/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్లో మంటలు
APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు.
/rtv/media/media_files/2025/06/17/wTMcalMy4NLMNYq1TFIv.jpg)
APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలపై ఉన్న ట్రైన్లో మంటలు వ్యాపించాయి. తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గజగజ వణికిపోయారు.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
వెంటనే భయంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో వెనుక ఉన్న గార్డు గమనించి లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. వెంటనే లోకో పైలట్ ట్రైన్ను నిలిపివేశారు. అనంతరం వెనుక బోగీ చక్రాల వద్ద రేగిన మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి 8.55 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీని కారణంగా ట్రైన్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అనంతరం సికింద్రాబాద్కు బయలుదేరింది. ఈ ఘటనతో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
-
Jun 17, 2025 10:55 IST
Talliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ మరో ఛాన్స్.. డబ్బులు రాలేదా? ఇలా చేయండి
-
Jun 17, 2025 10:12 IST
AP DSC Exam 2025: ఏపీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లు రిలీజ్.. ఈ లింక్తో చెక్ చేసుకోవచ్చు
-
Jun 17, 2025 10:11 IST
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మెడికోల కుటుంబాలకు వైద్యుడి రూ.6కోట్ల సాయం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు సాయం చేసేందుకు ఓ వైద్యుడు ముందుకొచ్చారు. యూఏఈలో నివాసముంటున్న భారత వైద్యుడు డా.షంషీర్ వయాలిల్ మెడికోల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.6కోట్ల నగదు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
UAE-based Indian doctor donates Rs. 6 crore to medics families -
Jun 17, 2025 10:11 IST
ICC Womens ODI World Cup 2025 Schedule: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ Vs పాక్ మ్యాచ్.. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్
-
Jun 17, 2025 07:51 IST
Snake Video: పాముతో ఆటలు.. ముద్దుపెట్టబోయి మృత్యువు అంచుల్లో రైతు! (వీడియో)
పాముకు ముద్దు పెట్టబోయిన ఓ రైతు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. జితేంద్ర కుమార్ రీల్స్ కోసం పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. అది నాలుకపై కాటు వేయడంతో పరిస్థితి విషమించింది. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉంది.
UP man tries to kiss snake for reel, gets bitten -
Jun 17, 2025 07:50 IST
Train Fire Accident: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్లో మంటలు
APలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి-సికింద్రాబాద్ వెళ్లే సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ (12769) రైలు వెనుక బోగీ చక్రాలకు బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. లోకో పైలట్ గమనించి వాటిని ఆర్పేశారు.
Tirupati-Secunderabad Seven Hills Express train Fire breaks out -
Jun 17, 2025 07:15 IST
Telangana Crime: తెలంగాణలో ఘోరం.. తండ్రిని రోకలిదుడ్డుతో కొట్టికొట్టి చంపిన కూతురు.. తల్లే కారణం..!