/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్లో మంటలు
APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు.
/rtv/media/media_files/2025/06/17/wTMcalMy4NLMNYq1TFIv.jpg)
APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై ఉన్న ట్రైన్లో మంటలు వ్యాపించాయి. తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గజగజ వణికిపోయారు.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
వెంటనే భయంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో వెనుక ఉన్న గార్డు గమనించి లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. వెంటనే లోకో పైలట్ ట్రైన్ను నిలిపివేశారు. అనంతరం వెనుక బోగీ చక్రాల వద్ద రేగిన మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి 8.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీని కారణంగా ట్రైన్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అనంతరం సికింద్రాబాద్కు బయలుదేరింది. ఈ ఘటనతో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
- Jun 17, 2025 19:02 IST
చైనాలో భారీ పేలుడు..9 మంది దుర్మరణం..26 మంది తీవ్రంగా..
- Jun 17, 2025 18:29 IST
భీకర దాడి.. ఇజ్రాయెల్ను చావుదెబ్బకొట్టిన ఇరాన్..
- Jun 17, 2025 18:01 IST
కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..
- Jun 17, 2025 18:00 IST
TCS సంచలన నిర్ణయం.. బెంచ్పై ఇక 35 రోజులే
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.
TCS New Bench Policy, new rule limits the bench period to 35 days per year - Jun 17, 2025 17:30 IST
సత్తెనపల్లిలో హైటెన్షన్.. జగన్ పర్యటన ఉంటుందా? ఉండదా?
- Jun 17, 2025 17:11 IST
కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు
- Jun 17, 2025 17:10 IST
48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
- Jun 17, 2025 16:43 IST
హైదరాబాద్లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!
- Jun 17, 2025 16:06 IST
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన చైనా
- Jun 17, 2025 16:06 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ సంచలన ఆరోపణలు!
- Jun 17, 2025 15:29 IST
ఖమేనీని లేపేస్తేనే యుద్ధం ముగిస్తోంది.. నెతన్యాహు సంచలన ప్రకటన
- Jun 17, 2025 15:00 IST
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరు ? భారత్తో వివాదం ఏంటీ ?
- Jun 17, 2025 13:57 IST
Israel Iran Conflict : ఇరాన్ను వేసేయండి...జీ7 దేశాల సంయుక్త ప్రకటన
- Jun 17, 2025 13:57 IST
Kaleshwaram Commission: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్?
- Jun 17, 2025 13:55 IST
Israel Iran Conflict: పశ్చిమాసియాలో ఎయిర్పోర్టులు క్లోజ్... భయాందోళనలో వేలాదిమంది
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పలు దేశాలు తమ గగనతలాలపై ఆంక్షలు విధించాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తన గగన తలాన్ని పూర్తిగా మూసివేసింది.
Bomb Threat To Lufthansa Airlines Flight Lh 752 - Jun 17, 2025 13:52 IST
Israel Iran conflict : తారాస్థాయికి చేరిన యుద్ధం.. ఇరాన్ అణు స్థావరం ధ్వంసం
- Jun 17, 2025 13:51 IST
Israel Iran Conflict: దాడులు భవనాలను కదిలించగలవు, కానీ అవి సత్యాన్ని కదిలించలేవు....ఇజ్రాయెల్కు ఇరానియన్ యాంకర్ సహర్ సవాల్
- Jun 17, 2025 12:58 IST
Bird Strike Tests: బతికున్న కోళ్లతో విమానానికి పరీక్షలు.. ఎలా చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!
- Jun 17, 2025 12:58 IST
Mandi Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. ఇద్దరు స్పాట్డెడ్- మరో 25 మంది! (వీడియో)
- Jun 17, 2025 10:55 IST
Talliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ మరో ఛాన్స్.. డబ్బులు రాలేదా? ఇలా చేయండి
- Jun 17, 2025 10:12 IST
AP DSC Exam 2025: ఏపీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు రిలీజ్.. ఈ లింక్తో చెక్ చేసుకోవచ్చు
- Jun 17, 2025 10:11 IST
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మెడికోల కుటుంబాలకు వైద్యుడి రూ.6కోట్ల సాయం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు సాయం చేసేందుకు ఓ వైద్యుడు ముందుకొచ్చారు. యూఏఈలో నివాసముంటున్న భారత వైద్యుడు డా.షంషీర్ వయాలిల్ మెడికోల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.6కోట్ల నగదు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
UAE-based Indian doctor donates Rs. 6 crore to medics families - Jun 17, 2025 10:11 IST
ICC Womens ODI World Cup 2025 Schedule: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ Vs పాక్ మ్యాచ్.. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్
- Jun 17, 2025 07:51 IST
Snake Video: పాముతో ఆటలు.. ముద్దుపెట్టబోయి మృత్యువు అంచుల్లో రైతు! (వీడియో)
పాముకు ముద్దు పెట్టబోయిన ఓ రైతు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. జితేంద్ర కుమార్ రీల్స్ కోసం పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. అది నాలుకపై కాటు వేయడంతో పరిస్థితి విషమించింది. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది.
UP man tries to kiss snake for reel, gets bitten - Jun 17, 2025 07:50 IST
Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్లో మంటలు
APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు.
Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out - Jun 17, 2025 07:15 IST
Telangana Crime: తెలంగాణలో ఘోరం.. తండ్రిని రోకలిదుడ్డుతో కొట్టికొట్టి చంపిన కూతురు.. తల్లే కారణం..!