ఆంధ్రప్రదేశ్ నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ AP: ఈరోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీకి మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ, మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించనున్నారు. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ FLASH: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును సోమవారం విచారణ చేపడుతామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఆరోజే కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పేర్కొంది. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB నుంచి కీలక అప్డేట్.. 14,298 జాబ్స్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు! RRBలో 14,298 టెక్నీషియన్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకున్నవారు తప్పులు ఉంటే ఒకసారి చెక్ చేసుకుని సవరణలు చేసుకోవాలని రైల్వే రిక్రూట్మెంట్ తెలిపింది. సవరణ చేసుకునే వారు rrbapply.gov.in ఈ వెబ్సైట్లకి వెళ్లి అక్టోబర్ 17 నుంచి 21 వరకు గడువులోగా పూర్తి చేయాలి. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha: సురేఖ.. డైనమిక్ లీడర్ ..ప్రజల కోసం నిలబడే వ్యక్తి కొండా సురేఖపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గురువారం నాడు ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suicide: విషాదం.. భర్తతో కలిపే దహనం చేయమని.. ఎయిర్ఫోర్స్లో ఆగ్రాలో ఉద్యోగం చేస్తున్న భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణం ఎవరూ కాదని లేఖలో పేర్కొంటూ.. తన భర్తతోనే అంత్యక్రియలు జరిపించాలని లేఖలో పేర్కొంది. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నిన్ను చంపేస్తాం.. సల్మాన్ఖాన్కు వార్నింగ్! సల్మాన్ఖాన్కు బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్కు సందేశం వచ్చింది. దీనిపై విచారణ చేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ycp-Congress: దగ్గరవుతున్న వైసీపీ, కాంగ్రెస్...షర్మిల, జగన్ ఒకటే మాట కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒకే రోజు కూటమి సర్కారును టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని.. సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారు. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే? రెండో త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ.6,506 కోట్ల లాభాలను పొందింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.7% అధికంగా లాభాలను ఆర్జించింది. దీంతో ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఫెమినా మిస్ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్లుగా నిలిచింది వీళ్ళే నేషనల్ By Archana ఫెమినా మిస్ ఇండియాగా 2024 కిరీటాన్ని మధ్యప్రదేశ్ కు చెందిన నిఖిత పోర్వాల్ దక్కించుకుంది. రేఖా పాండే, ఆయుశీ దోలకియా ఫస్ట్, సెకండ్ రన్నరప్ లుగా నిలిచారు. మిస్ ఇండియాగా కిరీటాన్ని సొంతం చేసుకున్న నిఖిత నెక్స్ట్ జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇంకా చదవండి
హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు నేషనల్ By Manogna alamuru హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కేసులో ఆమెను ఈరోజు ఈడీ విచారించింది. 5 గంటల పాటు తమన్నాపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. గౌహతీలోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ సాగింది. ఇంకా చదవండి
మైనర్ బాలుడితో భార్యకు అఫైర్ ఉందని అనుమానించిన భర్త.. చివరికి ఏం చేశాడంటే నేషనల్ By B Aravind హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఆమె భర్త.. అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా చదవండి
500 జిల్లాల్లో ‘హెచ్చరిక’ ర్యాలీలు.. సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటన నేషనల్ By B Aravind పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి
Maoist: తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేతలు.. ఆ ఏరియాల్లోనే షెల్టర్! నేషనల్ By srinivas మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారని, వారంతా ఏజెన్సీ పల్లెల్లో షెల్టర్ పొందాలని చూస్తున్నారనే డౌట్ తో ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంకా చదవండి
రూ.1200 కోట్ల స్కామ్ దర్యాప్తులో కుట్ర.. ఐపీఎస్ అధికారిణి అరెస్టు నేషనల్ By B Aravind మహారాష్ట్రలో రూ.1200 కోట్ల స్కామ్కు సంబంధించిన విచారణలో ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్టకే ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. ఇంకా చదవండి
మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి నేషనల్ By Manogna alamuru వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయ్ నుంచి లండన్ వెళుతున్న ఫ్లైట్లో బాంబు పెట్టారని సమాచారం రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇంకా చదవండి
Benjamin Netanyahu: ముగింపు కాదు.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది ఇంటర్నేషనల్ By Kusuma ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాను హెచ్చరించారు. యహ్యా సిన్వర్ మరణం ముగింపు కాదని.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో బంధీలుగా ఉన్నవారిని వదిలిపెడితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని నెతన్యాహు పేర్కొన్నారు. ఇంకా చదవండి
