Israel-Iran War: భీకర దాడి.. ఇజ్రాయెల్‌ను చావుదెబ్బకొట్టిన ఇరాన్..

తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. టెల్‌ అవీవ్‌లోని మొస్సాద్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్‌ కీలక డేటా ధ్వంసం అయ్యింది.

New Update
Iran's IRGC claims strikes at Israeli army centre, Mossad operations hub

Iran's IRGC claims strikes at Israeli army centre, Mossad operations hub

ఇజ్రాయెలే ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. టెల్‌ అవీవ్‌లోని మొస్సాద్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడులకు దిగింది. దీంతో 90 ఇజ్రాయెల్‌ కీలక డేటా ధ్వంసం అయ్యింది. ఇజ్రాయెల్‌కు గుండెకాయ అయిన మొస్సాద్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడులు జరగడం సంచలనం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థగా మొస్సాద్‌కు గుర్తింపు ఉంది. ఇటీవలే 20 మంది ఇరాన్ టాప్ కమాండర్లను లేపిసింది. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

Iran's IRGC Claims Strikes At Israeli Army Centre

ఇటీవల ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మొస్సాద్‌పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. అత్యంత కచ్చిత్వంతో అక్కడ బాంబు దాడి చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అలాగే గ్లిలాట్‌లోని ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్‌ కాంప్లెక్స్‌పై కూడా క్షిపణి ప్రయోగించింది. 

Also Read :  కన్నప్ప టీంపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు!

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

ప్రస్తుతం ఇజ్రాయెల్‌.. పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడులు చేస్తోందంటే దానికి కారణం మొస్సాద్ సంస్థే. ఇరాన్‌లో అణుస్థావరాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు ఇచ్చింది ఈ సంస్థే. అలాగే కీలక అధికారులు, శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయెల్‌కు పంపించింది. ఇరాన్‌కు భారీగా డ్రోన్లకు తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ వెనుక కూడా ఈ సంస్థ ఉంది. ఈ క్రమంలోనే మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించింది. 

Also Read: ఖమేనీని లేపేస్తేనే యుద్ధం ముగిస్తోంది.. నెతన్యాహు సంచలన ప్రకటన

 

rtv-news | israel iran war | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు