం బయటపడింది. ఇంకా చదవండి
పేదల జోలికి రావొద్దు.. కాంగ్రెస్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ తెలంగాణ By Kusuma పాతబస్తీలోని కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మొదటిసారి స్పందించారు. నిజమాబాద్లో జరిగిన సభలో మాట్లాడుతూ.. పెదల జోలికి రావద్దని కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చారు. FTL పరిధిలో ఉన్న సచివాలయంతో లేని ఇబ్బంది పేదల ఇళ్లకి ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చదవండి
Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్! తెలంగాణ By Bhavana రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది. ఇంకా చదవండి
అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ఎప్పుడంటే? ఆంధ్రప్రదేశ్ By Kusuma ఏపీ ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ను నిర్వహించనుంది. ఈ క్రమంలో డ్రోన్ సమ్మిట్ లోగో, వెబ్సైట్ను పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ కార్యదర్శి సురేష్ కుమార్, డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ విజయవాడలో ఆవిష్కరించారు. ఇంకా చదవండి
Garudaseva: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి? ఆంధ్రప్రదేశ్ By Bhavana తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. ఇంకా చదవండి
శ్రీవారి సేవలో ప్రేమజంట దువ్వాడ, మాధురి.. వీడియో వైరల్ ఆంధ్రప్రదేశ్ By Seetha Ram ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఓపెన్ అయిపోయారు. సన్నిహితులతో కలిసి తిరుమలలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఇద్దరూ కలిసి జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా చదవండి
3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు! ఆంధ్రప్రదేశ్ By Bhavana ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ఇంకా చదవండి
Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్! తెలంగాణ By Bhavana రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది. ఇంకా చదవండి
ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ lifestyle By Kusuma విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోవడంతో పాటు విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇంకా చదవండి
ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్! ఆంధ్రప్రదేశ్ By srinivas వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది. ఇంకా చదవండి
Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్! తెలంగాణ By Bhavana రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది. ఇంకా చదవండి
Business: పనికిరాని పెంకులతో లక్షల్లో ఆదాయం బిజినెస్ By Vijaya Nimma ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు. ఇంకా చదవండి
బెస్ట్ మైలేజ్ కార్లు.. కేవలం రూ.6 లక్షల లోపే..! బిజినెస్ By Seetha Ram బెస్ట్ మైలేజ్ కారు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అందులో హ్యుందాయ్ ఎక్స్టర్, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి సెలెరియో, 2024 స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి కార్లను కేవలం రూ.6 లక్షల లోపు కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
Infinix Zero Flip లాంచ్కి రెడీ.. ఎప్పుడంటే? బిజినెస్ By Seetha Ram టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన లైనప్లో ఉన్న ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి. ఇంకా చదవండి
100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..! బిజినెస్ By Seetha Ram రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి. ఇంకా చదవండి
అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు! బిజినెస్ By Seetha Ram అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్ లాంచ్.. కేవలం రూ. 59,880కే..! బిజినెస్ By Seetha Ram టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది. ఇంకా చదవండి