🔴Live News: నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Indian Army: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా

భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. వీటిని పాక్, చైనా సరిహద్దుల్లో మోహరిస్తామని చెబుతోంది.

Also Read :  హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి

indian Army
Indian Army

ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధాల శకం నడుస్తోంది. ఎప్పుడు ఎవరు ఎవరి మీద దండెత్తుతారో తెలియని పరిస్థితి. దీని కోసం ప్రతీ దేశం అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి.  మొన్ననే పాక్ తో చిన్నపాటి యుద్ధం చేసింది భారత్. భవిష్యత్తులో మరోసారి ఈ పరిస్థితి రాదనడానికి అస్సలు లేదు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా రెండు వైపుల నుంచీ భారత్ కు ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. అందుకే ఇండియా తన సైన్యాన్ని పటిష్టం చేసుకుంటోంది. దీని కోసం అత్యాధునిక ఆయుధాలను, పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటోంది.

Also Read :  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన...అడ్డుకుంటామన్న కాంగ్రెస్

రుద్ర బ్రిగేడ్స్, భైరవ్ కమాండో బెటాలియన్స్..

పాక్, చైనా సరిహద్దుల్లో కొత్త దళాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది భారత ఆర్మీ. ఇందులో భాగంగా రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్లు, భైరవ్ కమాండో బెటాలియన్ లను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తోంది. దీంతో పాటూ 11.5 లక్షల బలమైన సైన్యం 'శక్తిబాన్' ఆర్టిలరీ రెజిమెంట్‌లతో పాటు, ప్రత్యేక 'దివ్యస్త్ర' నిఘాను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం కలిగిన మందుగుండు సామాగ్రిని కూరుస్తోంది. ప్రస్తుతం అంతా డ్రోన్ యుద్ధం నడుస్తోంది. అందుకే భారత ఆర్మీ కూడా తన బెటాలియన్ ను డ్రోన్ ప్లాటూన్ లతో సన్నద్ధం చేస్తోంది.  ఇది భారత ఆర్మీని మరింత బలోపేతం చేస్తోందని జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు. దీంతో ప్రపంచ శక్తివంతమైన సైన్యంగా భారత ఆర్మీ మారుతుందని తెలిపారు. 

రుద్ర యూనిట్లో ఆల్‌ ఆఫ్‌ బ్రిగేడ్‌కు శుక్రవారం ఆమోదం తెలిపానని ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు. దీని కింద పదాతి, యాంత్రిక దళాలతోపాటు ట్యాంకు యూనిట్లు, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవ రహిత వైమానిక యూనిట్లు ఒకే చోట ఉంటాయి. ఫలితంగా రవాణా, పోరాట మద్దతుకు ఉపయుక్తంగా ఉంటాయి. దీంతోపాటు ప్రత్యేక దాడుల దళం.. భైరవ్‌ లైట్‌ కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేశాం. ఇది సరిహద్దుల్లో శత్రువును విస్మయపరిచే దాడులు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన వివరించారు. 

Also Read :  ఢిల్లీ అక్రమ మతమార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  ములుగు అడవిలో వాటర్ ఫాల్స్..ఏడుగురు నిట్ విద్యార్థులు మిస్సింగ్

Live News | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news telugu

  • Jul 27, 2025 15:13 IST

    నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు!

    నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో నేషనల్‌ హైవేపై ఓ మహిళను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందింది. హైవేపై రోడ్డు దాటడానికి నలుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన నిల్చోని ఉన్న నలుగురు మహిళల్లో ఒకరు స్పాట్‌లోనే మృతి చెందారు.

     

    Nandhyala
    Nandhyala

     



  • Jul 27, 2025 14:23 IST

    కేంద్రం సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్

    ఆపరేషన్ సింధూర్‌ వివరాలను స్కూల్‌ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఆపరేషన్‌ సింధూర్‌ను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని ప్రకటించారు.

