లైఫ్ స్టైల్ Body: మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? మన శరీరంలోని మాంసాన్ని కప్పి ఉంచే చర్మమే మన శరీరంలో అతి పెద్ద అవయవం. శరీర బరువులో 16 శాతం చర్మం నుంచి మాత్రమే వస్తుంది. బయటి నుంచి మనకు కనిపించే అతి పెద్ద అవయవం చర్మం అయితే మన కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్! వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై మోదీతో చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ దాయాదిని చిత్తు చేసిన భారత్! మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు బోణీ కొట్టింది. దాయాది పాకిస్థాన్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 7బంతులు మిగిలుండగానే 106 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్మాల్ ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా! తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీజేపీకి మద్దతుగా కేజ్రీవాల్ ప్రచారం.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే తాను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ అన్నారు. దీనికి మోదీ సిద్ధంగా ఉన్నారా అంటూ ‘జనతా కీ అదాలత్’ బహిరంగ సభలో సవాల్ విసిరారు. హరియాణా, జమ్మూకశ్మీర్లో బీజేపీ పతనం ఖాయమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ! సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేపు గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల TG: రేపు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని మహేష్ గౌడ్ కోరారు. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
చెన్నైలో విషాదం.. తొక్కిసలాటలో 100 మంది పైగా.. నేషనల్ By srinivas చెన్నై మెరీనా బీచ్లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’లో విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. ఇంకా చదవండి
అర్బన్ నక్సల్స్తో కాంగ్రెస్ దోస్తీ.. ప్రధాన సూత్రధారి ఆయనే: మోదీ నేషనల్ By srinivas కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది అర్బన్ నక్సల్స్ మూఠాలేనంటూ ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తిప్పికొట్టడానికి దేశప్రజలంతా ఏకం కావాలన్నారు. ఆదివారం మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి
తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. నేషనల్ By B Aravind రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. ఇంకా చదవండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్ నుంచి కొత్త రైలు ప్రారంభం తెలంగాణ By B Aravind సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇంకా చదవండి
సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్టు.. రూ.1.64 కోట్లు స్వాధీనం తెలంగాణ By B Aravind దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇంకా చదవండి
ఆపరేషన్ భేడియా సక్సెస్.. ఆరో తోడేలును మట్టుబెట్టిన గ్రామస్థులు నేషనల్ By B Aravind ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లాలో గత కొన్ని నెలలుగా తోడేళ్ల భయం నెలకొంది. మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఇప్పటివరకు ఐదు తోడేళ్లు పట్టబడగా.. శనివారం ఆరో తోడేలును కూడా గ్రామస్థులు మట్టుబెట్టారు. దీంతో ఆపరేషన్ భేడియా సక్సెస్ అయ్యింది. ఇంకా చదవండి
దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం నేషనల్ By B Aravind మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే కుటంబంలో ఏడుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా చదవండి
దుబాయ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు! ఇంటర్నేషనల్ By srinivas దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RTV మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఇంకా చదవండి
‘బతుకమ్మ’కు అరుదైన గౌరవం.. అధికారికంగా గుర్తించిన అమెరికా! ఇంటర్నేషనల్ By srinivas తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు. ఇంకా చదవండి
ఇరాన్ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ By V.J Reddy ఇరాన్కు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిలీ ఖానీని ఇజ్రాయెల్ హతం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇంకా చదవండి
మసీదుపై ఇజ్రాయెల్ దాడిలో 24 మంది మృతి! ఇంటర్నేషనల్ By Kusuma ఇజ్రాయెల్ దళాలు తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఓ మసీదుపై దాడి చేయగా దాదాపుగా 24 మంది మరణించారు. మసీదులో జీవిస్తున్న నిరాశ్రయులైన ప్రజలపై ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
లెబనాన్లో బాంబుల మోత.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ By B Aravind పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా బీరుట్ దక్షిణ ప్రాంతంలో డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో లెబనాన్ పౌరులు మృతి చెందారు. ఇంకా చదవండి
Africa: ఆఫ్రికాలో ఉగ్రఘాతకం..గంట వ్యవధిలో 600 మంది ఊచకోత ఇంటర్నేషనల్ By Manogna alamuru ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. గంట వ్యవధిలోనే 600మందిని ఊచకోత కోశారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్ల మీద వచ్చి కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చేశారు. ఇంకా చదవండి
