🔴 Live Breakings: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
Business | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
Business | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. దీనిపై చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బెస్ట్ కారు అంటే మారుతీ సుజుకీ డిజైర్ అని చెప్పవచ్చు. ఇందులో బేస్ వేరియంట్ కారు షోరూమ్ ధర రూ.6.79 లక్షలు ఉంది. మీరు రూ.79000 వేలు డౌన్ పేమెంట్ కట్టి తక్కువ వడ్డీకే కొనుగోలు చేయవచ్చు.
కోవిడ్ -19 మహమ్మారి తరువాత, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిరు, వీధి వ్యాపారులకు రూ.50 వేల వరకు ఆర్థిక భరోసాని కేంద్రం కలిపిస్తుంది.
మకర సంక్రాంతి రోజు స్టాక్ మార్కెట్ బాగా పుంజుకుంది. ఈరోజు సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడగా..నిఫ్టీ 133 పాయింట్లకు ఎగబాకింది. ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ లాంటి పది షేర్లు పరుగులు పెడుతున్నాయి.
ఉపగ్రహాలను డాకింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా అవతరించింది. జనవరి 12న రెండు శాటిలైట్లను ఒకే కక్ష్యలో 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసింది ఇస్రో సైంటిస్టుల బృందం. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే డాకింగ్ నిర్వహించాయి.
సోలార్ ప్రాజెక్ట్లో లంచం ఇచ్చారని ఆరోపణలతో గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాగర్కి యూఎస్ ఎస్ఈసీ ఇటీవల సమన్లు జారీ చేసింది. 21 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని హెచ్చరించింది.