     

    Operation Sindoor
    Operation Sindoor

     



  • Jul 27, 2025 14:22 IST

    సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

    హిందీ సీరియల్‌ నటి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రోష్ని వాలియా సంచలన కామెంట్స్‌ చేశారు. ‘ మా అమ్మ మమ్మల్ని ఎంజాయ్ చేయమనే చెప్తుంది. సెక్స్ చేయాలి కానీ ప్రొటెక్షన్ యూజ్ చేయాలని.. అక్కకు పదే పదే చెప్పేది. ఇప్పుడు నాకు కూడా చెప్తుంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  

    Roshni Walia



  • Jul 27, 2025 14:21 IST

    స్కూల్‌లో దారుణం.. మైనర్‌ బాలుడిపై అత్యాచారం

    ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. జులై 24న వాష్‌రూమ్‌లోకి వెళ్లిన ఆ బాలుడిపై ఈ అఘాయిత్యం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

     

    Sexual Assault on 14 years old boy in Delhi
    Sexual Assault on 14 years old boy in Delhi

     



  • Jul 27, 2025 12:37 IST

    ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల.... ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    పిల్లలు అప్పుడప్పుడు సరదాగా చేసే పనులు వారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఒడిశా -ఆంధ్రా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి తెచ్చిన కొత్త బిందెతో సరదాగా ఆడుకుంటుండగా ఆ చిన్నారి తల అందులో ఇరుక్కుపోయింది.

    Odisha



  • Jul 27, 2025 12:25 IST

    తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌‌తో 65 మంది విద్యార్థులు..!

    నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌ కలకలం రేపింది. ఆహారం వికటించి 69 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

     

    Food poisoning at a Gurukul school in Uyyalawada, Nagarkurnool district
    Food poisoning at a Gurukul school in Uyyalawada, Nagarkurnool district

     



  • Jul 27, 2025 11:49 IST

    కొండాపూర్ లో రేవ్ పార్టీపై మెరుపు దాడి... 9 మంది అరెస్ట్

    కొండాపూర్ లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్ మెంట్లో ఏపీకి చెందిన కొన్నిముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సంధ్య దాడి చేసి భగ్నం చేశారు.

    9 people arrested at rave party in Kondapur



  • Jul 27, 2025 11:17 IST

    టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా రిటైర్మెంట్!

    టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్ నుండి త్వరలో రిటైర్ అయ్యే అవకాశం ఉందని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బుమ్రా శరీరం సహకరించడం లేదని, అతను తన పూర్తి సామర్థ్యాన్ని ఇవ్వలేకపోతున్నాడని కైఫ్ అన్నారు.

     

    Bumrah will retire soon
    Bumrah will retire soon

     



  • Jul 27, 2025 11:16 IST

    ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై దాడి.. తెగిపడిన చెయ్యి

    ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విద్యార్థి సౌరభ్ ఆనంద్ పై దుండుగులు కత్తితో దాడి చేశారు. ఇందులో అతని చెయ్యి తెగిపోయింది. 

     

    australia
    Attack On Indian Student In Australia

     



  • Jul 27, 2025 10:58 IST

    ఛీ.. ఛీ వీడు తండ్రేనా.. కన్నకూతురిపైనే అత్యాచారం..

    నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే 9 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.



  • Jul 27, 2025 10:54 IST

    శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి..

    భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,20,482  క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో 1,12,976 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

    Srisailam reservoir



  • Jul 27, 2025 10:54 IST

    నెల్లూరు జిల్లాలో దారుణం..గుంజీలు తీయించిన పీఈటీ..30 మంది స్పాట్‌లో..

    నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట జడ్పీ బాలికల స్కూల్‌లో క్రీడా ఉపాధ్యాయుడి నిర్వాకంతో సుమారు 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి యూనిఫాంతో రాలేదని పీఈటీ గుంజీలు తీయించడంతో పలువురు విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు.

    PET given as punishment..30 people fell ill



  • Jul 27, 2025 10:53 IST

    హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి

    ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. 



  • Jul 27, 2025 10:53 IST

    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన...అడ్డుకుంటామన్న కాంగ్రెస్

    స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతరాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆయన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

    KTR



  • Jul 27, 2025 10:52 IST

    రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా

    భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. వీటిని పాక్, చైనా సరిహద్దుల్లో మోహరిస్తామని చెబుతోంది.



  • Jul 27, 2025 10:52 IST

    ఢిల్లీ అక్రమ మతమార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

    ఇటీవల ఢిల్లీలో అక్రమ మతమార్పిడి చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా పోలీసులు14 మందిని నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ అక్రమ మత మార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తేలింది.