Kamala haris: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్! ఇంటర్నేషనల్ By Bhavana కమలా హారిస్ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్ ఆగిపోవడంతో ఒకే పదాన్ని రిపీట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇంకా చదవండి
రేపు గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల తెలంగాణ By V.J Reddy TG: రేపు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని మహేష్ గౌడ్ కోరారు. ఇంకా చదవండి
రుణమాఫీపై ప్రధాని మోదీ Vs సీఎం రేవంత్ తెలంగాణ By V.J Reddy తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని మోదీ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఆధారాలతో సహా ప్రధాని మోదీకి రేవంత్ లేఖ రాశారు. జరుగుతున్న వాస్తవానికి, మోదీ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం తనను బాధించిందని సీఎం అన్నారు. ఇంకా చదవండి
మూసీపై వెనక్కి తగ్గేదే లేదు.. సీఎం రేవంత్ సంచలనం తెలంగాణ By V.J Reddy TG: మూసీపై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మూసీ మురికిని ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా? అని ప్రతిపక్షాలను నిలదీశారు. ఇంకా చదవండి
ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ! తెలంగాణ By V.J Reddy సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర.. మరో 13 మందికి ప్రకటన! తెలంగాణ By V.J Reddy తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 జిల్లాలకు ఛైర్మన్లను నియమించింది. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా చదవండి
BREAKING: కేసీఆర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు! తెలంగాణ By V.J Reddy TG: కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులోపేర్కొన్నారు. ఇంకా చదవండి
తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. నేషనల్ By B Aravind రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని విమర్శించారు. ఇంకా చదవండి
ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్! ఆంధ్రప్రదేశ్ By srinivas వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది. ఇంకా చదవండి
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై మోదీతో చర్చించనున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్మాల్ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy ఏపీ మద్యం టెండర్స్ లో అధికార పార్టీకి చెందిన వారు సిండికేట్ దందా నడిపించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మైక్కైనట్లు RTV పరిశోధనలో తేలింది. అనేక చోట్ల మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇంకా చదవండి
అమెరికా నుంచి రప్పించి.. సినిమా లెవెల్లో కిడ్నాప్ క్రైం By Kusuma విశాఖకు చెందిన జమీనా అనే యువతికి మనోహర్ అనే ఎన్ఆర్ఐ ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. పక్కా ప్లాన్ తో అతడిని అమెరికా నుంచి రప్పించిన ఆ యువతి మత్తు డ్రింక్ ఇచ్చి సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసుకుంది. అనంతరం బెదిరించి కిడ్నాప్ కూడా చేయగా.. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఇంకా చదవండి
ఎన్కౌంటర్తో ఉలిక్కిపడ్డ సిక్కోలు జిల్లా క్రైం By Kusuma ఛత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్తో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోటబొమ్మాళిలోని జీయన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు 43 ఏళ్ల క్రితం మావోయిస్టు దళంలో చేరాడు. పార్టీ సెంట్రల్ మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంకా చదవండి
లలితా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో.. నాలుగోరోజు అమ్మవారు దర్శనం లైఫ్ స్టైల్ By Kusuma విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇంకా చదవండి
Business: పనికిరాని పెంకులతో లక్షల్లో ఆదాయం బిజినెస్ By Vijaya Nimma ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు. ఇంకా చదవండి
బెస్ట్ మైలేజ్ కార్లు.. కేవలం రూ.6 లక్షల లోపే..! బిజినెస్ By Seetha Ram బెస్ట్ మైలేజ్ కారు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అందులో హ్యుందాయ్ ఎక్స్టర్, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి సెలెరియో, 2024 స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి కార్లను కేవలం రూ.6 లక్షల లోపు కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
Infinix Zero Flip లాంచ్కి రెడీ.. ఎప్పుడంటే? బిజినెస్ By Seetha Ram టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన లైనప్లో ఉన్న ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి. ఇంకా చదవండి
100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..! బిజినెస్ By Seetha Ram రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి. ఇంకా చదవండి
అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు! బిజినెస్ By Seetha Ram అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్ లాంచ్.. కేవలం రూ. 59,880కే..! బిజినెస్ By Seetha Ram టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది. ఇంకా చదవండి
బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు బిజినెస్ By Seetha Ram అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో పలు ఫోన్లు కేవలం రూ.10,000 లోపే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రెడ్ మి, మోటో, ఇన్ ఫినిక్స్, పోకో, ఐటెల్ వంటి 5జీ ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి