/rtv/media/media_files/2025/05/17/8s5s4C184yvl8OgfvFVq.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Russia Drone Strikes: కీవ్ నగరంపై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా
ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ వెల్లడించింది.
ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మరోసారి కీవ్పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ వెల్లడించింది. ఈ దాడుల్లో కీవ్లోని పోలండ్ దౌత్యకార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. దాడి జరుగుతున్న సమయంలో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
#Russia launches largest aerial attack on Ukraine's capital as pessimism grows over a Trump ceasefire #Sports#Celebs#Lifestyle#US#UKhttps://t.co/I5LRy8hpU2
— GREEN MAG💙 (@greenmagmedia) July 4, 2025
Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!
ఉక్రెయిన్తో యుద్ధం సహా వివిధ అంశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ గురువారం సుదీర్ఘంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే రష్యా మరోసారి దాడులకు దిగడం గమనార్హం. ఉక్రెయిన్లోని 8 ప్రాంతాల్లో రష్యా దాడులు చేసినట్లు కీవ్ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 40 అపార్ట్మెంట్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. రైల్వే మౌలిక సదుపాయాలకు, పాఠశాలలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపింది. రైల్వే ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో పలు రైళ్లను దారి మళ్లించినట్లు అక్కడి రైల్వే శాఖ వెల్లడించింది.
Also Read: కెచప్తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
🔴UKRAINE 🇺🇦|Ukrainian territory was massively attacked by Russia on the night of Thursday, July 3. An assault by 539 drones & 11 Russian missiles, according to the 🇺🇦 MoD. The capital Kyiv suffered a 7-hour attack, described as the most massive since the start of the #UkraineWarpic.twitter.com/KakzJNnZHN
— Nanana365 (@nanana365media) July 4, 2025
- Jul 05, 2025 21:43 IST
పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
రాజస్థాన్లో మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో రెండేళ్లు ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత అసలు విషయం బయటపడింది.
🚨 The Fake SI of Rajasthan!
— Topic (@RightSideTopics) July 4, 2025
After failing the 2021 SI exam, Mona Bugalya aka Mooli Devi forged her ID, took fake police training, made reels with IPS officers & used the uniform to threaten people!
Caught with ₹7 lakh cash, uniforms & fake records — now in Jaipur Police… pic.twitter.com/hujPdiO9eM - Jul 05, 2025 20:26 IST
కాంగ్రెస్ కార్యకర్త మృతి.. మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ సంతాపం!
- Jul 05, 2025 19:46 IST
దంచుతున్న గిల్.. కోహ్లీ రికార్డు ఖతం
- Jul 05, 2025 18:27 IST
తిరుమల భక్తులకు అలెర్ట్... ఆ రెండు రోజులు దర్శనాలు రద్దు!
- Jul 05, 2025 16:49 IST
సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి
- Jul 05, 2025 15:58 IST
ఢీకొన్న ఐదు బస్సులు.. అమరనాథ్ యాత్రలో ప్రమాదం
- Jul 05, 2025 15:57 IST
అమెరికాలో నీరవ్ మోదీ తమ్ముడు అరెస్టు
డైమండ్ వ్యాపారి నేహల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ సమర్పించిన అభ్యర్థన ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదైంది.
#BREAKING: Fugitive Nirav Modi’s brother Nehal Modi arrested in US on the basis of extradition request by India’s Enforcement Directorate (ED) & Central Bureau of Investigation (CBI) in the PNB Fraud case. 45 year old Nehal was earlier charged in US with $2.6 million fraud in NY. pic.twitter.com/OaHZoyXzl3
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 5, 2025 - Jul 05, 2025 15:57 IST
ఎడ్జ్బాస్టన్లో సిరాజ్ అద్భుతం.. 1993 తర్వాత ఇదే మొదటిసారి
- Jul 05, 2025 15:56 IST
ఏపీలో దారుణం.. పాతకక్షలతో మొహరం ఉత్సవాల్లో వ్యక్తి హత్య
ప్రకాశం జిల్లా నల్లగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల్లో వ్యక్తిని హత్య చేశారు. పాతకక్షలతో వెంకటేశ్వర్లను గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. హత్య రాజకీయ కోణంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Jul 05, 2025 15:56 IST
తెలంగాణలో దారుణం.. భార్య చేతిలో మరో భర్త బలి..ప్రియుడి మోజులో పడి
- Jul 05, 2025 15:55 IST
ప్రభాస్ 50 లక్షల సహాయంలో బిగ్ ట్విస్ట్.. ఫిష్ వెంకట్ కూతురు షాకింగ్ వీడియో!
