/rtv/media/media_files/2025/07/27/food-poisoning-at-a-gurukul-school-in-uyyalawada-nagarkurnool-district-2025-07-27-12-16-09.jpg)
Food poisoning at a Gurukul school in Uyyalawada, Nagarkurnool district
నాగర్కర్నూల్ జిల్లా, ఉయ్యాలవాడలోని మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. ఆహారం వికటించి 69 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్న తర్వాత కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు రావడంతో విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో 12 మంది డిశ్చార్జి అవగా.. ఇంకొందరు చికిత్స పొందుతున్నారని తెలిపారు.
Also Read : IVF బిడ్డను కనడానికి ముందు.. సరైన డైట్ పాటించడం ఎందుకు కీలకమో తెలుసా..?
కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు అస్వస్థత.
— Telangana First (@TelanganaFirst_) July 27, 2025
నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో శనివారం రాత్రి కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
పకోడీని స్నాక్గా తిన్న తర్వాత, రాత్రి… pic.twitter.com/l1Jk36mIWH
Food Poisoning
అనంతరం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులకు అందించిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
#BREAKINGNEWS: 50 female students suffer from food poisoning at Uyyalawada Gurukul School in Nagar Kurnool district.#foodsafety#foodpoisoning#foodpoison#telangana#kurnool#indtodaypic.twitter.com/5zkVyNtQEK
— indtoday (@ind2day) July 27, 2025
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
Also Read : చికెన్ ధరలు ఢమాల్.. కేజీ మరీ ఇంత చీప్ గానా!
latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telugu crime news