🔴Ind-Pak War Live Updates: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేసా.. ట్రంప్ సంచలనం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

author-image
By Lok Prakash
New Update
India-Pakistan Ceasefire

India-Pakistan Ceasefire

🔴Ind-Pak War Live Updates:

India-Pakistan Ceasefire:

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 

Pakistan India War: భారత్-పాక్ వార్.. బోర్డర్‌లో టెన్షన్ .. టెన్షన్.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!

Pakistan India War: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం నాలుగో రోజుకూ చేరింది. పాకిస్థాన్, భారతదేశంలోని 26 ప్రాంతాలపై దాడి చేయాలనుకున్న ప్రయత్నాలకు భారత్ అడ్డుకట్ట వేసింది. ఎయిర్-టు-సర్ఫేస్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఈ ఘటన పాకిస్థాన్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్తాన్ వెనక్కి తగ్గకపోతే మరింత గట్టిగా ఎదుర్కొంటామని భారత్ స్పష్టమైన సంకేతాలు పంపించింది.

Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

భారత్, పాకిస్థాన్‌ కీలక స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు సరిహద్దుకు సమీపంలో ఉన్న లాహోర్, రావల్పిండి, షేక్‌పురా నగరాలు ఉన్నాయి. అలాగే మూడు ప్రధాన ఎయిర్‌బేస్‌లపై కూడా భారత్ దాడులు జరిపింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షార్కోట్ సమీపంలోని రఫికి ఎయిర్‌బేస్, చక్వాల్ వద్ద ఉన్న మురిద్ ఎయిర్‌బేస్‌లుపై భారత్ దాడులతో విరుచుకుపడుతోంది.  

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

భారతదేశం, పాకిస్థాన్ ఉద్రిక్తతలు మధ్య చోటుచేసుకున్న కీలక పరిణామాలు:

  • పాక్, నాలుగో రోజు భారతదేశంలోని 26 ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు యత్నించగా, భారత్ గట్టిగా ప్రతి దాడికి దిగింది.
  • భారత్, గాలిలో నుంచి భూమిని లక్ష్యంగా చేసే ఎయిర్-టు-సర్ఫేస్ మిస్సైల్‌ను ప్రయోగించి, పాకిస్థాన్‌కు గట్టి షాకిచ్చింది.
  • పాక్ ఉగ్రదాడులకు భారత్ ప్రతిస్పందనగా లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో బాంబు దాడులు జరిపింది.
  • పాకిస్థాన్ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి 13 మంది భారతీయులను చంపిన తర్వాత ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
  • భారత వాయుసేన, పాకిస్థాన్‌లోని మిలిటరీ ఎయిర్ బేస్‌లపై లక్ష్యంగా దాడులు చేసింది.
  • పాక్ ప్రధాని ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు.
  • భారత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్య నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు, ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ మరింత పెంచారు.
  • పాకిస్థాన్, రాత్రి నుంచి భారత్‌లోని 15 నగరాలపై దాడులకు యత్నించింది.
  • ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రాల సీఎంలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
  • ఇప్పటివరకు భారత్, పాక్‌లోని తొమ్మిది ప్రధాన నగరాలపై కౌంటర్ దాడులు జరిపింది.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

  • May 10, 2025 21:49 IST

    Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

    భారత్‌-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని.. కానీ భారత సైన్యం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుందని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

    Indian Army
    Indian Army

     



  • May 10, 2025 21:43 IST

    Omar Abdullah: జమ్మూలో మళ్లీ కాల్పులు..



  • May 10, 2025 21:22 IST

    మళ్ళీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి: Omar Abdullah



  • May 10, 2025 21:20 IST

    BIG BREAKING : కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. జమ్మూలో మళ్లీ కాల్పులు?

    కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన బుద్ది చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

    pak again fire
    pak again fire

     



  • May 10, 2025 19:57 IST

    మురళీ నాయక్ పార్థివదేహానికి జననీరాజనం



  • May 10, 2025 18:56 IST

    పాక్ అసత్యాలు ప్రచారం చేసింది-ఖురేషి



  • May 10, 2025 18:54 IST

    Sofiya Qureshi : కవ్వింపు చర్యలకు దిగి పాక్‌ తీవ్రంగా నష్టపోయింది : సోఫియా ఖురేషి

    పాకిస్తాన్ చేసిన అన్ని ప్రచారాలు అబద్ధమని, భారత ఆర్మీ సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.  భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత  ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. 

    Sofiya Qureshi
    Sofiya Qureshi

     



  • May 10, 2025 18:54 IST

    IND-PAK WAR: అమెరికాతో నేనే మాట్లాడా.. కేఏ పాల్ సంచలన వీడియో!

    ఇండియా-పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని కేఏ పాల్ చెప్పారు. అమెరికాతో పాటు పాక్, ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. యుద్ధంతో లాభం ఉండదని.. కానీ టెర్రరిస్ట్ దాడులను సహించేది లేదన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

    IND-PAK War KA Paul LIVE UPDATES
    IND-PAK War KA Paul LIVE UPDATES

     



  • May 10, 2025 18:47 IST

    యుద్ధం ఆపడానికి జోక్యం చేసుకున్నా.. కేఏ పాల్



  • May 10, 2025 18:42 IST

    Ceasefire : కాల్పుల విరమణ అంటే ఏమిటి.. ఇక యుద్ధం ఉండదా?

    కాల్పుల విరమణ అంటే ఇన్ని రోజులు జరిగిన సంఘర్షణ ఒక ముగింపు అన్నమాట. ఇది ఒక రకమైన రాజీ అని అర్థం.  రెండు దేశాల మధ్య తాత్కాలికంగా శాంతిని పునరుద్ధరించడం అవుతుంది.  కాల్పుల విరమణ అనేది ఒక సైనిక ఒప్పందం కూడా.

    india-pak-war
    india-pak-war

     



  • May 10, 2025 18:29 IST

    India-Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ మధ్య ఆగిన యుద్ధం..

    భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 

    India- Pakistan Agreed to Ceasefire
    India- Pakistan Agreed to Ceasefire

     



  • May 10, 2025 18:07 IST

    ఆగిన వార్.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటన



  • May 10, 2025 17:56 IST

    5 గంటలకు ఆగిపోయిన వార్



  • May 10, 2025 17:54 IST

    ట్రంప్ స్టేట్మెంట్ ను ధృవీకరించిన భారత ప్రభుత్వ వర్గాలు



  • May 10, 2025 17:54 IST

    India-Pakistan Ceasefire: నీ మీద ఒట్టు.. యుద్ధం ఆపేస్తాం: ట్రంప్ తో భారత్‌-పాక్‌..



  • May 10, 2025 17:45 IST

    India-Pakistan Ceasefire: భారత్‌-పాక్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ట్రంప్ సంచలన ప్రకటన

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.

    Modi-Trump wishing



  • May 10, 2025 17:43 IST

    Bomb Threat: ఆ స్టేడియాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న హోల్కర్‌ స్టేడియాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు చేపట్టగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. ఇలా బెదిరించినవాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    Bomb threat to Indore stadium over 'Operation Sindoor' turns out hoax
    Bomb threat to Indore stadium over 'Operation Sindoor' turns out hoax

     



  • May 10, 2025 16:58 IST

    Ex-gratia : పాక్‌ దాడిలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

    పాక్‌ దాడిలో చనిపోయిన పౌరుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

    ex-gratia
    ex-gratia

     



  • May 10, 2025 16:58 IST

    CM రేవంత్ కు ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ

    MLA Raja singh



  • May 10, 2025 16:58 IST

    India: భారత్‌ సంచలన నిర్ణయం.. ఇకనుంచి ఉగ్రదాడి జరిగితే ..?

    భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మళ్లీ ఎప్పుడైన భారత్‌లో ఉగ్రదాడి జరిగితే.. దాని దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీనికి భారత్ కూడా వెంటనే స్పందించి చర్యలకు దిగుతుందని స్పష్టం చేసింది.