ఫిష్ వెంకట్ కి ప్రభాస్ రూ. 50 లక్షల సాయం చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన కూతురు స్రవంతి వీడియో రిలీజ్ చేసింది. ప్రభాస్ PA అంటూ ఒకరు కాల్ చేశారు.. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపింది.
Read More
- Jul 05, 2025 15:54 IST
భారీ అగ్నిప్రమాదం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు మృతి
ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్ మాల్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం సమయంలో కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (25) లిఫ్ట్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతడు పీజీలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు.
delhi karol bagh fire breaks out in vishal mall one died - Jul 05, 2025 15:05 IST
మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్..
స్వల్ప అస్వస్థత కారణంగా గురువారం రోజున యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జీ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందన్నారు.
స్వల్ప అస్వస్థత కారణంగా, గురువారం నాడు యశోద దవాఖానాలో అడ్మిట్ అయిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జి అయ్యారు.
— BRS Party (@BRSparty) July 5, 2025
రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం, ఆరోగ్యం మెరుగ్గానే వుందని, సోడియం లెవల్స్… pic.twitter.com/7jpPoIf7xc - Jul 05, 2025 14:21 IST
ఆ ఒక్కడికి తప్పా అందరికీ కృతజ్ఞత ఉంది.. ఆర్పీపై రోజా షాకింగ్ కామెంట్స్!
- Jul 05, 2025 14:20 IST
ఆదిత్య ఫార్మసీ MD నరసింహమూర్తి రాజు సూసైడ్
- Jul 05, 2025 12:11 IST
Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!
- Jul 05, 2025 09:59 IST
Viral Vayyari: 'వైరల్ వయ్యారి'.. అంటూ అదరగొట్టిన శ్రీలీల! పాట చూశారా?
- Jul 05, 2025 09:59 IST
Masood Azar: మసూద్ అజర్ ఎక్కడున్నాడంటే.. భుట్టో సంచలన వ్యాఖ్యలు
- Jul 05, 2025 09:32 IST
Julian McMahon: క్యాన్సర్తో మార్వెల్ నటుడు కన్నుమూత!
- Jul 05, 2025 09:31 IST
Earthquake in America: అమెరికాలో భూకంపం..ఇక యుగాంతమే...?
- Jul 05, 2025 09:30 IST
Vande Bharat : ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లో వందేభారత్కు మరో 4 కోచ్లు
- Jul 05, 2025 09:29 IST
Nude Video Call : బరితెగించిన హీరోయిన్..బాడీతో వ్యాపారం..రెండునెలల్లో రూ.10 కోట్ల ఇన్కం..
- Jul 05, 2025 08:00 IST
Dogs: సంచలన నిర్ణయం.. పక్కింటి వాళ్లు పర్మిషన్ ఇస్తేనే కుక్కను పెంచుకోవాలి
- Jul 05, 2025 07:49 IST
Russia-Ukraine War : ఉక్రెయిన్పై యుద్దం ఆపేది లేదు : పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
- Jul 05, 2025 07:46 IST
Delhi: వెనక్కి తగ్గిన బీజేపీ సర్కార్.. మోసపోయాం అంటున్న కార్ల యజమానులు
ఢిల్లీలో కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు చౌకగా తమ వాహనాలు అమ్మేశారు. కానీ ఢిల్లీ సర్కార్ ఈ పాలసీని అమలుచేయలేదు. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉంటే తాము తక్కువ రేట్లకు అమ్ముకునేవాళ్లం కాదని యజమానులు బాధపడుతున్నారు.
Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes Photograph: (Public Anger Wins, Delhi Government Says Won't Scrap Old Cars And Bikes) - Jul 05, 2025 07:46 IST
Pakistan : ప్రియుడితో పెళ్లికి అడ్డు ఉన్నారని..27 మందిని చంపిన యువతి
- Jul 05, 2025 06:47 IST
Big Beautiful Bill: చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్