     

    Agra Conversion Gang Has Pak Links, Used Online Games To Target People, Top Cop
    Agra Conversion Gang Has Pak Links, Used Online Games To Target People, Top Cop

     



  • Jul 27, 2025 10:51 IST

    ములుగు అడవిలో వాటర్ ఫాల్స్..ఏడుగురు నిట్ విద్యార్థులు మిస్సింగ్

    ములుగు జిల్లాలోని ఉన్న మహితపురం జలపాతం దగ్గరకు అనుమతి లేకుండా వెళ్ళిన ఏడుగురు విద్యార్థులు తప్పిపోయారు. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు. 



  • Jul 27, 2025 10:51 IST

    Test Tube Baby Center : తెల్లార్లు తనిఖీలు...పోలీసుల అదుపులో డాక్టర్‌

    టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో డాక్టర్‌ నమ్రతను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు.

    Srusthi test tube center



  • Jul 27, 2025 10:49 IST

    మరో బోయింగ్‌ విమానంలో చెలరేగిన మంటలు.. బయటికి దూకిన ప్రయాణికులు



  • Jul 27, 2025 10:49 IST

    చీరకట్టుకొని స్లీవ్‌లెస్‌లో సిగ్గులేని చిందులు..పోలీసుల ముందే బరితెగింపు

    జనాలు సోషల్‌ మీడియాలో ఫేమ్‌ కావడానికి ఎంతకైన తెగిస్తున్నారు. నలుగురు చూస్తున్నారన్న భయం లేకుండా బరితెగిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు ఆడవారిలా చీరకట్టుకుని స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో చిందులు వేస్తూ రెచ్చిపోయాడు. పబ్లిక్‌లో సిగ్గులేకుండా ప్రవర్తించాడు.

     



  • Jul 27, 2025 10:47 IST

    మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తకు విషం పెట్టి చంపిన భార్య

    ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఫిరోజాబాద్ జిల్లా ఉలావ్ గ్రామంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్త సునీల్‌కు ఇవ్వడంతో అతడు మరణించాడు. సునీల్‌ తల్లి ఫిర్యాదు మేరకు జులైన 24న పోలీసులు కేసు నమోదు చేశారు.



  • Jul 27, 2025 10:47 IST

    కదులుతున్న కారులో మైనర్‌పై అత్యాచారం.. ఒకరి తర్వాత ఒకరు...

    తాజాగా పంజాబ్‌ మొహాలీ జిల్లాలోని జిరక్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. పదహారేళ్ల మైనర్‌ బాలికపై కొంతమంది యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలిని.. కారులోకి బలవంతంగా లాగి ఎత్తుకెళ్లారు. కారులో తిప్పుతూ ఒకరితర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు.

    Read More



  • Jul 27, 2025 10:46 IST

    రాహుల్, గిల్ గోడకట్టారు..డ్రా దిశగా టీమ్ ఇండియా పోరాటం



  • Jul 27, 2025 10:46 IST

    కేటీఆర్‌కు బిగ్‌ షాక్‌... పద్ధతి మారకపోతే కేసులే..



  • Jul 27, 2025 10:45 IST

    'I Love You' చెప్పడం లైంగిక వేధింపు కాదు.. కోర్టు సంచలన తీర్పు

    ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికకు I Love You చెప్పడం లైంగిక వేధింపు కేసుగా పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు తీర్పును జస్టిస్ సంజయ్ ఎస్‌ అగర్వాల్ నేతృత్వంలో ఏకసభ్య ధర్మాసనం సమర్థించింది.



  • Jul 27, 2025 10:45 IST

    మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు



  • Jul 27, 2025 10:45 IST

    మా బిడ్డే పోయింది..మా కట్నం మాకివ్వండి..మంచిర్యాలలో సంచలనం..

    పెళ్లిచేసిన పంపిన బిడ్డ చనిపోవడంతో పెళ్లి సమయంలో తాము ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాలని బిడ్డ అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

    ur child is gone..give us our dowry..



  • Jul 27, 2025 10:44 IST

    మెరికాలో దారుణం..దుండగుడు కత్తితో దాడి..11 మందికి తీవ్ర గాయాలు



Advertisment
తాజా కథనాలు