Capital Dome: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.
తైవాన్ సరిహద్దుల్లో చైనా రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్ వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న 'బాహ్య శక్తులకు' స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది.
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య 2.33 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను ఆయనఈరోజు విడుదల చేశారు.
ఈ ఏడాది మరో రోజుతో ముగిసిపోతుంది. కానీ 2025 సంవత్సరం తెలంగాణకు మిగిల్చిన సంతోషాలు, దుంఖాలు మాత్రం అంతత్వరగా మనల్ని విడిచిపెట్టవు. ఈ ఏడాది తెలంగాణకు అనేక విషాదాలను మిగల్చడమే కాకుండా, విశేషాలను కూడా తీసుకొచ్చింది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తీపికబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్చార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా టోల్ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీని నివారించాలని భావిస్తోంది.
తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ హీరోగా నటిస్తున్న‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్ రికార్డు సృష్టించింది. మలేసియాలో జరిగిన ఈ ఈవెంట్కు ప్రపంచవ్యాప్తంగా 85వేలకు పైనే ఫ్యాన్స్,సెలబ్రిటీలు తరలిరావడంతో మలేసియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్లో వార్డెన్ భవాని ఒక విద్యార్థినిని విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్సీ గర్ల్ హాస్టల్ విద్యార్థినిని వార్డెన్ చితక బాదిన ఘటన వీడియో వైరల్ గా మారింది.