Hamas: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత ఇంటర్నేషనల్ By Manogna alamuru సప్త సముద్రాలు ఈది వీధికాలువలో చనిపోయాడని సామెత. హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. ఇజ్రాయెల్ వెతుకుతూ..పెద్ద పెద్ద దాడులు చేస్తున్నప్పుడు దొరకని సిన్వర్ చివరకు ఓ మామూలు షెల్ దాడిలో చనిపోయాడు. ఇంకా చదవండి
Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ By Manogna alamuru ఇజ్రాయిల్ మొత్తానికి అనుకున్నది సాధించింది. హమాస్కు గట్టి దెబ్బకొట్టింది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఐడీఎఫ్ దళాల చేతిలో సిన్వార్ చనిపోయాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఇంకా చదవండి
హమాస్ ఛీఫ్ యహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఆరా తీస్తున్న ఐడీఎఫ్ ఇంటర్నేషనల్ By Manogna alamuru హమాస్ సంస్థలో అతి ముఖ్యుల్లో ఒకరైన యహ్యా సిన్వార్ ఉనికిపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన చనిపోయారని ఐడీఎఫ్ అంటోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు చనిపోయిన వారికి డీఎన్ఏ టెస్ట్ చేస్తోంది. ఇంకా చదవండి
ఇండియా- కెనడా మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం.. ఇంటర్నేషనల్ By B Aravind ఓవైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే మరోవైపు భారత్ కెనడా మధ్య దౌత్య యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య వీసా జారి ప్రక్రియ కూడా ఆపేయడంతో ఒక దేశం నుంచి మరొక దేశానికి కొత్తగా ఎవరు వెళ్లడానికి అవకాశం లేదు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. ఇంకా చదవండి
Musi: మూసీ ఎలా మారనుందో తెలుసా?.. రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా..! ఇంటర్నేషనల్ By Nikhil కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పదం మూసీ అభివృద్ధి. అయితే.. మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారు? అది ఎలా మారనుంది? అన్న విషయంపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా మూసీ ఎలా మారే అవకాశం ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. ఇంకా చదవండి
మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్ ఇంటర్నేషనల్ By Manogna alamuru మాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు అంటూ హెచ్చరించారు ఐఆర్జీసీ ఛీఫ్ హసన్ సలామీ. జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం దేశాలను ఎవరూ ఏమీ చేయలేరని హసన్ అన్నారు. ఇంకా చదవండి
Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం ధరలు భారీగా పెంపు..? తెలంగాణ By Bhavana మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి బీర్ల ఉత్పత్రి కేంద్రాలకు చెల్లించే ధరలను పెంచుతుంది. ఇంకా చదవండి
FLASH: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా తెలంగాణ By V.J Reddy TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును సోమవారం విచారణ చేపడుతామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఆరోజే కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పేర్కొంది. ఇంకా చదవండి
Konda Surekha: సురేఖ.. డైనమిక్ లీడర్ ..ప్రజల కోసం నిలబడే వ్యక్తి తెలంగాణ By Bhavana కొండా సురేఖపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గురువారం నాడు ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇంకా చదవండి
BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు! తెలంగాణ By V.J Reddy TG: మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై కేసు నమోదు అయింది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమాతో పాటు మరో ముగ్గురిపై మియాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. తన భావాన్నని కబ్జా చేసి అమ్మేశారని దండు లచ్చిరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇంకా చదవండి
చేతకాని దద్దమ్మ అంటూ రేవంత్పై కేటీఆర్ ఫైర్! తెలంగాణ By V.J Reddy TG: సీఎం రేవంత్పై కేటీఆర్ విమర్శల దాడికి దిగారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందన్నారు. ఇంకా చదవండి
Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు! ఆంధ్రప్రదేశ్ By Bhavana ఏపీ, తెలంగాణలను వానలు వీడటం లేదు.ఈనెల 22వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇంకా చదవండి
యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం తెలంగాణ By Manogna alamuru తాజాగా యాదాద్రిలో ప్రసాదాల కోసం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. ఇక్కడ వాడుతున్న నెయ్యి టెస్ట్లలో పాసయిందని నిర్ధారించారు. దాంతో పాటూ నెయ్య వివరాలను కూడా తెలిపారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇంకా చదవండి
నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: ఈరోజు టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీకి మ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ, మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చించనున్నారు. ఇంకా చదవండి
నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: పరువునష్టం దావా కేసులో ఈరోజు విశాఖ కోర్టుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. సాక్షి మీడియాపై రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. ఇంకా చదవండి
Ycp-Congress: దగ్గరవుతున్న వైసీపీ, కాంగ్రెస్...షర్మిల, జగన్ ఒకటే మాట ఆంధ్రప్రదేశ్ By Bhavana కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒకే రోజు కూటమి సర్కారును టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని.. సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారు. ఇంకా చదవండి
New Pensions: జనవరి నుంచి కొత్త పింఛన్లు..నవంబర్లో దరఖాస్తుల స్వీకరణ ఆంధ్రప్రదేశ్ By Bhavana కొత్త ఏడాది జనవరిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరిలో కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇంకా చదవండి
Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల Politics By Kusuma గత ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల విచారణకు సహకరించలేదని, ఏం అడిగిన తెలీదని, గుర్తులేదని సమాధానాలు ఎక్కువగా ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఇంకా చదవండి
నవంబరు రెండో వారంలో ఏపీ బడ్జెట్! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను పెట్టింది. మరో రెండ్రోజుల్లో బడ్జెట్ తేదీలపై క్లారిటీ రానుంది. ఇంకా చదవండి
Ap: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్...ఎవరు చేశారో తెలుసా! ఆంధ్రప్రదేశ్ By Bhavana ములకలచెరువులో అభయాంజనేయ స్వామి ఆలయం ధ్వంసం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా చదవండి
లాస్తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో బిజినెస్ By Kusuma నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సెన్సెన్స్ 444 పాయింట్లతో 80,561 వద్ద ట్రేడవుతోంది. సీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతుండగా.. మిగతావి నష్టాల్లో ఉన్నాయి. ఇంకా చదవండి
Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే? బిజినెస్ By Kusuma రెండో త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ.6,506 కోట్ల లాభాలను పొందింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.7% అధికంగా లాభాలను ఆర్జించింది. దీంతో ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇంకా చదవండి
సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. 4 నెలలకే పంట, వెండిని మించిన ధర! బిజినెస్ By srinivas తెలంగాణ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కశ్మీర్లోనే పండే ఈ పంటను DXN అనే కంపెనీ మందపల్లి గ్రామంలో కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. తులం కుంకుమ పువ్వు రూ.300 ధర పలుకుతున్నట్లు తెలిపారు. ఇంకా చదవండి
Stock Market:నష్టాల్లో ముగిసిన సూచీలు..కొనసాగుతున్న డౌన్ ట్రెండ్ బిజినెస్ By Manogna alamuru ఐటీ షేర్లు, ఆటో షేర్లు కనిష్టానికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గత కొంతకాలంగా సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు పడిపోయి. 81,501 వద్ద ముగిసింది, నిఫ్టీ కూడా 86 పాయింట్లు పడిపోయింది. ఇంకా చదవండి
Air Taxies:5 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్కి.. త్వరలో ఫ్లయింగ్ ట్యాక్సీలు బిజినెస్ By Kusuma బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో ఎగిరే ట్యాక్సీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ దృష్ట్యా కెంపెగౌడ ఎయిర్పోర్ట్ సార్లా ఏవియేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందిరానగర్ టూ ఎయిర్పోర్టుకు కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇంకా చదవండి
Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? బిజినెస్ By Kusuma ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంకా చదవండి
Upcoming Smartphones 2024: మార్కెట్లో అదిరిపోయే ఫోన్లు.. ఇక జాతరే! బిజినెస్ By Seetha Ram 2024 ఏడాది కంప్లీట్ కావడానికి ఇంకో 3 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్నో ఫోన్లు ప్రతి నెల లాంచ్ అవుతూ వచ్చాయి. ఇక ఈ మూడు నెలల్లో మరిన్ని ఫోన్లు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో వివో, ఒప్పో, రియల్ మీ, వన్ప్లస్ వంటి ఫోన్లు ఉన్నాయి. ఇంకా చదవండి
Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! ఆంధ్రప్రదేశ్ By srinivas విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా చదవండి
Cricket: క్రికెట్కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! స్పోర్ట్స్ By Bhavana వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి general By Archana హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇంకా చదవండి
హైదరాబాద్లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! general By Vijaya Nimma హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇంకా చదవండి
Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్... general By Manogna alamuru గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి
Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం సినిమా By V.J Reddy వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చదవండి
Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చదవండి