/rtv/media/media_files/2025/05/17/8s5s4C184yvl8OgfvFVq.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Hulk Hogan: రెజ్లింగ్ కింగ్ హల్క్ హోగన్ హార్ట్ అటాక్ తో మృతి
హల్క్ హోగన్ అమెరికలోని ప్రముఖ స్టార్ లలో ఒకరు. 1980, 90లలో రెజ్లింగ్ ఛాంపియన్ గా పేరు పొందారు. తన బాడీతో ఆ రోజుల్లో జనాల్ని ఉర్రూతలూగించారు. ఈయన అసలు పేరు టెర్రీ జి.బొలియా. అమెరికాలోని జార్జియా లో 1953లో జన్మించారు. ప్రస్తుతం హోగన్ వయసు 71 ఏళ్ళు. ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న ఈ రెజ్లింగ్ ఛాంపియన్ ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆయన కుటుంబసభ్యులు డాక్టర్లను ఇంటికి పిలిపించారు. ఆ తరువాత హోగన్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు. గుండెపోటు కారణంగా హోగన్ చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.
Also Read: Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
ట్రంప్ కు మద్దతు..
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు హోగన్ మద్దతు పలికారు. ఉత్సాహంగా ప్రచారం లో కూడా పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో షర్ట్ తీసి, టీషర్ట్ చించుకుంటూ ఉద్రేకంగా ప్రసంగించడం అక్కడున్న వారందర్నీ ఆకర్షించింది. ఆయన ప్రసంగం తర్వాత ఇతర సభ్యులతో పాటు ట్రంప్ కూడా నిల్చొని చప్పట్లతో హోగన్ను అభినందించారు. ఇటీవలే ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది. దాని నుంచి ఆయన కోలుకుంటున్నారని హోగన్ భార్య స్కై డైలీ చెప్పారు. కానీ కొద్దిరోజుల్లోనే హార్ట్ అటాక్ తో మరణించడంతో ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.
Also Read: USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్
- Jul 25, 2025 21:44 IST
UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్.. ట్రాన్సాక్షన్ లిమిట్లో
- Jul 25, 2025 21:34 IST
రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్!
- Jul 25, 2025 21:02 IST
హైదరాబాద్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్.. ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ
- Jul 25, 2025 18:41 IST
ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? వేగంగా రక్తంలో కలిసిపోయి!
- Jul 25, 2025 18:13 IST
శ్యామల పందిపిల్ల, రోజా ఓ బర్రె***.. రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ అర్టిస్ట్!
గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా బర్రెపిల్ల అంటూ ఊగిపోయాడు. హరిహర వీరమల్లు సినిమా వారికి చెంపదెబ్బ, చెప్పుదెబ్బ అని అన్నారు.
రేయి లంజాకొడకల్లారా.. 4 రూపాయిలు ఇస్తే makeup వేసుకొని gay వేషాలు వేసే లంజాకొడుకు లు..
— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 24, 2025
మీకెందుకు రా రాజకీయాలు.. ప్రజల తరపున ఉన్న YCP నీ అనే స్థాయి నిధి కాదు..
Labour batch అంత ఇక్కడే ఉంది.. #BoycottHHVMpic.twitter.com/V3J4wWyZ4F - Jul 25, 2025 16:42 IST
ట్రెండ్ సెట్ చేద్దామని నడి రోడ్డు మీద కారుపై డ్యాన్స్..
- Jul 25, 2025 16:41 IST
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!
- Jul 25, 2025 16:41 IST
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
- Jul 25, 2025 16:40 IST
టెన్త్లో 92 శాతం మార్కులు.. చనిపోయిన అమ్మ పిలిచిందని సూసైడ్!
- Jul 25, 2025 15:49 IST
కొంపముంచిన ఫ్రూట్ జ్యూస్ డైట్..యూట్యూబ్ వీడియోలు చూసి
- Jul 25, 2025 15:49 IST
డబుల్ బెడ్రూం ఇళ్లు వచ్చిన వారికి షాకింగ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేయనున్నారు. యాప్ను ఉపయోగించి బోడుప్పల్, చెంగిచెర్లలోని ఇళ్లకు వెళ్లి గృహాలలో లబ్ధిదారులే నివసిస్తున్నారా లేదా అనే సమాచారం సేకరించనున్నారు.