    India big warning to Pakistan, 'Any future act of terror will be considered an Act of War against India'
    India big warning to Pakistan, 'Any future act of terror will be considered an Act of War against India'

     



  • May 10, 2025 16:58 IST

    Monsoon: కేరళకు నైరుతి రుతుపవనాలు.. ఎప్పుడంటే

    భారత్‌లో మరికొన్ని రోజుల్లో వేసవి కాలం ముగియనుంది. అయితే ఈసారి అంచనాల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

    Monsoon likely to reach Kerala on May 27, Says IMD
    Monsoon likely to reach Kerala on May 27, Says IMD

     



  • May 10, 2025 16:57 IST

    Shivangi Singh : ఏవరీ శివంగి సింగ్.. పాక్ ఎందుకు ఫేక్ ప్రచారం చేసింది?

    శివంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత మొట్టమొదటి, ఏకైక మహిళా పైలట్. శివంగి సింగ్ 1995 మార్చి 15న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించారు. ఒకప్పుడు తన గ్రామంలో ఒక రాజకీయ నాయకుడి హెలికాప్టర్ దిగిన సంఘటన ఆమెను పైలట్ కావడానికి ప్రేరణనిచ్చింది.

    shivangi-singh
    shivangi-singh

     



  • May 10, 2025 16:43 IST

    పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కు వ్యతిరేకంగా అమృత్ సర్ లో ఆందోళనలు



  • May 10, 2025 16:17 IST

    తిరుమలలో హైఅలర్ట్



  • May 10, 2025 16:12 IST

    అసత్యాలను నమ్మొద్దు-లెఫ్ట్ నెంట్ జనరల్ రాజీవ్ చోప్రా



  • May 10, 2025 16:09 IST

    భవిష్యత్ లో పాక్ నుంచి ఏదైనా ఉగ్రదాడి జరిగితే ఇక యుద్ధంగానే భావించాల్సి వస్తుంది-అంతే సీరియస్ గా ప్రతిదాడి.. భారత్ సంచలన నిర్ణయం



  • May 10, 2025 16:02 IST

    యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వారి గురించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు



  • May 10, 2025 16:00 IST

    Pakistan India War: భారత్-పాక్ వార్.. బోర్డర్‌లో టెన్షన్ .. టెన్షన్.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!

    భారత్, పాకిస్థాన్‌లోని ముఖ్య ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, షేక్‌పురా నగరాలతో పాటు నూర్ ఖాన్, రఫికి, మురిద్ ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది.

    india pakistan war updates
    india pakistan war updates

     



  • May 10, 2025 15:57 IST

    పాకిస్తాన్ నుంచి వచ్చిన షెల్ పడడంతో పంజాబ్ లో పడిన గుంత



  • May 10, 2025 15:52 IST

    పాకిస్తాన్ కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు-అసదుద్దీన్ ఓవైసీ



  • May 10, 2025 14:39 IST

    ప్రధాని నరేంద్ర మోదీ హైలెవల్ మీటింగ్!



  • May 10, 2025 14:32 IST

    నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రులు



  • May 10, 2025 14:01 IST

    సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్న పాక్‌..

    ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్‌ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోంది.

    Fake videos by Pakistan
    Fake videos by Pakistan

     

     



  • May 10, 2025 13:47 IST

    దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం.. పాక్ కాళ్ల భేరం!

    ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో పాక్ కాళ్ల భేరానికి వస్తోంది. భారత సైన్యం దాడులను ఆపివేస్తే, తాము కూడా ఆగిపోతామని పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. పాక్ ఎప్పడూ శాంతిని కోరుకుంటుందని, ఇక ప్రతీకారం తీర్చుకోమని అన్నారు.

    Pakistan’s Foreign Minister Ishaq Dar
    Pakistan’s Foreign Minister Ishaq Dar

     



  • May 10, 2025 13:46 IST

    వెళ్లి భారత్ తో మాట్లాడండి.. పాక్ కు అమెరికా కీలక సూచన!

    భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటక ముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్‌ను అమెరికా కోరింది. ఈమేరకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.

