India-Pakistan Ceasefire: అమెరికాతో నేనే మాట్లాడా.. కేఏ పాల్ సంచలన వీడియో!

ఇండియా-పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని కేఏ పాల్ చెప్పారు. అమెరికాతో పాటు పాక్, ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. యుద్ధంతో లాభం ఉండదని.. కానీ టెర్రరిస్ట్ దాడులను సహించేది లేదన్నారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

New Update
IND-PAK War KA Paul LIVE UPDATES

IND-PAK War KA Paul LIVE UPDATES

India-Pakistan Ceasefire:

నిన్నటి వరకు ట్రంప్ భారత్-పాక్ యుద్ధంలో(IND-PAK War) జోక్యం చేసుకోమని అన్నాడని కేఏ పాల్ అన్నారు. కానీ తాను ప్రయత్నాలు ఆపలేదన్నారు. రిపబ్లికన్, డెమోక్రాట్లతో మాట్లాడానన్నారు. పాక్, భారత్ దేశలతోనూ చర్చలు జరిపానన్నారు. యుద్ధం ద్వారా నష్టం తప్పా.. లాభం ఉండదన్నారు. కానీ టెర్రరిస్టులు దాడులు చేస్తూ ఊరుకునేది లేదన్నారు. శాంతి కొరకు హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో మే 24 శనివారం 6 గంటలకు మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

(ind pak war | telugu-news | KA Paul | india operation sindoor)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు