/rtv/media/media_files/2025/05/10/rsj2H5Fcw65pS4MNmefr.jpg)
IND-PAK War KA Paul LIVE UPDATES
India-Pakistan Ceasefire:
నిన్నటి వరకు ట్రంప్ భారత్-పాక్ యుద్ధంలో(IND-PAK War) జోక్యం చేసుకోమని అన్నాడని కేఏ పాల్ అన్నారు. కానీ తాను ప్రయత్నాలు ఆపలేదన్నారు. రిపబ్లికన్, డెమోక్రాట్లతో మాట్లాడానన్నారు. పాక్, భారత్ దేశలతోనూ చర్చలు జరిపానన్నారు. యుద్ధం ద్వారా నష్టం తప్పా.. లాభం ఉండదన్నారు. కానీ టెర్రరిస్టులు దాడులు చేస్తూ ఊరుకునేది లేదన్నారు. శాంతి కొరకు హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో మే 24 శనివారం 6 గంటలకు మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
నిన్నటి వరకు ట్రంప్ భారత్-పాక్ యుద్ధంలో జోక్యం చేసుకోమని అన్నాడని కేఏ పాల్ అన్నారు. కానీ తాను ప్రయత్నాలు ఆపలేదన్నారు. రిపబ్లికన్, డెమోక్రాట్లతో మాట్లాడానన్నారు. పాక్, భారత్ దేశలతోనూ చర్చలు జరిపానన్నారు. యుద్ధం ద్వారా నష్టం తప్పా.. లాభం ఉండదన్నారు. కానీ టెర్రరిస్టులు దాడులు చేస్తూ… pic.twitter.com/841owj8NJO
— RTV (@RTVnewsnetwork) May 10, 2025
(ind pak war | telugu-news | KA Paul | india operation sindoor)