    Read More



  • May 10, 2025 13:42 IST

    భారత్-పాక్ వార్.. హైదరాబాద్ లో బాణాసంచా కాల్చడంపై నిషేధం



  • May 10, 2025 13:25 IST

    Nagrota ఎయిర్ బేస్ పై దాడి చేశామంటూ పాక్ ఫేక్ ప్రచారం



  • May 10, 2025 13:12 IST

    పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం



  • May 10, 2025 13:11 IST

    Muskan From Chandigarh Says..



  • May 10, 2025 12:55 IST

    IND-PAK WAR: పాక్ అబద్ధాలపై భారత ఆర్మీ సంచలన వీడియో

    భారత పౌరులపై దాడులు చేయడం లేదని పాక్ అబద్ధాలు ఆడుతోంది. వీటిని తిప్పికొడుతూ భారత ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. జమ్మూకశ్మీర్‌లో శంభూ దేవాలయాన్ని పాక్ ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది.

    IND PAK WAR VIRAL VIDEO



  • May 10, 2025 12:40 IST

    పాక్ తో తట్టుకోలేం.. పాక్ మాజీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ సంచలన వీడియో



  • May 10, 2025 12:39 IST

    షేక్ జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారత్ దాడి



  • May 10, 2025 12:28 IST

    IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్

    పహల్గాం దాడుల తర్వాత వాటర్‌, దౌత్యదాడులతో పాకిస్థాన్‌ పై ఒత్తిడి పెంచిన భారత్‌ మరోసారి దాన్నే అనుచరిస్తోంది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉన్నసలాల్ ఆనకట్ట 5గేట్లను భారత అధికారులు తెరిచారు. దీంతో పాక్ లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది.

    India Water Strike :
    India Water Strike :

     



  • May 10, 2025 12:27 IST

    IND-PAK WAR: భారత్‌పై విషం కక్కుతున్న చైనా.. S-400 ధ్వంసం అయినట్లు ఫేక్ న్యూస్!

    భారత్-పాక్ యుద్ధ సమయంలో చైనా మన దేశంపై విషం కక్కుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్‌ను పాక్ జేఎఫ్‌-17 ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400ను ధ్వంసం చేయలేదని, ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని భారత సైన్యం తెలిపింది.

     



  • May 10, 2025 12:10 IST

    పాక్ దాడిలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా



  • May 10, 2025 12:03 IST

    పాకిస్తాన్ పోస్ట్ లను ధ్వంసం చేసిన వీడియోలను ప్రదర్శించిన ఇండియన్ ఆర్మీ



  • May 10, 2025 11:56 IST

    టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ లను ధ్వంసం చేశాం.. భారత ఆర్మీ మరో సంచలన వీడియో!



  • May 10, 2025 11:33 IST

    PIB Fact Check: భారత మహిళా పైలెట్ పట్టుబడులేదు..తప్పుడు ప్రచారాలతో మోసం చేస్తున్న పాక్

    భారత మహిళా పైలెట్ శివానీ సింగ్ పాక్ ఆర్మీకి చిక్కారు అనేది పచ్చి అబద్ధం అంటోంది పీఐబీ ఫ్యాక్ట్ చెక్. పాకిస్తాన్ అనుకూల మీడియా తప్పుడు ప్రచారాలతో భారత్ ను భయపెట్టాలని చూస్తోందని చెప్పింది. 

    pib
    Sivani Singh

     

     



  • May 10, 2025 11:27 IST

    భారత్ ఆర్మీ బేస్ ధ్వంసం చేసినట్లు పాక్ ఫేక్ ప్రచారం-విక్రమ్ మిస్రీ



  • May 10, 2025 11:09 IST

    IND-PAK WAR: పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!

    భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం సంచలన ప్రెస్ మీట్ పెట్టింది. ఈ క్రమంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వోమికా సింగ్ దాడుల గురించి వివరిస్తున్నారు.

    Army Press meet
    Army Press meet

     



Advertisment
Advertisment
తాజా కథనాలు