- Jul 25, 2025 15:48 IST
టెన్త్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఇన్స్టా చాటింగ్.. హైదరాబాద్ లో పెను విషాదం!
- Jul 25, 2025 14:43 IST
బస్సు డ్రైవర్కు గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు!
- Jul 25, 2025 14:31 IST
ఐటీ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఆ ప్రముఖ కంపెనీలో 25 వేల మంది ఔట్!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల వల్ల 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెల్లో 1,08,900 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇంటెల్ భావిస్తోంది.
Intel Intel reveals it will shed 24,000 employees this year and retreat in Germany, Poland, and Costa Rica$INTCpic.twitter.com/tHPHjftT6Y
— Markets & Mayhem (@Mayhem4Markets) July 25, 2025Intel ( $INTC ) plans to cut 15% of its employees in its latest round of layoffs. pic.twitter.com/krGvHq65Ck
— StockMarket.News (@_Investinq) July 24, 2025 - Jul 25, 2025 14:30 IST
పాక్ దొంగబుద్ధి.. రెండు ఉగ్రస్థావరాలు మళ్లీ యాక్టివేట్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ మరో కొత్త ఎత్తుగడ వేసింది. అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది.
Pakistan Lashkar e Taiba reactivated two terrorist camps Abdullah Bin Masood and Chela Bandi - Jul 25, 2025 14:00 IST
Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..
- Jul 25, 2025 12:59 IST
Prison: ఎంతకి తెగించావ్ రా, జైలు గోడ దూకి పరారైన ఖైదీ.. చివరికి ఊహించని షాక్
- Jul 25, 2025 11:26 IST
Mumbai: ఓరి నీ కామం తగలెయ్య.. పక్కింట్లో కోడి అరుపులు.. వెళ్లి చుస్తే..!
- Jul 25, 2025 10:28 IST
War 2 Trailer: 'వార్ 2' ట్రైలర్ వచ్చేసింది.. ఇక వార్ వన్ సైడే..!
- Jul 25, 2025 10:08 IST
Tirupati: కళ్లు తెరిచిన శివయ్య.. తిరుపతిలో మహాద్భుతం.. వీడియో వైరల్!
- Jul 25, 2025 10:07 IST
BIG BREAKING: హైదరాబాద్ లో చిరుత కలకలం.. ఆ ఏరియాల్లో హై అలర్ట్!
- Jul 25, 2025 10:07 IST
Earthquake Indonesia: మరో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!
- Jul 25, 2025 07:35 IST
Cancer Symptoms in Telugu: మన శరీరంలో క్యాన్సర్ ను పసిగట్టడం ఎలా?
- Jul 25, 2025 07:35 IST
4th Test: నాలుగో టెస్ట్ లో బజ్ బాల్ ఆటతో దుళ్ళగొడుతున్న ఇంగ్లాండ్
- Jul 25, 2025 07:35 IST
Britain: కోట్ల కోసం కాళ్ళు నరుక్కున్న డాక్టర్
- Jul 25, 2025 07:34 IST
Madhya Pradesh: అదృష్టం తలుపుతట్టింది.. కూలీకి దొరికిన 8 వజ్రాలు, వాటి విలువెంతో తెలుస్తే !
మధ్యప్రదేశ్లోని ఓ దినసరి కూలికి అదృష్టం తలుపు తట్టింది. పన్నా జిల్లాలోని హర్గోవింద్ యాదవ్ అనే రోజువారి కూలీకి నిసార్ అనే గనిలో 8 వజ్రాలు దొరికాయి. ఆ వజ్రాల విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Labourer Couple Finds Eight Diamonds Worth Lakhs After Years Of Digging In Madhya Pradesh Mine - Jul 25, 2025 07:34 IST
దారుణం.. కోడలిని రూ.లక్షకు అమ్మేసిన అత్తమామలు, కట్ చేస్తే ఊహించని షాక్